గత కొద్ది కాలంగా బాలీవుడ్ సినీ పరిశ్రమని వరుస మరణాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే మరో సీరియల్ నటుడు తీవ్ర మనస్థాపానికి గురై...
Read More..ఒకప్పుడు తన హాస్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న స్వర్గీయ నటుడు “అల్లూరి రామలింగయ్య” గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అల్లూరి రామలింగయ్య తన నటనతో ఎంతో మంది సినీ ప్రేక్షకులను అలరించడమే కాకుండా పలు చిత్రాలకు...
Read More..ఏదైనా నష్టం జరిగితే తప్ప తెలియదు దాని విలువ.ఇంకా ఇప్పుడు కూడా అలానే ఉంది ఈ ఘటన పరిస్థితి.ఇన్నాళ్లు ఎంతో ప్రశాంతంగా.పచ్చని నగరంగా ఉండే ఆ నగరంలో ఇప్పుడు కేవలం ప్రజల ఆర్తనాదాలు, అంబులెన్స్ కూతలతో నగరం అంత మారుమోగుతోంది.ఎక్కడ చుసిన...
Read More..ప్రస్తుత కాలంలో కొందరు నిజా నిజాలు తెలుసుకోకుండా కేవలం లేనిపోని అనుమానాల కారణంగా తీసుకున్నటువంటి నిర్ణయాలతో కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఓ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకొని కొద్ది రోజులు ఆమె తో కాపురం చేసి చివరికి...
Read More..ఇటీవలే బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక తన సొంత నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఎక్కువ మంది అభిమానులు సుశాంత్ సింగ్ ఆత్మ హత్య చేసుకోవడానికి అతని...
Read More..2016 సంవత్సరంలో తెలుగు ప్రముఖ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన జెంటిల్ మెన్ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై తన అందం, నటన, అభినయంతో ఎంతగానో ఆకట్టుకున్న “నివేథా థామస్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా...
Read More..చిన్నారుల్లో నియంత్రణకు సంబంధించి రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నట్లు ట్రంప్ చేసిన పోస్టును ఫేస్ బుక్ డీలీట్ చేసింది.దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ కి గురయ్యారు.కరోనా శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ పై తప్పుడు ప్రచారాలు నియంత్రించడానికి పోస్టును...
Read More..Lavanya Tripathi shared a post supporting CBI probe into Sushant’s case. After so much controversy CBI stepped in to take up the Sushant Singh Rajput death case.Recently CBI has acknowledged...
Read More..నిండు గర్భిణితో ఉందని చూడకుండా ఓ సైకో భర్త భార్యను కర్రతో తలపై కొట్టి చంపాడు.పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.మద్యానికి బానిసై నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.కర్రతో కొట్టడంతో తీవ్ర రక్త స్రావం ఏర్పడి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.కేసు నమోదు...
Read More..కొంతమందికి టైం అలా కలిసొస్తుందో ఏంటో మరి.దొంగలకు శిక్షలు విధించే సుప్రీం కోర్టులోనే దొంగలు పడ్డారు అంటే విచిత్రం అనే చెప్పాలి.దేశంలో ప్రభుత్వ బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ను భారత్...
Read More..ఈ నెల 22న వినాయక చతుర్థి… సాధారణంగా అయితే వినాయక చవితికి 15 రోజుల ముందు నుండి అందరూ వినాయకుడి చందాలు అని, డెకరేషన్ అని ఇలా అన్ని ముందుగా చూసుకునే వారు.కానీ కరోనా వైరస్ కారణంగా ఆ అవకాశం లేకుండా...
Read More..కరోనా మహమ్మారి ఎన్నో జీవితాల్లో చీకట్లను నింపిన విషయం విదితమే.ఈ వైరస్ కారణంగా బంగారు భవిష్యత్తు ఉన్న వారు ఎందరో ప్రాణాలు కోల్పోయారు.అలాంటి ఒక ఘటన కర్నూల్ జిల్లా లో చోటుచేసుకుంది.మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన 28 ఏళ్ల యువకుడు...
Read More..పది పదుల వయసులో కరోనాను జయించింది 105 ఏళ్ల బామ్మ.కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.దీంతో బామ్మ కూడా పరీక్షలు నిర్వహించుకుంది.కాగా ఆమెకు రిపోర్టులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.అప్పటి నుంచి ఆరోగ్య అలవాట్ల...
Read More..ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేసే ఉద్యోగులు సొంత కంపెనీలోనే చోరికి యత్నించారు.ఏకంగా రూ.1.23కోట్లను కొట్టేశారు.ఆడిటింగ్ లో తేడా రావడంతో యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ మొదలు పెట్టారు. ఈ ఘటన హైదరాబాద్...
Read More..గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని శ్రేయ్ దవాఖానా లోని ఐసీయూ లో మంటలు చెలరేగాయి, దీనితో ఈ రోజు తెల్లవారు జామున అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.విద్యుదాఘాతం కారణంగా కోవిడ్ ఆసుపత్రి ఆయిన శ్రేయ్ హాస్పటల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి,...
Read More..నగరంలో దొంగతనాలు చేసి వేరే జిల్లాల్లో బైకులను అమ్ముతున్న మూడు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు.వాళ్ల కంటికి కనిపించే బైక్ లను కొట్టేసి క్యాష్ చేసుకుంటున్నారు.పోలీసులు వీరి దగ్గరి నుంచి రూ.1.25 కోట్ల విలువైన 77 బైకులను స్వాధీన పర్చుకున్నారు. నగరంలోని పాతబస్తీ,...
Read More..వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ముప్పు ఉందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణకు కేంద్రం శుభవార్త అందించింది.ఆయనకు వై కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్లు కేంద్రం బుధవారం రాత్రి వెల్లడించింది.10 మంది వరకు భద్రత బలగాలు ఉంటారని తెలిపింది.దీనికి సంబంధించి అధికారికంగా...
Read More..ప్రస్తుతం భారతదేశంలో కరోనా మహమ్మారి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా వైరస్ మహమ్మారి దేశంలో పని చేస్తున్న తరుణంలో అనేక మంది జీవితాలు రోడ్డున పడ్డాయి.లాక్ డౌన్ నేపథ్యంలో పరిశ్రమలు మూసివేయడంతో అనేక మంది జీవన...
Read More..ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎలా వణికించింది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ భారిన ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్లమంది పడ్డారు.అందులో కోటిమందికిపైగా కరోనా నుండి కోలుకోగా 7 లక్షలమంది కరోనా వైరస్...
Read More..సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి.అయితే ఈ మధ్యకాలంలో అందులో ఎక్కువ శాతం వార్తలు ఫేక్ వార్తలే వస్తున్నాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా ఆడే గేమ్ సబ్ వె సర్ఫర్స్.ఈ గేమ్ లో ప్లే స్టార్ లో 100...
Read More..ప్రస్తుతం ముంబై నగరంలో, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఓ వైపు కరోనా మహమ్మారితో అతలాకుతలమైన మహారాష్ట్ర, తాజాగా ఈ భారీ వర్షాలతో తడిసి ముద్దయింది.రాష్ట్రంలోని ప్రజలు కంటి మీద కునుకు లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు.గంటకు వంద మైళ్ల వేగంతో...
Read More..ప్రపంచవ్యాప్తం గా కరోనా శరవేగంగా విజృంభిస్తోంది.వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, పూర్తిగా నిర్మూలించడానికి అన్ని దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.ఈ క్రమంలో బ్రిటన్ లోని ఈడెన్ బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని అధివృద్ధి చేశారు.వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలకు కనుగొన్నారు.ముఖ్యంగా...
Read More..కరోనా వైరస్కు వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.ఇప్పటికే కొన్ని చోట్ల క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో రుమటాయిడ్ ఆర్థరైటీస్తో పాటు పలు వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఇంటర్లుకిన్-6 డ్రగ్, సరిలుమాబ్ లేదా టోసిలిజుమాబ్ తీసుకున్న...
Read More..కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తోంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది తప్ప అదుపులోకి రావడం లేదు.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.అది ఏంటంటే...
Read More..ఇదివరకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే, పురిటిలోనే చంపేసే వారిని చాలా మందినే చూసి ఉంటారు.అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.చాలా మంది అబ్బాయిలు లేకున్నా సరే… అమ్మాయి మాత్రం కచ్చితంగా ఉండాలని భావించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.అబ్బాయిలకు ఏమి...
Read More..కరోనా వైరస్ నియంత్రణకై అమలు చేసిన లాక్ డౌన్ ముగిసి ప్రపంచమంతటా నిదానంగా అన్లాక్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే తాజాగా జపాన్ లో పర్యటక ప్రాంతాలు అన్ని మెల్ల మెల్లగా తెరుచుకుంటున్నాయ్. మ్యూజియంలు, ఒపేరా హౌజ్, థీమ్స్...
Read More..కొన్ని వీడియోలు చూస్తుంటే అలాగే చూడాలని అనిపిస్తుంది.వీడియో అయిపోయిన కూడా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా కొన్ని వీడియోలు రూపుదిద్దుకుంటాయి.తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ గా కొనసాగుతున్న వీడియో కూడా ఈ కోవకు చెందినదే.ఇక ఆ వీడియో విషయానికి వస్తే… ఓ తల్లి...
Read More..తన కామెడీ టైమింగ్ తో అందర్నీ ఇట్టే ఆకట్టుకొనే వ్యక్తి హాస్య బ్రహ్మ బ్రహ్మనందం .గత కొన్ని రోజులుగా తన ఆరోగ్య పరిస్థితి కాస్త సరిగ్గా లేని కారణంగా సినిమాలలో చాలా తక్కువగా కనిపిస్తున్నారు.ఇది ఇలా ఉండగా అతనికి సమయం దొరికినప్పుడల్లా...
Read More..కరోనా వైరస్ను అత్యంత పకడ్బందీగా ఎదుర్కొన్న దేశం సింగపూర్.పక్కా ప్లానింగ్తో, కఠినమైన చర్యలు తీసుకుంటూ ఈ మహమ్మారి తమ దేశంలో వ్యాప్తి చెందకుండా దూకుడైన నిర్ణయాలతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.నిబంధనలు అతిక్రమిస్తే స్వదేశీయులైనా, విదేశీయులైనా సరే ఏ మాత్రం జాలిపడటం లేదు.తాజాగా...
Read More..ఇక నుంచి అన్ని ప్రభుత్వ సంస్థల్లో అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా హెచ్1బీ వీసాదారులకు ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు కల్పించకూడదని ఆ...
Read More..దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే.గత 8 రోజులుగా వరుసగా 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ప్రజల్లో భయాందోళనలను అధికం చేస్తుంది.ఒకపక్క దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎంతగా పెరుగుతున్నాయో రాష్ట్రాల వ్యాప్తంగా కూడా...
Read More..కన్న కొడుకులే కసాయిలుగా మారారు.వృద్ధాప్యంలో ఎవరో ఒకరు అండగా ఉంటారని భావించిన ఆయనకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది.రూ.కోట్లల్లో ఆస్తి సంపాదించి ముగ్గురు కొడుకులకు చేరో కోటి రూపాయల చొప్పున ఆస్తి పంచిపెట్టాడు. చివరికి వృద్ధాప్యంలో అనారోగ్యానికి గురైన తండ్రిని పట్టించుకోవడానికి ముందుకు...
Read More..చైనా లో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచదేశాలను వణికిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.వూహన్ లోని ఒక ల్యాబ్ లో మొదలైన ఈ మహమ్మారి తో నేడు ప్రపంచ దేశాలు యుద్ధమే చేస్తున్నాయి.ఇంకా ఈ మహమ్మారి నుంచి బయటపడకుండానే అదే చైనా...
Read More..తాజాగా ఇంగ్లాండ్ – ఐర్లాండ్ దేశాల మధ్య జరిగిన వన్డే సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ వన్డే ర్యాంకులను విడుదల చేసింది.అయితే భారత క్రికెటర్లు తమ ర్యాంకులను అలాగే నిలబెట్టుకున్నారు.తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం అత్యుత్తమ వన్డే...
Read More..కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెలలో భారత్ లో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2020 సీజన్ కాస్త వాయిదా పడుతూ… ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు యూఏఈ దేశంలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది.అయితే...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని...
Read More..ఉద్యోగ వృత్తిని వదిలి రాజకీయాల్లో రాణించి ఎమ్మెల్యేగా మారాడు.కరోనా విజృంభిస్తున్న తరుణంలో పేషంట్ల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు మళ్లీ డాక్టర్ గా అవతారం ఎత్తాడు.ప్రస్తుతం అలా ఉంది పరిస్థితి మరి.ప్రజల సేవే లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే డాక్టర్ గా మారి పేషంట్లకు...
Read More..మ్యూజియం అంటేనే పురానా వస్తువులను భద్రంగా దాచిపెట్టి ఉండే స్థలం.ఈ మ్యూజియం లో కొన్ని వందల సంవత్సరాల వస్తువులు, శిల్పాలు ఒకచోటికి చేర్చి ఉంటాయి.ప్రతి వస్తువుకు, ప్రతి శిల్పాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు తాకడానికి వీలులేకుండా ఉండేందుకు అద్దాలతో అమర్చబడి ఉంటారు.ఎందుకంటే...
Read More..మనిషి కంటే కుక్క విశ్వాసం ఎక్కువ చూపిస్తుందని అందరూ అంటుంటారు.చాలామందికి కుక్కలు అంటే అమితమైన ప్రేమ కూడా.మనుషుల మీద కుక్కలకు ప్రేమ ఎక్కువ అయినప్పుడు నాలుకతో నాకుతూ వాటి ప్రేమను తెలుపుతాయి.మరి మనుషులకు కుక్క మీద ప్రేమ ఎక్కువైతే ఎలా వ్యక్తం...
Read More..మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిని మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు తీర్పును వెలువరిచింది.నిందితుడిని పదేళ్ల పాటు జైలు శిక్షతో పాటు జరిమానాను న్యాయస్థానం విధించింది.నాంపల్లిలోని 11వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్ కోర్టులో ఎనిమిదేళ్ల పాటు కేసు విచారణలో ఉండగా తాజాగా కోర్టు తీర్పు...
Read More..ఏంటి ట్రాక్టర్ తో పాలు పితికాడా ? అది ఎలా అబ్బా అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.ఓ రైతు ఇంజినీర్ లా విన్నూతంగా ఆలోచించాడు.చేతులకు పని లేకుండా కాదు కాదు శారీరక శ్రమ లేకుండా ట్రాక్టర్ తో చిటికెలో ఆవు పాలు...
Read More..రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.రోజుకు కేసులు వేలల్లో నమోదవుతున్నాయి.ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు.బయట రోడ్లపై విచ్ఛలవిడిగా తిరుగుతున్న ప్రజలకు కరోనా వ్యాప్తి చెందుతుంటే.ఈ కరోనా కష్టాలు జైలులో ఉన్న ఖైదీలకు తప్పడం లేదు.రాజమండ్రి...
Read More..ప్రస్తుతం ఒకవైపు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతుంటే మరోవైపు హీరోషిమా పట్టణ ప్రజలు ఈ సంవత్సరము 75వ వార్షిక దినోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ దేశంలోని హిరోషిమా నగరంపై అగ్రరాజ్యమైన అమెరికా...
Read More..దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణ వార్త పలువురు తీవ్ర దిగ్ర్భాంతి లోనయ్యారు.సీఎం కేసీఆర్ స్పందించి ఎమ్మెల్యే మరణంపై సంతాపం వ్యక్తం చేశాడు. టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, నాయకులు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. దబ్బాక ఎమ్మెల్యే మరణవార్త విని సీఎం...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమా వస్తుండటంతో అంచనాలు పీక్స్లో ఉన్నాయి.ఇక ఈ సినిమాను పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో సుక్కు...
Read More..ప్రపంచదేశాల ప్రజల మనుగడకు గండంగా మారిన కరోనా వైరస్.ఎప్పుడు నావడం అవుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు.చిన్నా.పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలను కుదుపేస్తున్న కరోనా వైరస్.ఇప్పటికే లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది.మొదట చైనాలోని వూహాన్ నగరంలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతక వైరస్.అంతకంతకూ...
Read More..పులి అంటేనే వెంటాడి వేటాడి తినాల్సి ఉంటుంది.వెంటాడి చంపితినే దానికి ఆహారం లేదంటే అది ఆరోజు అంత పస్తులు ఉండాల్సిదే.సాధారణంగా అయితే పులులు ఇతర జంతువులను వేటాడడం మనం చూసి ఉంటాం.కానీ ఇప్పుడు రెండు పులులు భయంకరంగా యుద్ధం చేసుకుంటున్న వీడియో...
Read More..ఏకంగా దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన ముద్దుగుమ్మ సమంత.ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషలలో సుమారు స్టార్ హీరోలు అందరితో ఆడిపాడింది.పెళ్లి తర్వాత కూడా రంగస్థలం, అభిమాన్యుడు, విజయ్ తో...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో తన నెక్ట్స్ మూవీని మహేష్ ఇప్పటికే అనౌన్స్ కూడా చేశాడు.గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో తన...
Read More..క్రియేటివ్ దర్శకుడుగా టాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు సుకుమార్.రంగస్థలంకి ముందు ఎక్కువగా లాజికల్ గా సినిమాలు తీస్తూ సాధారణ ప్రేక్షకులకి అర్ధం కానీ కథం, కథనాలతో ప్రయోగాలు చేసే సుకుమార్ రంగస్థలంతో ఒక్కసారిగా ఎమోషనల్...
Read More..ప్రస్తుతం ప్రపంచదేశాల్లోనూ ప్రాణాంతక కరోనా వైరస్ వీర విహారం చేస్తోన్న సంగతి తెలిసిందే.కరోనా ఉధృతికి అగ్రరాజ్యాలు సైతం హడలెత్తిపోతున్నాయి.ఈ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం.అసలు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియకపోవడం.ప్రపంచదేశాలను కలవర పెడుతోంది. ఇలాంటి సమయంలో కరోనా...
Read More..కరోనా మహమ్మారి ప్రభావంతో సింగపూర్ ప్రజలు తీవ్ర నష్టాలలో కూరుకుపోయారు.ఎంతో మంది ఉపాధి కోల్పోవడంతో కడుపు నింపుకునే దారికూడా లేని పరిస్థితులు ఎదురయ్యాయి.ఇక కరోనా బాధితుల బాధలు వర్ణానాతీతం అలాంటి వారికి తన వంతు సాయం చేయడానికి 15 ఏళ్ళ తెలుగు...
Read More..బాలీవుడ్ లో చాలా కాలంగా నెపోటిజం గొడవ నడుస్తుంది.సుశాంత్ మరణం తర్వాత ఈ గొడవ మరింత తారాస్థాయికి చేరుకుంది.ఎన్నో కలలతో హీరోయిన్స్ అవుదామని, హీరోలు అవుదామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారికి అవకాశాలు రాకపోవడానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి, నెపోటిజం కారణం...
Read More..చాలా మంది సెలబ్రెటీలకి బిగ్ బాస్ గురించి సరైన అభిప్రాయం ఉండదు.అందుకే వంద రోజుల పాటు జరిగే ఆ రియాలిటీషోలో పాల్గొనడానికి ఆసక్తి చూపించారు.బయట ఎక్కువగా నటించేవారు కూడా తమ ఒరిజినాలిటీ ఎక్కడ బయటపడిపోతుందో అనే భయంతో బిగ్ బాస్ లో...
Read More..ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పీరియాడికల్ స్టోరీస్, బయోపిక్ కథలు ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నాయి.కొత్త దర్శకుల నుంచి స్టార్ దర్శకుల వరకు అందరూ ఇలాంటి కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.అయితే పీరియాడికల్ కథలలో ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే బయోపిక్ కథలలో...
Read More..అందం ఉన్నచోట చదువు ఉండదు.చదువు ఉన్నచోట అందం ఉండదు అని చాలా మంది చెబుతూ ఉంటారు.అయితే కొంత మంది ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులని చూస్తూ ఉంటే అందంతో పాటు తెలివి వాళ్ళకి ఉన్న రెండు ఆభరణాలు అనిపించక మానదు.అలాంటి వారిలో ఆమ్రపాలి,...
Read More..“దొంగలందు ఘరానా దొంగలు వేరయా అమెరికాలో ఈ దొంగ రూటే సపరేటయా.” సూక్తులలో రీమిక్స్ ఏంటి అనుకుంటున్నారా కొందరు దొంగలు చేస్తున్న పనులు చూస్తుంటే ఇలా చెప్పక తప్పడం లేదు.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.ఎక్కడైనా దొంగలు డబ్బు కాజేస్తారు, లేదంటే సంతకాలు...
Read More..కరోనా.మూడక్షరాలే అయినా ప్రపంచదేశాల ప్రజలను అతలాకుతలం చేస్తోంది.మొదట చైనాలో వెలుగు చూసిన ఈ ప్రాణాంతక వైరస్.ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాలుకు వ్యాపించి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది.ఇక ఈ మహమ్మారి ఎప్పుడు, ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో తెలియక.ప్రజలు బయటకు...
Read More..ఎందరో హిందువుల కల కు నిన్న పునాది రాయి పడింది.అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది రాయి పడింది.పవిత్ర స్థలంలో ప్రధాని మోదీ వెండి ఇటుకతో రామమందిర నిర్మాణానికి పునాది రాయి పెట్టాడు.ఎన్నో తరాలుగా సాగిన పోరాటంకు ప్రతిరూపమే ఈ అమృత...
Read More..తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.దుబ్బాక ఎమ్మెల్యే అయిన రామలింగారెడ్డి హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో గత కొంత కాలం నుంచి చికిత్స తీసుకుంటున్నారు.ఈ నేపధ్యంలో పరిస్థితి విషమించి రాత్రి 2:15 గంటలకు...
Read More..అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో అందరిని తన వైపు తిప్పుకున్న నటి అనుపమ పరమేశ్వరన్.ఈ అమ్మడు స్వతహాగా మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది.అయితే ఆమె చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకొకపోవడంతో ఐరన్...
Read More..ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.నిజంగానే సీఎం జగన్ కు గుడి కడుతున్నారు.సీఎం జగన్ గుడికి నిన్ననే శంకుస్థాపన కూడా చేశారు.ఈ ఆలయాన్ని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో నిర్మిస్తున్నారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ విషయంపై...
Read More..ఎన్నో కోట్లమంది హిందువుల కల నెరవేరిన రోజు నిన్న.చరిత్రలో ఒక అద్భుతమైన రోజుగా మిగిలిన రోజు నిన్న.శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయాన్ని నిర్మించేందుకు ప్రధాని మోదీ నిన్న బుధువారం శ్రీకారం చుడుతూ భూమి పూజా చేసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రధాని...
Read More..దేశంలో కరోనా తర్వాత అంత ఎక్కువగా ప్రజలని ఆకర్షిస్తున్న ఇష్యూ సుశాంత్ డెత్ మిస్టరీ.అతను మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ముంబై పోలీసులు తేల్చేసిన కూడా అతని మృతి వెనుక అంతులేని మిస్టరీ ఉందని చాలా మంది భావిస్తున్నారు.చాలా కీలక...
Read More..టాలీవుడ్ లో నటుడు కృష్ణుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు సినిమాలలో హీరోగా అందరిని అలరించిన నటుడుగా గుర్తింపు తెచ్చుకొని ఉన్నాడు.ఆ సినిమా తర్వాత కూడా కృష్ణుడు హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఏ...
Read More..లెబనాన్ రాజధాని బేరూత్లో భారీ పేలుడు ఎంత అల్లకల్లోలం సృష్టించింది అన్న సంగతి తెలిసిందే.ఈ పేలుడులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందమంది ప్రాణాలు పోయాయి.నాలుగు వేలమందికిపైగా ప్రజలు గాయాలపాలయ్యారు.బేరూత్ పోర్టులో జరిగినా ఈ ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ఉన్న...
Read More..A Survivor Corps Facebook poll says 27% of Covid-19 patients are reporting severe hair loss. Till now many have heard headache, dry cough, fever, and other respiratory illness as the...
Read More..నిన్న లెబనాన్ రాజధాని బేరూత్లో భారీ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే.ఈ భారీ పేలుడుతో ప్రపంచం అంత ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది.ఈ పేలుడులో ఏకంగా 100 మందికిపైగా చనిపోయారు.నాలుగు వేలమందికిపైగా గాయపడ్డారు.పోర్టులో చోటుచేసుకున్న ఈ పేలుడు వల్ల సగానికి పైగా...
Read More..ఇటీవల కాలంలో వచ్చే కొన్ని వీడియోలు చూస్తే వీడియో తీసిన వారు అసలు మనుషులేనా.వారికి సహాయం చేసి ఉంటే బ్రతికేవారు కదా! అని మనకు అనిపిస్తుంది.ఇలాంటి ఘటనల గురించి సినిమాల్లో కూడా చూపించిన సంగతి తెలిసిందే.ఇకపోతే తాజాగా మానవత్వం మరిచిన రిపోర్టర్...
Read More..టాలీవుడ్లో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే స్టార్ స్టేటస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ అదిరిపోయే హిట్లు అందుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది.కానీ చాలా తక్కువ సమయంలోనే ఆ స్టార్ స్టేటస్ను...
Read More..ఒకప్పుడు తన శృంగార భరిత తరహా చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని ఆ తర్వాత బాలీవుడ్ మరియు తెలుగు చిత్రాలలో స్పెషల్ పాటలలో నటించి తన గతానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం మంచి నటిగా మరియు తల్లి గా గుర్తింపు తెచ్చుకున్న...
Read More..కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వం వహించినటువంటి “రాజా రాణి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తన ఎమోషనల్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన “కోలీవుడ్ బ్యూటీ నజ్రియ నజీమ్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం...
Read More..బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మనీష్ శర్మ 2010వ సంవత్సరంలో దర్శకత్వం వహించినటువంటి “బ్యాండ్ బాజా బరాత్” అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన హీరో రణవీర్ సింగ్ గురించి సినీ ప్రేక్షకులకి సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే రణవీర్...
Read More..కొందరు ఒక్కోసారి విచక్షణ కోల్పోయి తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కోసారి తమ జీవితాలనే మార్చేస్తుంటాయి.అదే ఒక్క క్షణం పాటు తాము చేస్తున్నటువంటి పని గురించి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది.అయితే ఈ మధ్య కాలంలో 16 సంవత్సరాలు పైబడిన ప్రతి...
Read More..తెలుగులో ప్రముఖ యంగ్ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించినటువంటి “సాహో” భారీ బడ్జెట్ చిత్రంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించిన “బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్’ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం...
Read More..గత సంవత్సరం ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు క్రికెట్ లో పసికూన ఐర్లాండ్ దేశం షాకిచ్చింది.ఐర్లాండ్ ను లైట్ గా తీసుకున్న ఇంగ్లీష్ టీం కు ఆ జట్టు భారీ ఝలక్ ఇచ్చింది.329 పరుగుల...
Read More..నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను జారీ చేసింది.ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1167 పోస్టులను భర్తీ చేయనున్నారు.అయితే పోస్టింగ్ సమయానికి ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.ఈ...
Read More..టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ నాన్ బాహుబలి...
Read More..ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ తీవ్రంగా ఉంది.ఇక తెలుగు రాష్ట్రాలలో అయితే ప్రతి రోజు కూడా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.ఇక కరోనా వైరస్ నియంత్రణకు రెండు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు.ఇందులో భాగంగానే...
Read More..ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్న విషయం విదితమే.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, వెయ్యి కు పైగా మృతులు చోటుచేసుకున్నాయి.ఒకపక్క ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు,తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటం తో కొన్ని కొన్ని...
Read More..ఏంటి? చనిపోయిన మహిళా ఎలా తిరిగొస్తుంది ? అని అనుకుంటున్నారా.అక్కడికే వస్తున్న.ఓ యువతీ గత నెల 23న భర్త పెట్టె టార్చర్ భరించలేకా ఇంటి నుండి పారిపోయింది.దీంతో ఆమె భర్త పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టాడు.ఇంకా కరెక్ట్ గా...
Read More..అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో, అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.దీంతో ఈసారి ఎలాగైనా అదిరిపోయే హిట్ అందుకోవాలనే కసితో ఉన్నాడు.ఇక ఈ...
Read More..ఈ ఏడాది జూన్ 14 న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.అతడు మృతి చెంది రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అసలు...
Read More..టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు బెయిల్ దొరికింది.బుధవారం అనంతపురం జిల్లా కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.గురువారం కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బీఎస్-3...
Read More..ఇంతవరకు బైక్లు, కార్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ సామాన్లు, సెల్ ఫోన్లు మొదలగు వాటిని మాత్రమే ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టే వాళ్ళు.కానీ, ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో ఒక ప్రబుద్ధుడు యుద్ధ విమానాన్ని ఏకంగా అమ్మకానికి ఓఎల్ఎక్స్ లో పెట్టాడు.భారత వాయుసేన...
Read More..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.అసలు ఏ క్షణంలో ఎలా ఉంటారో అర్థం చేసుకోవడం కష్టం.ఆయనతో అత్యంత క్లోజ్గా ఉండేవాళ్లకు సైతం ట్రంప్ ఒకపట్టాన అర్థం కారు.కొద్దిరోజుల వరకు మెయిల్ ఇన్ ఓటింగ్కు వ్యతిరేకంగా ఉన్న ఆయన.ఉన్నట్లుండి మనసు...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది.రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.ఇక మన తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి.ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.కరోనా ప్రభావం ఎక్కువ...
Read More..వచ్చే నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి భారతీయ అమెరికన్లు తన తండ్రికి మద్ధతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్.అధ్యక్షుని మద్ధతుదారు, ట్రంప్ విక్టరీ ఫైనాన్స్ కమిటీ కో ఛైర్...
Read More..కరోనా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ పోతుంది.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవర్ని కూడా ఈ మహమ్మారి వదలడం లేదు.కొంతమంది ప్రముఖులు ఈ మహమ్మారి నుంచి బయటపడగలుగుతుంటే మరికొందరు మాత్రం పోరాడి ఓడిపోతున్నారు.దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ...
Read More..పొలం దున్నేందుకు వ్యవసాయ పరికరాలతో వెళ్తున్నట్రాక్టర్ ఢీకొని, ఇనుప నాగలి ఓ యువకుడి గొంతుకు బలంగా గుచ్చుకుపోయి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం జంక్షన్ లో చోటు చేసుకుంది. తెలంగాణ సూర్యపేట జిల్లాలో విషాద ఘటన...
Read More..ఈ సంవత్సరం మార్చి నెలలో మొదలవ్వాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.అయితే తాజాగా మార్చ్ నెలలో మొదలవ్వాల్సిన ఐసిసి టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో ఆ సమయాన్ని ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ...
Read More..ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోలు ఒక ఏడాదిలో ఎంతో కష్టపడి ఒక సినిమా తీయడానికి నానా తంటాలు పడుతున్నారు.అయితే ఇదివరకు రోజులలో సినీ హీరోలు ఒకే సంవత్సరంలో పది కంటే ఎక్కువ సినిమాల వరకు హీరోగా నటించి వాటిని విడుదల చేసేవారు.ఇక...
Read More..అమెరికాలో భారతీయులు ఉన్నత పదవుల్లో దూసుకెళ్తున్నారు.మన వారి సత్తా, నాయకత్వ పటిమతో అక్కడి ప్రభుత్వాన్ని మెప్పిస్తూ, తమకిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు.తాజాగా అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగర హెల్త్ కమీషనర్గా భారత సంతతికి చెందిన వైద్యుడు డాక్టర్ డేవ్ ఎ...
Read More..ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు పురుగులు మందుతాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన బొమ్మన మధు (30) ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకున్నారు.చదువు పూర్తయిన తర్వాత ఓ ప్రైవేట్...
Read More..నమ్మి తన వెంట వచ్చిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.స్నేహితులే కామాంధలుగా మారి అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసేటప్పుడు వీడియోలు చిత్రించి పైశాచిక ఆనందాన్ని పొందారు.అనంతరం విషయం బయట ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని నిందితులు బెదిరించడంతో...
Read More..ఓ దళితుడిని కాలితో తన్నిన ఇన్ స్పెక్టర్ ను అధికారులు సస్పెండ్ చేశారు.శ్రీకాకుళంలోని పలాస మండలం టెక్కలిపట్నంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.జగన్ అనే వ్యక్తి స్థల వివాదంలో స్థానిక వైఎస్సార్ సీపీ నేతలతో గొడవపడ్డాడు.గొడవ మాట నుంచి చేయి...
Read More..సీఎం కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది.దీంతో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం షాక్ కు గురైంది.రాయలసీమకు నీటిని తరలించాలని భావిస్తోన్న వైఎస్ఆర్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.రాయలసీయ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు...
Read More..దేశంలో కరోనా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.గత 7 రోజులుగా వరుసగా 50 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం తో దేశంలో కరోనా కేసుల సంఖ్య 19 లక్షలకు చేరువయ్యాయి.అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా గడచిన 24 గంటల్లో 8 వందలకు పైగా...
Read More..తల్లిని మించిన దైవం లేదు.ఎవరినైనా సృష్టిలో పూజించాలంటే ముందుగా తల్లి తర్వాతే, ఆ దేవుడైన తల్లి తర్వాతే.దానికి కారణం తల్లి తన పిల్లల కోసం ఎంత కష్టం అయినా భరిస్తుంది.అలా తన కొడుకు జైల్లో ఉండటం భరించలేకపోయిన ఒక తల్లి, ఎలాగైనా...
Read More..దేశంలో కరోనా డెంజర్ బెల్స్ మోగుతున్నాయి.కేసుల సంఖ్య నానాటికీ గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి.దేశంలోని అన్ని జిల్లాలను కలుపుకుని ప్రతి రోజు 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.అత్యవసర చర్యలు తీసుకున్నప్పటికి వైరస్ విజృంభిస్తుండంతో అందరిలోనూ భయం పెరిగింది.ఇప్పటికే పలు...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థలో కరోనా భయం వెంటాడుతోంది.రవాణా సంస్థ ఉద్యోగులకు కరోనా కాటు వేస్తోంది.ఆగస్టు 2వ తేదీ వరకు ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా 1,187 మంది కరోనా బారినపడ్డారని అధికారులు వెల్లడించారు.వీరిలో 18 మంది కరోనాతో మృతి చెందారని అధికారులు...
Read More..కరోనా వ్యాప్తి సమయంలో బాధితుల నుంచి రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం వేటు వేసింది.నిబంధనలు అమలు చేయని ఆస్పత్రుల్లో కరోనా చికిత్స చేయడానికి అనుమతులను రద్దు చేసింది.హైదరాబాద్ లోని పెద్ద కార్పొరేటర్ ఆస్పత్రుల్లో కరోనా వేళ బాధితుల నుంచి...
Read More..రాష్ట్రంలో కరోనా కలవర పెడుతోంది. సోమవారం 64,147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9,747 మందికి పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,333కి చేరుకుంది.ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మొత్తంగా 24,685 కరోనా కేసులు...
Read More..ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టుకొని జీవనం కొనసాగించాలి అని కోరికలు ఉంటాయి.ఇక ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన కార్లలో ఒక్కటైన రొనాల్డో బుగట్టి సెంటోడియాక్ కారును ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్, జువెంటస్ స్టార్...
Read More..టాలీవుడ్లో పెద్ద సినిమాలను ఎక్కువగా పండగ సీజన్లలో రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు దర్శకనిర్మాతలు.ఈ సమయంలో చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ జోలికి వెళ్లవు.ఇక వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ను భారీ స్థాయిలో రిలీజ్...
Read More..మాస్ రాజా రవితేజ నటించిన డిస్కో రాజా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో ఆయన తన నెక్ట్స్ చిత్రం ‘క్రాక్’పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.పూర్తి యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాను...
Read More..మన భూమి పై అనేక విచిత్రమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.వేరు వేరు కారణాల వల్ల ఆ ప్రాంతాలు రహస్యాలు గా మారాయి.అలాంటి ప్రాంతాలలో ఒకటి టర్కీ లోని పురాతన నగరం ‘హీరాపోలీస్’.ఆ ప్రాంతంలో అత్యంత పురాతనమైన ఒక ఆలయం ఉంది.వాస్తవానికి ఆ...
Read More..అందుగలదు.ఇందు గలదు అనే సందేహం వలదు.ఎందెందు వెతికినా అందందే కలదు అన్నట్టుగా ఎటు చూసిన కరోనానే, ఏమి ముట్టుకున్నా, గాలి పీల్చినా కరోనా భయమే.ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ముఖానికి మాస్కులు, చేతికి శానిటైజర్లు పూసుకుని కరోనా మహమ్మారి మధ్యనే సహా జీవనం...
Read More..కరోనా ప్రపంచ వ్యాప్తంగా రేపిన అలజడిలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు.చదువులు చెప్పే ఉపాద్యాయులు సైతం తోపుడు బళ్లపై వ్యాపారాలు చేసుకుని కుటుంభాలను పోషించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.అంతేకాదు విదేశాలలో ఉంటున్న ఎంతో మంది భారత్ కి తిరిగి వచ్చేయడంతో...
Read More..భారత దేశ ప్రజలు ఎంతో మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర శంకుస్థాపన ఈరోజు 05 -08-2020 న ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ వేడుకల కోసం ఎంతో మంది హిందువులు, సాధువులు, హిందూ సాంప్రదాయాన్ని వ్యాప్తి...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి వారం రోజుల క్రితం కరోనా బారిన పడ్డట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.స్వల్ప లక్షణాలతో పరీక్షలు చేయించుకున్న రాజమౌళి కుటుంబ సభ్యులు మొత్తం కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.దాంతో వారు స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయారు.ఇంటి...
Read More..ఇండియాలో ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్నారు.కొన్ని లక్షల పాటలను వారు ట్యూన్ చేశారు.కాని ఏ ఒక్కరు కూడా కాపీరైట్ మరియు రాయల్టీ గురించిన పోరాటం చేయలేదు.తమ పాటలు స్టేజ్ల మీద పాడుకుంటూ ఉంటే విని ఆనందించిన సంగీత దర్శకులు ఉన్నారు.కాని...
Read More..న్యూ ఏజ్ లవ్ స్టోరీలకు పెట్టింది పేరు అయిన దర్శకుడు తేజ ఇండస్ట్రీలో ఎన్నో ట్రెండ్ సెట్టర్ చిత్రాలను చేశాడు.అద్బుతమైన కథ మరియు కథనాలను ఏమీ లేకుండానే సింపుల్ కథలను ప్రేక్షకులకు అర్థం అయ్యే కథనంతో ప్రజెండ్ చేయడం వల్ల విమర్శకుల...
Read More..రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిలో మార్పు లేదు.కరోనా యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు సంఖ్యను పెంచడంతో రోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.వైరస్ సోకిన వారికి వైద్యసేవలు అందిస్తోంది ప్రభుత్వం.ఆస్పత్రిలో, హోం క్వారంటైన్లలో కరోనా కిట్లను...
Read More..సినిమా కథల విషయంలో ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కీలకమైన సవరణలు చేసింది.ఇండియన్ ఆర్మీ మీద ఇకపై సినిమాలు తీయాలంటే రక్షణ శాఖ అనుమతులు తప్పనిసరి చేసింది.అలాగే ఇండియన్ ఆర్మీని నెగిటివ్ గా చూపించే సినిమాలకి అనుమతులు లభించవని కరాఖండీగా...
Read More..అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.ఎన్నో ఏళ్ల సుధీర్ఘ పోరాట ఫలితం మరి కొన్ని గంటల్లో నెరవేరనుంది.వందల కోట్ల భారతీయులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈ మేరకు అయోధ్యలో కార్యక్రమాల సందడి నెలకొంది.నగరం మొత్తం...
Read More..తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అధికారిక ప్రకటన వచ్చింది.కరోనా అనుమానాల నేపథ్యంలో బిగ్బాస్ కొత్త సీజన్ను ప్రారంభిస్తున్నారు.తమిళ బిగ్బాస్ మేకర్స్ వెనుకంజ వేసినా కూడా తెలుగు నిర్వాహకులు మాత్రం ఏం భయం లేదు అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు.ఈ నెల చివరి...
Read More..ఓ దేశ రాజధానిలో భారీ పేలుడు సంభవించింది.దాని శబ్దం చుట్టుపక్కల ప్రజలకే కాకుండా ఏకంగా 240 కిలో మీటర్ల మేర వినిపించింది.ఆ శబ్దాన్ని విన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.గోడౌన్ లో పని చేస్తున్న కార్మికులు వందల్లో చనిపోయారు.గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పేలిన...
Read More..కాస్ట్యూమ్ డిజైనర్ గా, హీరోయిన్స్ స్టైలిస్ట్ గా టాలీవుడ్ సుపరిచితమైన పేరు నీరజ కోన, ఎక్కువగా స్టార్ హీరోయిన్స్ తో కనిపించే ఈ కాస్ట్యూమ్ డిజైనర్ పెద్ద పెద్ద సినిమాలకి పని చేసింది.స్టార్ హీరోయిన్స్ కాస్ట్యూమ్ డిజైనర్ అంటే ముందుగా సినిమాలలో...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.అయితే లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన తర్వాత షూటింగ్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేశాడు.అయితే తక్కువ క్రూతో షూటింగ్...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట చిత్రం కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ బర్త్డేకు మహేష్బాబు ప్రీ లుక్ విడుదల చేయడంతో...
Read More..ప్రపంచంలో అత్యంత విశ్వాసం ఉన్న జంతువులు అంటే వెంటనే ఎవరైనా శునకాలు అని చెప్పేస్తారు.అందుకే చాలా మంది వారి ఇంట్లో శునకాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారు.శునకాలు విశ్వాసంగా ఉండటమే కాకుండా మనం చూడలేని దృశ్యాలని కూడా చాలా శులభంగా చూసి పరిగాడతాయి.అలాగే...
Read More..కెరియర్ ఆరంభంలో టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నేనొక్కడినే, చైతన్య దోచేయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన బాలీవుడ్ భామ కృతి సనన్.ఆ సినిమా తర్వాత అమ్మడు పూర్తిగా బాలీవుడ్ కి పరిమితం అయిపొయింది.అక్కడ కూడా స్టార్ హీరోల...
Read More..ఈ ఏడాది టాలీవుడ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.అయితే గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకున్న వారి కలలకు కరోనా ఫుల్ స్టాప్ పెట్టింది.అతిరధ ప్రముఖుల మధ్య వైభవంగా జరగాల్సిన పెళ్లి వేడుక ఈ కరోనా కష్టంతో...
Read More..డార్లింగ్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ రాధేశ్యామ్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.పారిస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా...
Read More..నువ్వు లేక నేను లేను చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం సిగరెట్లు కాల్చడం మానేయాలంటూ కమెడియన్ మరియు హీరో సునీల్ కి క్లాస్ పీకే కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుంటాయి.అయితే ఈ సన్నివేశం లో హాస్య నటుడు బ్రహ్మానందం...
Read More..తమిళంలో ప్రముఖ హీరో జీవా హీరోగా నటించిన కావలై వెండామ్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి నటిగా సినీ పరిశ్రమకు పరిచయమైన బ్యూటిఫుల్ హీరోయిన్ యాషిక ఆనంద్ గురించి తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ...
Read More..ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమాజంలో జరుగుతున్న యధార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని సినిమలను తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇందులో భాగంగా రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకి చెందిన మిర్యాల...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ఒక పక్క వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు తదితర ప్రభుత్వ శాఖలు తీవ్రంగా శ్రమిస్తుంటే మరోపక్క ప్రముఖ విలక్షణ నటుడు సోను సూద్ ఈ విపత్కర కాలంలో కష్టాలు పడుతున్నటువంటి వారి కోసం...
Read More..మామూలుగా కన్నతండ్రి ఎలాంటి వాడైనా సరే తన పిల్లల సంరక్షణ కోసం ఏమైనా చేయడానికి సిద్ధ పడుతుంటాడు. కానీ ఓ తండ్రి చేసినటువంటి నిర్వాకం కారణంగా తన కన్న కూతురుతోనే ఏకంగా బేవర్స్ అంటూ తిట్టించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.తాజాగా తెలుగు సన్నీ లియోన్ అని గుర్తింపు...
Read More..తెలుగులో 2017వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా” అనే చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి...
Read More..ఇండియాకు చెందిన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు కుఠిల ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.ఎప్పటికప్పుడు ఇండియా సరైన సమాధానం పాకిస్తాన్కు చెబుతూనే ఉంది.అయినా కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.ఒక వైపు పాక్ ఆక్రమిత...
Read More..దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.రేపు అయోద్యలో రామ మందిరం నిర్మాణంకు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భూమి పూజ జరుగబోతుంది.దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండో హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రేపటి కార్యక్రమంను కోట్లాది మంది లైవ్...
Read More..భారత్ లో కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి.పరిస్థితి చూస్తుంటే త్వరలోనే ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిల్చునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.గత రెండు మూడు వారాలుగా ఇండియాలోని సెలబ్రెటీలకు కరోనా నిర్థారణ అవుతున్న నేపథ్యంలో కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభం అయినట్లుగా...
Read More..విశాఖపట్నం సమీపంలోని వెంకటాపురం గ్రామంలో ఉన్న ఎల్జీ ఫాలిమర్స్ నుండి స్టైరీన్ విషవాయువు అర్థరాత్రి లీక్ అయ్యి 14 మంది మృతి చెందిన విషయం తెల్సిందే.ఈ ఘటన జరిగి మూడు నెలలు అయ్యింది.విశాఖ పోలీసులు ఈ కేసులో మొత్తం 12 మందిని...
Read More..ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రాంపురం వద్ద బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.వివరాల్లోకి వెళ్తే.చంద్రుగొండ మండలం బాలికుంట గ్రామస్తులు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాలో జరుగుతున్న...
Read More..దేశ వ్యాప్తంగా హిందువులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న అయోద్య రామ మందిర నిర్మాణంకు రేపు ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేయబోతున్న విషయం తెల్సిందే.కరోనా కారణంగా తక్కువ మంది గెస్ట్లను మాత్రమే నిర్వాహకులు ఆహ్వానించారు.దేశ వ్యాప్తంగా ఉన్న మఠాల...
Read More..కరోనా వైరస్ రోగులకు చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు.ఇప్పటికైనా ప్రైవేటు ఆస్పత్రులు పద్దతి మార్చుకోకుంటే కఠిన...
Read More..బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఘటన ఎవరూ జీర్ణించుకోలేకపోతున్న విషయం విదితమే.అతడు చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం అందరినీ కలచివేసింది.అతడి మృతి విషయంలో ఇప్పటికే భిన్న కధనాలు వినిపిస్తున్నాయి.నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్యకు...
Read More..రాష్ట్రంలో పారిశ్రామిక విధానంలోని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.వరుస పారిశ్రామిక ప్రమాదాలపై తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ...
Read More..ఇండియాలో ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్.ఇందులో ఎప్పుడూ ఏదో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతునే ఉంటుంది అనే విషయం తెలిసిందే.ఇక ఆలా వచ్చిన న్యూస్ లో ఏది నిజమైన వార్త అని తెలుసుకోవడం చాలా కష్టం. కరోనా...
Read More..హిందువులందరూ కొన్ని దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న రామాలయ నిర్మాణానికి భూమి పూజ రేపు జరగనున్న విషయం తెలిసిందే.శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో కొంత మంది అతిథులు, భక్తుల మధ్య శ్రీరామలయ భూమి పూజ కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల...
Read More..మామూలుగా హీరోయిన్లు చాలా తక్కువగా బ్యూటీ టిప్స్ చెబుతూ ఉంటారు.ఇక అటు అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు హీరోయిన్స్ బ్యూటీ టిప్స్ చెబుతారా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు.తాజాగా అభిమానుల కోసం రష్మిక మందన కొన్ని బ్యూటీ టిప్స్ చెప్పింది...
Read More..నేటి యువత లో చాలామందికి ఐఏఎస్ అవ్వాలని కోరిక.ఐఏఎస్ ఉద్యోగానికి ఎంపిక అవ్వడం అంటే సర్వ సాధారణమైన విషయం కాదు.ఇలాంటి ఉద్యోగం సొంతం చేసుకోవాలి అంటే ఎంతో కృషి, పట్టుదల ఉంటేనే అది సొంతమవుతుంది.ఇలాంటి అదృష్టం నూటికో, కోటికో ఎవరికో ఒకరికి...
Read More..ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ నుండి హీరో గా ఎంట్రీ ఇచ్చినా అఖిల్ మంచి గుర్తింపు ఉంది అన్న విషయం తెలుసా.సిసింద్రీ సినిమాలో బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అఖిల్ ఆ తర్వాత హీరోగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు.అక్కినేని ఫ్యామిలీలో హాండ్సమ్...
Read More..తమిళ హీరో కార్తీ నటించిన పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఖైదీ ఎలాంటి సక్సెస్ను అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్బస్టర్ హిట్ మూవీగా నిలిచింది.ఇక ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను...
Read More..అతనికి ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం.కుటుంబ జీవనం కోసం ఎంతో కష్టపడే వాడు.కానీ రాత్రికి రాత్రి అతను అదృష్టం వరించింది., కోటీశ్వరుడు గా మారిపోయాడు.లాటరీ వచ్చింది అనుకుంటున్నారా.అలా అనుకుంటే మాత్రం పొరబాటే.ఎందుకంటే ఎలాంటి లాటరీ లేకుండానే ఆ వ్యక్తి కోటీశ్వరుడు గా...
Read More..వైసీపీలోకి చేరేందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.గంటాపై మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.గంటా చేసిన అరాచకాలు, కేసుల నుంచి తప్పించుకునేందుకు దొడ్డి దారిలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు.వైసీపీలో...
Read More..ఇక్కడ ఒక కూతురు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.మామూలుగా ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తారు.ఇక్కడ కూతురు మాత్రం తన తల్లి చనిపోయి మూడు రోజులు అవుతున్నప్పటికీ బెడ్రూంలో తల్లి శవాన్ని దాచిపెట్టి నాటకాలు ఆడుతుంది.చివరికి దుర్వాసన రావడంతో స్థానికులు అందరూ నిలదీయగా...
Read More..గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర భాషలలో విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన కేజీఎఫ్ చిత్రం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే కేజీఎఫ్` చాప్టర్ –...
Read More..ఏ ఇండస్ట్రీలో అయినా కానీ ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, ప్లాప్ అవ్వాలన్నా అందుకు ముఖ్య కారణం ప్రేక్షకులే.ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే సినిమాలే దాదాపు హిట్ ను సొంతం చేసుకున్నాయి.ఇక సినిమాలు చేసిన తర్వాత, అవి ప్లాప్ అయితే దర్శకులు వెనక్కి...
Read More..పలు తెలుగుల చిత్రాలలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పని చేసినటువంటి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు. అయితే నటి ప్రగతి టాలీవుడ్ చిత్రాలలో అక్క, అమ్మ, వదిన, చెల్లెలు తదితర పాత్రల్లో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది.కాగా...
Read More..టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడుఈ మధ్యకాలంలో నటించినటువంటి చిత్రాలు ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.దీంతో కొంతమేర ఈ అమ్మడు టాలీవుడ్ సినీ పరిశ్రమలో...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ రేంజ్ లో విజృంభిస్తుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ శరవేగంగా సోకుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది.ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా వైరస్...
Read More..గాల్వన్ లోయలో చైనా దుందుడుకుగా వ్యవహరించి ఘర్షణ వాతావరణం నెలకొల్పిన తర్వాత చైనా విషయంలో భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. భారత్ నుంచి చైనా ను నిషేధిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం.ముఖ్యంగా చైనా...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహించిన “జోష్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన హీరో అక్కినేని నాగ చైతన్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా...
Read More..భార్య భర్తల మధ్య నమ్మకం అనేది బలమైన పునాది లాంటిది అనే విషయం తెలిసిందే.ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య నమ్మకం పోయి అనుమానం వచ్చిందంటే తరచూ గొడవలు పడుతూ ఉంటారు.ఇక్కడ భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త .సూటిపోటి మాటలతో తరచూ వేధించే వాడు.దీంతో...
Read More..అప్పట్లో దేశవ్యాప్తంగా చైన్ స్నాచర్లు ఏ రేంజ్ లో రెచ్చిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు మెడలో ఉన్న గొలుసు లాక్కు వెళ్లడం లాంటివి ఎన్నో చేశారు.చైనా స్నాచర్ల బారిన పడి ఎంతో మంది ప్రాణాపాయ స్థితికి...
Read More..టీడీపీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ పార్టీ లో చేరడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఆయన త్వరలో పార్టీ మారుతున్నట్లు ఇప్పటికే గత కొద్దీ రోజుల నుంచి ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు తాజాగా దానిపై ఒక క్లారిటీ వచ్చింది.ఈ...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన “నేను శైలజ” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై అలనాటి అందాల తార మరియు స్వర్గీయ నటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన మహానటి సావిత్రి పాత్రలో...
Read More..ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నటువంటి కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ప్రభుత్వ అధికారులు మరియు వైద్యులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించిన సంగతి తెలిసిందే.అయితే ఇటీవలే రాఖీ పౌర్ణమి కావడంతో ఓ యువతి మాస్క్ తో తన సోదరుడికి...
Read More..” లీనింగ్ టవర్ ఆఫ్ పిసా “ ఈ టవర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఇటలీ లోని ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశం ఈ టవర్.ఈ టవర్ ను వీక్షించేందుకు అనేక వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు.ఇక ఈ టవర్...
Read More..కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎంతో మంది అమాయక ప్రజలు బలై పోయారు.ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాలో సుమారు 48 లక్షల మందికి ఈ వ్యాధి సోకగా, దాదాపు 1.58 లక్షలమంది పైగానే మృతి చెందినట్టుగా తెలుస్తోంది.ఒక పక్క...
Read More..ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలలో కొందరికి విచిత్రమైన రోగాలు సంభవిస్తుంటాయి.అందులో మనకు ఎన్నో తెలియనివి ఉంటాయి.ఇటువంటి అరుదైన సమస్యలలో ఒక సమస్యను గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము.అది ఏమిటంటే… మనిషి శరీరం నిండా వెంట్రుకలు వ్యాప్తి చెందడం.అదెలా అంటే ‘ ఐ ‘...
Read More..ఏపీ మూడు రాజధానుల బిల్లుపై జగన్ సర్కారుకు హైకోర్టు షాక్ ఇచ్చింది.ఆగస్టు 14 వరకు రాజధాని బిల్లుపై స్టే విధించింది.ఇక హైకోర్టు ధర్మాసనం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై స్టేటస్ కో ఆదేశించింది.రిప్లై కౌంటర్ వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.తదుపరి...
Read More..ఏపీ లో కరోనా స్వైర విహారం చేస్తుంది.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నరకు పైగా కేసులు నమోదు కాగా,1500 ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.ఈ మహమ్మారి సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కూడా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ పోతుంది.ఇప్పటికే...
Read More..ప్రపంచ దేశాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.కరోనా కు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు.కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వైరస్ నుంచి పూర్తిగా నియంత్రిస్తుందో లేదో...
Read More..తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది.గదిలోకి వెళ్లి ఒక కుక్క దానంతట అదే గడియ పెట్టుకుంది.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ ఘటన నిజంగా చోటు చేసుకుంది.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి తండాలో కొత్తగా నిర్మిస్తున్న వైకుంఠదామం...
Read More..అమ్మాయిల అందాన్ని అభివర్ణించాల్సి వస్తే అందులో నడుముకు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది.పలు సర్వేల్లో సన్నగా నడుము ఉండే అమ్మాయిలనే అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారని తేలింది.అమ్మాయిలు కూడా వ్యాయామాలు చేసి నడుము సన్నగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.అయితే తాజాగా సోషల్ మీడియాలో...
Read More..In an effort to lighten the impact of the surging COVID-19 pandemic in the Telugu states, Zee Telugu celebrates in the holy month of Sravana with the telecast of Krishna...
Read More..మహారాష్ట్ర రాజధాని ముంబై వాసులను ఒకవైపు కరోనా మహమ్మారి కలవరపెడుతుంటే మరోవైపు భారీ వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.భారత వాతావరణ శాఖ ముంబై లో రెడ్ అలర్ట్ ప్రకటించింది.తూర్పు కొంకణ్, థానే జిల్లాలతో పాటు ముంబైలో కూడా భారీ వర్షాలు కురుస్తుండగా...
Read More..గుంటూరు జిల్లాలో ఓ గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.మృతురాలి బంధువులు మంగళవారం ఉదయం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.ఈ కేసులో నిందితులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు.దీనిపై...
Read More..కృష్ణా జిల్లా గొల్లపూడిలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో విజయవాడ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.ఈ కేసులో నిందితుడు అయిన పెంటయ్యకు ఉరి శిక్షను విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.2019 నవంబర్ 10న గొల్లపూడి నల్లకుంటకు చెందిన...
Read More..టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.గత కొద్ది రోజులుగా తీవ్రమైన జ్వరంతో పృథ్వీరాజ్ బాధపడుతున్నారు.దీంతో ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించగా., నెగిటివ్ రిపోర్టు వచ్చింది.కోవిడ్ నెగిటివ్ వచ్చినప్పటికీ 15 రోజులు ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.దీంతో పృథ్వీరాజ్ హైదరాబాద్...
Read More..రాజభోగాలతో విలాసవంతమైన జీవితం గడిపే ఒక స్త్రీకి అనుకోని సంఘటనల వలన, విధి వక్రించిడంతో ఆమె జీవితము అనేక మలుపులు తిరిగింది.ఇక అసలు విషయం లోకి వెళితే… లుమెయ్ అనే ఒక స్త్రీకి 3 సంవత్సరముల క్రిందట ఒక వ్యక్తి తో...
Read More..అమెరికాలో దారుణం జరిగింది.భారత సంతతికి చెందిన పరిశోధకురాలిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. టెక్సాస్ రాష్ట్రంలోని ప్లానో నగరంలో నివసిస్తున్న సర్మిస్త సేన్ ఆగస్టు 1న చిషోల్మర్ ట్రైల్ పార్క్ సమీపంలో జాగింగ్ చేస్తున్నారు.ఆ తర్వాత ఆమె మృతదేహం లెగసీ...
Read More..మూడు దశాబ్దాల క్రితం ఏదైనా సమాచారం మరో మనిషికి తెలియాలంటే పోస్ట్ ద్వారా చేరేది.తరువాత కాలంలో ఫోన్, ప్రస్తుతం సోషల్ మీడియా యాప్స్ సమాచారాన్ని అవతలి వ్యక్తులకు చేరవేయడంలో, కొత్తకొత్త విషయాలు తెలుసుకునేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.సోషల్ మీడియాలో ప్రస్తుతం...
Read More..భారత్ లో చాటింగ్ చేసుకోవడానికి ఎన్నో అప్లికేషన్లు అందుబాటులో ఉన్నా వాట్సాప్ యాప్ ను ఎక్కువ మంది ఉపయోగిస్తారు.అందువల్ల వాట్సాప్ కూడా భారత్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువరావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.తాజాగా వాట్సాప్ భారత్ లోని...
Read More..సాధారణంగా దేశాధినేతలు ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నిత్యం దేశానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో వాళ్లు విశ్రాంతి లేకుండా గడుపుతూ ఉంటారు.కరోనా వైరస్ విజృంభించిన తరువాత దేశాధినేతలు మరింత బిజీ అయ్యారు.అయితే ఇలాంటి కష్ట...
Read More..యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న నితిన్, తన నెక్ట్స్ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేస్తున్నాడు.‘రంగ్ దే’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్...
Read More..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ సినిమాతో తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడా...
Read More..ఒకపక్క ప్రపంచ దేశాలు ఈ కరోనా మహమ్మారిని అంతం చేయాలి అని అహర్నిశలు పరిశోధనలు చేసి ఒక వ్యాక్సిన్ ను కనిపెట్టే పనుల్లో బిజీ బిజీ గా గడుపుతున్నారు.ఈ వ్యాక్సిన్ తో పూర్తిగా కాకపోయినా ఎదో ఒక మోస్తారుగా జనాలు కొందరైనా...
Read More..ప్రజా ప్రతినిధులు అంటే ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలనే అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.అయితే కొంతమంది ప్రజల బాధలు వినగానే స్పందిస్తారు,మరికొందరు ఎంతగా మొరపెట్టుకున్నా ఏమాత్రం పట్టించుకోరు.ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడకి వెళ్ళాలి అన్నా ప్రజా ప్రతినిధులు జంకాల్సి...
Read More..భారత సంతతికి చెందిన న్యాయ కోవిదుడు, మేథో సంపత్తి నిపుణుడు దేదర్ సింగ్ గిల్ సోమవారం సింగపూర్ సిటీ- స్టేట్ హైకోర్టుకు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.సింగపూర్ దేశాధ్యక్షురాలు హలిమా యాకోబ్ సమక్షంలో గిల్ ప్రమాణం చేశారు.61 ఏళ్ల గిల్, మొదట...
Read More..వర్షాకాలం వస్తే అనేక రోగాలు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.వాటిని రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.ఒకవేళ ఏదైనా వ్యాధి బారిన పడిన వాటి నుంచి ఉపశమనం పొందడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి.ముఖ్యంగా వాన కాలంలో అనేక రకాల...
Read More..కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది.వైరస్కు వ్యాక్సిన్ తయారు చేయడంలో మెరుగైన ఫలితాలు సాధిస్తోన్న ఆక్స్ఫర్డ్ సంస్థ సైతం సీరంతో జతకట్టడంతో దీని పేరు అంతర్జాతీయ స్థాయిలో సైతం మారుమోగుతోంది.తాజాగా...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.వైరస్ కట్టడికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.టెస్టుల నిర్వహణలోనూ.మెరుగైన వైద్యం అందించడంలోనూ సకల ప్రయత్నాలు చేస్తోంది.కానీ ప్రజలు మాస్కుల ధరించకుండా గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు.దీంతో వైరస్ ఒకరి నుంచి మరోకరిని సంక్రమిస్తోంది.ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులకు ఈ బాధ...
Read More..మరి కొద్ది రోజుల్లో రష్యా కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్ ను రిలీజ్ చేయనుందని అధికారికంగా ప్రకటించింది.ఈ వైరస్ కు వ్యాక్సిన్ రాకముందే రష్యా శాస్త్రవేత్తలు మరో శుభవార్తను అందించారు.కరోనాను సులభ పద్ధతిలో నియంత్రించవచ్చను వెల్లడించారు.ఈ ప్రయోగాన్ని ప్రజలు ఇళ్లలోనే చేసుకోవచ్చని చెప్పారు....
Read More..ఈ మధ్యకాలంలో మహిళలు గర్భం దాల్చారో లేదో అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఆసుపత్రులకు పరుగులు తీయకుండా, ఇంట్లోనే ఉండి పరీక్షలు చేసుకునే వెసులుబాటు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందుకోసం హోం ప్రెగ్నెన్సీకి కిట్స్ ఉపయోగపడుతున్నాయి.ఈ కిట్ ద్వారా ఉదయాన్నే మహిళ...
Read More..దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.వైరస్ నియంత్రణ కోసం వ్యాక్సిన్ తయారీ కొరకు శరవేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి.సాధారణ జీవనం సాగించే వ్యక్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, నిపుణులు కరోనా గురించి అవగాహన కలిగేలా...
Read More..కాలం మారుతోంది.టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.కానీ నేటికీ కొందరు మూఢ నమ్మకాలపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.కొన్ని సందర్భాల్లో ఆ మూఢ నమ్మకాలే ప్రాణాలు తీస్తున్నాయి.తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న ఒక ఘటనలో భూత వైద్యం వల్ల మహిళ ప్రాణం పోయింది.దెయ్యం పట్టిందనే...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశల్లోనూ అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు విడిచారు.ఈ కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో.దీనిని అదుపు చేయడం సాధ్యం కావడం లేదు.దీంతో కరోనా నుంచి రక్షించుకునేందుకు...
Read More..ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ తన మన భేదాలు లేకుండా అందరిని ఈక్వల్ గా చూస్తోంది.రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు.బీద ప్రజల నుంచి ధనవంతుల వరకు అందరిని అంటిపెట్టుకుంటోంది.కరోనా ఎవరికైనా సోకొచ్చు.మిగితా వారితో పోలిస్తే ఊబకాయం ఎక్కువగా...
Read More..ప్రపంచంలో ఏదో ఒక మూలన, ఏదో ఒక వింత రోజూ జరుగుతూనే ఉంటాయి.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ ద్వారా మనం ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో భూగోళం మీద ఉన్న ప్రతి మనిషి తెలుసుకోగలుగుతున్నాడు.ఎక్కడ ఎలాంటి విపత్తు జరిగినా, లేదా ఏదైనా...
Read More..విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లి స్థిరపడిన భారతీయులు అక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు.అక్కడి ఎన్నికల్లో గెలుపొటములను ప్రభావితం చేసే స్థాయికి మనవాళ్లు చేరుకున్నారు.ప్రతీసారి హోరాహోరీగా సాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి కూడా భారతీయులు తమ వంతు పాత్ర...
Read More..ప్రముఖ వాగ్గేయకారుడు, జానపద ప్రజాకవి వంగపండు ప్రసాదరావు స్వర్గీయులయ్యారు.ఉత్తరాంధ్రలో తన జానపదాలతో ఎంతో మందిని అలరించిన ఆయన ఇక లేరని తెలిసి నాట్యకళామండలి, కళాకారులు, అభిమానులు వాపోతున్నారు.ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ.అభిమానుల ఉర్రుతలూగిస్తూ చైతన్య పరిచేవాడు.అలాంటి ప్రజా అభిమాన కవి మంగళవారం...
Read More..కరోనా.మూడక్షరాలే అయినా ప్రపంచదేశాల ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.చైనాలోని వూహాన్ నగరంలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతక వైరస్.ఎప్పుడు నాశనం అవుతుందో అని ప్రజలందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.కానీ, వ్యాక్సిన్ వస్తేగాని ఈ మహమ్మారి అంతం కాదని తేలడంతో.ప్రపంచదేశాల...
Read More..ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండుగ నాడు యూఏఈలో విషాదం చోటు చేసుకుంది. షార్జాలో భారతీయ ఇంజనీర్ భవనంపై నుంచి కిందపడి దుర్మరణం పాలయ్యాడు.కేరళకు చెందిన సుమేశ్ అనే 24 ఏళ్ల యువకుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు.ఈ...
Read More..ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ తో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న హీరో అడవి శేష్. రెగ్యులర్ కమర్షియల్ జోనర్ కథల జోలికి వెళ్ళకుండా కంటెంట్ బేస్ కథలతో సత్తా చాటుతున్న అడవి శేష్ కెరియర్ లో...
Read More..సుశాంత్ ఆత్మహత్య ఘటన ఇప్పుడు రోజుకొక సంచలనాలతో నడుస్తుంది.అసలు సుశాంత్ ఆత్మహత్యకి గల కారణాలు ఏంటి అనే విషయాలపై ముంబై పోలీసులు విచారణ చేస్తూ ఉండగానే సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి బిహార్ పోలీసులు కూడా దిగారు.ఇప్పుడు ఈ కేసుపై ఎవరి...
Read More..