తెలుగులో ప్రముఖ దర్శకుడు కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన టువంటి “భం బోలేనాథ్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “పూజ ఝవేరి” తెలుగు ప్రేక్షకులకు కొంత మేర సుపరిచితమే.అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను పెద్దగా...
Read More..Democratic presumptive presidential candidate Joe Biden scripted history last week when he selected 55-year-old Harris as his running mate in the presidential election on November 3. Senator Kamala Harris, the...
Read More..The admit card for the Joint Entrance Examination (JEE) Main has been released.The candidates can download the hall ticket through the websites- , .The engineering entrance exam is scheduled to be conducted from...
Read More..అందాల భామ కీర్తి సురేష్ నటించిన రీసెంట్ మూవీ పెంగ్విన్ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.అయితే ఈ సినిమాకు ప్రేక్షకులు పెద్దగా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇది యావరేజ్ మూవీగా నిలిచింది.ఇక ఈ సినిమా తరువాత...
Read More..టాలీవుడ్లో అర్జున్ రెడ్డి అనే ఒకేఒక్క చిత్రంతో తన సత్తా ఏమిటో చాటాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసిన సందీప్ రెడ్డి, హీరోగా విజయ్...
Read More..మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తనకు ఎంతో కలిసొచ్చిన హీరో నందమూరి బాలకృష్ణతో తన తాజా చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్.ఇక గతంలో బాలయ్యకు సింహా,...
Read More..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకున్న బన్నీ, తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ను ఇప్పటికే మొదలుపెట్టాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో...
Read More..టాలీవుడ్ ప్రముఖ సినీ క్రెడిట్ కత్తి మహేష్ ఇటీవలే హిందువు దేవుడు అయినటువంటి శ్రీ రాముడు పై పలు అనుచిత వ్యాఖ్యలు చేశాడని హైదరాబాదు పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఉన్నట్లు ఉండి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కత్తి...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు శంకర్ 1993వ సంవత్సరంలో దర్శకత్వం వహించిన “జెంటిల్ మెన్” అనే చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.అలాగే అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ కలెక్షన్ల సునామీ సృష్టించింది.వచ్చీ రావడంతోనే దర్శకుడు శంకర్...
Read More..ప్రస్తుత కాలంలో కొందరు కరోనా వైరస్ గురించి సరైన అవగాహన లేకపోవడంతో పలు అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ ప్రసవించిన రెండు రోజులకే బిడ్డకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఏకంగా ఆసుపత్రిలోనే వదిలి పెట్టి పరారైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు...
Read More..కరోనా మహమ్మారి నేపథ్యంలో అటు ప్రజా ప్రతినిధులు,సినీ ప్రముఖులు ఒక్కొక్కరు మృతి చెందుతూ అభిమానులను శోకసంద్రంలో ముంచేస్తున్నారు.ఈ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం తో ఇప్పటి వరకు చాలామంది ప్రజా ప్రతినిధులు అలానే సినీ సెలబ్రిటీలు చాలా మంది మృతి...
Read More..తెలుగు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మా ఛానల్ లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు ప్రసారమయ్యే “కోయిలమ్మ” అనే ధారావాహికలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న చిన్ని అలియాస్ తేజస్వి గౌడ తెలుగు బుల్లితెర...
Read More..తెలుగులో ఒకప్పటి ప్రముఖ హీరో వడ్డే నవీన్ హీరోగా నటించినటువంటి “బాగున్నారా.!” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమై తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించినటువంటి నటి “ప్రియా గిల్” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన...
Read More..టాలీవుడ్ లో ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలకి పనిచేసి, ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా...
Read More..తెలుగు రాష్ట్రం తెలంగాణా లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.ముఖ్యంగా భాగ్యనగరంలో ఈ వైరస్ కేసులు మరింత ఎక్కువైపోతున్నాయి.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 92 వేలకు పైగా కరోనా...
Read More..ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చికాగో భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించింది.ప్రవాస భారతీయులు ఈ ర్యాలీలో పాల్గొని వారి జన్మభూమి పట్ల వారికి ఉన్న...
Read More..The former dashing batsman has recently shared the emotional moment of retirement announcement. This Independence Day has been special to Indian cricket fans as the most iconic player Mahendra Singh...
Read More..తెలంగాణాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో గత రెండు రోజుల నుండి వైరస్ బారిన పడేవారి సంఖ్య తగ్గుతుంది.అయితే ఆదివారం తెలంగాణాలో 8794 కరోనా పరీక్షలు నిర్వహించారు.అయితే కరోనా నిర్దారణ పరీక్షలో 894 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.అంతే కాకుండా రాష్ట్రంలో...
Read More..రాసలీలల గురువు నిత్యానంద స్వామి మరో సంచలన నిర్ణయం తో వార్తల్లో నిలిచాడు.కైలాసం పేరుతో ప్రపంచంలోనే తొలి హిందూ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించుకున్న ఆయనకు సొంత కరెన్సీ ఉండొద్దా అంటూ ఒక వినూత్న ఆలోచన వచ్చింది.దీనితో తన ఫోటో తో...
Read More..బాలీవుడ్ దర్శకుడు, నటుడు నిషికాంత్ కామత్ మృతిచెందారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తేలింది.తాజాగా నిషికాంత్ కామత్ మరణ వార్తపై రితేశ్ దేశ్ ముఖ్ స్పందిస్తూ.ఆయన మరణించలేదని, ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని స్పష్టం...
Read More..చదువు, ఉద్యోగం, వ్యాపారం పేరుతో ఎంతగా విదేశాలలో స్థిరపడినా భారతీయులు తమ మూలాలను మరిచిపోరనడానికి ఎన్నో ఉదాహరణలు.పరాయి దేశంలో ఉన్నప్పటికీ భారతీయ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను మనవారు పాటిస్తూనే ఉన్నారు.తాజాగా అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన కమలా...
Read More..కరోనా నేపథ్యంలో గత కొద్దీ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నీట్,జేఈఈ ప్రవేశ పరీక్షలను మరోసారి వాయిదా వేయాలి అంటూ నమోదు అయిన తాజా పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో నీట్,జేఈఈ ప్రవేశ పరీక్షలను...
Read More..Malaysian health experts find a new ten times infectious coronavirus variety called ‘D614G’. Day-by-day the globe is sinking into an ocean of troubles with the novel coronavirus.The latest terrible news...
Read More..తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.ఇప్పటికి ఈ వైరస్ బారినపడి చాల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే రాష్ట్రంలో కరోనా బారినపడి చనిపోయే వారి సంఖ్య కంటే కరోనా భయంతో చనిపోయే వారి సంఖ్య...
Read More..నవంబర్ 3న అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికిగాను భారత సంతతికి చెందిన కమలా హారిస్ను డెమొక్రాటిక్ పార్టీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.ఈ నిర్ణయంపై అమెరికాలోని భారతీయ సమాజంతో పాటు భారతీయులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఆమె...
Read More..మరో వారంలో వినాయకచవితి.అందుకే ఎన్నో చోట్లా మట్టి వినాయకుడు విగ్రహాన్నీ చేస్తారు.ఇంకా అలానే మనం ఎంతో గౌరవించే వినాయక విగ్రహాలను అమ్మెందుకు షాపింగ్ మాల్లో పెట్టారు.అయితే అలా ఏర్పాటు చేసిన వినాయకుడు విగ్రహాలను ఓ మహిళ నేలకేసి కొట్టి ద్వంసం చేసింది....
Read More..గిరిజన గ్రామాల్లో మహిళలు కూడా అవగాహనా పెంచుకుంటున్నారు.ఉపాధి కోసం పనులు నేర్చుకుంటూ వారు ఎదుగుతున్నారు.కార్పొరేట్ పరిశ్రమలో తయారయ్యి డిటర్జంట్ సబ్బులు ఇప్పుడు గిరిజన గ్రామాల్లో మహిళలే తయారు చేస్తున్నారు.10 గిరిజన మహిళలు కలిసి సబ్బులు తయారు చేస్తున్నారు. ఆ సబ్బులు గిరిబ్రాండ్...
Read More..వెబ్సైట్లో అందమైన అమ్మాయిల ఫోటోలతో ఓ ఎన్ఆర్ఐని నిలువునా దోపిడి చేసిన ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు.సులభంగా డబ్బు సంపాదనకు అలవాటుపడిన ఓ దంపతుల బండారాన్ని బయటపెట్టారు.వివరాల్లోకి వెళితే.విజయనగరానికి చెందిన అశ్వీనీ కుమార్రాజా, సింధూ దంపతులు పట్టణంలోనే ఓ అపార్ట్మెంట్లో అద్దెకు...
Read More..ఇద్దరూ ప్రేమించుకున్నారు.ఇద్దరి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.తరచూ భర్త వేధింపులకు పాల్పడుతుండటంతో తీవ్ర మనస్థాపానికి గురైంది.ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన...
Read More..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఏపీ సర్కారుకు ఝలక్ ఇచ్చినట్లు అయింది.దీంతో జగన్ సర్కార్ షాక్ కి గురైంది.అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు, ఆర్-5 జోన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది.హైకోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గానే ఉందని...
Read More..ప్రస్తుతం ప్రపంచం అంత వణికిపోతుంది అంటే కారణం కరోనా వైరస్ ఏ.ఆ వైరస్ చైనాలోనే పుట్టి చైనాని వణికించి ప్రపంచాన్ని వణికిస్తోంది.ఇంకా అలాంటి చైనాలో ఆహార కొరత ఏర్పడింది.కరోనా మహమ్మారి, భారీ వరదల కారణంగా అక్కడ ఆహార కొరత భారీగా ఏర్పడింది.దీంతో...
Read More..దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తాండవిస్తోంది.రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి.రాష్ట్రాల్లో కరోనాతో పరిస్థితి దారుణంగా మారింది.కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.సామాన్య ప్రజలతో రాజకీయ నాయకుల్లో కూడా ప్రాణ భయం...
Read More..ప్రేమించి పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేశారు ప్రేమికులు.శారీరకంగా దగ్గర కావడంతో ఆ యువతి గర్భం దాల్చింది.దీంతో ప్రియుడు ఇప్పుడే పిల్లలు వద్దని అబార్షన్ చేయించుకొమ్మని ప్రియురాలికి తెలిపాడు.దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో వారి మధ్య గొడవ నెలకొంది.దీంతో కోపోధ్రిక్తుడైన యువకుడు ఆ...
Read More..కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే, ఎమ్మెల్యేలు, నాయకుల తీరు కారణంగా ప్రభుత్వ పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వైసీపీ అధిష్టానంలో ఉండగా, పార్టీ కోసం తాము నియోజకవర్గ స్థాయిలో ఎంతో కష్టపడి, పార్టీని అధికారంలోకి...
Read More..స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్నో టాప్ కంపెనీలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి.ఇంకా అలానే దేశ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ వినియోగదారులకు అద్భుతమైన శుభవార్త చెప్పింది.ఆ శుభవార్త వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు.అది ఏంటంటే.స్టేట్ బ్యాంక్...
Read More..ట్రాఫిక్ పోలీసులు, విమానయాన శాఖ అధికారుల సమన్వయంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు.ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి పెద్ద సాహసమే చేశారు అధికారులు.పూణె నుంచి హైదరాబాద్ కు గంటలోనే ప్రయాణించి బాధితుడి ప్రాణాలు కాపాడారు.సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఓ వ్యక్తి...
Read More..మూగజీవాలకు ‘లంపీ స్కిన్’ వ్యాధి వెంటాడుతోంది.ఒక జీవి నుంచి మరో జీవికి ఈ వైరస్ వేగంగా సోకుతుండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.రాష్ట్రంలో పశువైద్యశాలల్లో వైద్యుల కొరత, సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారింది.ఈ లంపీ స్కీన్ డిసీజ్...
Read More..రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం తిరుపతి వెళ్లేవారికి నిబంధనలు కఠినం చేసింది.తిరుపతిలో లాక్ డౌన్ అమలును మరికొద్ది రోజుల వరకు పొడిగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇప్పటికే వేలల్లో కేసులు నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.అత్యవసర సేవలకు మాత్రమే...
Read More..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తుండటంతో...
Read More..యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ను అందుకోవాలని ఈ యంగ్ హీరో భావిస్తున్నాడు.కాగా ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న...
Read More..చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికించేస్తుంది.లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా 2 కోట్లమంది కరోనా వైరస్ బారిన పడ్డారు.అందులో కోటిన్నరమంది కోలుకోగా 7 లక్షలమంది కరోనా భారిన పడి మృతి చెందారు.ఇంకా ఈ కరోనా భారత్...
Read More..సోషల్ మీడియాలో జంతువులకు సంబందించిన వీడియోలు ఎలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆ వీడియో కొంచం ఫన్నీగా ఉందంటే తెగ వైరల్ అవుతుంది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఓ పిల్లికి సంబంధించిన వీడియో సోషల్...
Read More..అందరి పుట్టినప్పుడు ఒంటరిగా పుడితే కొందరు మాత్రమే పుట్టినప్పుడే ఒకటై వస్తారు.వారే కవలలు.పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కలసిమెలసి ఉండి అసలైన సోదరి సోదరుల బంధం అనుభూతిని పొందుతారు.ఇంకా ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన కవలలు సమరూప కవలలనే పెళ్లాడాలని నిర్ణయించుకొని...
Read More..ముఖం అందంగా, ఆకట్టుకునేలా కనిపించాలని అందరూ కోరుకుంటారు.అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.ముఖ్యంగా మార్కెట్లో దొరికే అనేక ఫేస్ క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు కొనుగోలు చేసి.వినియోగిస్తుంటారు.అయితే వీటిలో అనేక రసాయనాలు ఉండడం వల్ల.భవిష్యత్తులో ఎన్నో చర్మ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకు సహజసిద్ధంగానే చర్మాన్ని...
Read More..ఏదో ఒక సంచలన ఆరోపణలు ఏపీ ప్రభుత్వం పై వస్తూనే ఉన్నాయి.కొద్ది రోజులుగా ఏపీకి చెందిన ప్రముఖులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటూ అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మొదటగా ఆరోపణలు రాగా, ఆ తరువాత...
Read More..కరీనా కపూర్.సైఫ్ అలీఖాన్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ లో ది బెస్ట్ జంటల్లో వీళ్లది ఒకటి.ఒకరికొకరు సర్ప్రైజ్ లు ఇచ్చుకుంటూ ఆ సర్ప్రైజ్ లను సోషల్ మీడియాలో పెడుతూ అందరిని ఆకట్టుకుంటుంటారు.వీరి ప్రేమకు ఇప్పటికే తైమూర్ అనే...
Read More..అమ్మాయికి మాత్రమే రెండు ఇంటి పేర్లు ఉంటాయి.పుట్టినప్పుడు ఒక ఇంటి పేరు ఉంటే.పెళ్లి తర్వాత మరొక ఇంటి పేరు వస్తుంది.దీనికి కారణం మన భారతీయుల సంప్రదాయమే.మన పూర్వికులు అందించిన ఆచారాలు, సంప్రదాయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.వారి ఆచారాలలో ఒక ప్రత్యేకత కూడా...
Read More..రాశీ ఖన్నా.ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బొద్దు బొద్దు అందాలతో.అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది రాశి ఖన్నా.తెలుగు, మలయాళం, తమిళం అన్ని భాషల్లో గ్లామర్ క్వీన్ గా పేరు సంపాదించినా రాశీ ఖన్నా ఈ కరోనా లాక్ డౌన్...
Read More..ఎంఎస్ ధోని 28 ఏళ్ల భారతీయుల కలను నిజం చేశారు. 2011లో ప్రపంచ కప్ ను భారత్ కు అందించారు.ధోని సారథ్యంలో భారత్ మెన్స్ క్రికెట్ టీం ఎన్నో ఘనతలను సొంతం చేసుకుంది.ధోని గురించి అతని ప్రతిభ గురించి ఎంతచెప్పినా తక్కువే...
Read More..ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని అన్నాడు ఓ మహా కవి.కాని దేశం గురించి దేశ ప్రయోజనాల గురించి ఆలోచించడం తప్పు ఉదార స్వభావం...
Read More..సామాజిక మాధ్యమాల్లో అగ్రగామిగా ఉన్న ఫేస్ బుక్ కు సంబంధించి ఓ సంచలన విషయం బయటపడింది.భారత్లో ఫేస్ బుక్ బీజేపీకి అనుకూలంగా పాణించేస్తోంది అంటూ అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ సంచలన కథనాన్ని ప్రచురించింది.దీంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం...
Read More..నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, నదుల్లో వరద నీరు భారీగా చేరాయి.దీంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాలు.వాగులు దాటుతుండగా టీఆర్ఎస్ పార్టీ నేత కారుతో సహా వాగులో పడి గల్లంతయ్యాడు.స్థానికులు గమనించి కారులో ఉన్న ముగ్గరుని బయటకు తీసినా నాలుగో...
Read More..దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న పార్లమెంట్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది.సోమవారం అనెక్స్ భవనంలోని ఆరో అంతస్తులో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి.అప్రమత్తమైన అధికారులు పార్లమెంట్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని బయటకు తరలించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.అక్కడికి చేరుకున్న...
Read More..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీడిపి వర్సెస్ వైసీపి ఫైట్ తీవ్రంగా జరగుతుంది.ముఖ్యంగా రాజధాని అంశంలో అయితే ఈ ఫైట్ తీవ్ర రూపం దాల్చింది.అగ్రనాయకుల నుండి కార్యకర్తల దాకా పగలు, రాత్రి అని తేడా లేకుండా మీడియా ముందు మీరు...
Read More..ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.అక్కడ నిత్యం వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులతో శుభకార్యాలకు అనుమతి లభించింది.దీంతో చాల మంది ప్రభుత్వం అధికారుల అనుమతితో 40 మంది సమక్షంలో వివాహ శుభకార్యాలు జరిపిస్తున్నారు.ఎన్ని జాగ్రత్తలు వచ్చిన...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే రికార్డును బన్నీ తనపేరుపై నమోదు చేసుకున్నాడు.ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన నాన్-బాహుబలి రికార్డుల...
Read More..రోజురోజుకు వైసీపీ శ్రేణులు మరియురఘురామకృష్ణంరాజు మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది.గత కొద్దిరోజులుగా వైసీపీ రెబల్ ఎంపీ లా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణంరాజు జగన్ పై పార్టీ పెద్దల పై కులముద్రతో కూడిన విధంగా తీవ్ర అరోపణలు చేస్తున్నారు.దీనికి బదులుగా వైసీపీ శ్రేణులు...
Read More..Dr V Thiruvengadam known as Vyasarapadi’s Rs 5 doctor expired of cardiac arrest. The most renowned physician Dr V Thiruvengadam has recently died at Southern Railway Hospital.The family members and...
Read More..ఏంటి నిజామా ? ఒక ఫోన్ నెంబర్ కు అన్ని కోట్లు ఎందుకు తగలేశారు అని మీకు అనిపించచ్చు.కానీ నిజంగానే ఒక ఫోన్ నెంబర్ కు 2 కోట్ల 23 లక్షల 54 వేల రూపాయిలు తాగలేశారు.ఈ వింత ఘటన చైనాలో...
Read More..ఏంటి నిజామా? ట్రంప్ ఏంటి అయన ముఖ ఆకారంలో మత్తు పదార్థాలు ఏంటి అని ఆశ్చర్యం వేస్తుంది కదా! ఎవరికైన ఆశ్చర్యం కలుగుతుంది.ఎందుకంటే మత్తు పదార్ధాలను అమెరికా అధ్యక్షుడు తల ఆకారంలో చెయ్యడం ఏంటి అని.కానీ నిజంగానే ఓ వ్యక్తి మత్తు...
Read More..బంగారం.భారతీయులకు ఎంతో ఇష్టమైనది.ఇంట్లో డబ్బు ఉందంటే చిన్నదో పెద్దదో బంగారమే కొనాలనుకుంటారు.బంగారంకు అంత డిమాండ్ ఉంది.అలాంటి బంగారం ధరలు గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వస్తున్నాయ్.బంగారం ధరలు పెరగటానికి కోవిడ్ ఎలా అయితే కారణం అయ్యిందో బంగారం తగ్గటానికి కూడా కోవిడ్...
Read More..ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యం ఎందుకండి. కోతులు నిజంగానే అల్లరి పనులు చేస్తాయి కదా! సాధారణంగానే కోతులు కోతి పనులు చేసి కొందరిని నవ్విస్తే మరికొందరిని ఆశ్చర్యపరుస్తాయ్.ఇంకా అలానే ఓ కోతి కూడా అల్లరి పని చేసింది.ఆ పని చూస్తే ఎవరికైనా...
Read More..కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి వైరస్ సోకినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.జాగ్రత్తగా ఉండాలి.మంచి పోషకాలు ఇచ్చే ఆహారం తీసుకోవాలి.చేడు అలవాట్లకు స్వస్తి చెప్పాలి.కానీ ఓ వ్యక్తి కరోనా సోకినా సరే మద్యం సేవించాడు.ఇక్కడ...
Read More..కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత ప్రతి ఒక్కరు శానిటైజర్ వాడాల్సిందే.శానిటైజర్ లేకపోతే కరోనా వ్యాపిస్తుందేమో అనే భయం పట్టుకుంది.దీంతో ప్రతి ఒక్కరికి శానిటైజర్ నిత్యావసరం అయ్యింది.అయితే ఎంతోమంది శానిటైజర్ కొంటుంటే మరికొందరు కొట్టేస్తున్నారు.ఏంటి అని షాక్ అవుతున్నారా అయితే మీరు వీడియో...
Read More..సమస్య వస్తే దాని నుంచి ఎలా అయినా సరే బయటపడాలని కొందరు అనుకుంటే మరికొందరు ఇంతే మన జీవితం అని అనుకుంటారు.సమస్య వచ్చినప్పుడు సరికొత్తగా అలోచించి ఆపదల నుంచి బయటపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.ఆలోచనలు పదును పెడితే ఎలాంటి సమస్య...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, అధికార టీఆర్ఎస్ పార్టీ పైన, నిప్పులు చెరుగుతూ, రోజు రోజుకి బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే వస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.టిఆర్ఎస్ పార్టీకి ఎదురే...
Read More..తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగిస్తూనే ఉంది.ఈ మహమ్మారికి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.మరికొంత మంది ఈ మహమ్మారి బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే ఈ మహమ్మారి కారణంగా దేశంలో థియేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు మూతపడ్డాయి.అయితే దేశంలో...
Read More..టాలీవుడ్ లో నోయల్ పేరు చెబితే తెలియని వారు ఉండరు.గాయకుడుగా, నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి.ఇక నటుడుగా కంటే గాయకుడుగానే నోయల్ కి మంచి గుర్తింపు ఉంది.సినిమా పాటలతో పాటు అప్పుడప్పుడు ర్యాప్ సాంగ్స్ తో ప్రైవేట్...
Read More..టాలీవుడ్ లో లెజెండరీ పాటల రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రీ.సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఈ సాహిత్య దిగ్గజం ఇప్పటికి తన హవా కొనసాగిస్తున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రతి సినిమాలో కనీసం ఒక్క...
Read More..కొద్ది రోజుల క్రితం మెగా యంగ్ హీరో అల్లు శిరీష్ గో లోకల్ బీ వోకల్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.గాల్వాన్ వ్యాలీలో చైనా దురాక్రమణ, భారత్ జవాన్లుని చంపిన తర్వాత దేశీయంగా...
Read More..చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు దారుణంగా పెరిగిపోతుంది.ఇంకా ఈ వైరస్ కి 5 రోజుల క్రితం రష్యా వ్యాక్సిన్ కూడా విడుదల...
Read More..సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత అక్కినేని కోడలు అయ్యి మరింత పాపులారిటీ సంపాదించింది.అందరి హీరోయిన్లలా ఏదో నటించాలంటే నటించాలి అని కాకుండా ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకుంది....
Read More..బాలీవుడ్ హాట్ బాంబ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకొని ఐటెం సాంగ్స్ కి, బోల్డ్ కంటెంట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన భామ ఊర్వశి రౌటేల.పెద్దగా సక్సెస్ రేట్ లేకపోయినా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్...
Read More..యూపీ యోగి ఆదిత్య నాథ్ సర్కార్ లో మరో మంత్రి కరోనా కు బలై పోయారు.మాజీ టీమిండియా ఓపెనర్,యూపీ మంత్రి చేతన్ చౌహన్(73) కూడా కరోనాకు బలైపోయారు.కొద్దీ రోజుల క్రితమే యూపీ కి చెందిన మంత్రి కమలా రాణి కరోనా కారణంగానే...
Read More..పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం తర్వాత దాదాపుగా రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు.ఆ సినిమా విడుదలైన తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ మళ్లీ రెండేళ్ల తర్వాత ఒకేసారి మూడు ప్రాజెక్ట్లను ప్రకటించాడు.మొదటగా బాలీవుడ్ హిట్ మూవీ పింక్.వకీల్ సాబ్...
Read More..అభినవ మహానటి కీర్తి సురేష్ జోరు ప్రస్తుతం సౌత్ లో ఒక రేంజ్ లో ఉంది.ఇప్పటికే ఈ అమ్మడు సినిమాలు ఒకటి రిలీజ్ కాగా మరో రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.అందులో మిస్ ఇండియా ఒకటి కాగా, మరొకటి...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరో వైపు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు.అందులో భాగంగా వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.నిజానికి ఈ ఏడాది ఓ మూడు సినిమాలు కంప్లీట్ చేయాలని భావించారు.అయితే అనుకోని పరిస్థితిలో...
Read More..ఐదు రూపాయల డాక్టర్ గురించి మనం అదిరింది సినిమాలో చూశాం.కానీ అది రిల్ కాదండి రియల్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.అలాంటి డాక్టర్ ఇప్పుడు ఇకలేరు.ఆయన హార్ట్ ఎటాక్తో మృతి చెందారు.ఆయన మరణంతో చెన్నై నగరం మూగబోయింది. ఆయన పేరు...
Read More..బాలీవుడ్ లో సుశాంత్ మరణం తర్వాత తర్వాత నెపోటిజం మాటున సెలబ్రిటీల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది.బంధుప్రీతితో సెలబ్రిటీలు అయినవారు ఒక వర్గం.ఎలానాటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వాళ్ళు ఒక వర్గంగా ఏర్పడి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఇందులో ముఖ్యంగా...
Read More..మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత చేయబోతున్న సినిమా ఏంటీ అనే విషయంపై క్లారిటీ రాలేదు.ఆచార్య చిత్రంలో ఆయన చిన్న రోల్ చేయబోతున్న విషయం తెల్సిందే.అంతకు మించి కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు.చాలా మంది...
Read More..కరోనా కారణంగా నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి మూవీకి సంబంధించిన షూటింగ్ నిలిచి పోయింది.వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ మొదులు పెట్టాలని భావిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్కు హాజరు కాకపోవడం మంచిది అనే ఉద్దేశ్యంతో వారు ఉన్నారు.సినిమా గురించి ఎలాంటి చర్చలు...
Read More..ఇంట గెలిచి రచ్చ గెలవాలని అందరూ అంటారు.అయితే దానికి విరుద్ధంగా హైదరాబాద్ భామ అదితీరావ్ హైదరీ మాత్రం ముందుగా రచ్చ గెలిచి ఇంట గెలవడానికి వచ్చింది.ఈ అమ్మడు మోడలింగ్ కెరియర్ ప్రారంభించిన తర్వాత ముందుగా బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది.అక్కడ సినిమాలు...
Read More..తెలుగు బుల్లి తెరపై తనదైన ముద్రను వేసిన యాంకర్ సుమ ఇప్పుడు ఓటీటీపై కూడా సందడి చేసేందుకు రెడీ అయ్యింది.వెండి తెరపై హీరోయిన్ గా నటించి బుల్లి తెరపై సుదీర్ఘ కాలంగా అరిస్తున్న సుమ ట్రెండ్ కు అనుగుణంగా ఓటీటీలో ఎంట్రీ...
Read More..సినిమా హీరోలు వివాదాస్పద విషయాల్లో తలదూర్చితే పరువు పోవడం ఖాయం.అందుకే మన అనుకున్న వారి విషయంలో కూడా తల దూర్చకుండా ఉండి తెర వెనుక ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అనేది ఎక్కువ మంది అభిప్రాయం.రామ్ ఆ విషయాన్ని మర్చి పోయాడో...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకొని 13 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకొని ఇప్పటికి వరుస సినిమాలతో దూసుకుపోతున్న భామ కాజల్ అగర్వాల్.ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో మోసగాళ్ళు, ఆచార్య సినిమాలలో నటిస్తుంది.అలాగే తమిళంలో ఇండియన్ సీక్వెల్,...
Read More..విక్టరీ వెంకటేష్ నటిస్టున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.తమిళంలో సూపర్ సక్సెస్ అయిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్గా వస్తున్న ఈ సినిమాతో వెంకీ అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.ఇక పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా...
Read More..సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు.మామలుగా ఒక చిన్న పోస్టర్ విడుదల అయితేనే వారు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.అలాంటిది పవన్ కళ్యాణ్ బర్త్డే కామన్ డీపీ విడుదల అయితే ఏ స్థాయిలో వారి రచ్చ...
Read More..మొన్నటి వరకు షూటింగ్స్ చేయకుండా కరోనాకు భయపడి ఇంటికే పరిమితం అయిన స్టార్స్ అంతా కూడా ఇప్పుడు వరుసగా విదేశాలకు వెళ్లి అక్కడ షూటింగ్ ముగించేసుకుని వచ్చేందుకు సిద్దం అవుతున్నారు.ఇండియాలో కరోనా విపరీతంగా ఉంది.ఈ సమయంలో ఇక్కడ షూటింగ్ చేయడం అంటే...
Read More..సూపర్ హిట్స్ దక్కించుకున్న దర్శకులు పలువురు తదుపరి చిత్రాల కోసం నెలలకు నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి.సుకుమార్ మరియు కొరటాల శివలు వారి తదుపరి చిత్రాల కోసం ఏకంగా మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది.వారి విషయంలో అదృష్టం కలిసి రాలేదు...
Read More..గత కొన్ని రోజుల నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.ఇక నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.వర్షం కారణంగా జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది.రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర...
Read More..టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన గోవా బ్యూటీ ఇలియానా.ఈ అమ్మడు తెలుగులో పోకిరి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో...
Read More..Democratic Presidential Candidate and former US Vice-President Joe Biden has promised to revoke the temporary suspension on H-1B visas, should he win the upcoming US elections in November this year....
Read More..దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది.కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.రాజ్యసభ ఎంపీలకు లోక్సభలో సీటింగ్ ఏర్పాటు చేశారు.కొవిడ్-19 నేపథ్యంలో సభ్యుల మధ్య భౌతిక దూరంగా ఉండేలా సీట్లు సిద్ధం చేస్తున్నారు.రేడియేషన్...
Read More..రామజన్మ భూమి ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాల్ దాస్తో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ హోం క్వారంటైన్లోకి వెళ్తారా అంటూ శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ కొవిడ్ నిబంధనలు ఎందుకు పాటించడం...
Read More..నేటి సమాజంలో యువత చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారు.ఈ చెడు వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి ఏకంగా మనిషి పుర్రెలను తినడానికి కూడా వెనుకాడడం లేదు.ఓ ఇంట్లో అతను పుర్రెలను కాల్చుకొని తినడానికి ప్రయత్నిస్తుండగా స్థానికుల కంట్లో పడ్డాడు.ఓ వ్యక్తి సైకోల...
Read More..శ్రీను వైట్ల… టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈవీవీ సత్యనారాయణ తర్వాత తెలుగు ప్రేక్షకులను అంతగా నవ్వించగల సత్తా ఉన్న దర్శకుడు ఈయన.కామెడీ యాంగిల్ ఉపయోగించి తన సినిమాలను డైరెక్ట్ చేస్తూ ఎన్నో విజయాలను అందుకున్నాడు.ఈ వరుసలోనే మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా,...
Read More..టాలీవుడ్ లో ఖుషిలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి భూమిక.ఆ సినిమా తర్వాత ఈ అమ్మడు ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.స్టార్ హీరోయిన్ గా మారిపోయి నాగార్జున వెంకటేష్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో అప్పట్లో...
Read More..చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ గత 8 నెలలుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రెండు కోట్లమందికిపైగా కరోనా వైరస్ భారిన పడ్డారు అంటే సాధారణమైన విషయం కాదు.ఈ వైరస్ విజృంభణ భారత్ లో మరింత దారుణంగా...
Read More..కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్లమంది ప్రజలకు కరోనా వైరస్ వ్యాపించింది.అందులో కోటి 50 లక్షల మంది కరోనా...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా కు పని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజీ డైరెక్టర్ క్రిష్ తో సినిమా చేయాల్సి ఉంది.ఒకవేళ కరోనా ప్రభావం లేకపోయి ఉంటే వకీల్...
Read More..టాలీవుడ్ లో సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు భామ నిధి అగర్వాల్.తెలుగులో కంటే ఈ అమ్మడు ముందుగా బాలీవుడ్ లో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.అక్కడ అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఇక టాలీవుడ్ బాట పట్టింది.తెలుగులో...
Read More..గత కొద్ది రోజులుగా ఏపీలో విజయవాడలో స్వర్ణ ప్యాలస్ అగ్నిప్రమాద ఘటన ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.ఈ ఘటనకి రమేష్ హాస్పిటల్ అధినేత రమేష్ చౌదరి బాధ్యుడుగా భావించి అతనిని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు.ఇదే...
Read More..నాగ్ అశ్విన్, ప్రభాస్ రాబోయే మూవీలో హీరోయిన్ గా ఇప్పటికే బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకునేను ఎంపిక చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.దీంతో ఆ సినిమాకి ఎనలేని క్రేజ్ పెరిగిపోయింది.కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వం వహించిన యువరాజు అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి బుడతడు “తేజ సజ్జ” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అప్పట్లో తన ముద్దు ముద్దు మాటలతో డైలాగులు చెబుతూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.అయితే ప్రస్తుతం...
Read More..వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది.ప్రాజెక్టు నీటి మట్టం పెరగడంతో సరళా సాగర్ సైఫన్ గేట్లు 11 ఏళ్ల తర్వాత ఆదివారం తెరుచుకున్నాయి.జలాశయం పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు సైఫన్లు...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వహించిన “గర్ల్ ఫ్రెండ్” అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ అనిత పాటిల్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియని వారు ఉండరు.అయితే ఈమె తెలుగు సినిమాల్లో నటించింది తక్కువే అయినప్పటికీ బాగానే...
Read More..అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన నటి జాన్వీ కపూర్.సినిమాలో ఎంట్రీకి ముందే గ్లామర్ ఫోటో షూట్ లతో ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీలకి ఫోజులు ఇచ్చింది.తరువాత సైరత్ రీమేక్ గా తెరకెక్కిన ధడక్...
Read More..ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ వివాదంలో తెలుగు సినీ పరిశ్రమలో ఎంతగానో పాపులర్ అయినటువంటి నటి శ్రీ రెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు అప్పట్లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...
Read More..తెలుగు టెలివిజన్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్. ఫిమేల్ యాంకర్స్ లో సుమ నెంబర్ వన్ స్థానంలో ఉంటే మేల్ యాంకర్స్ లో ప్రదీప్ ఆ స్థానంలో కొనసాగుతున్నాడు.ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న...
Read More..స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా ఎయిర్టెల్ తమ వినియోగదారులకు ఒక కొత్త ప్లాన్ ను తీసుకుని వచ్చింది.అయితే ఇది ఎక్స్ ట్రీమ్ ఫైబర్ హోం వినియోగదారుల కోసం మాత్రమే.అయితే కొత్త ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే వాళ్లకు అదనంగా...
Read More..ప్రస్తుత కాలంలో ప్రముఖ టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక విషయంపై సోషల్ మీడియా మాధ్యమాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు.అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ “ఆర్నబ్” అనే ఈ చిత్రానికి దర్శకత్వం...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య చిత్రంలో “గీత” పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు అమ్మాయి “అనురాధ మెహతా” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అనురాధా మెహతా అంతకు...
Read More..అతిథి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తెలుగు అమ్మాయి మాధవిలత.ఆ తర్వాత నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా నటించింది.ఈ హీరోయిన్ సినిమాల్లో తన సోషల్ మీడియాలో ఎక్కువగా తన అభిమానులని పలకరిస్తూ ఉంటుంది.ఇక నచ్చావులే సినిమా తర్వాత… ఆవిడ టాలీవుడ్...
Read More..In commemoration of India’s 74th Independence Day, several iconic places in the world illuminated by Indian tricolour. Of all the countries’ flags, the Indian tricolour flag has a distinctive attraction.The...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “అన్నమయ్య” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “సీనియర్ హీరోయిన్ కస్తూరి” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.ఈమె నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ తన అందం, అభినయంతో, ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ...
Read More..మనం ఏదన్నా కూర వండినపుడు మన వంట ఇంట్లో మొదట వెతికేది ఏదన్నా ఉంది అంటే అది కొత్తిమీర మాత్రమే.కూర అయిపోయాక గార్నిష్ చేయాలంటే తప్పకుండా కొత్తిమీర ఉండాలిసిందే.ఒకవేళ కొత్తిమీర లేకపోతే కర్రీ రుచే మారిపోతుంది అని ఫీల్ అవుతాం కదా.అయితే...
Read More..నవంబర్ 3 అమెరికాలో జరుగనున్న ఎన్నికలు యావత్ ప్రపంచ తీరును మార్చేయనున్నాయి.ఈ ఎన్నికల్లో గెలిస్తే తమకు తమ ఆధిపత్యానికి చెక్ పెడుతుందని ఒక పక్క చైనా వణుకుతుంది.మరోపక్క అమెరికా మిత్రపక్షాలు అమెరికా అధ్యక్షుడిగా జోబిడెన్ అయితే అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎటువంటి...
Read More..మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్ తమ దేశంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వంటి అంశాలను పక్కనపెట్టి భారత పై అక్కడ ప్రజలలో విషం నింపడం పై మాత్రమే దృష్టి సారించింది.అందుకే ప్రస్తుతం ఫెయిల్డ్ నేషన్స్ లో ఒకటిగా నిలిచింది.అయినప్పటికీ బుద్ధి మార్చుకొని...
Read More..ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పొంగి పోర్లుతోంది.భద్రాచలం వద్ద 53 అడుగులకు ప్రవాహం చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు.భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ఇక భద్రాద్రి...
Read More..టీమిండియా క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్సీ లలో మొదటి వరుసలో నిలబడే వ్యక్తి మహేంద్రసింగ్ ధోని.ఇకపోతే గత సంవత్సరం జరిగిన వన్డే అతనికి ప్రపంచ క్రికెట్ ఆడిన చివరి మ్యాచ్ అతని కెరీర్ చివరి మ్యాచ్ అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.దానికి...
Read More..విజయవాడ రమేష్ ఆస్పత్రి ప్రమాదానికి సంబంధించిన విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటి వారికైనా నోటీసులు ఇస్తామని ఏసీపీ సూర్యచంద్రరావు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఏసీపీ సూర్యచంద్రరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో ఇప్పటివరకు డాక్టర్ మమత, సౌజన్యలను విచారించామని తెలిపారు.రమేష్...
Read More..భారత దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఓటు బ్యాంక్ కోసం మైనారిటీ మెజారిటీ అనే చీలికను తెచ్చింది.ఇదే విధానాన్ని స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ దేశంలో అమలు చేస్తుంది.తప్పు చేసినవారిని శిక్షించకుండా మత ప్రాతిపదికనా...
Read More..విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తి డీసీఎం కొక్కానికి వేలాడుతూ కిలో మీటర్ మేర వెళ్లిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సరుకు రవాణా చేసే ఓ డీసీఎం డ్రైవర్, క్లీనర్ చేసిన నిర్లక్ష్యానికి ఓ ప్రాణం...
Read More..భారత క్రికెట్ జట్టుకు సారథిగా వహించి ఎన్నో గొప్ప విజయాలను అందించిన మహేంద్ర సింగ్ ధోని శనివారం రిటైర్మెంట్ ప్రకటించారు.ఈ విషయం విన్న ధోని అభిమానులు ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికిలోనై ఎందుకు ఇలా చేశారు ధోనిజీ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.అసలు...
Read More..శనివారం నాడు అనూహ్యంగా తాను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ నిర్ణయంతో ప్రపంచం మొత్తం ఆశర్యపోయింది.ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం మొత్తం మూగబోయింది.గత సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ తర్వాత మళ్లీ ఎటువంటి మ్యాచ్ ఆడ...
Read More..కరోనా తో క్షీణించిన ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు ప్లాస్మా థెరపీ చేయనున్నట్లు తాజాగా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.ఈ నెల 5 వ తారీఖున కరోనా లక్షణాలతో చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.అయితే...
Read More..మామూలుగా విమానం తయారీ కేవలం కంపెనీల్లోని జరుగుతుందని భావిస్తారు.కాకపోతే, మన దేశంలోని మహారాష్ట్రకు చెందిన ఫ్లైట్ కెప్టెన్ అమోల్ యాదవ్ తానే స్వయంగా ఓ విమానాన్ని తయారు చేశాడు.అది అక్కడ ఇక్కడ కాదు… తన ఇంటి డాబా పైన తయారుచేసి చరిత్ర...
Read More..ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అమరావతి లో రాజధానిని కొనసాగించడం ఇష్టం లేక, మూడు రాజధానుల ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే.కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతి ని పరిపాలనా రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ...
Read More..కరోనా వైరస్ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.వైరస్ నిర్మూలన, వ్యాప్తికి రకరకాల కారణాలు ఇప్పటికే వెల్లడించారు.తాజాగా ఇటలీ శాస్త్రవేత్తలు కరోనా మరణాలపై పరిశోధనలు నిర్వహించింది.గుండె జబ్బులున్న వారికే కరోనా సోకే ప్రమాదం.లేదా ప్రాణ హాని ఎక్కువగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఇటలీకి...
Read More..దేశంలో కరోనా వైరస్ వల్ల ప్రజలు హైరానా చెందుతున్నారు.చాపకింద నీరులా విజృంభిస్తున్న కరోనాతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా కేసులు వేలల్లో నమోదవుతున్నాయి.ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నవారి సంఖ్యే అధికంగా ఉంది.జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు.అయితే,...
Read More..కరోనా రోజు రోజుకు జనాల గుండెల్లో దడ పుట్టిస్తుంది.దేశవ్యాప్తంగా కరోనా విశ్వరూపం చూపిస్తూ జనాలకు పిచ్చెక్కిస్తుంది.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు,ప్రజాప్రతినిధులు,మంత్రులు,క్రికెటర్లు ఇలా ఒక్కొక్కరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు.దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కాగా, ఢిల్లీ,తమిళనాడు,ఉత్తరప్రదేశ్,ఏపీ,తెలంగాణా ఇలా ఒక్కో...
Read More..ఏపీలో కుల రాజకీయాలు వేడెక్కాయి.సామాజిక వర్గాల వారీగా ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి.ప్రతి పార్టీ, ప్రతినాయకుడు కులాల లెక్కల ఆధారంగానే రాజకీయాలు చేసే పరిస్థితి అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది.ఇది ఇలా ఉంటే, ఏపీలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కమ్మ, కాపు, రెడ్లు...
Read More..According to the International Labour Organisation survey, 1 in 2 youngsters is anxious and depressed. Though we are in the middle of 2020, it is worth to erase the entire...
Read More..ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది.ఇప్పటికే కొన్ని దేశాలు ప్రయోగాలు నిర్వహించగా సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులో రాకపోయినా కొన్ని రోజుల పాటు చికిత్స చేయించి వైరస్ నుంచి క్యూర్ అవ్వొచ్చు.అయితే రష్యా ఇప్పటికే స్పుత్నిక్ అనే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన...
Read More..టీడీపీకి బలం,బలహీనత 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడే అని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.వాళ్ళు అన్నది అక్షర సత్యం చంద్రబాబు నాయుడు వ్యూహా చతురతకు మహామహులే దెబ్బతిన్నారు.అలాంటి బాబు గారి వ్యూహాలు ఫలించినప్పుడు పార్టీ భారీ విజయాలను సాధిస్తుంది.విఫలమైనప్పుడు ఊహించనంత...
Read More..నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి తెలంగాణలో వాగులు వంకలు పొంగుతున్నాయి.నదుల్లో వరదనీరు చేరి నీటి మట్టం పెరిగింది.పట్టణాలల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది.వరద నీరు రోడ్డుపై చేరి ఎటూ ప్రవహించలేని పరిస్థితి.మ్యాన్ హోళ్లలో చెత్తాచెదారం చేరి పూడికతీత పనులు...
Read More..రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచడంతో కేసు గణనీయంగా నమోదవుతున్నాయి.కరోనాతో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు కరోనా సోకిందనే భయంతోనే ప్రాణాలు విడుస్తున్నారు.భయంతోనే ఇప్పటి చాలా మంది ప్రాణాలు...
Read More..ఆన్ లైన్ గేమ్ తో యువత చెడిపోతుంది.పబ్జీ లాంటి గేమ్స్ కు బానిసైన యువకులు ప్రాణాలు కోల్పోడానికి కూడా వెనుకాడటంతో లేదు.గేమ్ ఎందుకు ఆడుతున్నావని చెప్పినా కష్టంగా మారుతోంది.ఇటీవల కాలంలో ఓ బాలుడు కూడా ఆట మత్తులో పడి తిండి తినక,...
Read More..ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ను నివారించేందుకు అన్ని దేశాల్లోనూ వ్యాక్సిన్ తయారీ ప్రయోగాలు జరుగుతున్నాయి.కొన్ని దేశాలు వాటిలో అద్భుతమైన ప్రగతిని సాధించాయి.ఈ నేపథ్యంలో కోవిడ్ చికిత్సకు సహాయపడే వందల్లో ఉన్న ఔషధాలను గుర్తించడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఏ విధంగా...
Read More..ప్రపంచవ్యాప్తం కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది.వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.ఈ మేరకు ప్రపంచదేశాలు కరోనాపై పోరాడేందుకు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభించారు.అధికారికంగా వ్యాక్సిన్ అందుబాటులోకి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వ్యాక్సిన్...
Read More..నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక జుట్టు సమస్యతో బాధపడుతుంటారు.జుట్టు రాలడం, పొడి జుట్టు, చండ్రు, వెంట్రుకలు చిట్లిపోవడం ఇలా ఎన్నో జుట్టు సమస్యలు వేధిస్తుంటాయి.అయితే అందరిలోనూ కామన్గా ఉండేది జుట్టు రాలడం.ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎన్ని చిట్కాలు...
Read More..వివిధ దేశాల్లో భారతీయులపై అక్కడి స్థానికులు భౌతికదాడులకు దిగిన సంఘటనలు కొకొల్లలు.కానీ సొంత దేశంలోనే ఓ భారతీయ బాలుడిపై మనవాళ్లే దాడికి దిగితే.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్లో జరిగింది.నగరంలోని సుశాంత్ లోక్ 1లో భారత సంతతికి చెందిన...
Read More..ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుల హడావుడి తప్ప పెద్దగా నాయకుల సందడి కనిపించడం లేదు.అసలు యువతను ఆకర్షించే విధంగా తెలుగుదేశం పార్టీలో పరిణామాలు లేకపోవడం, చంద్రబాబు రాజకీయ వారసుడు, యువ నాయకుడు లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా...
Read More..దేశంలో ఎక్కడా లేనంత రాజకీయ చతురత ఆంధ్రులకు ఉందని ఒక్కప్పుడు గర్వంగా చెప్పుకునే మనం ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూసి బాధపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.దీనికి ప్రధాన కారణం ప్రస్తుత రాజకీయ పార్టీ నేతలు అవలంబిస్తున్న తీరనే చెప్పాలి.రాష్ట్ర రాజధాని...
Read More..బిగ్ బాస్.ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక్కసారి షో స్టార్ అయ్యింది అంటే ఉండే 11 కంటెస్టెంట్లపైన 100 గాసిప్స్ వస్తాయి.ఇంకా ఆ షో కి వస్తే కొందరికి మంచి క్రేజ్ వస్తే మరికొందరికి యాంటీ ఫ్యాన్స్ తయారవుతారు.ఇది...
Read More..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల హడావిడితో తీవ్ర ఒత్తిడితో ఉండగా మరో వైపు తన సోదరుడు రాబర్ట్ ట్రంప్ మృతి మరింత ఆందోళనలోకి నెట్టేసింది.రెండు రోజుల క్రితం రాబర్ట్ ట్రంప్ ఆసుపత్రిలో చేరారు అనే వార్త తెలుసుకున్న ట్రంప్...
Read More..#PawanKalyanBirthdayCDP trends with 33 million tweets and inching towards 70 million in just 24 hours. There is no stopping for Power Star fans as they trend #PawanKalyanBirthdayCDP in a never...
Read More..గొప్ప విషయాలు ఎవరు చెప్పిన వినడానికి బాగుంటాయి.ఇంకా జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు చెబితే ఇంకా ఎక్కువ మంది వింటారు.అయితే ఇప్పటి వరకు ఎవరు ఎన్ని చెప్పిన కూడా వాటిని పూర్తిగా అర్ధం చేసుకునే జనాలు చాలా తక్కువ మంది ఉంటారు.అయితే...
Read More..పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ, ఎక్కడ అవినీతి అనేది చోటుచేసుకోకుండా చేయాలనే లక్ష్యంగా మొదటి నుంచి జగన్ అడుగులు వేస్తున్నారు.అధికారులు, సొంత పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ దశలోనూ అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో...
Read More..అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ , రిపబ్లికన్ పార్టీలు సిద్దమవుతున్నాయి.ఒక వైపు ప్రచారాలు, మరో వైపు ప్రజలని ప్రసన్నం చేసుకోవడానికి వ్యుహాలు, ఎత్తులకి పై ఎత్తులతో ఆధ్యాంతం అల్లకల్లోలంగా ఉంది అమెరికాలో రాజకీయ పరిస్థితి.ముఖ్యంగా భారతీయుల ఓట్లే టర్గెట్ గా...
Read More..అభినవ మహానటిగా టాలీవుడ్ లో అందరి నీరాజనాలు అందుకుంటున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.ఈ అమ్మడు క్రేజ్ ఇప్పుడు సౌత్ లో ఆకాశం అంత ఎత్తులో ఉంది.ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధమై ఉండగా మరో ఎనిమిది సినిమాల వరకు...
Read More..రిలియన్స్ జియో.ఎన్ని బంపర్ ఆఫర్లు ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ జియో వచ్చాకనే ఇండియా డిజిటల్ ఇండియా అయ్యిందని నిర్మొహమాటంగా చెప్పచ్చు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఎప్పుడులనే ఇప్పుడు కూడా జియో అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...
Read More..కొన్ని ఘటనలు మనకు షాకింగ్ గా అనిపిస్తాయి.ఆ ఘటనలు చూస్తే ఇలా కూడా చేస్తారా? అని అనిపిస్తుంది.ఇంకా అలాంటి ఘటనే కోల్ కతాలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.కోల్కతాలోని చోబాగా ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తున్న.ఇంకా ఆ సమయంలోనే ఓ...
Read More..ఇండియన్ సూపర్ హీరో మూవీ అంటే వెంటనే క్రిష్ సిరీస్ గుర్తుకొస్తుంది.హృతిక్ రోషన్ టైటిల్ రోల్ లో రాకేశ్ రోషన్ దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కుతూ వస్తుంది.ఇప్పటి వరకు ఇండియన్ సూపర్ హీరో క్రిష్ సిరీస్ లో కోయీ మిల్ గయా...
Read More..ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది.జీవిత కథలలో ఎవరివైనా ఇంటరెస్టింగ్ అనిపిస్తే వాటికి దృశ్య రూపం ఇచ్చేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.బాలీవుడ్ లో అయితే ఇలా వస్తున్న బయోపిక్ లు సూపర్ హిట్ అవుతూ ఉండటంతో ఇతర భాషలలో...
Read More..తెలుగు సినిమా సత్తా జాతీయ స్థాయిలో వినిపించేలా చేసిన, భారతీయ సినిమా స్టామినాని అంతర్జాతీయ స్థాయిలో వినిపించేలా చేసిన సినిమా బాహుబలి.జక్కన్న అద్భుత సృష్టి అయిన ఈ సినిమా రెండు భాగాలుగా ఏకంగా ఐదేళ్ళ పాటు తెరకెక్కింది.ఇక ఈ సినిమా రెండు...
Read More..అడల్ట్ కామెడీతో దర్శకుడుగా కెరియర్ ప్రారంభించి తరువాత యూత్ ఫుల్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన దర్శకుడు మారుతి.తన కెరియర్ గ్రాఫ్ చూసుకుంటే ఇప్పటి వరకు అతను చేసిన సినిమాలలో ఎక్కువ సక్సెస్ అయిన సినిమాలే...
Read More..టాలీవుడ్ అంటే ముందుగా వినిపించే పేరు నందమూరి ఫ్యామిలీ.నందమూరి ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వం తీసుకొని బాలకృష్ణ, హరికృష్ణ వస్తే అందులో బాలకృష్ణ సక్సెస్ అయ్యారు.ఎన్టీఅర్ మనవాళ్ళుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న సినిమాలలో హీరోలుగా ఎంట్రీ...
Read More..రచయితగా కెరియర్ ప్రారంభించి దొంగలబండి సినిమాతో దర్శకుడుగా మారి తరువాత శతమానం భవతి సినిమాతో కుటుంబ కథా చిత్రాల దర్శకుడుగా మారిన వ్యక్తి సతీష్ వేగేశ్న.అతను దర్శకుడుగా చేసిన నాలుగు సినిమాలలో మూడు సినిమాలు ఫ్యామిలీ కథాంశంతోనే తెరకెక్కించినవే.అయితే వీటిలో శతమానం...
Read More..బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజపుత్ జూన్ 14 వ తేదీన సూసైడ్ చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే.అతడి మరణంతో బాలీవుడ్ లోని బంధు ప్రీతి రాజకీయాలు బయటపడ్డాయ్.కొత్తగా వచ్చిన వారిని ఆదిలోనే అంతం చేస్తారు అన్న వార్త ఎక్కువ వైరల్ అయ్యింది.ఇంకా...
Read More..కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన జర్నలిస్టులు పడుతున్నారు.యాంకర్లకు, రిపోర్టార్లకు ఇప్పటికే కరోనా పాజిటివ్ రాగ ఇంకా ఈ కరోనా వైరస్ భారిన సెలబ్రెటీలు కూడా ఎక్కువమందే పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే...
Read More..ఏదైనా మన కష్టం మనకు మిగులుతుంది.ఎవరో సంపాదించిన దానికోసం మనం ఆరాటపడితే మనకు ఏం వస్తుంది.అదృష్టం అనేది ఉండాలి.కొందరు ఏమి చెయ్యకపోయినా వారికి అదృష్టం కలిసొస్తుంది.ఇంకా అలానే ఒక కుటుంబం గుప్తా నిధుల కోసం వెళ్లాలనుకున్నారు.నురగలు కక్కుకొని మృతి చెందారు. ఇంకా...
Read More..నటుడు దగ్గుబాటి రానా, మిహీకా మూడుముళ్ల బంధంతో ఇటీవల ఒకటైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా సమయంలోను వారి స్థాయికి తగ్గట్టు పెళ్లి వేడుక ఎంత ఘనంగా జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా వైరస్ లాక్ డౌన్ నిబంధనలకు...
Read More..దేశవ్యాప్తంగా వర్షాలు ఎలా కురుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వంకలు, వాగులు పెరిగిపోయి అన్ని నిండిపోతున్నాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా ఓ ప్రాంతంలో కొండచెరియలు విరిగిపడ్డాయి.అలా కొండచెరియలు విరగడం కారణంగా ఎవరికి ఎటువంటి హాని జరగలేదు కానీ...
Read More..బిగ్ బాస్.హిందీలో సూపర్ హిట్ అయినా బిగ్ బాస్ అన్ని భాషల్లోకి వచ్చి అక్కడ కూడా తన రేంజ్ ఏంటో చూపించింది.ఇంకా ఈ బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్...
Read More..దేశ వ్యాప్తంగా కరోనా రోజు రోజుకి శరవేగంగా విస్తరిస్తుంది.ఇప్పటికే లక్షలు దాటిపోయిన కరోనా బాధితుల కారణంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో పూర్తి స్థాయిలో చికిత్సలు అందించలేని పరిస్థితి కనిపిస్తుంది.రోగులు ఎక్కువ కావడంతో పాటు, డాక్టర్లు తక్కువ ఉండటం, అలాగే హాస్పిటల్స్ లో...
Read More..తెలంగాణలో కరోనా వైరస్ కేసులు ఎలా నమోదవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అక్కడ కరోనాని అదుపు చెయ్యలేని స్థితికి చేరింది.ఇప్పటికే కరోనాకు వణికిపోతున్న తెలంగాణ ప్రజలకు మరో సమస్య వచ్చి పడింది.గత రెండు, మూడు రోజులుగా తెలంగాణాలో కుండపోత వర్షం పడుతుంది....
Read More..ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం నెలకొంది.ఆయన తల్లి ఈశ్వరమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.వారి కుటుంబ సభ్యులు ఆమెను విశాఖలోని పినాకిల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.అయితే ఆదివారం తెల్లవారు జమున ఆమె...
Read More..నిజంగా.క్రికెట్ ప్రేమికులకు నిన్న బ్లాక్ డే.అప్పటికే ఎంఎస్ ధోని ఇంస్టాగ్రామ్ వేదికగా ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పి అందరికి షాక్ ఇవ్వగా ఇంతలోనే మరో షాక్ వచ్చింది.అదేంటంటే? ఎంఎస్ ధోని గుడ్ బై చెప్పిన కొద్దీ క్షణాలకే అతడి...
Read More..మహేంద్ర సింగ్ ధోని.టీమిండియా మాజీ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.అతని నుంచి అభిమానులు ఏదైతే ఆశించలేదో అదే అతను చెప్పాడు.అభిమానులు, ప్రముఖుల కంట కన్నీరు తెప్పించాడు.అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నట్టు ధోని శనివారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు...
Read More..Virat tips his hat to Dhoni; Suresh Raina joins Dhoni’s Journey. Mahendra Singh Dhoni is the only captain in the history of cricket to have won three ICC trophies- T20...
Read More..కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాలతో ఆడుకుంటుంది.అందరిని భయపెడుతుంది.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిని తాకుతుంది.ఈ మహమ్మారి కారణంగా కొంత మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఎక్కువ మంది ట్రీట్మెంట్ తీసుకొని మరల సంతోషంగా బయటపడుతున్నారు.అయితే కరోనా కారణంగా ఈ...
Read More..In yet another scathing attack, US President Donald Trump has claimed that he has “more Indians” than Democratic presidential nominee Joe Biden’s running mate Kamala Harris, who is of Indian...
Read More..MS Dhoni, Indian cricket’s most successful captain has announced his retirement.Dhoni made the confirmation through a video on Instagram. MS Dhoni, the former captain of the Indian cricket team, has...
Read More..ఏంటి నిజామా? కోడి కూస్తే జరిమానా ఏంటి? సాధారణంగా అయితే ఎప్పుడు కోడి కూస్తే అప్పుడు తెల్లరింది అని మన పెద్దలు అంటుంటారు.ఒక కోడి ఉంటే అలారం కూడా అవసరం లేదు అలాంటి కోడి కుసినందుకు 15 వేల రూపాయిలు జరిమానానా?...
Read More..మనకు అవసరం.దేవుడు మనకు సహాయం చెయ్యాలి అని ఎంతో కోరుకుంటాం.కానీ దేవుడు మనకు సహాయం చెయ్యడు.ఎవరైతే అవి ఏమి కోరుకోకుండా చేస్తారో వారికి అట్లే అదృష్టం కలిసొస్తుంది.అసలు ఊహించినవి అన్ని జరుగుతాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే అదృష్టంకి సంబంధించిన ఓ ఫోటో సోషల్...
Read More..కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చుక్కలు చూపిస్తుంది.నాలుగు రోజుల క్రితం వ్యాక్సిన్ వచ్చినప్పటికి అది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే ఇంకా ఒక నెల పడుతుంది. ఈ...
Read More..సోను సూద్.కరోనా కాలంలో దేవుడు అయ్యాడు.కష్టం వచ్చింది అంటే చాలు నేను ఉన్న అని సాయం చేసి ఎందరో గుండెల్లో నిలిచాడు. ట్విట్టర్, ఫేసుబుక్ అని తేడా లేకుండా ఎక్కడ ఎవరు ఏ సహాయం అడిగిన సరే వెంటనే స్పందించి వారికి...
Read More..బానిస సంగేళ్ళు తెగి నేటికీ సరిగ్గా 74 సంవత్సరాలు అయ్యింది.నేడు భారతదేశం అంత స్వాతంత్ర్యదినోత్సవాన్ని ఎంతో సంబరంగా జరుపుకున్నారు.కరోనా వైరస్ కారణంగా అన్ని చోట్ల నిబంధనల మధ్య వేడుకలు జరిగాయి.అయితే ఒకే వేదికపై పాడకపోయినా టెక్నాలజీ సాయంతో సినీ గాయకులు వారి...
Read More..రోజురోజుకి మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ తన అవకాశాల ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.ఇటు తెలుగులో, అటు తమిళ భాషలో భాష ఏదైనా సరే తానే నెంబర్ వన్ అని అంటోంది కీర్తి సురేష్.తెలుగు, తమిళ భాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన నటించడానికి...
Read More..ఈమధ్య కాలంలో అనేక ప్రదేశాలలో మనుషులు నివసిస్తున్న ఇంట్లోనే పాములు వాటి స్థావరాలను ఏర్పరచుకుని నివాసం ఉంటున్నాయి.ఈ మధ్య కాలంలో అనేక మంది ఇళ్లలో ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం కూడా.ఇకపోతే తాజాగా హిమాచల్ రాష్ట్రంలోని ధర్మశాలలో ఉన్న గగ్గుల్ పోలీస్...
Read More..ప్రస్తుత రోజుల్లో ఇంట్లోనే కూర్చుని ఏ అవసరమైన వస్తువులను ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే రోజులివి.గుండు పిన్ను నుండి టీవీ, ఫ్రిజ్, ఏసి ఇలా అనేక రకాల వాటిని ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తే.ఇట్టే ఇంటి గుమ్మానికి చేరిపోతాయి.అయితే భారతదేశంలో కొత్త...
Read More..ఇండియాలో టిక్ టాక్ ని నిషేధించిన తర్వాత అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఇందుకు సంబంధించి ప్రత్యాన్మాయనకి ఇప్పటికే ఫేస్బుక్ సంస్థ ఇంస్టాగ్రామ్ రీల్స్ పేరుతో ఇంస్టాగ్రామ్ లో షార్ట్ వీడియోలు చేసుకొనే సదుపాయాన్ని కల్పించిన విషయం అందరికి తెలిసిందే.నిజానికి ఇంస్టాగ్రామ్ తో...
Read More..ఈ బ్లూ బెర్రీస్ అంటే చాలామంది ఇష్టపడి తింటారు.అయితే ఈ బ్లూ బెర్రీస్ పండ్లలో విటమిన్ సి అత్యధికంగా లభిస్తుంది అని నిపుణులు తెలిపారు.అంతేకాదు వీటిని తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగుతుందన్నారు.అంతేకాకుండా వీటిల్లో కేవలం యాంటీ ఆక్సిడెంట్లే కాకుండా,...
Read More..తన చిన్నప్పటి నుండి మైనపు బొమ్మలు తయారు చేసే వ్యక్తి దగ్గర పెరగడంతో టుస్సాడ్స్ అనే అమ్మాయికి వాటిని ఎక్కువ తయారు చేయాలనే ఆసక్తి కలిగింది.దీనితో ఆమె మెల్లిమెల్లిగా వ్యాక్స్ మోడలింగ్ పై పట్టు సాధించింది.ఇందులో భాగంగా కేవలం ప్రముఖుల మైనపు...
Read More..ఎవరైనా సరే సాధారణంగా ఉంటేనే ఎటువంటి సమస్య రాదు.అలా కాదు అని కొంచం గొప్పగా ఉన్న.తికమకగా ఉన్న అందరి ఆలోచన వారిపైనే పోతుంది.ఇంకా అలానే కాకులు అన్ని నల్లగా ఉంటే ఓ కాకి మాత్రం తెల్లగా పుట్టింది.అది అరిచే వరకు ఎవరికి...
Read More..Delhi CM Arvind Kejriwal refused to chant Vande Mataram at Modi’s speech. Of all the Chief Ministers in India, Delhi CM Arvind Kejriwal has received special accolades from nook and...
Read More..ఏపీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.అక్కడ రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.ఈ మహమ్మారి సామాన్యు ప్రజల నుండి నుండి ప్రజాపతినిధిలు, సెలెబ్రేటిస్ వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు ఈ మహమ్మరి.అక్కడి ప్రభుత్వం ఈ వైరస్ కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.ఇప్పటికే...
Read More..కొందరికి అదృష్టం అలా కలిసొస్తుంది.అసలు ఏమి చెయ్యకపోయినా సరే వాళ్లకు దరిద్రం పట్టినట్టు పడుతుంది అదృష్టం.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఈ ఘటన గురించి తెలిస్తే మీరు కూడా అదే మాటా అంటారు.ఒకటా రెండా.ఏకంగా కోటి 50 లక్షల రూపాయిలు సింగిల్ స్క్రాచ్...
Read More..ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ మంచి మంచి వీడియోలు, ఫోటోలు షేర్ నెటిజన్లకు దగ్గరగా ఆనంద్ మహీంద్రా ఇప్పుడు ఓ సరికొత్త వీడియోను షేర్ అరే వావ్ అన్నట్టు చేశారు.ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే.వావ్ ఎంత అద్భుతంగా...
Read More..ఏంటి? ఇదేమైనా సినిమానా వెనక్కు వెళ్లేందుకు? అని మీకు అనిపించచ్చు.కానీ నిజంగానే జలపాతం వెనక్కి వెళ్ళిపోయింది.ఆశ్చర్యం వేసినప్పటికి సేమ్ టూ సేమ్ బద్రీనాథ్ సినిమాలో జలపాతం వెనక్కి వెళ్ళినట్టే రియాలిటీలో కూడా జలపాతం వెనక్కి వెళ్తుంది.నిజంగా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మరి....
Read More..కొన్ని సార్లు అదృష్టం కలిసిరాకపోయిన తెలివితో అదృష్టవంతులు అవ్వచ్చు అనడానికి ఈ ఘటనే నిదర్శనం.పూర్తి వివరాల్లోకి వెళ్తే.రేగు పండ్ల గురించి మనందరికి తెలుసు.రోడ్డు పక్కన చెట్లలో ఈ రేగు పళ్ళు కనిపిస్తుంటాయి.ఇంకా ఈ రేగు పళ్ళు కొన్ని ప్రాంతాల్లో అంటే ఇండియా,...
Read More..ఇటీవల కాలంలో వచ్చే వీడియోలు ఎంత కామెడీగా ఉంటున్నాయి అంటే చెప్పకూడదు లెండి.ఎన్నో అద్భుతమైన వీడియో.ఆహా అనే వీడియోలు.వావ్ అనే వీడియోలు.బాబోయ్ అనే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఇంకా ఇప్పుడు కూడా అలానే పొట్ట పగేలాల నవ్వే వీడియో ప్రస్తుతం సోషల్...
Read More..గత నెలలో భారత్-చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధ వాతావరణం దృష్ట్యా భారతదేశంలో బాయ్ కాట్ చైనా అంటూ పెద్దఎత్తున నినాదాలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో భాగంగా భారతదేశంలోని అనేక రంగాలలో చైనా ఉత్పత్తులకు సంబంధించి ఎన్నో దిగుమతులను ఆపేసారు భారతదేశ వర్తకులు.ఇక...
Read More..నెల రోజుల క్రితం భారతదేశంలో భారత్-చైనా దేశాల మధ్య జరిగిన సంఘటన నేపథ్యంలో, భారతదేశ ప్రజల సమాచార గోప్యతకు చెందిన విషయంలో బైట్ డాన్స్ సంస్థ కు చెందిన టిక్ టాక్ తో పాటు వందకు పైన చైనా దేశపు అప్లికేషన్లను...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కాగా కొంతమేర షూటింగ్ మిగిలి ఉండగా, ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు...
Read More..దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్నాయి.అయినా కాని ఈ కరోనా గణాంకాలను ఏమాత్రం లెక్కచేయకుండా గత ఆరునెలలుగా మూతపడిన పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్న విషయం విదితమే.ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు...
Read More..As a part of Women Empowerment, the Modi government to reconsider the minimum marriage age for women. Addressing the nation at the 74th Independence Day, Prime Minister Narendra Modi said...
Read More..నేడు భారతదేశ 74 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అనేకమంది పలువురు రాజకీయ సినీ కళాకారులు దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను వారి స్టైల్ లో తెలుపుతున్నారు.ఈ సందర్భంగా నేడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన దేశభక్తిని...
Read More..వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ క్లబ్ గా కొనసాగుతున్న బిసిసిఐ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ ఎట్టకేలకు సెప్టెంబర్ 19న యూఏఈలో మొదలవ్వనున్నది.అందువలన దానికి సంబంధించిన సన్నాహాలు చేసుకోవడంలో బిసిసిఐ మరియు ఐపిఎల్ ఫ్రాంచైజీలు బాగా...
Read More..