తాగుడుకు ఒక్కసారి అలవాటు పడ్డారు అంటే వారి జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే అర్ధం.ఎంతోమంది తాగుడుకు బానిసలయ్యి కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు.ఇక అలానే ఎంతోమంది సెలబ్రెటీలు కూడా తాగుడుకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు.సినీ సెలబ్రెటీల్లో హీరోలు తాగుడుకు...
Read More..మగువలకు అందం ఓ అలంకారం.అలాంటి అందం కోసం వారు ఎంతో శ్రద్ధ వహిస్తారు.కొంతమంది అమ్మాయిలు మాత్రం అందాన్నే వారి కెరియర్ గా మలుచుకుంటారు.దానికోసం వారు మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంటారు.రాత్రనకా పగలనకా దానికోసం శ్రమిస్తారు.అందాల కిరీటాన్ని దక్కించుకోవాలని కలలు కంటూ వుంటారు.అలా కలలు...
Read More..ఈ మధ్య కాలంలో రాజకీయ ప్రచారాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.చివరకు తినే ఆహారాలను సైతం పబ్లిసిటీ కోసం వినియోగించుకునే రాజకీయ పార్టీల సంఖ్య పెరుగుతోంది.మరికొన్ని నెలల్లో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి బీజేపీ శ్రేణులు సరికొత్తగా రాజకీయ ప్రచారం...
Read More..ఆవాలు.ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే పోపు దినుసుల్లో ఇవి కూడా ఒకటి.చిట్టి, పొట్టిగా ఉండే ఆవాలతో బోలెడన్నీ లాభాలు ఉన్నాయి.ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు.కూరకు చక్కని రుచిని, శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.ఎన్నో జబ్బులను నివారించడంలోనూ ఆవాలు అద్భుతంగా సహయపడతాయి....
Read More..ఎవరు? ఏ సినిమా విలన్ అనుకుంటున్నారా? ఫోటో చూడగానే అర్థం అయ్యి ఉంటుంది కదా! మురళి శర్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫెమస్ విలన్.బాలీవుడ్, టాలీవుడ్ అని కాకుండా అన్ని సినిమాల్లో అద్భుతంగా నటిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు సొంతం...
Read More..బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ తన అభిమానులకు మంచి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ట్విట్టర్ లో అందించింది.గత కొద్ది రోజుల కిందట నటి కంగానా రనౌత్ ట్విట్టర్ లో అడుగేశారు.ఆమె ఖాతా తెరవడమే లేటు అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.ఖాతా తెరిచిన...
Read More..టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నెలకొన్న అధిపత్యపోరుని తమకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణాలో అధికార పీఠం దక్కించుకోవాలి అనే అభిప్రాయంలో ఉంది బీజేపీ.కాంగ్రెస్ బలహీన పడుతుండడంతో ఆ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తోంది.ఇక కాంగ్రెస్ తెలంగాణాలో తమ పట్టు జారిపోకుండా అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.టీఆర్ఎస్...
Read More..అమెరికాలో అధ్యక్ష్య ఎన్నికలకి సర్వం సిద్దమవుతోంది. డెమోక్రటిక్ , రిపబ్లికన్ పార్టీలు హోరా హోరీగా ఈ ఎన్నికల కోసం పోటీ పడుతున్నారు.తాడో పేడో తేల్చుకుని ఈ సారి అధికారం సాధించాలని డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించాలని అధ్యక్ష పీటం అధిరోహించాలని వ్యూహాలు...
Read More..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఎంత పెద్ద సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.సినీ పరిశ్రమ మొత్తాన్ని శోకసంద్రంలో ముంచి.తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సుశాంత్ ఎందుకు చనిపోయాడు అన్నది ఇప్పటికీ వీడని మిస్టరీగానే కొనసాగుతోంది.మొదట మానసిక ఒత్తిడి వల్లే...
Read More..కరోనా కారణంగా ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అయ్యిపోయాయి. అగ్ర రాజ్యం అమెరికా అయితే చిగురుటాకులా వణికిపోయింది.నేటికి వేలాది కేసులు రోజు రోజుకు నమోదు అవుతూనే ఉన్నాయి.ఈ కారణంగా అన్ని దేశాలలో వ్యాపార, ఉద్యోగ సంస్థలు నిలిచిపోవడంతో ఎంతో మంది భారతీయులు దిక్కు...
Read More..కరోనా దెబ్బకు నడ్డి విరిగినట్టయింది… ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగమైన కొన్ని ఫ్రాంచైజీలు వారికి.ఇందుకు కారణం ఐపీఎల్ 2020 సీజన్ ఇండియాలో జరగక పోవడంతో ఈ ఏడాది తాము నష్టపోతున్న మొత్తాన్ని బీసీసీఐ ఇవ్వాలంటూ ఆయా ఫ్రాంచైజీలు డిమాండ్ చేస్తున్నాయి.కరోనా...
Read More..ఈ రోజు ప్రారంభం కానున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో సంతాప సూచికంగా సంపూర్ణ పోషణ పథకాన్ని ఫోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ...
Read More..మనలో చాలా మందికి పాము పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.పామును చూస్తే చాలు కాళ్లూచేతులు గజగజా వణుకుతాయి.అయితే ఒక యువతి మాత్రం ఏకంగా నాలుగు అడుగుల పామును మింగేసింది.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో డాక్టర్లు ఆపరేషన్ చేసి పామును...
Read More..2019 ఎన్నికలకు ముందు నవరత్నాల్లోని హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తానని మాట ఇచ్చి సీఎం జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.జగన్ సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో 90 శాతం హామీలను ఇప్పటికే నెరవేర్చింది.మిగిలిన 10 శాతం...
Read More..బీసీసీఐ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్ ఈసారి యూఏఈ వేదికగా జరగనున్నది.దీనిని నిర్వహించే కార్యక్రమాలలో ప్రస్తుతం భారత బోర్డు బాగా బిజీగా ఉంది.క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ లీగ్ స్టార్ట్ అవ్వడం కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.అయితే ఈ లీగ్...
Read More..భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గత రాత్రి ఢిల్లీలోని ఆర్మీ హాస్పటల్లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.తీవ్ర అనారోగ్యంతో 21 రోజులు పోరాటం చేసిన ఆయన సోమవారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.జర్నలిస్ట్ గా కెరీర్ ను స్టాట్ చేసి.రాష్ట్రపతి...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ ట్రెండ్ నడుస్తోంది.ఫేస్ బుక్ పై ప్రజల్లో ఆదరణ పెరిగిన తరువాత ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఆదరణ ప్రపంచవ్యాప్తంగా బాగా తగ్గిపోయింది.ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా, వెంటనే ఫేస్ బుక్ లో దానికి...
Read More..ఏపీలో అధికారపఠం మీద కూర్చున్న దగ్గర నుంచి జగన్ అన్ని విషయాల్లోనూ పారదర్శకత కోరుకోవడంతో పాటు, తమ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరు అవినీతి వ్యవహారాలకు దూరంగా ఉండాలని పదేపదే చెబుతూ వస్తున్నారు.అంతేకాదు నాయకుల అవినీతి వ్యవహారాల కారణంగా ఎంతో...
Read More..బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచ కుబేరు లలో ఆయన ఒక్కరు.బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు. ఎంత గొప్పవారు అయినా మనసుకు నచ్చిన వాళ్ళ కోసం ఎప్పడు స్పెషల్ గా ఎదోఒక్కటి ఇవ్వాలని లేదా.స్పెషల్ గా విషెస్...
Read More..తెలుగు బుల్లితెర పాపులర్ షో బిగ్బాస్ సీజన్ 4 సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో 105 రోజుల పాటు ఈ ఎపిసోడ్ జరుగుతుంది.టాలీవుడ్ కింగ్ నాగార్జున మూడో సీజన్ హోస్ట్ చేయగా.నాలుగో...
Read More..సీనియర్ క్రీడాకారులకు శుభవార్త.ఆటలపైన ఆసక్తి ఉండి, ఏదో ఒక గేమ్ లో నేషనల్ స్థాయిలో ఆడినవారికి SAT (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ), SAI (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) మంచి అవకాశం కల్పిస్తోంది.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య ఎక్కువైపోతుంది.దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తీవ్రంగా ఒకపక్క కృషి చేస్తుంటే మరోపక్క శాస్త్రవేత్తలు దీన్ని నిర్మూలించడానికి మెడిసన్ ను కనుగొనే ప్రయత్నంలో బిజీబిజీగా ఉన్నారు.మనదేశంలో కూడా కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ రికవరీ...
Read More..మనిషి అన్నాక రోగాలు రావడం సాధారణ విషయం.సామాన్యులకు రోగాలు వస్తుంటాయ్.పోతుంటాయి.ఎంతోమందికి జీవితాంతం ఉంటాయి.ఇది అంత మాములు విషయం.అందరికి తెలిసిన సెలబ్రెటీలకు రోగాలు ఉంటేనే ఆశ్చర్యం.ఎందుకంటే ఈ సెలబ్రెటీలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు.ఇక అలా ఎన్నో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్న కొందరు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.జగన్ సర్కార్ ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ ను అదుపు చేయడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కావడం లేదు.రాష్ట్రంలో ప్రతిరోజూ 10,000కు అటూఇటుగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి.కరోనా విజృంభించిన...
Read More..ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం కోసం అంటూ ఆనాటి రాజులను గద్దెదించి అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ఇప్పుడు అక్కడ రాజులకు వారసులుల వ్యవహరిస్తూ నియంత పరిపాలనను అక్కడ పునరావృతం చేస్తున్నారు.ఈ నియంతృత్వ ధోరణి తోనే పొరుగు దేశాల భూములను మింగేయాలి...
Read More..బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతియేడాది నిర్వహించే ఐపీఎల్ ఈసారి యూఏఈ వేదికగా జరగనున్నది.ఇప్పటికే సపోర్టింగ్ స్టాఫ్ మరియు ప్లేయర్స్ లో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది కానీ ఆ ప్లేయర్స్ ఎవరు ఆ టీం సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్స్...
Read More..టాలీవుడ్ లో తేజ వెయ్యి అబద్ధాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఎస్తర్.ఈ అమ్మడు తరువాత కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది.సునీల్ తో భీమవరం బుల్లోడు సినిమాలో సందడి చేసింది.అయితే హీరోయిన్ గా అవకాశాలు...
Read More..ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నారంటే.ప్రత్యర్తుల పోరు ఎక్కువగా ఉందని అనుకుంటారు.ప్రతిపక్షాలకు చెందిన నేతలు వేస్తున్న వ్యూహాలు ఎమ్మెల్యలను ఇబ్బందులు పెడుతున్నాయని భావిస్తారు.సహజంగానే ఇలాంటి పరిస్థితి రాజకీయాల్లో ఉన్నవారికి తరచుగా ఎదురవుతుంది.కానీ, చిత్రం ఏంటంటే.ఇటు సీఎం జగన్కు వచ్చిన పరిస్థితే.అధికార పార్టీ...
Read More..వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొన్ని నెలలుగా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆయన మరోమారు సీఎం జగన్ కు తెలుగు రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.నిన్న ఢిల్లీలోని ఆయన నివాసం...
Read More..తెలుగు, తమిళ సినిమాలలో లేడీ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటి విద్యుల్లేఖ రామన్.ఈమె తండ్రి కూడా కోలీవుడ్ ఫేమస్ యాక్టర్.తండ్రి బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విద్యుల్లేఖ చాలా తక్కువ టైంలోనే తనదైన పెర్ఫార్మెన్స్ తో...
Read More..అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ కొట్టిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరల వెంటనే మేల్కొని తాను చేసిన తప్పేంటో తెలుసుకొని అరవింద సమేత సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.మళ్ళీ తాను ఎందుకు బెస్ట్ డైరెక్టర్ అయ్యానో అనేది ప్రూవ్ చేసుకున్నాడు.ఫ్యామిలీ...
Read More..తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.రాష్ట్రంలో నగరాల నుంచి పల్లెల వరకు అడ్డూఅదుపు లేకుండా వైరస్ వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటివరకు నమోదైన కేసులను...
Read More..అమెరికా అధ్యక్ష ఎన్నికలకి ఇంకా కేవలం 64 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.రోజుడు గడిస్తున్న కొద్దీ అధ్యక్ష అభ్యర్ధులు బిడెన్, ట్రంప్ తమ ప్రచారంలో జోరు పెంచుతున్నారు.వాడి వేడిగా ప్రసంగాలు చేస్తూ మాటల యుద్ధం చేస్తున్నారు.అయితే ట్రంప్ ప్రచారంలో కంటే...
Read More..ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే.సమాజంలోని అన్ని వర్గాల చేయూతా అత్యంత అవసరం.వీరిలో ఉద్యోగులు.చేతి వృత్తుల వారు, రైతులు, మహిళలు,శ్రామికులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారూ ఉన్నారు.ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరి మద్దతు ఉంటేనే ఏ పార్టీ అయినా.ఏనేత...
Read More..దివంగత బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తర్వాత ఈ అంశంపై రోజుకో సంచలన వార్త వెలుగులోకి వస్తోంది.తాజాగా ఈ కేసును సీబీఐ సీరియస్గా విచారిస్తుండడంతో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.రియా సుశాంత్ ఇంట్లో వారానికి మూడు...
Read More..రాజ్యాంగంలోని ప్రతి అంశంపై పట్టు ఉన్న ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రధాని కావాల్సి ఉంది.కానీ కాంగ్రెస్ లో ఉన్న కుటుంబ రాజకీయాల వల్ల సోనియా గాంధీ ఆయనను రాష్ట్రపతిని చేసి పార్టీ వ్యవహారాలకు దూరం చేశారు.ఒకవేళ షాడో మినిస్టర్ మన్మోహన్ సింగ్...
Read More..ప్రపంచంలోని వివిధ దేశాలలో ఎంతో మంది తెలుగువారు వివిధ వృత్తులలో స్థిరపడ్డారు.అనేక రంగాలలో మనదైన ప్రతిభతో దూసుకువెళ్తున్నారు.ఎంత ఎత్తుకి ఎదిగినా సరే మూలాలని మాత్రం విస్మరించడంలేదు.తెలుగువారందరికీ తెలుగు భాషపై ఉన్న ప్రేమ, అభిమానం వారిని ఇప్పటికీ ఎంతో మందిని తెలుగు భాషాభిమానులుగా...
Read More..తెలుగు బిగ్ బాస్ 4 ప్రారంభంకు అంతా సిద్దం అయ్యింది.ఈనెల 6వ తారీకు నుండి షో ప్రారంభం కాబోతుంది.ఆ రోజు ఉదయం కంటెస్టెంట్స్ ఎంట్రీ కి సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది.అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు షో ను స్టార్ మాలో...
Read More..ఇటీవల కాలంలో శ్రీ పోతులూరి బ్రహ్మం గారు పేరు ఎక్కువగా వినిపిస్తుంది.ఎందుకంటే అయన చెప్పినవి చెప్పినట్టు ఎన్నో జరిగాయ్.ఇది అదునుగా తీసుకున్న కొందరు.ఏది జరిగిన సరే ‘బ్రహ్మం గారు చెప్పినట్టే జరిగింది” అని ప్రచారం చేస్తున్నారు.అందుకే కొందరు ప్రజలు ఇవి చూసిన...
Read More..రచయితగా, దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి సతీష్ వేగేశ్న.ఫామిలీ చిత్రాలతో కుటుంబ బంధాలని తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సతీష్ వేగేశ్న నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్నాడు.అయితే అతను తీసిన శతమానం భవతి తర్వాత ఇప్పటి వరకు...
Read More..ఉదయ్ కిరణ్.20 ఏళ్ల క్రితం స్టార్ హీరో.వరుసగా మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టి తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యాడు.మెగాస్టార్ చిరంజీవి అంత అవుతాడని అందరూ ఊహించారు.కానీ అందరి ఊహలు నాశనం అయ్యాయి.ఎంతో పెద్ద హీరో అవుతాడు అనుకుంటే అనంతలోకాలకు...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీ ‘జాను’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా...
Read More..జబర్దస్త్ కామెడీ రియాలిటీ షోతో కెరియర్ ప్రారంభించి టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు షకలక శంకర్.శ్రీకాకుళం బాష, యాసతో కామెడీ పండించే శంకర్ హీరోగా కూడా టర్న్ తీసుకొని సినిమాలు చేస్తున్నాడు.హిట్,...
Read More..కొంత మంది భామలకు అందం ఉన్న అదృష్టం కలిసి రాదు.అన్నింటికీ సిద్ధమైన అవకాశాలు రావు.అతి కొద్ది మంది మాత్రమే అందం, అభినయానికి అదృష్టం కలిసి వచ్చి స్టార్ హీరోయిన్స్ గా మారుతారు.మొదటి కేటగిరీలో ఉండిపోయిన అందాల భామ శ్రద్ధా దాస్.ఈమెకి కావాల్సినంత...
Read More..సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లకు పైగా కెరియర్ ని పూర్తి చేసుకున్న యువ హీరో నితిన్.కెరియర్ ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి తరువాత కమర్షియల్ఫార్ములా అంటూ తనకి సెట్ అవ్వని కథలతో సినిమాలు చేసిన నితిన్ ఏకంగా ఏడేళ్ల పాటు...
Read More..కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు ఏకంగా ఆరు నెలల పాటు బంద్ అయిపోయాయి.ఓ విధంగా ఈ కరోనా ఎఫెక్ట్ సినిమా నిర్మాతలకి వందల కోట్ల రూపాయిలు నష్టాలు మిగిలిస్తే.సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని బ్రతుకుతున్న ఎంతో మందికి ఉపాధి లేక ఆర్ధిక...
Read More..ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కొరియోగ్రాఫర్స్ పేర్లు చెబితే అందులో కచ్చితంగా అనీ మాస్టర్ ఉంటుంది.ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన ఈమె సౌత్ ఇండియాలో స్టార్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.స్టార్ హీరోల సినిమాలలో కూడా...
Read More..పవన్ కళ్యాణ్ బర్త్ డే కోసం ఇండస్ట్రీ వారు మరియు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పవన్ బర్త్ డే సందర్బంగా సోషల్ మీడియాలో మరోసారి సెన్షేషన్ క్రియేట్ చేయాలనే పట్టుదలతో ఫ్యాన్స్ ఉన్నారని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది.అయితే...
Read More..కరోనా కారణంగా ఆరు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్న హీరోలు మెల్లగా షూటింగ్స్ కు బయలు దేరుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ పలువురు కరోనాను లెక్క చేయకుండా షూటింగ్స్ లో జాయిన్ అయ్యారు.కొందరు విదేశాల్లో కూడా షూటింగ్ చేస్తున్నారు.బాలీవుడ్ కు చెందిన...
Read More..ఒకే ఒక్క సీన్ తో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.ఈ అమ్మడు చేసిన సినిమాలు కంటే వచ్చిన ప్రచారం ఎక్కువ.మొదటి సినిమాలో ఒక సాంగ్ టీజర్ లో కన్నుకొట్టి యూత్ గుండెల్లో బాణాలు గుచ్చినా...
Read More..డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కొడుకు మరియు కూతురు ఆకాష్ ఇంకా పవిత్రలు చిన్నప్పటి నుండే ప్రేక్షకులకు సుపరిచితం.పలు సినిమాల్లో ఇద్దరు కూడా నటించారు.పవిత్ర పలు సినిమాలో బాల నటిగా నటించి మెప్పించింది.ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా సినిమాలు చేస్తుండగా పవిత్ర...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కరోనా కష్ట కాలంలో జగన్ సర్కార్ కొన్ని నెలల క్రితమే 16,208 గ్రామ,...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక...
Read More..నితిన్ హీరోగా రూపొందబోతున్న ‘అంధాదున్’ రీమేక్ లో కీలక పాత్రకు గాను శ్రియ శరన్ ను సంప్రదించారనే వార్తలు వచ్చాయి.అయితే సినిమాకు ఆమె నో చెప్పింది.హిందీలో టబు ఆ పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.నయన్ కూడా ఆ పాత్రను చేసేందుకు...
Read More..సౌత్ స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల జపం చేస్తున్నారు.అన్ని భాషల హీరోలు కూడా ఇతర భాషల్లో ముఖ్యంగా హిందీలో తమ సినిమాలు ఆడాలని ఆశిస్తున్నారు.అందుకోసం పాన్ ఇండియా దర్శకులను ఎంపిక చేసుకోవడం లేదంటే యూనివర్శిల్ సబ్జెక్ట్ లను ఎంపిక...
Read More..సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇలియానా బాలీవుడ్ కు బర్ఫీ సినిమాతో వెళ్లి అక్కడ స్టార్ డం దక్కించుకుంది.అయిదు ఆరు సంవత్సరాలు అక్కడ సందడి చేసింది.అయితే గత ఏడాది కాలంగా ఆమెకు అక్కడ ఆఫర్లే కరువయ్యాయి.దాంతో...
Read More..యంగ్ హీరో నితిన్ ఈయేడు భీష్మ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.అయితే కరోనా మహమ్మారి అందరి అంచనాలను తలకిందులు చేసేసింది.ఇక కరోనా నేపథ్యంలోనే...
Read More..నాని 25వ సినిమా ‘వి’ విడుదలకు రెడీగా ఉంది. సుధీర్ బాబు హీరో నాని విలన్ అంటూ మొదటి నుండి ప్రచారం జరుగుతూ వస్తోంది.అయితే ఈ సినిమా కథలో వచ్చే ట్విస్ట్ మొత్తం రివర్స్ గా ఉంటుందట.అంటే విలన్ సుధీర్ బాబు...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత వకీల్ సాబ్ చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ...
Read More..మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ వేసవి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది.కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమా షూటింగ్ కొంతమేర మిగిలి...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ప్రారంభించాడు బన్నీ.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ తన నెక్ట్స్ మూవీగా...
Read More..ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నట్టుండి భారీ శబ్దం వెలువడింది.ఆక్సిజన్ సిలిండర్ లీక్ అవడంతో ఆస్పత్రి మొత్తం ఉలిక్కిపడింది.దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో ఉన్న పేషంట్లు, సహాయకులు బయటకు పరుగులు తీశారు.వార్డు మొత్తంగా పొగ కమ్మేసింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా...
Read More..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మెగా ప్రభంజనం సృష్టించేందుకు చిరంజీవి రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండంతో...
Read More..వేగంగా వస్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.అప్రమత్తమైన డ్రైవర్ కారులో ఉన్న ప్రయాణికులకు అలర్ట్ చేశాడు.అందరూ కిందికి దిగడంతో ప్రమాదం తృటిలో తప్పింది.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ పోలీసులు మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారు. విశాఖలో పెను ప్రమాదం సంభవించింది.గోపాలపట్నం...
Read More..ప్రముఖ ఇ-కామర్స్ పేమెంట్ సంస్థ పేటీఎంపై హాకర్లు దాడి చేశారు.వినియోగదారులకు సంబంధించిన డేటాను చోరీ చేశారని సమాచారం.సంస్థకు చెందిన పేటీఎం మాల్ డేటాబేస్ పై జాన్ విన్ అనే గ్రూపుకు చెందిన హాకర్లు దాడికి పాల్పడినట్లు తెలిసింది.అయితే హ్యాక్ చేసిన కస్టమర్...
Read More..నందమూరి బాలకృష్ణ కొంత గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ను ఇప్పటికే మొదలుపెట్టగా, ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమా టీజర్ను ఇప్పటికే...
Read More..సాధారణంగా నిద్రపోతే కలలు వస్తుంటాయి.ఇక అలానే పగలు నిద్రపోయిన రాత్రి నిద్రపోయిన కలలు రావడం సహజం.అయితే అలా వచ్చే కలలకు కూడా కొన్ని శుభ సంకేతాలు, కొన్ని చెడు సంకేతాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు.ఏ కలలు వస్తే దేనికి సంకేతం అనేది...
Read More..కరోనా నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు దూరమయ్యారు.ఈ మేరకు ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించుకుంది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామల్లోని ప్రతి ఇంటికి టీవీలను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నాడు.పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో డిజిటలైజేషన్...
Read More..వివాదాస్పద ట్వీట్ల కేసులో క్షమాపణ చెప్పమని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ మేరకు లాయర్ ప్రశాంత్ భూషణ్ ససేమిరా కాదన్నారు.దీంతో ఆగ్రహించిన అత్యున్నత న్యాయస్థానం న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై జరిమానా విధించింది.ఒక రూపాయి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డేతో...
Read More..దాదాపు రెండు దశాబ్దాల క్రితం అందరి హెయిర్ స్టైళ్లు ఒకే రకంగా ఉండేవి.కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ను ట్రై చేసే వాళ్లు అప్పట్లో చాలా తక్కువగా ఉండేవారు.అయితే అప్పటికీ ఇప్పటికీ కాలం చాలా మారింది.ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల...
Read More..ఈ కాలంలో ఏ మనిషి కూడా ఒక్క పని చెయ్యడం లేదు.కుదిరితే రెండు లేదా మూడు బిజినెస్ లు చేస్తున్నారు.ఇక అలానే మన టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా కొందరు రెస్టారెంట్లు సైడ్ బిజినెస్ గా చేస్తున్నారు.వారు ఎవరు అనేది మనం...
Read More..అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు రక్షణ లేకుండా పోతుంది.ఓ కామాంధుడు మైనర్ బాలుడిపై అత్యాచారానికి పాల్పడటానికి యత్నించాడు.దీంతో ఆ బాలుడు కేకలు వేయడంతో కుటుంబసభ్యులు రావడం చూసి ఆ కామ పిశాచి పరారయ్యాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలుడిపై ఓ కామాంధుడు...
Read More..ఇళ్లల్లో పిల్లలు చాలా సందర్భాల్లో తిండి తిననని మారాం చేస్తుంటారు.అయితే సాధారణ పరిస్థితుల్లో తిండి తినకపోయినా సమస్య లేదు కానీ కరోనా కాలంలో పిల్లలు తిండి తినకపోయినా అనుమానించాలని నిపుణులు చెబుతున్నారు.పిల్లలు తిండి తినకపోవడం కరోనా కొత్త లక్షణమని సూచిస్తున్నారు.ఈ తరహా...
Read More..భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూశారు. గత కొద్దీరోజులుగా కరోనా మహమ్మారితో బాధపడుతూ ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.ప్రణబ్ ముఖర్జీ కరోనాతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్మీ ఆసుపత్రిలో గతకొంత కాలంగా చికిత్స పొందుతున్నారు.ప్రణబ్ ముఖర్జీకి...
Read More..మనలో మొబైల్ ను ఎక్కువగా వినియోగించే వాళ్లలో చాలామంది తమకు తెలియకుండానే ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే ఫిర్యాదు చేస్తూ ఉంటారు.అయితే మనం ఫోన్ లో బ్లూ టూత్ ను ఎక్కువ సమయం వినియోగించినా చార్జింగ్ త్వరగా అయిపోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.వైర్లెస్...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలలో స్టైల్ విషయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఎప్పుడికప్పుడు హెయిర్ స్టైల్స్ మారుస్తూ సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ అల్లు అర్జున్ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.ఈ సంవత్సరం అల వైకుంఠపురములో సినిమాతో...
Read More..జైలు జీవితం.చాలా దారుణమైన జీవితం.అలాంటి ఈ జైలుకు కొందరు ఎలాంటి నేరం చెయ్యకుండానే శిక్ష అనుభవిస్తుంటారు.మరికొందరు తప్పు చేసిన సరే తప్పించుకుంటుంటారు.అలాంటిది ఓ వ్యక్తి తప్పు చేశాడు.తప్పు చేసినట్టు అతనే ఒప్పుకున్నాడు.కానీ జడ్జీలు మాత్రం అతన్ని వదిలేసారు. ఎందుకు అతన్ని వదిలేశారు...
Read More..కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్లాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు.దేశంలోని చాలా ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు సగం లేదా అంతకంటే కొంచెం ఎక్కువ వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నాయి.అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించుకునే...
Read More..Comedian turned hero Sunil comes back again as a hero in Vedantam Raghavaiah. Tollywood’s top contemporary comedian Sunil rose to hero status with back to back hits like Andala Ramudu,...
Read More..కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది.అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ చైనీస్ వైరస్ కు వణికిపోతుంది.ఇక ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అయినా అమెరికాలో కరోనా...
Read More..దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది.రాష్ట్రాల్లో వేలల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.సెప్టెంబర్ నుంచి అన్ లాక్ 4.0 ప్రక్రియ స్టార్ట్ కానుండటంతో నగరాల నుంచి సొంతూళ్లకు పయనమైన వలస కూలీలు తిరుగుబాట పడుతున్నారు.కేసులు పెరుగుతున్న దృష్ట్యా వచ్చే నెలలో కరోనా...
Read More..The current global situation has highlighted the importance of building immunity and having a fitness routine to be healthy.One thing that the lockdown restrictions have brought to light is that...
Read More..బిగ్ బాస్ షో కి ఉన్న పాపులారిటీ మనందరికీ తెలిసిందె.హిందీ, తెలుగు, తమిళం, మలయాళం అన్న తేడా లేకుండా ఏ భాషలో ఈ రియాలిటీ షో టెలికాస్ట్ అయినా కూడా దీని క్రేజ్ ఎప్పటికీ తరగదు అనే చెప్పాలి.ఇక మరో ఐదు...
Read More..భారతదేశంలో ఉంటూ దేశ వ్యతిరేక పనులకు పాల్పడితే పోలీసులు ఏమాత్రం క్షమించరు.దేశంలో ఉంటూ దాయాది దేశం పాకిస్థాన్ కు చెందిన జాతీయ పతాకాన్ని ఇంటి పై ఎగురవేసిన ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ ఘటన మధ్యప్రదేశ్ లో...
Read More..రాజకీయాలకు అర్థాలు, పరమార్థాలు, నియమాలు, నిబంధనలు ఎప్పుడో కనుమరుగైపోయాయి.నేటి రాజకీయం అంతా, ప్రత్యర్థుల రాజకీయాన్ని రాజకీయం చేయడమే అన్నట్టుగా మారిపోయాయి.అధికార పార్టీ, విపక్షం, స్వపక్షం ఇలా వారు వీరు అనే తేడా లేదు.నాయకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ప్రజల్లో పార్టీలు పలుకుబడి...
Read More..ఇటీవల కురుస్తున్న వర్షానికి శిథిలావస్థకు చేరిన ఇళ్లు, భవనాలు నేలమట్టం అవుతున్నాయి.ఎన్నో ఇళ్లు కూలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం.తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఓ పాత బిల్డింగ్ శ్లాబ్ కూలడంతో కింద పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి.ఘటనా...
Read More..శ్రీ మంజునాథ సినిమా ఇంచుమించు అందరూ చూసే వుంటారు.22 జూన్, 2001లో విడుదలైన సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.మంజునాథుడిగా మెగాస్టార్ చిరంజీవి, అతని భక్తుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ అదరగొట్టేశారు.ఇప్పుడీ విషయం ఎందుకంటారా? అక్కడికే వస్తున్నా.ఆ సినిమా చుసిన...
Read More..టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కెరియర్ ని చాలా పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో తమిళ దర్శకుడుతో అరణ్య మూవీ కంప్లీట్ చేశాడు.ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.అయితే ఆపసోపాలు పడి రిలీజ్...
Read More..స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా నష్టాల్లోకి పయనిస్తోంది.ఉదయం పూట లాభాల్లో దూసుకుపోయిన సూచీలు నేలమట్టం అయ్యాయి.ఓ దశలో 40,010 వద్ద గరిష్టాన్ని తాకి సెన్సెక్స్ ఏకంగా 899 పాయింట్లు కోల్పోయింది.చైనాతో మళ్లీ ఘర్షణ జరిగిందని వార్త రావడంతో ఈ ఉలికిపాటు సంభవించింది. లాక్...
Read More..సైబర్ దాడులు రాజ్యమేలుతున్న తరుణంలో వివిధ రకాల యాప్స్ మరింత పటిష్టంగా తయారౌతున్నాయి.తమ యూజర్లకు వీలైనంత వరకు.రక్షణ చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నాయి.యాప్స్ తాలూక సెట్టింగులను చాలా వరకు ఛేంజ్ చేసి, మరింత స్ట్రాంగ్ కోడింగ్ బేకెండ్లో రాస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత...
Read More..కన్నడంలో రాకేసింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన సినిమా కేజీఎఫ్.పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది.ఇప్పటికే లక్షలాది మంది దాని బారినపడగా.అదే స్థాయిలో మరణాలు సైతం సంభవిస్తున్నాయి.ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.వైరస్ బారినపడకుండా ఉండాలంటే మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ మాత్రమే ఆయుధాలు.ఈ రెండింటితోనే...
Read More..జియో టెలికాం సంస్థ సెప్టెంబరు 1వ తేదీ నుండి ఎవరైతే తమ ఫైబర్ కనెక్షన్ ను తీసుకుంటారో వారికి 30 రోజుల పాటు ఉచితంగా 150 ఎంబిపిఎస్ స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది.అయితే 30 రోజుల ట్రయిల్ పూర్తయిన...
Read More..విద్య, వ్యాపారం, ఉద్యోగాల కోసం దశాబ్ధాల కిందటే అమెరికాకు వలస వెళ్లి అక్కడ స్థిరపడిన భారతీయులు ఇప్పుడు అగ్రరాజ్యంలో వ్యవస్థలను శాసించే స్థాయికి ఎదిగారు.కష్టపడే తత్వం, నలుగురిని కలుపుకునిపోయే మనస్తత్వం కారణంగా మనోళ్లు ఏ రంగలోకి వెళ్లినా దూసుకుపోతున్నారు.అందుకే అగ్రరాజ్యంలో స్థిరపడిన...
Read More..కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సునీల్.కమెడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ ఆరంభంలో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న తరువాత సినిమాలు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.దీంతో హీరోగా కెరియర్ పూర్తిగా గాడితప్పింది.దీంతో మళ్ళీ...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోలలో రామ్ చరణ్ ఒకరు.రామ్ చరణ్ తో సినిమా అంటే వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా నిర్మాత సిద్ధమే.అయితే అలాంటి రామ్ చరణ్ కెరీర్ లోను ఒక సినిమా మొదలై...
Read More..సాధారణంగా కాకి వల్ల ఎవరికీ పెద్దగా నష్టం కానీ లాభం కానీ ఉండదు.కావ్ కావ్ అని అరుస్తూ ఉండే కాకి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు.అయితే కొన్ని సందర్భాల్లో కాకి వల్ల సైతం ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి.తాజాగా ఒక కాకి వల్ల...
Read More..బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ఆ ఇష్యూని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సంచలన విషయాలని తెరపైకి తీసుకొని వచ్చారు.కేవలం ఇండస్ట్రీలో నెపోటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడని తీవ్ర వాఖ్యలు చేసింది.అప్పటి నుంచి బాలీవుడ్...
Read More..బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తిపై సీబీఐ, ఈడీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.సీబీఐ అధికారులు గత మూడు రోజులుగా రియాను వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.అయితే...
Read More..యంగ్ టైగర్.టాలీవుడ్ లో అత్యధిక మార్కెట్ వున్న అగ్ర కథానాయకులలో ఈయన ఒకరు.ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే పండగ.ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటారు.ప్రస్తుతం ఈయన RRR అనే భారీ ప్రాజెక్ట్లో కొమురం భీం పాత్ర...
Read More..ఈ మధ్య కాలంలో వివాహేతర బంధాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.కొందరు మహిళలు ఈ బంధాల పట్ల ఆకర్షితులై ఎంతకైనా తెగిస్తున్నారు.తాజాగా ఒక మహిళ ప్రియుడితో విదేశాలకు వెళ్లడం కోసం ఏకంగా భర్త పాస్ పోర్ట్ నే వినియోగించుకుంది.భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో...
Read More..అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రపంచదేశాల ప్రజలను, ప్రభుత్వాలను ఎంతలా అతలాకుతలం చేస్తుందో చూస్తేనే ఉన్నాం.గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైన కరోనా.ఇప్పటికీ జోరు చూపిస్తూనే ఉంది.దీంతో కరోనా అంటేనే ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.ఇక ఈ కరోనా సమయంలో ప్రజలకు అవగాహన...
Read More..గత కొద్ది రోజులుగా మిర్యాలగూడ దళిత యువతిపై 139 మంది అత్యాచారం చేశారనే వార్త ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.తనపై గత ఎనిమిది సంవత్సరాలుగా ఐదు వేల సార్లు అత్యాచారం జరిగింది అని అందులో సినీ, రాజకీయ ప్రముఖులు చాలా...
Read More..ప్రపంచదేశాల ప్రజలను ప్రస్తుతం కంటికి కనిపించని కరోనా మహమ్మారి ముప్ప తిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే.అతిసూక్ష్మజీవి అయినప్పటికీ ఐదడుగుల మనిషిని హరిస్తుంది ఈ కరోనా.ఈ రక్కసిని అంతం చేసే సరైన వ్యాక్సిన్ ఇంతవరకు అందుబాటులో రాకపోవడంతో.రోజురోజుకు పాజిటివ్ కేసులు తారా స్థాయికి...
Read More..కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖులపై మరియు యువ రాజకీయ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె ప్రాణాలకు హాని ఉందంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యలు ఈ విషయంపై ఆందోళనగా ఉన్నారు.ఇప్పటికే కంగనా తల్లి మృత్యుంజయ హో...
Read More..కరోనా వైరస్ కారణంగా.కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, ఇంకోన్ని బ్యాంకులు మాత్రం చెప్పుకోదగ్గ వడ్డీలను చెల్లిస్తున్నాయి.ముఖ్యంగా ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి.ప్రజలు తమ డబ్బును FDలో ఉంచడానికి ఎక్కువగా ఇష్టపడతారు.ఈక్విటీలో పెట్టుబడులు పెట్టడం కంటే...
Read More..గతంతో పోలిస్తే బీజేపీకి ఏపీలో కాస్త ఆదరణ పెరిగినట్టు కనిపిస్తోంది.ఇప్పటి వరకు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న నాయకులకు బీజేపీ ఇప్పుడు ప్రత్యామ్న్యాయంగా కనిపిస్తుండటంతో, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళలేని వారు, వైసీపీ నుంచి మరో పార్టీలో చేరేందుకు అవకాశం లేని...
Read More..మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది.అయితే సీఎస్కే స్టార్ ఆటగాడు సురేష్ రైనా జట్టు నుండి వైదొలిగిన విషయం అందరికి తెలిసిన విషయమే.అయితే సురేష్ రైనా తన వ్యక్తిగత కారణంగానే ఇండియాకు తిరిగివచ్చారని అంత అనుకున్నారు.కానీ దోపిడీ దొంగల...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.కరోనా కారణంగా నిర్వాహకులు ఆన్ లైన్ గేమ్స్ నిర్వహిస్తున్నారు.అయితే చెస్ ఒలంపియాడ్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది.ఫిడే ఆన్లైన్ చెస్ ఒలంపియాడ్ ఫైనల్లో రష్యాతో కలిపి భారత్ సంయుక్త ఛాంపియన్లుగా ప్రకటించింది.గెలిచిన ఛాంపియన్స్ పసిడి...
Read More..కరోనా బారిన పడి కోలుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్య కారణాల రీత్యా ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రి లో చేరిన సంగతి తెలిసిందే.అయితే అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న షా ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్...
Read More..తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 సెప్టెంబర్ 6 నుండి ప్రారంభం కాబోతుంది అంటూ స్టార్ మా నుండి అధికారిక ప్రకటన వచ్చింది.షో కు సంబంధించిన ప్రోమోలు విడుదల చేయడంతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.కొన్ని రోజుల క్రితమే...
Read More..భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పైన టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.ధోని రిటైర్మెంట్ ను ఉద్దేశించి, ఓ క్రికెట్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను అతడు వెల్లడించాడు.ధోని ఆస్ట్రేలియా వేదికగా...
Read More..CBDT (సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ – కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) బ్యాంక్స్ కస్టమర్లకు ఓ శుభవార్త చెప్పింది.అదేమిటంటే… UPI, డిజిటల్ విధానాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై కస్టమర్ల దగ్గర వసూలు చేసిన ఛార్జీలు అనగా.UPI ట్రాన్సాక్షన్ ఛార్జెస్...
Read More..ఏపీలో ప్రతిదీ రాజకీయ అంశాలకు ముడిపెడుతూ, రచ్చ రచ్చ చేస్తున్నారు.అధికార పార్టీ వైసిపికి క్రెడిట్ దక్కకుండా, టిడిపి మిగతా రాజకీయ ప్రత్యర్ధులు ప్రయత్నిస్తుండగా, అంతే స్థాయిలో వైసీపీ కూడా రాజకీయ ప్రత్యర్థులకు ప్రతి విషయంలోనూ పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.ముఖ్యంగా ఏపీ...
Read More..చెరపకురా.చెడేవు! అన్న సామెత తెలిసిందే.ఇప్పుడు దీనినే తలుచుకుని తీవ్రస్థాయిలో శోకిస్తున్నారట.మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.రాజకీయాల్లో చాలా సీనియర్ అయినప్పటికీ.ఆయన చంద్రబాబు వలకు చిక్కుకున్నారు.ఇప్పడు చిక్కిపోయారు.అనే మాటలు కడప జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి.దాదాపు మూడు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లోనూ, జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ ఆది తనదైన...
Read More..పతంగులంటే అందరికీ తెలిసిందే.అయితే ఇక్కడ మటుకు చాలామంది వాటిని గాలిపటాలు అని పిలుస్తూ వుంటారు.ముఖ్యంగా చిన్నపిల్లలకి పతంగులంటే చాలా ఇష్టం.మన దగ్గర సంక్రాతి సీజన్ లో అంటే జనవరి నెలలో ఈ పతంగి ఫెస్టివల్ సాధారణంగా జరుపుకుంటారు. సంక్రాతి వారంలో ఒకరోజు...
Read More..బుట్టబొమ్మ పూజా హెగ్డే టాలీవుడ్ని ఏలేస్తోంది.టాలెంట్, యాక్టింగ్తో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ల జాబితాలో అనతి కాలంలోనే చేరిపోయింది.ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు అందరూ పూజా హెగ్డేతోనే...
Read More..భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఆదివారం ఉదయం రేడియో కార్యక్రమం ద్వారా.`మన్ కీ బాత్` పేరుతో జాతినుద్దేశించి ప్రసంగింస్తున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమం ద్వారా మోడీ దేశ ప్రజలకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు.ఇక నిన్న ఆదివారం నిర్వహించిన మన్...
Read More..తేడా వస్తే, తన మన అనే బేధం లేకుండా, ఎవరిపైనా వేటు వేసే విషయంలో ఎటువంటి మొహమాటం పడరు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్.ఇది అనేక సందర్భాల్లో రుజువైంది.ఇక తన పరిపాలనలో ఎక్కడా, అవినీతి, అక్రమాలకు తావు ఉండకూడదు అనే...
Read More..పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత సింగిల్ మదర్ గా తన ఇద్దరి పిల్లల బాధ్యత చూసుకుంటున్న రేణు దేశాయ్ ఈ మధ్య కాలంలో మరల తెలుగునాట ఎక్కువగా కనిపిస్తున్నారు.మహారాష్ట్రలో ఉంటూ అక్కడే పిల్లలని కూడా పెంచుతున్న ఆమె రీసెంట్...
Read More..గత ఏడాది చైనాలోని వూహాన్ నగరంలో పురుడుపోసుకున్న అతిసూక్ష్మజీవి కరోనా వైరస్.అంతకంతకూ విజృంభించి ప్రపంచదేశాలు పాకేసింది.ప్రపంచంలో నలువైపుల నుంచి ఎటాక్ చేస్తున్న కరోనా.ఇప్పటికే 8.5 లక్షల మంది ప్రాణాలను హరించింది.ఇదిలా ఉండే గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందన్న విషయం...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు ప్రభాస్ ఎసరుపెట్టడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్తో అదరగొట్టేందుకు రెడీ...
Read More..బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో మూడో సినిమాకి రంగం సిద్ధం అయినా సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని షూటింగ్ కి సిద్ధమవుతోంది.గతంలో షూటింగ్ స్టార్ట్ అయినా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది అయిత్ త్వరలో...
Read More..సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం కాదు గాని ఆ ఎఫెక్ట్ ఇండస్ట్రీ లో సెలబ్రెటీ వారసులపై గట్టిగానే పడింది.అలాగే వారసులని సపోర్ట్ చేస్తున్న వారికి కూడా కోలుకోలేని స్ట్రోక్ గా కనిపిస్తుంది.ఎంతలా అంటే స్టార్ వారసులు తమ సినిమాలని ఇప్పుడు రిలీజ్ చేస్తే...
Read More..ఏపీ సీఎం బంధువు, వైసీపీ కడప ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.దివంగత సీఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 1,2 తేదీల్లో ఏపీ సీఎం జగన్ తో...
Read More..ఎందుకో తెలియదు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బిజెపి చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టుగానే కనిపిస్తోంది.అసలు ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకున్నాము అనే విషయాన్ని కూడా మరిచిపోయి మరీ బిజెపి వ్యవహరిస్తున్న తీరు కొంతకాలంగా పవన్ తో...
Read More..సాధారణంగా మన దేశంలో భార్య వయస్సు భర్త వయస్సు కంటే తక్కువగా ఉంటుంది.మన పెద్దలు పెళ్లిళ్లు చేసే సమయంలో కూడా ఈ నిబంధననే ఫాలో అవుతారు.అయితే మన దేశంలోని సూపర్ స్టార్లు మాత్రం భార్యల కంటే చిన్నవాళ్లు కావడం గమనార్హం.ఒకే వయస్సు...
Read More..`బాహుబలి` తరువాత దక్షిణాదిలో పాన్ ఇండియా స్థాయి చిత్రాల పరంపర మొదలైంది.తాజాగా ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ పాన్ ఇండియా స్థాయికి మించి ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.`మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం...
Read More..మన మేలు కోరేవాడు.మనల్ని తిట్టినా మంచిదే అని అంటారు పెద్దలు.అదే సమయంలో తనమేలు కోసం మనల్ని ప్రశంసించేవారితో జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తారు.ఈ విషయంలో రాజకీయ నేతలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే.ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయాలు పరిశీలిస్తే.అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు,...
Read More..కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి.దీంతో సినిమాని నమ్ముకొని ఉన్న కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.జూనియర్ ఆర్టిస్ట్ ల నుంచి టెక్నీషియన్స్ వరకు అందరూ కూడా రోజు కూలీ మీద ఆధారపడి బ్రతుకుతారు.అయితే సినిమాలు లేకపోవడం వలన...
Read More..కర్ణాటక మాజీ మంత్రి,మైనింగ్ కింగ్ గా పేరు పొందిన గాలి జనార్దన్ రెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.దేశంలోని కర్ణాటక లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలువురు మంత్రులు ,కర్ణాటక సీఎం...
Read More..సుశాంత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారిపోయింది.ఈ కేసులో సుశాంత్ కుటుంబ సభ్యులు అందరూ రియాని టార్గెట్ చేస్తున్నారు. రియానే తన కుమారుడుని చంపింది అంటూ సుశాంత్ తండ్రి నేరుగా ఆరోపణలు చేస్తున్నారు.అయితే ఆ ఆరోపణలు పక్కన పెడితే...
Read More..అమెరికాలో ఒకపక్క అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇరు పార్టీల నాయకులు ప్రచారంలో తలమునకలై ఉంటే మరో పక్క జాత్యహంకార దాడుల వలన రేగుతున్న నిరసనలతో అమెరికా దద్దరిల్లుతోంది.నల్ల జాతీయులపై పోలీసుల వైఖరిపై నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.పోలీసుల తీరుపై మండిపడుతూ...
Read More..నవంబర్ 3 న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే అధ్యక్ష బరిలో ఉన్న బిడెన్, ట్రంప్ ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.అయితే త్వరలో జరగనున్న ఈ ఎన్నికలో పోస్టల్ విధానం ద్వారానా ఎన్నికలు జరగాలని...
Read More..అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్ఖంట నెలకొంది.బహుశా ఈ స్థాయిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో జరిగిఉండవు కాబోలు.నవంబర్ 3 వ తేదీన జరగబోతున్న ఈ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా డెమోక్రటిక్ , రిపబ్లికన్ పార్టీల మధ్య...
Read More..రెండేళ్ల క్రితం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.అప్పుడు డ్రగ్స్ కేసులో రవితేజ, పూరి జగన్నాథ్ లాంటి స్టార్స్ తో పాటు చాలా మంది పేర్లు బయటకి వచ్చాయి.వారిని విచారించేందుకు డ్రగ్స్ కంట్రోల్ బోర్డు...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తున్నాడు అయితే అతను ఏ ముహూర్తంలో సినిమాలు స్టార్ట్ చేసాడో కానీ వాటిలో ఏవీ కూడా ముందుకి కదలడం లేదు.వకీల్ సాబ్ మూవీ...
Read More..సావిత్రి బయోపిక్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న అందాల భామ కీర్తి సురేష్.ఆ సినిమా కంటే ముందుగా కీర్తి మూడు సినిమాలు చేసిన నటిగా బెస్ట్ అని అనిపించుకుంది.అయితే మహానటి సినిమాలో తన నట విశ్వరూపం...
Read More..కరోనా ఎఫెక్ట్ కారణంగా థియటర్లు పూర్తిగా మూతబడ్డాయి.సినిమా రిలీజ్ ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు దీంతో సినిమాలు రిలీజ్ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలని నిర్మాతలు వెతుక్కుంటున్నారు.ఒకప్పుడు సినిమా అంటే కచ్చితంగా థియేటర్ లోనే చూడాలి అని భావించే వారు.ఇప్పుడు ఇంట్లోనే...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రావాలని, రాబోతుందని గత పదేళ్ల కాలంగా ప్రచారం జరుగుతోంది.2010 సంవత్సరంలో వీరిద్దరి కాంబోలో ఖలేజా వచ్చింది.ఆ సినిమా డిజాస్టర్ అయినా కూడా మళ్లీ అభిమానులు వీరి...
Read More..తెలుగు సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు పెద్ద నిర్మాతలు ఇన్ని రోజులు వెనుకాడారు.ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తే వచ్చే నష్టం ఏంటీ అనేది కొందరు ఆలోచిస్తున్నారు.మొదటగా దిల్ రాజు ఈ ఆలోచన చేశాడు.నష్టం భారీగా ఉండటం కంటే...
Read More..సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు కెరీర్ లో కాస్త ఒడి దొడుకులు ఎదర్కొంటున్నాడు.ప్రస్తుతం ఈయన ‘వి’ సినిమా రిలీజ్ కు వెయిట్ చేస్తున్నాడు.ఈ సినిమాలో సుధీర్ బాబు హీరో అయినా కూడా విలన్...
Read More..నయనతార, విఘ్నేష్ శివన్ లు దాదాపుగా అయిదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు.మొదట్లో వీరు కనీసం కలిసి బయటకు వెళ్లే వారు కాదు.కాని రోజులు గడిచినా కొద్ది వారు తమ ప్రేమ విషయాన్ని మెల్లగా అందరికి తెలియజేశారు.ఈ విషయంలో ఇప్పుడు అంతా క్లారిటీగా...
Read More..కరోనా ఎఫెక్ట్ అందరి జీవితాలని మార్చేసింది.ఓడలు బళ్ళు అవుతాయనే సామెతని గుర్తు చేస్తూ గొప్పగా బ్రతికేవారిని కూడా రోడ్డు మీదకి లాగేసింది. లక్షల రూపాయిలు జీతాలు తీసుకునేవారు కూడా ఉద్యోగాలు కోల్పోయి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాల్సి వచ్చింది.కరోనా ఎఫెక్ట్ కి...
Read More..బాలీవుడ్ సంచలనం కంగనా రనౌత్ ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది.ఈమె బాలీవుడ్ లో దాదాపు అందరు ప్రముఖులను టార్గెట్ చేస్తూనే ఉంది.స్టార్ హీరోలందరితో కూడా సున్నం పెట్టుకున్న కంగనా ఇప్పుడు డ్రగ్స్ విషయంలో రచ్చ చేస్తోంది.ఇటీవల రియా...
Read More..మనలో చాలామంది పండ్లు కొనే సమయంలో వాటిపై స్టిక్కర్లు ఉండటం గమనిస్తూ ఉంటారు.అయితే ఆ స్టిక్కర్ ఏంటి…? వాటిని ఎందుకు అతికించారు.? అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.అయితే ఆ స్టిక్కర్ల ద్వారా ఆ పండును ఏ విధంగా పండించారో...
Read More..ఈ మధ్య కాలంలో మనుషులు మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.డబ్బు కోసం కొందరు ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు.తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఒక వ్యక్తి డబ్బు కోసం మూడు నెలల కూతురిని అమ్మేశాడు.కూతురిని అమ్మగా వచ్చిన డబ్బుతో బైక్,...
Read More..బిగ్ బాస్.బుల్లితెరపై అతి పెద్ద సూపర్ షో ఇది.స్టార్ మా లో ప్రసారం అయ్యే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ సెప్టెంబర్ 6వ తేదీన సీజన్ 4 ప్రారంభం కానుంది.అలాంటి ఈ బిగ్...
Read More..ఎన్నికల ముందు దళితులకు అది చేస్తాం ఇది చేస్తామని దొంగ వాగ్దానాలు చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు దళితుల ఓట్లతో గెలిచి వాళ్ళ పైనే దాడి చేయడం ఏంటని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.దళితులపై దాడి టీడీపి ఏమాత్రం...
Read More..కరోనా కారణంగా దాదాపు మార్చి చివరి నుండి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.ఊహించకుండా వచ్చిన బ్రేక్ ను వేస్ట్ చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని వారంతా జీవితంలో ముఖ్య ఘట్టమైన పెళ్లి చేసేసుకుని వాళ్ళ జీవిత భాగస్వాములతో...
Read More..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపి, టీడీపి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.2019 ఎన్నికలలో తీవ్ర ఓటమిని మూటగట్టుకున్న టీడీపి కొత్త ప్రభుత్వాన్ని డే 1 నుండి టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.కొన్ని అంశాలలో జగన్ సర్కార్ నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగానే ఉన్న వాటికి...
Read More..సాధారణంగా ఏ వస్తువు అయినా పొయ్యింది అంటే ఒక రోజు అంతా వెతికిన దొరకలేదు అంటే అది పోయింది అని అనుకోవాలి.కానీ ఓ మహిళకు ఏకంగా 28 ఏళ్ల క్రితం చోరీకి గురైన మంగళసూత్రం ఇప్పుడు దొరికింది.కాస్త ఆశ్చర్యం వేసినప్పటికి నిజంగానే...
Read More..సాధారణంగా మన చేతిపై చిన్న పురుగు పడినా ఒళ్ళు అంతా జలదరిస్తుంది.అలాంటిది ఓ వ్యక్తి మెదడులో ఒకటి కాదు రెండు కాదు దాదాపు 17 సంవత్సరాలు 5 అంగుళాల వార్మ్ ఉందంటే ఆశ్చర్యంగా వుంది కదా.ఆశ్చర్యం వేసినా ఈ విషయం నిజంగానే...
Read More..టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.రెండు ఏళ్ల క్రితం అనుష్కను పెళ్లి చేసుకున్న కోహ్లీ 2021లో తల్లితండ్రులు కాబోతున్నారు.ఇక ఈ నేపథ్యంలోనే వారు ఇద్దరు కలిసి దుబాయ్ లో ఆర్సీబీ ఆటగాళ్ల మధ్య సంబరాలు...
Read More..బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో జరిగే విషయాలు ఎన్ని వెలుగులోకి వస్తున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు.రోజుకో సంచలన విషయం వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇక ఈ నేపథ్యంలోనే సుశాంత్ సింగ్ రాజ్...
Read More..యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.బాహుబలి 1,2, సాహో లాంటి పాన్ ఇండియా సినిమాలతో తిరుగులేని పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు నెక్ట్స్ మూడు ప్రాజెక్టులు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులనే...
Read More..సినిమా ఇండస్ట్రీలో సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ కెమిస్ట్రీ పండించే హీరోహీరోయిన్లు చాలామంది ఉన్నారు.వీళ్లలో కొన్ని జంటలు తాము ప్రేమించుకున్నామని త్వరలోనే పెళ్లి చేసుకుంటామని అధికారికంగా ప్రకటించాయి.అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తరువాత వేర్వేరు కారణాల వల్ల విడిపోయాయి.టాలీవుడ్...
Read More..అందంగా కనిపించాలని అందరికి ఉంటుంది.అమ్మాయిలకు అయితే అందం పిచ్చి మరింత ఎక్కువ ఉంటుంది.అయితే అమ్మాయిలు అందంగా కనిపించేందుకు ప్రతిసారి ‘పార్లర్’కి వెళ్లడం, ఫేషియల్ చేయించుకోవడం, ఫేస్ క్రీమ్స్ వాడటం, లోషన్స్ వాడటం వంటివి చేస్తుంటారు.శీతాకాలంలో అయితే మరీ ఎక్కువగా చేస్తుంటారు.ఎందుకంటే చర్మం...
Read More..క్యాప్సికమ్.మార్కెట్లో విరివిరిగా లభించే కూరగాయల్లో ఇవి కూడా ఒకటి.వీటినే బెంగుళూరు మిర్చి అని కూడా అంటున్నారు.అయితే ఇవి పచ్చిమిర్చిలా ఘాటుగా కాకుండా.తక్కువ కారంతో, ఎక్కువ పోషకాలు నిండి రుచిగా ఉంటాయి.రకరకాల రంగుల్లో దొరికే క్యాప్సికమ్ ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించగలదు. ఎ,...
Read More..ట్రాన్స్ జెండర్ పరిస్థితి తెలియంది కాదు.పుట్టుకతోనే వాళ్ళు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది.వయసు పెరిగే కొద్దీ, హార్మోనుల ప్రభావం వలన వారి శరీరంలో ఏర్పడ్డ మార్పులు వారిని చాలా గందరగోళానికి గురిచేస్తాయి.అవేమిటో తెలుసుకొనే సరికి వారికి యుక్త వయస్సు వచ్చేస్తుంది.ఇక...
Read More..ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీలో బాగా బలపడిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలహీనమైంది.2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.కానీ తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తదితర పార్టీలతో...
Read More..ఆధార్.ఆ పేరు ఊరికే పెట్టలేదు.అది కేవలం 12 అంకెల సంఖ్య మాత్రమే కాదు.మన సమస్త ఆధారం అందులోనే ఉంటుంది.ఆ కార్డే మనకు ఆధారం అన్న మాట.అందుకే దానికి ఆ పేరు పెట్టారు.ఆధార్ గుర్తింపు సంఖ్య మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.దీని ద్వారా...
Read More..వారెన్ బఫెట్ అంటే తెలియని మనుషులుండరంటే అతిశయోక్తి కాదేమో.మొత్తం వ్యాపార సామ్రాజ్యానికి కింగ్ ఆయన.ఈ రోజు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్ ఎవరన్నా వున్నారు అంటే అది ఆయనే.ఈ రోజు ఆయన 90వ వసంతంలోకి అడుగుపెట్టారు.బఫెట్ అతి పిన్న వయసులో అనగా.11...
Read More..మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి.అలాగని బయట ఎలా పడితే అలా చెత్తను పారేస్తే ఎలా…? దేశం కూడా మనదే కదా.దేశం బాగుంటేనే మనం బాగుంటాము.మన ఇల్లు మనం శుభ్రంగా ఉంటే చాలు బయట ఎలా ఉంటే నాకేంటి అని అనుకునే...
Read More..సమంత, నాగచైతన్యల వివాహం అయ్యి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది.అప్పటి నుండి కూడా సమంత తల్లి ఎప్పుడు అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.ప్రతి మీడియా మీట్ లో లేదా లైవ్ చాట్ లో సమంతకు ఈ ప్రశ్న ఎదురు అవుతుంది.ఇక కొన్ని...
Read More..సుశాంత్ మృతి కారణంగా బాలీవుడ్ లో స్టార్ వారసులు తీవ్రంగా నెపొటిజం విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఈ జాబితాలో ఆలియా భట్ ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.ఈమె సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య లక్షల్లో తగ్గడంతో పాటు ఈమె నటించిన సడక్ 2...
Read More..చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.కంటికి కనిపించని ఈ కరోనా భూతాన్ని అంతం చేసి మానవులని రక్షించేందుకు ప్రపంచదేశాల శాస్తవేత్తలు...
Read More..తెలంగాణాలో తమకు ఎదురేలేదు అన్నట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తూ, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడా ఎవరూ నోరెత్తకుండా చేసుకోవడంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు.ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను బలహీనం చేయడంతో, తాము ఏం చేసినా, పెద్దగా ఎవరూ పట్టించుకోరనే అభిప్రాయంలో కెసిఆర్...
Read More..ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొరకు ఇషాంత్ శర్మ దుబాయ్ వెళ్ళాడు.కానీ కొన్ని కారణాల చేత శనివారం జరిగిన జాతీయ క్రీడా అవార్డుల వేడుకకు హాజరు కాలేదు.ఈ సందర్భంగా అతను సోషల్ మీడియా వేదికగా అవార్డులు గెలుపొందిన క్రీడాకారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు.తన...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది.ఇప్పటికే కొన్ని ఫార్మాకంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ కూడా స్టార్ట్ చేశాయి.భారత్ లో కొన్ని ఫార్మా కంపెనీల వ్యాక్సిన్లతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఇటీవల ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి ఆస్ట్రాజెనెకాకు...
Read More..దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్స్తో పాటు, అక్కడ ఉన్న నెపోటిజంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.మంచి భవిష్యత్తు ఉన్న సుశాంత్ను ఎదగనీయకుండా కొందరు అడ్డు పడడంతోనే అతడు మానసిక క్షోభకు గురయ్యి...
Read More..ప్రేమ అనే రెండక్షరాలు కొందరి జీవితంలో గొప్పగా పని చేస్తాయి.మరికొందరి జీవితాలని పూర్తిగా నాశనం చేస్తాయి.ప్రేమలో పడిన తర్వాత గొప్పవాళ్ళు అయినవారు ఉన్నారు, కెరియర్ ని నాశనం చేసుకున్నవారు కూడా ఉన్నారు.అలాంటి కథలు మన చుట్టూ చాలా కనిపిస్తాయి.వీటికి పెద్ద పెద్ద...
Read More..సాధారణంగా హీరోయిన్లు అంటే అందంగా ఉంటారు.అయితే ఆ అందాన్ని మరింత అందంగా మార్చుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీ అందాలే ఆయా హీరోయిన్లు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి కారణమయ్యాయి.అందంగా ఉంటే దశాబ్దమైనా హీరోయిన్...
Read More..సైబర్ కేటుగాళ్లు రాను రాను పెచ్చుమీరి ప్రవర్తిస్తున్నారు.వారి అవసరాలకోసం టెక్నాలజీలో లొసుగులు తెలుసుకొని సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును అన్యాయంగా కాజేస్తున్నారు.సంక్షిప్త సందేశాలను పసిగట్టి ఖాతాల లూటీలకు పాల్పడుతున్నారు.ఇకపోతే సైబర్ నేరాల్లో ఆరితేరిన జామ్ తారా మోసగాళ్లు...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో సడలింపులు చేస్తూ వస్తుంది.తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 4.0 కొరకు కొన్ని మార్గదర్శకాలను...
Read More..నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కతున్న ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది.కరోనా కారణంగా నిలిచి పోయిన చైతూ లవ్ స్టోరీ సినిమాను పూర్తి చేసేందుకు కమ్ముల ఏర్పాట్లు చేస్తున్నారు.అతి త్వరలోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తే...
Read More..టాలీవుడ్ లో మెలోడీ బ్రహ్మ అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే పేరు మణిశర్మ.బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కింగ్ అనిపించుకున్న మణిశర్మ ఏకంగా దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ దర్శకుడుగా తన హవా కొనసాగించారు.అయితే తరువాత కాలంలో రేసులోకి...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ యాక్టివిటీస్ కి కొంత దూరంగా ఉంటూ సినిమాల మీద ఫోకస్ పెట్టాడు.ఈ నేపధ్యంలో ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసేశాడు.ఈ సినిమా కొంత భాగం ఇంకా పెండింగ్ లో...
Read More..ప్రపంచదేశాల ప్రజలను ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే.అతిసూక్ష్మజీవి అయిన కరోనా మానవ మునగడకే పెద్ద గండంగా మారింది.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.51కోట్లు దాటింది.అటు కరోనా కాటుకు బలైపోతున్న వారి సంఖ్య 8.4 లక్షలు...
Read More..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ పార్ట్ కంప్లీట్ అయిపొయింది.కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా నిబంధనలు అనుసరించి ఈ సినిమాని...
Read More..సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.మనస్సులో ఎన్ని బాధలు ఉన్నా ఈ ఇండస్ట్రీలో పైకి మాత్రం ఎల్లప్పుడూ నవ్వుతూ కనిపించాలి.ఎంతో అందంగా కనిపించే నటీమణుల వాస్తవ జీవితాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయి.అనుభవిస్తున్న వాళ్లకు మాత్రమే వాళ్లు పడుతున్న కష్టాలు ఏంటో...
Read More..కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదని పెద్దలు చెబుతూ ఉంటారు.అయితే సినీ ఇండస్ట్రీలోని కొంతమంది హీరోయిన్లు, నటీమణులు మాత్రం వయస్సు పెరుగుతున్నా పెళ్లి వైపు ఆసక్తి చూపించడం లేదు.పెళ్లి చేసుకుంటే సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయని ఆజన్మ బ్రహ్మచారిణులుగానే ఉండిపోతున్నారు.సినీ రంగంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా...
Read More..మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ తెరకెక్కుతున్న.ఇది చిరంజీవి 152వ చిత్రం కావడం విశేషం.ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.త్వరలో మరల ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని...
Read More..ఇండియాలో ప్రతి ఏడాది టైం మ్యాగజైన్ ప్రకటించే మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాని తాజాగా రిలీజ్ చేసింది ఈ జాబితాలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అందరిని వెనక్కి నెట్టి దిశా పటాని మొదటి స్థానం సొంతం చేసుకుంది.ఆమె సినిమాలు పెద్దగా...
Read More..మెగాస్టార్ చిరంజీవి – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మెగాస్టార్ క్లాస్, మాస్ కలగలసిన హీరో, త్రివిక్రమ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ డైరెక్టర్.వీరిద్దరి కాంబినేషన్ అంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవడానికే...
Read More..భర్తను హత్య చేసిన కేసులో మరణశిక్షకు గురైన భారతీయ నర్స్ నిమిషప్రియకు భారీ ఊరట లభించింది.ఆమెకు విధించిన మరణశిక్షపై యెమెన్లోని అప్పీల్ కోర్ట్ శనివారం తాత్కాలిక స్టే విధించింది.అయితే ఈ స్టే వ్యవధిని మాత్రం న్యాయస్థానం వెల్లడించలేదు.ఈ కేసులో నిమిషప్రియకు న్యాయ...
Read More..బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతూనే వస్తున్నాయి.దీంతో ప్రజలకు బంగారం కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.సురక్షితమైన పెట్టుబడుల పెట్టాలంటే ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది బంగారం అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర విపరీతంగా పడిపోతున్న నేపథ్యంలో...
Read More..కరోనా ప్రభావం కారణంగా ఇప్పట్లో థియేటర్లు రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.వచ్చే ఏడాది వరకు థియేటర్లు ఓపెన్ చేసినా ప్రయోజనం లేదని ఇప్పటికే సురేష్ బాబు ఒక క్లారిటీ ఇచ్చేశారు.ఈ నేపధ్యంలో ఇప్పటికే సినిమాలు సిద్ధం చేసి రిలీజ్ కోసం...
Read More..గత ఏడాది ఎక్కడో చైనాలో ప్రాణంపోసుకున్న కరోనా వైరస్.ప్రపంచదేశాలకు పెద్ద గండంగా మారిన సంగతి తెలిసిందే.ఈ కరోనా మహమ్మారి చిన్నా.పెద్ద అని తేడా లేకుండా అందరిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.అయితే ఈ కరోనా భూతం నుంచి రక్షించుకోవాలంటే శరీర రోగ నిరోధక...
Read More..మారుతున్న కాలంతో పాటే మనిషి జీవితకాలం తగ్గుతోంది.ఒకప్పుడు మనిషి సగటు జీవితకాలం 80కు పైగా ఉండగా ప్రస్తుతం మనిషి జీవితకాలం 60కు అటూఇటుగా ఉంది.కాలుష్యం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, ఇతర కారణాలు మనిషి ఆయుష్షును తగ్గిస్తున్నాయి.30 ఏళ్లకే గుండె జబ్బులు,...
Read More..ఈ కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు కోల్పోతుంటే… ఆస్ట్రేలియాలో మాత్రం ఒక పిల్లి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని సంపాదించి యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.ఆస్ట్రేలియాలోని ఓ ఆసుపత్రికి సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం సంపాదించి మెడలో ఐడి...
Read More..ఈ మధ్య కాలంలో చైనా వేర్వేరు విషయాల్లో వార్తల్లో నిలుస్తూ వస్తోంది.చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల ప్రజల్లో తీవ్ర భయాందోళనను పెంచుతోంది.కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్...
Read More..సాధారణంగా పిల్లలు చాలా విషయాల్లో తల్లిదండ్రులను అనుకరించడానికి ప్రయత్నిస్తారు.తల్లిదండ్రులు ఏ విధంగా పని చేస్తారో తాము కూడా అదే విధంగా చేయాలని అనుకుంటూ ఉంటారు.మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఇదే తరహా నైజం ఉంటుంది.తాజాగా ట్విట్టర్ లో చిరుత, పిల్ల చిరుతకు...
Read More..ఈ మధ్య కాలంలో కుటుంబ కలహాల వల్ల కాపురాలు కూలిపోతున్నాయి.భార్యాభర్తలు ఒకరిపై మరొకరికి ఉన్న కోపాన్ని పిల్లలపై చూపిస్తున్నారు.తాజాగా గుంటూరు జిల్లాలో కుటుంబ కలహాల వల్ల ఒక మహిళ బిడ్డను ఐదో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది.కుటుంబ కలహాలు అభంశుభం తెలియని...
Read More..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది.డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఏమాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.అధ్యక్ష బరిలో తనకు ప్రత్యర్దిగా ఉన్న జో బిడెన్ను కాదని డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్ను ట్రంప్ టార్గెట్ చేశారు.అటు ఈ భారత సంతతి సెనేటర్...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం అంతకంతకూ పెరుగుతోంది.మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోలిస్తే సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెరుగుతోంది.ఎక్కడ ఏ ఘటన జరిగినా నిమిషాల్లో సోషల్ మీడియా ఆ విషయాలను ప్రజలకు చేరవేస్తోంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో లోయలో పడిన ఒక ఏనుగును బయటకు...
Read More..బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద సినిమాలు తొలి టెలీకాస్ట్ లో కార్తీకదీపం టీఆర్పీ రేటింగ్ ను అందుకోలేకపోయాయి.బుల్లితెర బాహుబలిగా పిలిచే ఈ సీరియల్ తెలుగింటి ఆడపడుచుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.కార్తీకదీపం సీరియల్...
Read More..