కొందరు వ్యక్తులు ఏదైనా పని చేసేటప్పుడు రెండు విధాలుగా ఆలోచిస్తారు.చేసే పనిలో ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని, మనీ ఆదాను చేయాలని భావిస్తుంటారు.అలాంటి ఆలోచనలు అందరికీ రావు.వచ్చినా కొందరు బద్దకంతో వదిలేస్తారు.మరికొందరూ పట్టు వీడని విక్రమార్కుడిలా పని చేసి చూపిస్తారు.అయితే ఓ మహిళ...
Read More..కుటుంబాన్ని పోషించేందుకు ఉపాధి వెతుక్కుంటూ దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేక 16 ఏళ్ల పాటు అష్టకష్టాలు పడి ఎట్టకేలకు మాతృదేశానికి చేరుకున్నాడు.కామారెడ్డి జిల్లా దోమలకొండ మండలం చింతమన్పల్లికి చెందిన నీల ఎల్లయ్య అనే వ్యక్తిది అంతులేని...
Read More..ఇటీవల కాలంలో పాములు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయ్.ఇన్నాళ్లు ఎక్కడో మానవ సంచారం లేని చోట నివసించే పాములు వర్షాలకు బయటపడుతున్నాయి.సాధారణంగానే పాములు అంటే మనుషులకు చచ్చేంత భయం.ఒక్క పాము కనిపించిన సరే మనిషి పరుగు తీస్తాడు.అది మనిషి స్వభావం. అలాంటిది...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు తెలివితేటలు ఒక పక్కన ఎవరికీ అర్థం కాదు.తిమ్మిని బమ్మి చేసైనా, పార్టీకి మేలు కలిగే విధంగా చంద్రబాబు చేయగలగడంలో దిట్ట.ప్రస్తుతం టీడీపీ నాయకులు అంతా తీవ్ర భయాందోళనలో ఉన్నారు.అధికార పార్టీ కేసులతో వేధింపులకు దిగుతోందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా...
Read More..నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం పబ్జీపై బ్యాన్ విధించడంతో నిన్నటి నుంచి పబ్జీ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.పబ్జీ లవర్స్ యాప్ పై కేంద్రం బ్యాన్ విధించడంతో పడుతున్న బాధ వర్ణనాతీతం.గత కొన్ని నెలల నుంచి చైనా, భారత్ దేశాల మధ్య...
Read More..ప్రపంచవ్యాప్తంగా అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ కోరలు చాచిన సంగతి తెలిసిందే.ఈ కోరల్లో చిక్కుకుని ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు విడిచారు.చైనాలో ప్రాణంపోసుకున్న ఈ మహమ్మారిని అంతం చేసే సరైన వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు.రష్యా వ్యాక్సిన్ విడుదల చేసి.పలు అనుమానాల...
Read More..ఏ వ్యాధికైనా చికిత్స అందించాలంటే ముందుగా దానిని గుర్తించాలి.అప్పుడే దానికి సరైన మందును వేసి నయం చేయగలం.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను వేగంగా గుర్తించేందుకు వివిధ రకాల కిట్లు అందుబాటులో ఉన్నాయి.అయితే వీటి ద్వారా ప్రయోగం చేయాలంటే ముందుగా అనుమానితుడు/...
Read More..The bizarre video of doctors pulling out a snake from a woman’s mouth is going viral. Some people have the weird habit of sleeping with their mouth open.This habit may...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం జరుపుకున్న పుట్టిన రోజు వేడుకల్లో భారీ సంఖ్యలో అభిమానులు, సినీ ప్రముఖులు, తారాగణాలు శుభాకాంక్షలు తెలియజేశారు.ఎవరికీ అందని గౌరవం ఈ సారి జనసేన పార్టీ అధినేతకు దొరికింది.ట్విట్టర్ లో సినీ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖులు...
Read More..కొందరికి కారు నడపాలంటే మహా సరదా.పాత కార్లు కొనుగోలు చేసి మరి తోలేస్తుంటారు.లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లు, బ్రాండెడ్ కార్లు కొనుగోలు చేసి లాంగ్ డ్రైవ్ లకు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వెళ్లాలనుకుంటారు.హైవేలపై యమ స్పీడ్ లో దూసుకెళ్లాలని ఆశపడుతుంటారు.అయితే ఇప్పటివరకు...
Read More..హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ.రాజాసింగ్ వ్యక్తిగత ఖాతా పై ఫేస్ బుక్ నిషేధం విధించినట్లు తెలుస్తుంది.పాలక బీజేపీ నేతల ద్వేష పూరిత ప్రసంగాలను, వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారని ఫేస్ బుక్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.హింసను, ద్వేషాన్ని రెచ్ఛగొట్టేట్టు...
Read More..బంగారం ధరలు ఎంత దారుణంగా పెరిగాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కారణం కోవిడ్ అయినా మరేదైనా 2023, 2024 లో పెరగాల్సిన బంగారం ధరలు ఇప్పుడే పెరిగాయ్.అలాంటి ఈ బంగారం ధరలు మొన్న ఆగస్ట్ వరకు భారీగా పెరిగాయ్.ఇప్పుడు మాత్రం...
Read More..అందాల ‘చందమామ’ కాజల్ అంటే తెలియని తెలుగువారు ఉండరంటే నమ్మితీరాల్సిందే.తెలుగు తెరపై తన అందచందాలతో పాటు, చక్కని అభినయాన్ని కనబరిచే కాజల్ అంటే అందరికీ మక్కువ ఎక్కువే.ఈమెను డైరెక్టర్స్ హీరోయిన్ అని అందరూ అంటూ ఉంటారు.ఎందుకో తెలుసా.? ఆమె అందరిలా సినిమా...
Read More..ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది.ఇక సామాన్యుల ప్రాణాలకు అయితే లెక్కేలేదు.ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో సోదరుడు సైతం కరోనా కాటుకు బలైపోయారు.ప్రముఖ బాలీవుడ్ లెజెండ్రీ హీరో దిలీప్కుమార్ ఇంట్లో ఈ యేడాది వరుసగా విషాదాలు...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా వైరస్ మహమ్మారి భయమే ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.నలువైపుల నుంచి ఎటాక్ చేస్తున్న కరోనా.ఇప్పటికే 8.6లక్షల మంది ప్రణాలను పొట్టనపెట్టుకుంది.అలాగే 2.58 కోట్ల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు.మరోవైపు కరోనా మానువులను...
Read More..స్వాతి అంటే మనం అంత సులభంగా గుర్తు పట్టలేమేమో కానీ కలర్స్ స్వాతి అంటే మాత్రం చలాకీగా, అల్లరి చేస్తూ కనిపించే స్వాతి ఠక్కున గుర్తొచ్చేస్తుంది.చేసింది తక్కువ సినిమాలే అయినా తన పాత్రల ద్వారా స్వాతి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.సాధారణంగా...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.జగన్ సర్కార్ ఇంగ్లీష్ మీడియం అమలు విషయంలో స్టే కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు నిరాకరించింది.నేడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై...
Read More..ఒకప్పుడు మన మొబైల్ ఫోన్ లో మనకు నచ్చిన కాలర్ ట్యూన్ పెట్టుకునే వాళ్లం.కానీ, ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి పుణ్యమా అని మన ఫోన్ కాలర్ ట్యూన్ కూడా మారిపోయింది.ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసిన సరే క.రోనా.రింగ్ టోన్ వస్తుంది.ఇది...
Read More..బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతియేడాది నిర్వహించే ఐపిఎల్ ఈసారి కరోనా కారణంగా యూఏఈకి షిఫ్ట్ అయింది.ఈ నెలలో మొదలు కానున్న ఐపీఎల్ ఆడడం కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ ప్లేయర్స్ తో కలిసి యూఏఈ చేరుకున్నాయి.కోవిడ్-19 విషయంలో ప్లేయర్స్ కు రక్షణ కల్పించేందుకు...
Read More..యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకీ ప్రత్యేకంగా విష్ చేశారు.పులి షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ తో సత్యదేవ్ కాలేజీ చదివే రోజుల్లో తీసుకున్న ఫోటోని షేర్ చేసి అప్పటి మెమొరీస్ ని గుర్తు...
Read More..తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో ఓ కొడుకు తన తండ్రి చివరికోరిక తీర్చినందుకు పోలీసులు అతనితో పాటు అతన్ని కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేశారు.వివరాలలోకి వెళ్తే అమ్మాపాళయం సమీపంలో ఉన్న కలరంపట్టి గ్రామంలో నివాసముంటున్న 67ఏళ్ళ రైతు రామస్వామి అనారోగ్య కారణంగా సోమవారం...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన తన నటనా, స్టైల్, వ్యక్తిత్వం తో ఎంతమంది ఫ్యాన్స్ ను సంపాదించారు.తాజాగా ఈయన పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ చేసిన హడావిడి అంతా ఇంతా...
Read More..రోజురోజుకీ భారత్ అమెరికా దోస్తీ బలపడుతోంది.ఏదేశం ఎలా వున్నా.అమెరికా మాత్రం మన దేశ చర్యలను మొదటినుండి ఓహో అంటుంది.ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం తాజాగా నిషేధించిన మరో 118 చైనీస్ యాప్స్ ను ఉద్దేశించి అమెరికా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది.అవును.భారత్...
Read More..ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.మొదట ఐపీఎల్ ఆడడానికి యూఏఈకి టీంతో కలిసి బయల్దేరిన సురేష్ రైనా అనుకోకుండా ఉన్నట్టుండి తిరిగి భారత్ చేరాడు.రైనా వ్యక్తిగత కారణాల వల్లే తిరిగి ఇంటిముఖం పట్టాడని...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.ఇప్పటికే సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటించిన ఈ భామ ప్రస్తుతం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో...
Read More..కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సిలిండర్ వినియోగదారులను షాక్ ఇవ్వనుంది.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిపోయాయి.అన్ని రంగాలు మూతపడటంతో కేవలం నిత్యావసరాలకే సిలిండర్లను వినియోగించేవారు.దీంతో సిలిండర్లకు డిమాండ్ లేకపోవడంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ముడి చమురు...
Read More..విశాఖలో అంతుచిక్కని వ్యాధి విశ్వరూపం దాల్చింది.కేవలం వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది.మన్యంలోని జీకేవీధి మండలం ధారకొండ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.తోకరాయితో ఈ వ్యాధి శరీరం మొత్తంగా వ్యాపించి వాపులు రావడంతో రెండు, మూడు రోజుల...
Read More..కరోనా మూలాన అందరూ ఖాళీ పడిపోయారు.ఇంచుమించు అందరికీ పని లేకుండా పోయింది.ఇక ఈ ఖాళీ సమయంలో క్రికెట్ ప్రియులు లైవ్ క్రికెట్ లేక పాత మ్యాచ్ లనే పదే పదే చూసి బోర్ ఫీల్ అయిపోయారు.ఇలాంటి తరుణంలో ఐపీఎల్ 2020 సీజన్...
Read More..మనలో చాలామంది పాటలు పాడటాన్ని ఎంతో ఇష్టపడతారు.కొందరు అందరి ముందు పాడటానికి ఇష్టపడితే కొందరు మాత్రం ఎవరూ లేని సమయంలో పాటలు పాడుతూ వింటారు.కొందరైతే ఏకంగా సింగింగ్ లోనే కెరీర్ ను ఎంచుకుంటూ ఉంటారు.తాజాగా ఒక యువతి కూడా సింగింగ్ లో...
Read More..గత ఏడాది చైనాలో ప్రాణంపోసుకున్న కరోనా వైరస్.చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రపంచదేశాలు పాకేసిన సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి ధాటికి అటు ప్రజలు, ఇటు ప్రభుత్వాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.ఇక ఇది వార్షాకాలం కావడంతో కరోనాతో పాటు డెంగ్యూ వైరస్ కూడా...
Read More..గజ్వేల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో కారులో ఉన్న ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు కేసు...
Read More..ఏపీలో అధికార వైఎస్సార్సీపీలో వర్గపోరు రోజు రోజుకు ముదురుతోంది.జగన్ సీఎం అయ్యి ఇప్పటికే యేడాదిన్నర పూర్తి కానుంది.తొలి యేడాది పాటు జగన్ స్ట్రాంగ్గా ఉండడంతో పాటు 151 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఎవ్వరూ తోకాడించే సాహసం కూడా చేయలేదు.ఇప్పుడు టీడీపీతో పాటు...
Read More..దేశవ్యాప్తంగా కరోనా కేసులు చాపకింద నీరులా విజృంభిస్తూనే ఉంది.ఇప్పటికే రాష్ట్రాల్లో కొన్ని వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి.అయితే ఇప్పటికే రాష్ట్రాల నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు కరోనా వెంటాడుతోంది.పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు.వీరిలో కొందరూ కోలుకుని...
Read More..బాలీవుడ్ లో ప్రతి రోజు ఏదో ఒక విషయంతో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న డేరింగ్ క్వీన్ కంగనా రనౌత్.సుశాంత్ ఇష్యూ తర్వాత బాలీవుడ్ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్న ఆమె బీ టౌన్ లో ప్రమాదకర సంస్కృతిగా ఉన్న నెపోటిజంని టార్గెట్...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యణ్ నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, అనౌన్స్మెంట్లను తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయా చిత్ర యూనిట్లు రిలీజ్ చేశారు.ఇప్పటికే పవన్ నటిస్తున్న వకీల్ సాబ్, దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో పవన్ చేయబోతున్న...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వ అధికారులు, సామాన్య ప్రజలకు ఈ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది.హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కరోనా పాగా వేసింది.ఇప్పటికే హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలకు కరోనా సోకింది.తాజాగా హీరో...
Read More..ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట పెరగడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ వ్యూహాలు.అందుకే నరేంద్ర మోడీని భారతీయులు మునుపెన్నడూ లేనంత మెజారిటీతో రెండవసారి గెలిపించారు.నరేంద్ర మోడీకి జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీగా క్రేజ్ పెరిగింది.ఆ క్రేజ్...
Read More..ఆచార్య కథ వివాదం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.సాదారణంగా చిన్న నిర్మాతలు చిన్న హీరోలు ఇతరుల కథలను తస్కరించడం మనం చూస్తూ ఉంటాం.వారికి క్రెడిట్ ఇవ్వకుండా వారిని బెదిరించి లేదా ఏదోలా ఒప్పందం చేసుకుని రాజీ కుదుర్చుకుంటారు.కాని పెద్ద సినిమాలకు...
Read More..తెలంగాణ రవాణా శాఖ వినియోగదారులకు గుడ్ న్యూస్ ను అందించింది.కరోనా విజృంభణ నేపథ్యంలో రవాణాకు సంబంధించిన సేవలను ఆన్ లైన్ పునరుద్ధరించింది.వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ వారాలు తరబడి తిరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం మరో...
Read More..తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.రోజురోజుకి కేసులు వేలల్లో నమోదువుతున్నాయి.ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ కట్టడి కష్టతరమవుతోంది.తెలంగాణ ఆరోగ్య శాఖ తాజాగా కరోనా హెల్త్ బులిటిన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,817 కొత్త కరోనా కేసులు...
Read More..ప్రపంచాన్ని మేం నిర్దేశిస్తాం.ప్రపంచ గమనాన్ని మేం శాసిస్తాం.అని చెప్పుకొన్న అగ్రరాజ్యం అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్ వంటి దేశాలు.కొన్ని దశాబ్దాలుగా అనేక ఆవిష్కరణలతో పోటీ పడుతూ.విర్రవీగుతున్న విషయం తెలిసిందే.ఒకదేశంపై ఒక దేశం పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలకూ కొదవ లేదు.ఈ క్రమంలోనే...
Read More..పవన్ కళ్యాణ్ కు అభిమానులతో పాటు దురాభిమానులు కూడా ఉన్నారు.అంటే పవన్ కు యాంటీ ఫ్యాన్స్ కూడా చాలా మందే ఉన్నారు.పవన్ అభిమానులకు వారికి మద్య సోషల్ మీడియాలో ఎప్పుడు వార్ కొనసాగుతూనే ఉంటుంది.వారు యాంటీ ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ అనే...
Read More..కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.రైతుల కోసం కొత్త పథకాలను అమలు చేస్తూ వారికి మేలు చేకూరుస్తోంది.పీఎం కిసాన్ పథకం ద్వారా మోదీ సర్కార్ రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు మూడు...
Read More..రేవంత్ మళ్లీ మొదలు పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు వదులుతూ, హడావుడి మరింతగా పెంచారు.మొదటి నుంచి రేవంత్ ఇదే వైఖరితో ఉన్నా, ఈ మధ్య కాలంలో మరింతగా పెరిగినట్టుగా కనిపిస్తోంది.మొదట్లో ఉన్న అంత ప్రజాదరణ టిఆర్ఎస్ కు...
Read More..పవన్ కళ్యాణ్ కెరియర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచినా గబ్బర్ సింగ్ లాంటి సినిమాని అందించిన హరీష్ శంకర్ ఏడేళ్ల గ్యాప్ తర్వాత మరల పవర్ స్టార్ కి మరో సూపర్ సక్సెస్ అందించడానికి రెడీ అవుతున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్...
Read More..బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు రియాలిటీ షో త్వరలో మొదలు కాబోతుంది.ఇప్పటికే దీనికి సంబందించిన రంగం సిద్ధం అయ్యింది.ఇక ఈ రియాలిటీ షోలో పాల్గొనేవారు వీళ్ళే అంటూ రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి.అయితే వారిలో ఎవరు కరెక్ట్ అనేది మాత్రం...
Read More..ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ బడ్జెట్ ‘ఆదిపురుష్’ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది.రామాయణ ఇతివృత్తంతో ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా మోషన్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేడు మరో అప్ డేట్...
Read More..బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ కేసులో సీబీఐ అధికారుల విచారణలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ముఖ్యంగా సుశాంత్ సింగ్ డిప్రెషన్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.సుశాంత్...
Read More..సౌత్ ఇండియాలో ఈ మధ్య కాలంలో చాలా మంది టాలెంటెడ్ హీరోయిన్స్ వెండితెరకి పరిచయం అవుతున్నారు.వారిలో చాలా మంది తమ టాలెంట్ తో ప్రూవ్ చేసుకొని అవకాశాలు పెంచుకుంటున్నారు.ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్స్ కాంపిటేషన్ ఎక్కువ ఉండటంతో వెండితెరపైకి వచ్చే అందాల భామలు...
Read More..కెరియర్ లో వరుస హిట్స్ తో స్టార్ దర్శకుడు రేంజ్ కి వచ్చి ఒక్కసారిగా క్రిందికి పడిపోయిన దర్శకుడు ఎవరంటే వెంటనే శ్రీను వైట్ల పేరు ప్రతి ఒక్కరు చెబుతారు.కమర్షియల్ హీరోయిజంకి, కామెడీ జోడించి కథలు వండిన శ్రీనువైట్ల సినిమాలకి కొంత...
Read More..భారత్ లో గడిచిన ఆరు నెలల నుంచి కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.దేశంలో గత కొన్ని రోజులుగా 70,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి.అయితే మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా పాక్ లో మాత్రం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం గమనార్హం.వైరస్...
Read More..ప్రభాస్, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకక్కబోతున్న మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం నుండి షురూ అయ్యే అవకాశం ఉంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ మీద...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరల వరుస సినిమాలతో బిజీ అవుతుందని ఆమెకి వస్తున్న అవకాశాలు చూస్తూ ఉంటే అర్ధమవుతుంది.ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరగా చేస్తున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తుంది.ఇప్పటికే...
Read More..అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో షిర్డీ ఒకటి.మహారాష్ట్రలోని షిర్డీకి దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు.రోజు కొన్ని వేల సంఖ్యలో భక్తులు సాయిబాబాను దర్శించుకుంటారు.ప్రత్యేకమైన రోజులు అయితే భక్తుల సంఖ్య లక్షలకు చేరుతుంది.అయితే దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో దాదాపు...
Read More..బాహుబలి సినిమా తర్వాత విదేశాలలో కూడా డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.ప్రభాస్ సినిమా అంటే ఒక రేంజ్ లో విదేశీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారు.ముఖ్యంగా జపాన్ లో అయితే రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో డార్లింగ్ ప్రభాస్ కి ఫ్యాన్...
Read More..ఇలియానా అంటే ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్.ఆమెతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అందరూ ఆసక్తి చూపించే వారు.అలాగే నిర్మాతలు, దర్శకులు కూడా స్టార్ హీరోల సినిమాలలో ఫస్ట్ ఛాయస్ గా ఇలియానాని తీసుకునేవారు.అయితే స్టార్ ఇమేజ్ అలా...
Read More..థియేటర్లు ఓపెన్ లేకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ దారి పడుతున్నాయి.బాలీవుడ్ లో మొదట పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి.ఆ తర్వాత కోలీవుడ్ స్టార్స్ ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యారు.ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఓటీటీ విడుదలకు మొగ్గు చూపుతున్నారు.ఇంకా ఎన్ని...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే సినిమాలకు పవర్ఫుల్ టైటిల్ను పెడుతుంటారు చిత్ర దర్శకనిర్మాతలు.ఇక ఈ క్రమంలోనే గతంలో పవన్ ‘సత్యాగ్రహి’ అనే సినిమాలో నటిస్తానంటూ చెప్పడంతో ఆయన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తాడా అని పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా...
Read More..దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది.ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నా భారత్ లో మాత్రం వైరస్ ఉధృతి కొనసాగుతోంది.కొన్ని రోజుల క్రితం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో...
Read More..ఆరు నెలల గ్యాప్ తర్వాత స్టార్స్ మళ్లీ షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నారు.మొదటి నుండి కూడా సెప్టెంబర్ నెల నుండి షూటింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందని మేము చెబుతు వచ్చాం.అన్నట్లుగానే ఈ నెలలో ఎక్కవ షూటింగ్స్ పునః ప్రారంభం అవుతున్నాయి.ఇంకా కొంత...
Read More..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి నాని తన మ్యాజిక్ను క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమాను దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తనదైన...
Read More..యంగ్ హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు.దాదాపు అయిదు సంవత్సరాలుగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.ఇన్ని రోజులు అమ్మాయి ఎవరు ఏంటీ అనే విషయాలు ఎప్పుడు కూడా బయటకు రాలేదు.శర్వానంద్ తన ప్రేమ విషయాన్ని లో ప్రొఫైల్...
Read More..బాలీవుడ్ స్టార్స్ లో 90 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ పూర్తి వివరాలు బయటకు లాగాలంటూ డిమాండ్ చేసిన విషయం తెల్సిందే.ఇదే సమయంలో టాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు మాధవిలత కూడా డ్రగ్స్...
Read More..ఫిదా చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సాయి పల్లవి ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.వరుసగా సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతోంది.అయితే హీరోయిన్గా మారకముందే సాయి...
Read More..పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనుకున్న మేరకు సక్సెస్ కాలేకపోయారు.దీనికి చాలామంది నాయకుల వెన్నుపోటే కారణం అనేది చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.తన అన్న మంచితనం రాజకీయాల్లో పనిచేయలేదు అనేది పవన్...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బన్నీ సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి బన్నీ నటిస్తుండటంతో, ఈ సినిమాతో వారు...
Read More..ఈ రోజు పంచాంగం: సూర్యోదయం: ఉదయం 5:59 సూర్యాస్తమయం: సాయంత్రం 6:26 రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు అమృత ఘడియలు: ఉ.11-41 నుంచి 1-25 వరకు దుర్ముహూర్తం: ఉ.9-56 నుంచి 10-45 వరకు మేషం: డబ్బును పొదుపు చేస్తారు.మీకు హాని...
Read More..గతకొద్ది రోజుల క్రితం విజయవాడ సర్ణ ప్యాలెస్ రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికి తెలిసిందే.ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ పేషేంట్స్ మృతి చెందారు.ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలైయ్యాయి.పోలీసులు ఈ...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధులు, సెలెబ్రెటీస్ వరకు అంత ఈ మహమ్మరి పేరు వింటేనే భయపడిపోతున్నారు.ఇప్పటికే పలు రాష్ట్రాల నాయకులకు, మంత్రులకు...
Read More..ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే.ఇప్పుడు మరో అప్ డేట్ ను ఇవ్వబోతున్నట్లుగా స్వయంగా...
Read More..ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూకుడు చూపిస్తున్న కమెడియన్లలో ప్రియదర్శి ఒకరు.పెళ్లిచూపులు సినిమాలో ప్రియదర్శి చేసిన కామెడీ ఆయనకు మంచి పేరుతో పాటు అవకాశాలను తెచ్చిపెట్టింది.ప్రియదర్శికి మాత్రమే సొంతమైన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఆయనకు లక్షల సంఖ్యలో అభిమానులను తెచ్చిపెట్టింది.స్పైడర్,...
Read More..పాములన్నింటిలో నాగుపాము ప్రత్యేకం. నాగుపాము విషపూరితమైన పామే అయినప్పటికీ మన దేశంలో ఎక్కువ మంది పూజించే పాముగా నాగుపాముకు పేరుంది.అయితే తాజాగా ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో అధికారులు అత్యంత అరుదైన నాగుపామును గుర్తించారు.సాధారణ నాగుపాములతో పోలిస్తే ఈ నాగుపాము ప్రత్యేకం.దాదాపు 2,400 మీటర్ల...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బం నేడు ఆయన నటిస్తున్న నాలుగు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చాయి.వకీల్ సాబ్ సినిమా స్టిల్ విడుదల అవ్వగా పవన్ 27వ సినిమాకు సంబంధించి క్రిష్ ఒక ప్రీలుక్ పోస్టర్ ను...
Read More..చిన్నప్పుడు సామాన్య శాస్త్రంలో రెండు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయని, రెండు విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని చదివే ఉంటాం.నిజ జీవితంలో అజయ్ దేవగన్, కాజోల్ లను చూస్తే ఈ మాట నిజమేనేమోనని అనిపిస్తుంది.ఆలోచనల్లో కానీ, మనస్తత్వాల్లో కానీ, ప్రవర్తనలో కానీ అజయ్ దేవగన్,...
Read More..భారత్ లో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.వ్యాక్సిన్ వస్తే మాత్రమే ఈ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని ప్రజలు, నిపుణులు చెబుతున్నారు.కరోనా మహమ్మారి త్వరగా అంతమైతే...
Read More..రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో టెక్కీ మనోజ్ఞ, ఆమె కూతురు తులసితో కలిసి అపార్టుమెంట్ నుంచి దూకేసిన ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అయితే మనోజ్ఞ, తులసి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.గుంటూరు జీజీహెచ్ అధికారులు...
Read More..దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.ఈ మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, థియేటర్లు అన్ని మూతపడిన సంగతి అందరికి తెలిసందే.లాక్ డౌన్ సడలింపులతో కేంద్ర ప్రభుత్వం ఒక్కోదానికి అనుమతి ఇస్తుంది.తాజాగా కోణార్క్లోని సూర్య దేవాలయం మంగళవారం తెరుచుకుంది.అన్ లాక్ 4.0లో గైడెన్స్...
Read More..తాజాగా మిషన్ కర్మయోగి పేరిట సివిల్ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.దీనికి సంబంధించి సివిల్ సర్వీసులపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ అంశానికి సంబంధిచిన వివరాలను మీడియాకు తెలిపారు.ఈ కమిషన్ ని సివిల్...
Read More..ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం అంతకంతకూ పెరుగుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా నిమిషాల వ్యవధిలో మనకు తెలిసిపోతుంది.ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింతలు, విడ్డూరాలకు సంబంధించిన సమాచారం మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.తాజాగా కాలిఫోర్నియాలో విమానం నడుపుతున్న పైలెట్ ఊహించని విధంగా...
Read More..డ్రాగన్ దేశం చైనా పై ఇండియా డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్ ను కొనసాగిస్తుంది.గతంలో గాల్వన్ లోయ లో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో టిక్ టాక్,హలొ యాప్ లతో సహా మొత్తం 59 చైనీస్ యాప్ లపై నిషేధం విధించిన కేంద్ర సర్కార్...
Read More..ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వెనుక ఉండే కమాండోలు నల్ల కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తున్నారు.అయితే కమాండోలు నల్ల కళ్లద్దాలు మాత్రమే ఎందుకు పెట్టుకుంటారు….? ఇతర కళ్లద్దాలు ఎందుకు వాడరు? అనే అనుమానం చాలామందికి కలుగుతోంది.కమాండోలు నల్ల కళ్లద్దాలు వాడటం...
Read More..డాన్లు అంటే కేవలం మగవారు మాత్రమే ఉండరు.ఆడవాళ్లు కూడా ఉంటారు.డాన్ల లో దేశాన్నే వణికించిన ఆడవాళ్లు కూడా ఉన్నారు.దావుద్ ఇబ్రహీం లాంటి మగవారు మాత్రమే కాదు అలాంటి రాక్షస గుణం ఉన్న ప్రమాదకరమైన మహిళలు కూడా ఉన్నారు.వారు ఎవరు అనేది మనం...
Read More..భయంకరమైన డాన్ ల గురించి చెప్పుకోవాల్సి వస్తే మనం ఎక్కువగా దావూద్ ఇబ్రహీం పేరును చెబుతూ ఉంటాం.అయితే దావూద్ ఇబ్రహీంను సైతం భయపెట్టిన భయంకరమైన డాన్ లు ఉన్నారు.ఎడ్యుకేటెడ్ హిందూ డాన్ అని పిలవబడే మన్యా సుర్వే చాలా క్రూరమైన డాన్.మన్యా...
Read More..టిడిపి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.పార్టీలోని నాయకులు ఏ ఒక్కరిలోనూ, భవిష్యత్తుపై భరోసా కనిపించడంలేదు.ప్రతి ఒక్కరూ అభద్రతా భావంతోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.అధికార పార్టీ, ఏ వైపు నుంచి, ఏ రకంగా తమను ఇబ్బంది పెడుతుందో తెలియక సతమతమైపోతున్నారు.అసలు పార్టీకి మళ్లీ పునర్వైభవం...
Read More..అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కంప్యూటర్ను ఉద్దేశ్యపూర్వకంగా యాక్సెస్ చేయడం ద్వారా కంపెనీకి భారీ నష్టాలను మిగిల్చినట్లు భారత సంతతి వ్యక్తి తన నేరాన్ని అంగీకరించాడు.సుదీశ్ కసాబా రమేశ్ అనే 30 ఏళ్ల భారత సంతతి వ్యక్తిపై అనుమతి లేకుండా రక్షిత...
Read More..ప్రముఖ గాయకుడు,గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి పై తాజాగా ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగైంది అని వైద్యుల చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు అని చరణ్ తెలిపారు.అలానే నిదానంగా నాన్న...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు విలన్ గా సుపరిచితమైన వాళ్లలో సోనూసూద్ ఒకరు.అయితే లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు, పేద ప్రజలకు సహాయం చేసి సోనూసూద్ సినిమాల్లో విలన్ అయినప్పటికీ నిజ జీవితంలో హీరోనని ప్రూవ్ చేసుకున్నాడు.తెలుగుతో పాటు తమిళం, హిందీ,...
Read More..తెలంగాణలో తమకు ప్రధాన రాజకీయ శత్రువులుగా మారి, ప్రతి వ్యవహారంలో తలదూర్చి ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టింది.ఆయన దూకుడుకు కళ్లెం వేసేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించుకుంటూ వస్తోంది. కెసిఆర్ కేటీఆర్...
Read More..ఇటీవల కాలంలో ముప్పై ఏళ్లకే చర్మంపై ముడతలు ఏర్పడి యవ్వనత్వాన్ని కోల్పోతున్నారు.ఈ సమయంలో చర్మాన్ని కాపాడుకునేందుకు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.వేలకు వేలు ఖర్చు చేసి మార్కెట్లో లభించే రకరకాల ప్రోడెక్ట్స్ను వినియోగిస్తారు.అయితే ఒక్కోసారి ఈ ప్రోడెక్ట్స్ సమస్యను తగ్గించకపోగా.మరింత...
Read More..దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది.దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అంచనాలకు అందని స్థాయిలో కోవిడ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.గత కొన్ని రోజులుగా 70 వేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రజల్లో వైరస్ పై భయాందోళనను పెంచుతున్నాయి.అయితే కరోనా వైరస్ సోకుతున్న...
Read More..Megastar Chiranjeevi and Super Star Mahesh Babu share an emotional message for Pawan Kalyan. On the occasion of Pawan Kalyan’s birthday, many film celebrities and fans have wished Power Star...
Read More..లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి మనస్తాపంతో ఉన్మాదిగా మారాడు.అక్రమ మార్గంలోనైనా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో మ్యాట్రిమోని సైట్ ద్వారా డజన్లకొద్దీ యువతులను మోసం చేసి డబ్బు కాజేశాడు.అయితే ఓ యువతి ఫిర్యాదుతో అతని గుట్టు బయటపడింది.మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన...
Read More..పుల్వామా ఉగ్రవాద దాడిలో ఉగ్రవాదుల కోసం పేలుడు పదార్థాలు, ఆయుధాలను సంపాదించడానికి సహాయం చేసిన కాశ్మీరీ యువకుడు,యువ ఉగ్రవాది నీట్ పరీక్షకు హాజరుకావడానికి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభ్యర్ధించినట్లు తెలుస్తుంది.ఈనెల 13 న జరగబోయే నీట్...
Read More..దివంగత వైఎస్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉద్విగ్న భరిత హృదయాలతో నిర్వహించుకుంటున్నారు.వైఎస్ ప్రమాదవశాత్తు ప్రజలకు దూరమై.ఏళ్లు గడుస్తున్నప్పటికీ.ఆయన జ్ఞాపకాలు మాత్రం ప్రజల మదిలో ఇంకా మెరుస్తూనే ఉన్నాయి.2009లో నాటి సమైక్య రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్...
Read More..మనిషికి ఏం లేకపోయినా కొంత సమయం జీవించగలడు కానీ గాలి లేకపోతే మాత్రం జీవించలేడు.ఇంట్లో కానీ ప్రయాణ సమయంలో కానీ గాలి సరిగ్గా ఆడకపోతే తలుపులు లేదా కిటికీలు ఓపెన్ చేస్తూ ఉంటాం.అయితే విమానంలో మాత్రం అలా చేయడం సాధ్యం కాదు.అయితే...
Read More..గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబో సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.అయితే ఇది నిజమో అబద్ధమో తెలియని పరిస్థితులలో ఫాన్స్ ఉన్నారు.ఎందుకంటే ఈ విషయంపై ఇప్పటివరకు ఊహాగానాలే తప్ప, సదరు టీమ్ ఇంతవరకూ ఎలాంటి అధికారిక...
Read More..తాజాగా ఓ మొసలి తనకు అందించే చికెన్ ముక్క తినకుండా అలిగి నీటిలోకి వెళ్లిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లో ఉన్న ఎవర్గ్లేడ్స్ హాలిడా...
Read More..జనాలలో అవేర్నెస్ బాగా పెరిగింది.పర్యావరణ పరిరక్షణలో భాగంగా పెట్రోలు, డీజల్ వాడకానికి బదులుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకానికి మొగ్గు చూపుతున్నారు.అందువలన వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడంలో బిజీ అయ్యాయి.ఇప్పటికే పలు విదేశీ కంపెనీలు చాలా రకాల వాహనాలను లాంచ్...
Read More..తమ ఉద్యోగాలు తన్నుకుపోతున్నారనో లేదంటే.తమకన్నా ప్రతిభావంతులన్న అసూయో తెలియదు కానీ వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు అక్కడి స్థానికుల చేతుల్లో జాత్యహంకార దాడులకు గురవుతున్నారు.ఇప్పటి వరకు ఈ తరహా సంఘటనలు కొన్ని వేలు జరిగాయన్నది బహిరంగ రహస్యం.ఇదే సమయంలో వెలుగులోకి రాని...
Read More..జంతు ప్రేమికులకు ఒక శుభవార్త.ఓ అరుదైన కుక్క ఇప్పుడు దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కనిపించింది.మాములుగా మనం కుక్కల్ని ఇంట్లో పెంపుడు జంతువులుగా పెంచుకోవడం చూస్తుంటాము.అలాగే కొన్ని కుక్కలు వీధుల్లో విహారం చేస్తూ ఉండడం మనము చూసే ఉంటాము.అయితే...
Read More..ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది.ఏదో ఒక కారణంతో తమ ప్రాణాన్ని తామే తీసుకుని.బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.ముఖ్యంగా జీవితంలో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేక.ఎందరో ఆత్మహత్య వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదిలా ఉంటే.తాజాగా భారత్లో...
Read More..పాము మనిషిని పగబడుతుందా.? అనే ప్రశ్నకు కొందరు అవునని కొందరు మాత్రం కాదని సమాధానం చెబుతుంటారు.అయితే ఈ విషయం గురించి తెలిస్తే మాత్రం పాము నిజంగానే మనుషులపై పగబడుతుందని నమ్మాల్సిన పరిస్థితి.తాజాగా ఒక మనిషిని ఒకే పాము ఏకంగా ఎనిమిది సార్లు...
Read More..తల్లీబిడ్డల అనుబంధం గురించి మాటల్లో వర్ణించలేం.బిడ్డకు ఇతరుల నుంచి ఏ చిన్న ప్రమాదం వచ్చినా తల్లి సహించదు.అదే సమయంలో తల్లి ఇబ్బందుల్లో ఉందంటే బిడ్డ భరించలేదు.మనుషుల్లోనే కాదు జంతువుల్లో సైతం ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఇదే విధంగా ఉంటాయి.తాజాగా జరిగిన ఒక...
Read More..దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి.దేశంలోని పలు ప్రాంతాల్లో కుటుంబాలకు కుటుంబాలే వైరస్ బారిన పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా ఒకే కుటుంబంలో...
Read More..అమెరికాలో ఒక వైపు అధ్యక్ష ఎన్నికల హడావుడి జోరుగా సాగుతున్నతరుణంలో మరొకవైపు జాత్యహంకార నిరసనలు హోరెత్తుతున్నాయి.నల్లజాతీయులపై అమెరికా ప్రభుత్వం చూపిస్తున్న జాత్యహంకార ధోరణిపై సర్వత్రా నిరసన రేగుతోంది.గడించిన కొన్ని నెలలుగా చూస్తే ఇద్దరు నల్ల జాతీయుల అయిన జార్జ్ ఫ్లాయిడ్ ,...
Read More..ఎవరికైనా సరే వారితో పాటు ప్రతిరోజు కలిసి మాట్లాడే వారు, కలిసి జీవించేవారు సడన్ గా ఈ లోకాన్ని వదిలి వెళితే ఆ బాధ వర్ణనాతీతం.వారు ఈ ప్రపంచాన్ని వదిలి పెట్టిన కూడా మనం ఏ పని చేసిన వారు మనకు...
Read More..మొదటి నుంచి ఊహించినట్టుగానే, వైసీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతూ వీధినపడి పార్టీ పరువుని బజారున పడేస్తున్నాయి.ముఖ్యంగా, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి మధ్య పొసగడంలేదు.ఎక్కడ చూసినా, వివాదాలు చుట్టుముట్టేస్తున్నాయి.ఈ గ్రూపు రాజకీయాలతో...
Read More..ఏపీలో మందుబాబులకు ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ హైకోర్టు వారికి ఒక మంచి శుభవార్త తెలిపింది.కొంత కాలంగా ఏపీ లో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తమకు కావాల్సిన బ్రాండ్లు కాకుండా ప్రభుత్వ బ్రాండ్లు మాత్రమే దొరుకుతుండడం తో మందుబాబులు పిచ్చెక్కిపోతూ ఇతర...
Read More..సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరిని హడలెత్తిస్తున్న అంశం కరోనా.ఎప్పుడు ఎవరికి,ఎలా ఈ కరోనా సోకుతుందో అన్న విషయం ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.గత ఆరు నెలలుగా దేశంలో ఏర్పడ్డ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు సైతం వరుసగా...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు.పవన్ కళ్యాణ్… ఆ పేరు వింటేనే చాలా మంది ఏదో పూనకం వచ్చినట్లు తెగ హడావిడి చేస్తుంటారు ఆయన అభిమానులు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఎంత...
Read More..హీరో రాజ్ తరుణ్ గురించి అందరికి విదితమే.చాలా కింది స్థాయినుండి హీరోగా ఎదిగిన వాళ్లలో ఈయన ఒకరు.ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసిన తరువాత తెలుగు ఇండస్ట్రీ నుండి ఈయనకు పిలుపు వచ్చింది.తన మొదటి సినిమా అయినటువంటి ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతోనే రాజ్...
Read More..ఇప్పుడున్న పరిస్థితిలో సినిమాలని థియేటర్ లో రిలీజ్ చేయలేని పొజిషన్ ఉండటంతో సౌత్ స్టార్ హీరోలు అందరూ ఒకరి తర్వాత ఒకరుగా అందరూ ఓటీటీ బాట పడుతున్నారు.ఓటీటీ చానల్స్ సౌత్ సినిమాలకి కూడా డిజిటల్ రైట్స్ రూపంలో భారీ మొత్తంలో ఆఫర్...
Read More..మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన ఆడవారు మంగళ సూత్రం ధరించడం మన ఆచారం.అంతేకాక మంగళసూత్రంతో పాటు వాటిలో ముత్యాలు, పగడాలు కూడా ధరిస్తుంటారు.వీటిని కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా దీర్ఘసుమంగళీగా ప్రాప్తిచేకూరుతుంది.స్త్రీలు మంగళ సూత్రాలతో పాటు ముత్యాలు, పగడాలు...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నేడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.తన తండ్రి నందమూరి హరికృష్ణ 64వ జయంతి కావడంతో ఆయనను తలుచుకుంటూ మనస్సులోని భావాలను ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నారు.తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈరోజు ఉదయం మిస్ యూ నాన్నా...
Read More..పవన్ కళ్యాణ్ పేరులోనే ఉంది పవర్.అందుకే ఆయన్ని అందరు పవర్ స్టార్ అంటారు.పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అందరికి ఫుల్ జోష్. పవర్ స్టార్ ఏమి చేసిన సరే అది ఒక ట్రెండ్ లా ఫాలో అవుతారు అభిమానులు.మరి పవర్...
Read More..ఈ మధ్య కాలంలో ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తమని తాము ప్రూవ్ చేసుకొని పెద్ద సినిమా అవకాశాలు అందుకుంటున్నారు.ప్రభాస్ తో సాహో తీసిన సుజిత్ కూడా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రూవ్ చేసుకున్నవాడే.ఈ దారిలోనే తరుణ...
Read More..టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్ల నేపథ్యంలో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.కర్లగట్టలో కొందరు అభిమానులు పవన్ కు బర్త్డే విషెస్ తెలుపుతూ.ఆయన ప్లెక్సీలు, బ్యానర్లు కడుతుండగా కరెంట్ షాక్...
Read More..పవర్ స్టార్ గానే కాకుండా జనసేన అధినేతగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న పేరు ప్రఖ్యాతలు మరి ఏ హీరోకి లేవనే చెప్పవచ్చు.పవన్ సినిమాల్లో నటిస్తున్న, నటించకపోయినా, రాజకీయంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నా, ఆయన అభిమానులు మాత్రం ఎక్కడ...
Read More..నిజంగా ఇది మరెక్కడా జరగని ఒక మహా అద్భుతం.అసలు ఏం జరిగింది…? ఏమిటి ఈ అద్భుతం అని అనుకుంటున్నారా…? మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చదివేయండి.ఈ అద్భుతం బ్రెజిల్ లోని, ఈశాన్య ప్రాంతంలో ఉన్న శాంతా ఫిలోమెనా పట్టణం లో జరిగింది.ఈ...
Read More..ఓవైపు ప్రపంచం ఆధునీకరణ విషయంలో రోజురోజుకీ ముందుకు వెళుతుంటే.మరికొందరు నిరక్షరాస్యులు చదువుకోకుండా తెగ ఇబ్బంది పడుతున్నారు.నిజానికి చదువు రాని వారు ఏదైనా లెక్కలు వేసుకొని ఉన్నప్పుడు తెగ ఇబ్బందులు పడుతుంటారు.ఇక డబ్బుల విషయం కొస్తే సరే సరి… ఒకటికి పది సార్లు...
Read More..వైఎస్సాఆర్ సీపీ పార్టీలో మరో విషాదం చోటు చేసుకుంది.పార్టీ నేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు.కరోనా వల్ల కొందరు మరణించగా.మరికొందరు అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నారు.తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వైఎస్సార్ సీపీ నేత రాజ్ కుమార్ స్వర్గీయులయ్యారు.ప్రముఖ వస్త్ర వ్యాపారి, బొమ్మన...
Read More..భారత్ లో గడిచిన 6 నెలలుగా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రోజురోజుకు వైరస్ తీవ్రత పెరుగుతోందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు.వైరస్ వ్యాప్తి వల్ల మెట్రో రైళ్లు గత కొన్ని నెలలుగా డిపోలకే పరిమితమయ్యాయి.అయితే ఎట్టకేలకు వాటికి మోక్షం లభించింది.అయితే...
Read More..రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన రాష్ట్ర ప్రజలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరున్న చంద్రబాబు నాయుడిని సీఎంగా గెలిపించారు.రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించిన ఆయన...
Read More..రాజకీయ చాణిక్యుడు గా పేరున్న నారా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు చేసిన వ్యూహరచన ఫలించలేదు దాని ఫలితంగానే ఆ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది.దారుణ ఓటమి తో పార్టీ శ్రేణులంతా నీరుగారిపోయారు.వారికి ధైర్యాన్ని ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...
Read More..ఐపీఎల్ 13 ఎడిషన్ మరి కొద్ది రోజులలో యూఏఈలో జరగనున్నది.ఈ సందర్భంగా ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ స్పెషల్ లో పాల్గొన్నారు.ఆ ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ లాక్డౌన్ సమయంలో మీరు ఇంట్లోనే ఉన్నారుగా మీరు...
Read More..కరోనా వల్ల ఎదురైన సంక్షోభం అంతా ఇంతా కాదు మరీ ముఖ్యంగా ఈ కరోనా వల్ల భారీగా నష్టపోయింది క్రీడా,సినీరంగాలే.ఇక ప్రస్తుతం ఆ రెండు రంగాలు బ్యాక్ టూ నార్మల్ అవ్వడానికి వ్యూహరచనలు చేస్తున్నాయి.క్రీడా రంగానికి చెందిన క్రికెట్ బోర్డ్ (బీసీసీఐ)...
Read More..ప్రత్యర్థి పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని, మరింత బలోపేతం అవడంతోపాటు, ఆ పార్టీని మరింత బలహీనం చేయాలనే అభిప్రాయానికి కేంద్ర అధికార పార్టీ బిజెపి వచ్చినట్టు కనిపిస్తోంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులుగా, రాజకీయ ఉద్దండులుగా...
Read More..ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా వర్షాలు మెండుగా కురిశాయి.దాని ఫలితంగా ఎప్పుడు వెలవెలబోతూ ఉండే నదులు,ప్రాజెక్టులు ఇప్పుడు నిండుకుండలా కళకళలాడుతున్నాయి.ఈ సంవత్సరం కురిసిన వర్షాలు అతివృష్టి అని దాని ఫలితంగానే దేశంలోని పలు చోట్ల వరదలు నమోదయ్యాయని వాతావరణ విభాగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఒక్క...
Read More..అపర చాణక్యుడిగా పేరొందిన ప్రధాని నరేంద్ర మోడీ.మంత్రం ఫలించడం లేదా ? దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా ఆయనపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయా ? బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ వ్యతిరేకత పుంజుకుంటోందా ? ఇక, బీజేపీయేతర రాష్ట్రాల్లో మోడీని...
Read More..ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది.రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో చాలా సంవత్సరాలుగా అమలులో ఉన్న ఉచిత విద్యుత్ స్కీమ్ నిబంధనలను మార్చి ఇకపై సబ్సిడీ డబ్బులు నేరుగా రైతుల...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పవన్ పుట్టిన రోజు ఫ్యాన్స్ కి ఒక పండగ రోజని చెప్పాలి.ఈ పుట్టిన రోజు సందర్భంగా గత వారం రోజుల నుంచి జనసేనాని కార్యకర్తలు,...
Read More..చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని ఏడవమైలు గ్రామంలో హీరో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు.జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏడవమైలు గ్రామంలో నిన్న కొందరు అభిమానులు పవన్ కళ్యాణ్...
Read More..టాలీవుడ్లో ఓ బడా ఫ్యామిలీలో ఇద్దరు క్రేజీ హీరోల మధ్య కోల్డ్వార్ రోజు రోజుకు ముదురుతోన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆ ఫ్యామిలీ హీరోలదే ఇప్పుడు ఇండస్ట్రీలో రాజ్యం.వారు తీస్తోన్న సినిమాలే వరుసగా రిలీజ్ అవుతున్నాయి.ఇప్పటికే వచ్చిన హీరోలు కాకుండా మరి...
Read More..వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.లారీ, కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.ఈ మేరకు పోలీసులు కేసు...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వకీల్సాబ్ యూనిట్ ముందు సర్ప్రైజ్ చేస్తామని చెప్పినట్టుగానే ఈ రోజు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు పవన్కు బర్త్ డే విషెస్ చెపుతూ వకీల్సాబ్ నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్...
Read More..గోదావరిలో ఉధృతి మరింత పెరిగింది.దీంతో స్థానిక ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షానికి గోదావరి నదిలో వరద నీరు చేరుతోంది.దీంతో వరద ప్రవాహం వేగవంతమైంది.పెన్ గంగా, ప్రాణహిత నదులు కూడా వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి.కిన్నెరసాని,...
Read More..ఈ మధ్య కాలంలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రజల విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నాయి.అందిన కాడికి దోచుకోవాలనే ఉద్దేశంతో ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాయి.బిల్లు కట్టలేని వారి దీన స్థితిని అర్థం చేసుకోకుండా వాళ్లకు చెత్త ఆఫర్లు ఇస్తున్నాయి.తాజాగా ఆగ్రాలోని ఒక ఆస్పత్రి...
Read More..రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్’ ను ప్రారంభించిన సమయంలో నాన్నతోనే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలను నిర్మించాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.అయితే అయదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు బయట హీరోతో సినిమా తీయలేదు.కనీసం చిరంజీవి కాకుండా మరో మెగా...
Read More..కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే సినిమా రంగం చాలా కష్టాల్లో కూరుకుపోయింది.ఇక నిర్మాతలు అయితే తీసిన సినిమాలు రిలీజ్ చేసుకోలేక, షూటింగ్ మధ్యలో ఉండిపోయిన వాటిని పూర్తి చేయలేక, చేసిన అప్పులకి వడ్డీలు కట్టలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.సినీ కార్మికుల మీద...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కరోనా లాక్ డౌన్కు కొన్ని రోజుల ముందు తన సొంత ప్రాంతం అయిన మంగలూరుకు వెళ్లిపోయింది.అక్కడే తన కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ ఈ ఆరు నెలల సమయంను ఎంజాయ్ చేసింది.ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో...
Read More..మణిశర్మ తనయుడు అనే ట్యాగ్ తో సంగీత దర్శకుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి మహతీ స్వర సాగర్.ఈ యువ సంగీత దర్శకుడు అతి కొద్ది కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని తన మ్యూజిక్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు.చలో,...
Read More..ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ అన్ని కూడా బంద్ అయిపోయాయి.మళ్ళీ స్టార్ట్ చేయాలన్న ఎవరికీ కరోనా వచ్చి అది షూటింగ్ మీద ప్రభావం చూపిస్తుందో అని స్టార్ హీరోల నుంచి నిర్మాతల వరకు అందరూ భయపడుతున్నారు.ప్రభుత్వం షూటింగ్ లకి పర్మిషన్...
Read More..దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది.కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.కొత్త కొత్త మార్గాల ద్వారా వినియోగదారులకు ఫ్రీగా ఇంటర్నెట్ అందించేందుకు ఎయిర్ టెల్ సిద్ధమైంది.ఇకపై కుర్ కురే, లేస్, అంకుల్ చిప్స్...
Read More..టాలీవుడ్ ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు సత్యదేవ్.తాజగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న ఈ యువ హీరోపై ఇప్పుడు పెద్ద నిర్మాతలు, దర్శకుల దృష్టి పడింది.టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు అనేదానికి సత్యదేవ్...
Read More..నాన్న ఖైదీ నెం.150 సినిమాతో చరణ్ నిర్మాతగా మారాడు.కొణిదెల ప్రొడక్షన్స్ అంటూ బ్యానర్ ను స్థాపించి వరుసగా సినిమాలను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.మొదటి సినిమాతో దాదాపుగా 35 నుండి 50 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లుగా సమాచారం.మొదటి సినిమా ఇచ్చిన ఉత్సాహంతో...
Read More..బాలీవుడ్ లో సుశాంత్ మరణంతో మొదలైన లొల్లికి కంగనా రనౌత్ అలా ప్రాణం పోస్తూ ఇంకా కొనసాగిస్తూనే ఉంది.వీలు దొరికిన ప్రతి సారి బాలీవుడ్ లో ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వారికి సుశాంత్ మరణంతో లింకులు పెట్టడం, అతని మరణానికి...
Read More..బాలీవుడ్ హీరో సుశాంత్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఎంక్వౌరీ చేయడం జరిగింది.ముఖ్యంగా రియా మరణంకు కారణం అంటూ కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్న రియాను...
Read More..నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీనుల కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.వీరి కాంబో హ్యాట్రిక్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ కాంబో...
Read More..సైబర్ నేరగాళ్లు ప్రతి ఒక్కరిని ట్రాప్ చేస్తూ మెల్లగా తమ ఉచ్చులోకి వారిని లాగేస్తున్నారు.చిన్న అవకాశం ఇచ్చిన వారి చేతిలో మనం మటాష్ అయిపోయినట్లే.అంతగా పకడ్బందీ ప్లాన్ తో టార్గెట్ చేస్తూ మన దగ్గర ఉన్న డబ్బులని మనకి తెలియకుండానే కొట్టేస్తున్నారు.అలాగే...
Read More..తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాలను క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు రాజకీయాలపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.సినిమాల్లో సూపర్ స్టార్ పవర్ స్టార్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ రణరంగ క్షేత్రంపై...
Read More..మన దేశంలో అందెగత్తెలు అంటే ఎవరు? తెల్లటి చర్మంతో ముక్కు సక్కగా, పెదాలు ఎర్రగా, అందమైన కళ్లు.కాస్త సన్నగా, హైట్ గా ఉంటే ఆ మహిళ అందెగత్తె అయిపోతుంది.అదే నల్లగా ఉన్న.ముక్కు లేకపోయిన ఆ మహిళలు ఏం బాగోలేరని చెప్పేస్తారు.కానీ నిజానికి...
Read More..ఇవాంక ట్రంప్.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు.ఎంతో అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే డోనాల్డ్ ట్రంప్ కు ముగ్గురు భార్యలు ఉన్నారు.వారిలో ఎవరి కుమార్తె అనే విషయం చాలామందికి తెలియదు.నిజానికి ఆ విషయాన్నీ ఎవరు పట్టించుకోలేదు. డోనాల్డ్ ట్రంప్...
Read More..దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా 70,000కు పైగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.కేసుల సంఖ్య పెరుగుతున్నా రికవరీ రేటు కూడా భారీగానే ఉంది.అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వాళ్లు మళ్లీ వైరస్...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అదిరిపోయే సక్సెస్ను తనపేరిట వేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ కూడా చేశాడు.దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కనున్న...
Read More..దర్శకుడు మణిరత్నం తెరకెక్కించే చిత్రాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.ఆయన తెరకెక్కించే రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఏర్పడుతుందో మనకు తెలుసు.ఇక మణిరత్నం తెరకెక్కించే చిత్రాలకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు.వీరిద్దరి...
Read More..టాలీవుడ్ నుంచి ఓటీటీలో రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాగా వి ఉండబోతుంది.ఈ నెల 5న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది.నేచురల్ స్టార్ నాని నెగిటివ్ రోల్ చేస్తున్న ఈ సినిమాపై హైప్ భారీగానే ఉంది.సుధీర్ బాబు, నాని...
Read More..నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే నెల రోజుల ముందు నుంచే ఎన్నో ప్లాన్స్ వేస్తుంటారు.పవన్ కళ్యాణ్ ని సర్ప్రైజ్ చేస్తుంటారు.అలానే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కొందరు అభిమానులు భారీ...
Read More..మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ప్రాభవం కోల్పోతున్న ఈ సమయంలో ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.ఆహా కోసం తమన్నా 100 మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తోందని అందులో భాగంగా మొదటి సీజన్ ను 50 ఎపిసోడ్స్ చిత్రీకరణ పూర్తి...
Read More..సూర్యోదయం: ఉదయం 6:08 సూర్యాస్తమయం: సాయంత్రం 6:30 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు మేషం: వీలైనంత వరకు సంతోషాన్ని ఇచ్చే పనులే చెయ్యండి.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి.అయితే డబ్బు అవసరం ఏ క్షణాన అయినా...
Read More..తెలంగాణ ప్రభుత్వం లే అవుట్ రెగ్యూలరైజేషన్ స్కీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి బెనిపిట్స్ అందిస్తోంది.అక్రమ లే అవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరటను కలిగించింది.ఎల్ఆర్ఎస్ ను ప్రకటించింది.దీనికి సంబంధించిన జీవో నంబర్ 131 ను కూడా మంగళవారం...
Read More..నాని నటించిన జెంటిల్మెన్ చిత్రంతో టాలీవుడ్లో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న మలయాళ బ్యూటీ నివేదా థామస్, ఆ తరువాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వచ్చింది.ఇప్పటికే మంచి నటిగా గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ, తాజాగా నాని,సుధీర్ బాబులు కలిసి నటిస్తున్న...
Read More..నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘వి’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.అయితే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు వీలు లేకపోవడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్...
Read More..సీరియల్స్.సినిమా ప్రియులు అయినా ఉంటారు ఏమో కానీ సీరియల్ ప్రియులు మాత్రం ప్రతి ఇంట్లో ఉంటారు.ఏళ్ళ తరబడి నడిచే సీరియల్స్ ను ఎంతో ఇష్టంగా.ఆసక్తిగా చూసే జనాలు ఇప్పటికి ఉన్నారు.ఇకపోతే ఈ సీరియల్స్ లో వచ్చే నటులను ఎన్నేళ్ల తర్వాత అడిగిన...
Read More..హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం రేపింది.కొందరు కిడ్నాపర్లు ఓ మహిళను ఏకంగా ఇంట్లో నుంచే అపహరించారు.గుట్టుచప్పుడు కాకుండా కిడ్నాప్ చేసి లాడ్జిలో నిర్భందించారు.లాడ్జిలో చిత్రహింసలు పాల్పడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.నల్గొండ జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఓ ప్రైవేట్...
Read More..మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు (సెప్టెంబర్ 1) సంతాపదినంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు ఈ రోజు ప్రణబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం...
Read More..అమెరికాలో కరోనా తాండవిస్తోంది.ప్రపంచదేశాలతో పోల్చితే ఈ దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదుతో పాటు మరణాల సంఖ్య ఎక్కువ.మరణాల నమోదులో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.ఈ తరుణంలో అక్కడి ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను తొందరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇప్పటికే దేశంలోని...
Read More..కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ ను ఎన్నుకున్నారు.అశోక్ లవాసా రాజీనామా చేయడంతో పోస్టు ఖాళీ ఏర్పడింది.దీంతో ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ ను కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఎన్నికల కమిషనర్ గా...
Read More..ఓ మహిళ ఏకంగా ఆరుగురిని పెళ్లి చేసుకుంది.ఐదు పెళ్లిళ్లు చేసుకున్న ఆ మహిళ ఆరో పెళ్లి చేసుకుని పోలీసుల ముందు నిలబడింది.తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, ఐదుగురు వ్యక్తులు తమను చంపేస్తారని ఫిర్యాదు చేసింది.ప్రేమ పెళ్లి కాబట్టి కుటుంబ సభ్యులు కావొచ్చని...
Read More..సినిమా.ఇది ఒక రంగుల ప్రపంచం.ఎవరి జీవితం ఏ క్షణాన తారుమారు అవుతుందో అసలు చెప్పలేం.ఇక అలానే.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్ని సంవత్సరాలకే అద్భుతమైన స్టార్ డాం సంపాదిస్తారు.వారిని చుసిన ప్రేక్షకులు ఎంతో ఎత్తుకు వెళ్తారు అని భావిస్తారు.కానీ ఏం జరుగుతుందో తెలీదు.అప్పుడప్పుడే ప్రేక్షకులను...
Read More..మనలో కొందరు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టపడతారు.ఆ ఛాలెంజ్ కోసం ఎంత దూరమైనా వెళతారు.తాజాగా ఒక వ్యక్తి అలా ఒక ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్ ను తక్కువ సమయంలోనే పూర్తి చేశాడు.ఒక హోటల్ లో వండిన ఆహారాన్నంతా తక్కువ సమయంలోనే...
Read More..అవును. కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఎవరైనా ఏ సమాధానం చెప్తారు.ఏం చెప్పారు.ఒకవేళ చెప్పిన కన్ఫ్యూజ్ అవుతారు.ఎందుకంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు కాబట్టి.అందుకే ఎంతోమంది కన్ఫ్యూజ్ చెయ్యడం కోసం కోడి ముందా? గుడ్డు ముందా? అంటూ ప్రశ్నిస్తుంటారు.కానీ ఎవరు...
Read More..టీఆర్ఎస్ కార్పొరేటర్ పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.భయంతో ఆ కార్పొరేటర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తల దాచుకున్నాయి.విషయం తెలిసి ఆ గ్రామస్థులు స్కూల్ వెళ్తుంటే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.ఉధృతంగా మారిన పరిస్థితిని పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నం...
Read More..స్టార్ హీరో నాని ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యాడు.? నాని ఏంటి? ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నాని ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావడానికి ముఖ్యమైన కారణమే ఉంది.లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన...
Read More..పులి, కుక్క రూపంలో కానీ, ప్రవర్తనలో కానీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.కుక్క విశ్వాసానికి ప్రతీకగా నిలిచే జంతువు కాగా పులి మాత్రం క్రూర జంతువు.పులి చర్మంతో కుక్కను కానీ, కుక్క చర్మంతో పులిని కానీ సరదాగా కూడా ఊహించలేం.అయితే తాజాగా పులి...
Read More..దర్శకధీరుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి అనంతరం వైరస్ నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.వైరస్ నుంచి కోలుకున్న తరువాత రాజమౌళి మీటింగ్ పెట్టి కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ప్లాస్మా దానం చేయాలనే...
Read More..ప్రముఖ నిర్మాత వంశీ తండ్రి స్వర్గీయులయ్యారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రాణాలు విడిచారు.దీంతో ఆయన పార్థీవదేహాన్ని స్వగ్రామమైన నెల్లూరికి తరలించారు.అంత్యక్రియలకు సినీ ప్రముఖులు హాజరై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని అందించారు. యూవీ క్రియేషన్స్ అధినేతల్లో...
Read More..ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి కారణంగా పుణ్యక్షేత్రాలు మూతబడిన విషయం అందరికీ తెలిసిందే.దాదాపు 165 రోజుల తర్వాత మధురైలో మూతపడిన మీనాక్షి అమ్మన్ ఆలయం మంగళవారం రీఓపెన్ అయింది.ఆలయం తెరుచుకోవడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.అయితే...
Read More..కేంద్రం జీఎస్టీ లోటును రాష్ట్రాలు భర్తీ చేయాలని ప్రతిపాదినలపై కొన్ని రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాని మోదీకి లేఖ రాశారు.జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అన్నీ నిర్ణయాలు కేంద్రానికి అనుకూలంగా తీసుకున్నారని...
Read More..ఏపీలో మరో మంత్రి కరోనా బారిన పడ్డాడు.రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది.గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు.రిపోర్టులో పాజిటివ్ అని తేలడంలో కుటుంబసభ్యులు ఆయనను...
Read More..భారత సైనికులు రహస్య స్థావరాలపై దాడి చేశారు.అక్కడ దొరికిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.రామ్ పూర్ సెక్టార్ లో ఆగస్టు 30వ తేదీన (గత ఆదివారం) కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు...
Read More..మహేష్ బాబు టక్కరి దొంగ సినిమాలో పాటలా ఇతర దేశాలతో పోలిస్తే చైనా దేశం నియమ నిబంధనలు వింతగా ఉంటాయి.చైనాలో చివరకు పాఠశాలల్లో సైతం భయంకరమైన నియమాలు అమలవుతున్నాయి.ఈ నిబంధనలు విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.చైనాలోని జింగ్లీ నగరంలో అబే టీచర్...
Read More..మనకు టైం పాస్ కానప్పుడు.ఆకలి వేసినప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది.అలా అనిపించినప్పుడు మన చుట్టూ ఏలాంటి స్నాక్స్ ఉన్నాయ్? ఏం ఉన్నాయ్ అని వెతుకుతాం.ఇక పక్కన ఆలు చిప్స్, ఆనియన్ చిప్స్ కానీ పాప్ కార్న్ కానీ ఉన్నాయ్ అంటే ఆలోచించకుండా తినేస్తాం....
Read More..తమకు తిరిగే లేకుండా పరిపాలన చేసుకుంటూ, జనరంజక పాలన అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ చాలా సంతోషంగా ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు.దీనికి తగ్గట్టుగానే జగన్ పరిపాలనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తూ వస్తున్నాయి.జగన్ పాటిస్తున్న విధానాలను తమ తమ రాష్ట్రాల్లో పాటించేందుకు అన్ని రాష్ట్రాలు...
Read More..As Laxman visits Sharjah Stadium owing to IPL 2020, he recalls the memories of Sachin’s batting vs Australia in 1998. The year 1998 has been a golden era for Sachin...
Read More..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా మాకొద్దు ఈ కరోనా అని అనుకుంటున్నారు.కానీ విచిత్రంగా ఆ దీవిలోకి అడుగుపెట్టాలి అంటే మాత్రం తప్పనిసరిగా కరోనా పాజిటివ్ రావాల్సిందేనట.ఇంతకీ ఆ దీవి ఏంటి? ఎక్కడ ఉంది?...
Read More..కొన్ని రోజుల క్రితం రంగుల పేరుతో మోసాలు చేస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా స్కామ్ గురించి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.రంగులు కరెక్ట్ గా కనిపెడితే లక్షలు గెలవచ్చంటూ మోసగాళ్లు మాయమాటలు చెప్పి ఏకంగా 2,000 కోట్ల రూపాయల స్కామ్...
Read More..కేజిఎఫ్.ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.సినిమా రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ భారీ హిట్ సాధించిన చిత్రం కేజిఎఫ్.ఈ సినిమాలో హీరోగా నటించిన కన్నడ స్టార్ హీరో యష్ ఓవర్ నైట్ లో దేశానికి మొత్తం కన్నడ సినిమా...
Read More..తాజాగా మారటోరియం పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.అయితే ఈ పిటిషన్ పై పూర్తి స్థాయి వాదనను బుధవారం వింటామని అత్యున్నత న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.మారటోరియం గడువు గత నెల ఆగస్టు 31తో ముగిసింది.కరోనా వల్ల మార్చి నుంచే...
Read More..తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం “139 రేప్ కేసు”.ఒక అమ్మాయిని 139 మంది రేప్ చేశారనే కేసు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.ఇందులో కొందరు నేతలు,సినిమా , టీవీ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని వార్తలు వచ్చాయి.దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.వెంటనే...
Read More..అగ్రరాజ్యం అమెరికా సహా వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సహా రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.కమలా హారిస్ డెమొక్రాటిక్ పార్టీ తరపున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపికైన తర్వాత వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయ రాజకీయవేత్తల కోసం నెటిజన్లు...
Read More..వాట్సాప్ లో 50 మంది తో ఒకేసారి వీడియో కాల్ సదుపాయం|WhatsApp Supports Upto 50 People video call .
Read More..అవును.మీరు వింటున్నది అక్షరాలా నిజం.మనలో దాదాపుగా రేపటి గురించి అలోచించి ఈరోజు పైసా పైసా కూడబెడుతున్నవారే.చాలా మంది చాలా రకాలుగా డబ్బును పొదుపు చేస్తూ వుంటారు.ఇందులో కొంతమంది గుడ్డిగా తమ బీరువాలలో దాస్తూ వుంటారు.ఇంకొంతమంది బ్యాంకు ఖాతాలలో దాచిపెడతారు.మరికొందరు తెలివిగా మ్యూచువల్...
Read More..కరోనా మహమ్మారి తో తెలంగాణా రాష్ట్రం వణికిపోతున్న విషయం తెలిసిందే.రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో హైదరాబాద్ లోని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది లడ్డూ వేలం పాటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.గణేష్ నిమజ్జనం...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే.ఈ మహమ్మారికి ఎదురెళ్తే.ప్రాణాలతో చెలగాటమే అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది.దీంతో ఎక్కడి వారు అక్కడే లాక్ అయ్యారు.ఈ క్రమంలోనే థియేటర్లు మూతపడ్డాయి.షూటింగ్లు ఆగిపోయాయి.అయితే ఇటీవల అన్లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం షూటింగ్స్కు...
Read More..అమెరికాలో భారతీయులు పలు రంగాల్లో దూసుకెళ్తూ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన ఎంఎంఎస్ హోల్డింగ్స్ వ్యవస్థాపకురాలు, చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉమా శర్మ ఓ అవార్డు బరిలో నిలిచారు.మిచిగాన్ , నార్త్ వెస్ట్ ఓహియోకి సంబంధించి 2020 ఏడాదికి...
Read More..తమిళప్రజల గుండెల్లో తలైవి గా నిలిచిన దివంగత నటి, అన్నాడీఎంకే నేత, సీఎం జయలలిత నెచ్చలి శశికళ అలియాస్ చిన్నమ్మ కు ఐటీ అధికారులు గట్టి ఝలక్ ఇచ్చారు.అవినీతి ఆరోపణలు ఎదురుకొంటున్న శశికళ గత కొంత కాలంగా జైలు లోనే శిక్ష...
Read More..బుల్లితెర యాంకర్ అనసూయకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ఒకవైపు యాంకర్ గా పని చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూ అనసూయ అభిమానులను సంపాదించుకున్నారు.ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి మెప్పించడం అనసూయకు సొంతం.ఇంటర్వ్యూల ద్వారా,...
Read More..అభిమానుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా! నిజమే.అలాగే అనిపిస్తుంది.వారు పవర్ స్టార్ పైన ప్రకటించిన ప్రేమ తాలూక ఎఫెక్ట్ అలాంటిది మరి.పుట్టిన రోజుకి ముందే వారు అంతర్జాలంలో సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.బర్త్ డే విషెస్ ను రికార్డు స్థాయిలో...
Read More..దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ వల్ల ప్రజలు రోడ్లపై అడుగు పెట్టాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు.సాధారణంగా ఏ వ్యాధి అయినా కోలుకున్న తరువాత ఎటువంటి...
Read More..సహజంగా ఏ పార్టీలో అయినా నాయకుల మధ్య ఆధిపత్య పోరు సర్వ సాధారణం.ఎవరికి వారు తాము గొప్ప అంటే తాము గొప్ప అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు.ఇక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టి వ్యవహారాలు చేసేందుకు అస్సలు ఒప్పుకోరు.అది మంత్రులైనా,...
Read More..