Latest News &

Telugu Daily Trending Breaking News, Political News,Movie News,Gossips,Celebrity News,Unknown Interesting Facts Website.

అమెరికన్ గాట్ టాలెంట్ లో సత్తా చాటిన ఇండియన్ రైతు కూతురు

అప్పుడప్పుడు ఇండియన్ టాలెంట్ ని విదేశాలలో ప్రదర్శించే అవకాశం మనవాళ్ళకి వస్తుంది.అలాగే ఇండియన్ కల్చర్, ట్రెడిషన్ ఉట్టిపడే విధంగా విదేశాలలో చాలా మంది భారతీయులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు.అలాగే రకరకాల సాహసాలు కూడా చేశారు.ప్రతి దేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న...

Read More..

ఆరాటమూ లేదు పోరాటమూ లేదు ? అమరావతి పై బాబు సైలెన్స్ ?

ఉవ్వెత్తున ఎగిసిపడిన అమరావతి ఉద్యమం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.ఈ విషయంలో పేటెంట్ తీసుకున్నట్టుగా పెద్దఎత్తున పోరాటం చేస్తూనే అమరావతి జేఏసీ తరఫున పోరాటం నడిపించిన టీడీపీ పూర్తిగా పక్కకు తప్పుకున్నట్టుగా వ్యవహరిస్తోంది.ఇప్పటికే అమరావతి వ్యవహారంలో కేంద్రం క్లారిటీ ఇవ్వడం, హైకోర్టులో సైతం...

Read More..

అగ్ర‌రాజ్యం పాలిటిక్స్‌లో ట్రంప్ ఇక హిస్ట‌రీనే..!

అది 2016వ సంవ‌త్స‌రం.అమెరికాలో అధ్య‌క్ష పీఠం కోసం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.అప్పటి వ‌ర‌కు ఉపాధ్య‌క్షురాలిగా ఉన్న హిల్ల‌రీ క్లింట‌న్ డెమొక్రాటిక్ పార్టీ త‌ర‌పున అధ్య‌క్ష బ‌రిలో నిలిచారు.ఇక‌, అప్ప‌టి వ‌ర‌కు ఈ ప్ర‌పంచానికి పెద్ద‌గా తెలియ‌ని డొనాల్డ్ ట్రంప్ రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున...

Read More..

73 రోజుల్లో కరోనా వాక్సిన్... అందరికీ ఉచితమే అంట

ఇండియాలో కరోనా మహమ్మారి భయోత్పాతం సృష్టిస్తుంది.రోజు వేల సంఖ్యలో కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్నాయి.అయితే దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఓ వైపు పెరుగుతున్న రికవరీ రేటు కూడా అలాగే ఉంది.ఎక్కువ మంది హాస్పిటల్స్ వరకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ...

Read More..

కేసీఆర్ జగన్ మధ్య పొగ పెడుతున్న బీజేపీ ?

రెండు తెలుగు రాష్ట్రాలపై కన్నేసిన బిజెపి మైండ్ గేమ్ పాలిటిక్స్ కు తెర తీసినట్లు గా కనిపిస్తోంది.ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీకి అందుకు తగ్గ అనుకూల పరిస్థితులు రాకపోవడంతో, సైలెంట్ గా ఉంటూ వస్తోంది.ముఖ్యంగా తెలంగాణ, ఏపీలలో...

Read More..

సుశాంత్‌ మృత దేహానికి రియా సారీ ఎందుకు చెప్పినట్లు?

సుశాంత్‌ మృతికి కారణం రియా చక్రవర్తి అంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు ఆమె మరింత ఇరుక్కుంటూనే ఉంది.ఆమె బీహార్‌ పోలీసుల విచారణకు హాజరు కాకుండా దాదాపు వారం రోజుల పాటు అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లి పోయిన విషయం తెల్సిందే.ఆ...

Read More..

‘వి’ హీరో కోపంగా ఉన్నాడా?

సమ్మర్‌ లో విడుదల కావాల్సిన ‘వి’ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది.సినిమా విడుదల తేదీ ప్రకటించి ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టిన సమయంలో అనూహ్యంగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడి సినిమా బయటకు రాలేదు.ఓటీటీ ద్వారా ఈ సినిమాను...

Read More..

నిత్యం ఇంట్లో ఉంటే కరోనా సోకే ప్రమాదం: నిపుణులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.దీంతో ప్రజలు గత నాలుగు నెలలుగా ఇళ్లకే పరిమితమయ్యారు.నిత్యావసరాలకు ఇంట్లో నుంచి ఓ వ్యక్తి బయటకు వెళ్లడం జరిగింది.అయితే ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియ కొనసాగించిన్నప్పటి నుంచి అందరూ బయటకు వస్తున్నారు.బయట తిరిగి ఇంట్లోకి...

Read More..

స్టార్స్‌ మరియు సూపర్‌ స్టార్స్‌ అంతా బరిలోకి దిగేందుకు రెడీ

కరోనా కారణంగా గత అయిదు ఆరు నెలలుగా షూటింగ్స్‌ అన్ని ఆగిపోయాయి.సీరియల్స్‌ వెబ్‌ సిరీస్‌ల చిత్రీకరణ కొనసాగుతున్నా పెద్ద హీరోల సినిమాలు మాత్రం ఇప్పటి వరకు స్టార్ట్‌ కాలేదు.ఇన్నాళ్లు భయం గుప్పిట్లో ఉన్న స్టార్స్‌ మెల్లగా బయటకు అడుగులు వేస్తున్నారు.సెప్టెంబర్‌ మరియు...

Read More..

గాంధీ కళ్లజోడు ధర ఎంత పలికిందో తెలుసా?

భార‌త జాతిపిత మహాత్మాగాంధీ కళ్ల జోడు ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ లో వేలానికి పెట్టిన సంగతి తెలిసిందే.సాధారణంగానే ఎంతోమంది పురాతనమైన వస్తువులను ఎన్నో కోట్లు పెట్టి కొంటుంటారు.అలాంటిది జాతిపిత మహాత్మ గాంధీ కళ్ళజోడు అంటే మాములు రేటు ఉంటుందా? ఎంతోమంది పోటీ...

Read More..

చిరంజీవి కూతురు వెబ్‌ సిరీస్‌ టీజర్‌

మెగాస్టార్‌ ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.హీరోలుగా పలువురు ఎంట్రీ ఇచ్చారు.ముందు ముందు మరింత మంది ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.ఇక మెగా ఫ్యామిలీ నుండి లేడీస్‌ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.నిహారిక నటిగా పలు సినిమాల్లో కనిపించింది.ఇక...

Read More..

ఆ అవార్డుకు నాకు అర్హత లేదా : రెజ్లర్ సాక్షిమాలిక్

క్రీడాకారులకు అవార్డులే గౌరవం.అవార్డులు, పతకాలను సాధించడానికి అహర్నిషలు కష్టపడుతుంటారు.వేరే దేశాలతో ఆడినప్పుడు దేశ పరువు ప్రతిష్టలు కాపాడే బాధ్యత వారి చేతుల్లోనే ఉంటుంది.క్రీడల్లో రాణించి స్వర్ణ, కాంస్య పతకాలను సాధించిన వారికి ప్రభుత్వం ఖేల్ రత్న, అర్జున అవార్డులు వంటివి అందిస్తోంది.ఈ...

Read More..

కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ లో రూల్స్ చేంజ్

భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి కొత్త నిబంధనలకు ప్రభుత్వం ఓకే చెప్పింది.భారత వ్యాక్సిన్ అయిన ‘కొవాగ్జిన్’ క్లినికల్ ట్రయల్స్ నిబంధనలకు మార్పు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ అంగీకరించింది.చర్మం కింది పొరకు...

Read More..

‘ఆచార్య’ స్టోరీ లైన్‌ ఇదే కావచ్చు అంటున్నారు

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా నిన్న ‘ఆచార్య’ చిత్రం మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు.టైటిల్‌ విషయంలో ఎప్పుడో క్లారిటీ వచ్చింది.కాని అధికారికంగా మాత్రం నిన్ననే చిరు బర్త్‌డే సందర్బంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయడం జరిగింది.ఈ మోషన్‌ పోస్టర్‌లో పలు ఆసక్తికర...

Read More..

మహేష్ ''సర్కారు వారి పాట'' ఫ్యాన్ మేడ్ పోస్టర్ చూశారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సంక్రాంతి సినిమాగా వచ్చి రికార్డులు బద్దలు కొట్టింది.ఆ సూపర్ హిట్ సినిమా తర్వాత...

Read More..

నితిన్ సినిమా కూడా ఓటీటీలోకి రావాల్సిందేనా

కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు ఇన్ని రోజులు థియేటర్ లో రిలీజ్ కోసం వేచి చూసాయి.అయితే పరిస్థితులు రోజురోజుకి మరింత క్షీణిస్తూ ఉండటంతో ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి...

Read More..

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న హాట్ యాంకర్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4కి రంగం సిద్ధం అయ్యింది.ఇప్పటికే షో లో కింగ్ నాగార్జునకి సంబందించిన ప్రోమోలు కూడా రిలీజ్ అయ్యాయి.ముగ్గురు నాగార్జునలతో రిలీజ్ చేసిన రెండో ప్రోమోకి మంచి స్పందన వచ్చింది.ఇక ఈ సారి బిగ్ బాస్ హౌస్...

Read More..

తెగించేసిన పూజా హెగ్డే... నేను రెడీ, మీదే లేట్ అంటుంది

కరోనా పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ లు అన్ని పూర్తిగా ఆగిపోయాయి.మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.ఇప్పటికే ప్రభుత్వ నిబంధనలకి లోబడి షూటింగ్ లు మొదలు పెట్టిన చాలా మంది కరోనా బారిన పడుతున్నారు.దీంతో చాలా మంది నిర్మాతలు...

Read More..

సినిమాపై ఉన్న కమిట్మెంట్ చూపించిన సత్యదేవ్... ట్విట్టర్ లో పేరు మార్పు

టాలీవుడ్ లో హీరోలు ఎంత మంది ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే నటులుగా ఒక స్థాయి గుర్తింపు ఉంటుంది.అలా టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్స్ అనిపించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్...

Read More..

మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియాలో మూడో స్థానంలో రౌడీ స్టార్

టాలీవుడ్ లో తన ఇమేజ్ తో క్రేజీ హీరోగా దూసుకుపోతున్న కుర్ర హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.తన స్టైల్, మేనరిజమ్స్ తో అమ్మాయిల కలల రాకుమారుడుగా విజయ్ దేవరకొండ మారిపోయాడు.హాట్ లుక్స్ తో ఈ జెనరేషన్ అమ్మాయిలు కోరుకునే విధంగా...

Read More..

అమీర్ ఖాన్ పై పడ్డ కంగనా... మళ్ళీ సుశాంత్ ఇష్యూనే

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యని ఒక అవకాశంగా వాడుకొని కంగనా రనౌత్ తనకి విరోధులైన అందరి మీద వ్యక్తిగతంగా దాడి చేస్తుంది.దానికి నెపోటిజం మీద పోరాటం అనే కలరింగ్ ఇస్తుంది.ప్రతి రోజు అదే పనిగా ఎవరో ఒకరిని...

Read More..

ఆది పురుష్ కోసం విలువిద్య నేర్చుకుంటున్న ప్రభాస్

డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ ఇప్పుడు ఎవరూ అందుకోలేని స్థాయిలో ఉంది.బాలీవుడ్ స్టార్ హీరోలని కూడా తలదన్నే విధంగా అతని సినిమాలు తెరకేక్కుతున్నాయి.ఒక హీరో మీద వంద కోట్లు బడ్జెట్ పెట్టడమే గగనం అనుకునే రోజుల నుంచి ప్రభాసం మీద ఏకంగా మూడు...

Read More..

Who: Corona Ends In Less Than 2 Years!

World Health Organisation hopes to get the vaccine in a shorter time. In a press meet, the head of WHO Tedros Adhanom Ghebreyesus has said they hope to get rid...

Read More..

Pathan Plan: Farewell Game Vs Current Indian Team

MP Shashi Tharoor backs the idea of Irfan Pathan to have a game between Farewell team vs Current Indian Team. After MS Dhoni retired from Cricket, almost all cricket fans...

Read More..

Gandhi’s Iconic Eyewear Sold Out For 2.5 Crores

An incredible result for an incredible item, says East Bristol Auctions Ltd. Mahatma Gandhi’s iconic circular eyewear is an emblem of determined vision.He had gifted it to one of his...

Read More..

Etv Unhappy On Local Tv Channel After Telecasting Uma Maheshwara Ugra Roopasya

Talented actor Satyadev has recently played the lead role in the movie Uma Maheshwara Ugra Roopasya which was a remake to Malayalam blockbuster Maheshinte Prathikaaram. Venkatesh Maha of C/o Kancherapalem fame has directed the...

Read More..

కరోనా కట్టడికి ఆయింట్ మెంట్.. వైద్యుల ప్రిస్క్ఫిషన్ అక్కర్లేదు

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా ఇప్పటికే 8 లక్షల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.అయితే కరోనా వైరస్ ను సంహరించే ఆయింట్ మెంట్ కు యూఎస్ఎఫ్ డీఏ ఆమోదం లభించిందని అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ వెల్లడించింది.ఈ ఆయిట్ మెంట్...

Read More..

భార్యను చంపిన భర్త.. పెళ్లైన 3 నెలలకే !

పెళ్లై మూడు నెలలు అయింది.అనుమానంతో పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి.పెళ్లయిన నాటి నుంచి భార్యపై అనుమానం పెంచుకుని చేతికి పారాణి ఆరక ముందే కడతేడ్చాడు. అనుమానంతో పెనుభూతమై ఓ నవ వధువును హతమార్చిన ఘటన...

Read More..

బాలిక‌పై సామూహిక అత్యాచారం.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం!

సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది.రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి.చిన్న పిల్లల నుండి కాటికి కాలుచాపిన ముసలి వాళ్ళ వరకు అందరు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు.దేశంలో కామాంధుల ఆగడాలకు అమ్మాయిల నిండు జీవితాలు బలైపోతున్నారు.వీరి ఆగడాలను అరికట్టేందుకు దేశంలో...

Read More..

ఫ్లెక్సీ పెట్టి ఎమ్మెల్యే పరువు తీసిన యువకుడు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఓ యువకుడి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.ఫ్లెక్సీ పెట్టి ఆ ఎమ్మెల్యే పరువు తీశాడు.కొందరు ఆ ఫ్లెక్సీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డిపై చేసిన ఈ ఫ్లెక్సీ...

Read More..

ఎలుకపై కరోనా కొత్త ప్రయోగం సక్సెస్.. ముక్కు ద్వారా !

ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను నిర్మూలించడానికి ప్రపంచ దేశాలు ఏకమయ్యాయి.ఇప్పటికే మార్కెట్ లో కొన్ని వ్యాక్సిన్లను తీసుకొచ్చి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే వీటికి భిన్నంగా ముక్కు ద్వారా అందించే కరోనా వైరస్...

Read More..

ముందుకు జరిగిన రాధేశ్యామ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాతో ప్రభాస్...

Read More..

దండకారణ్యంలో వినాయకుడు.. 13 వేల అడుగుల ఎత్తులో !

దేశంలో ఎన్నో గణపతి దేవాలయాలు ఉన్నా.దట్టమైన అడవులు, కొండలు, కోనలు మధ్య ఓ పెద్ద కొండపై వినాయకుడు ఉంటే.ప్రకృతి ప్రేమికులకు పండగే.1100 ఏళ్ల చరిత్ర కలిగిన నాగవంశీయుల కాలంలో అడవి లోపల 14 కి.మీ దూరంలో కొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు...

Read More..

అరుదైన శ్రస్త చికిత్స.. అండాశయంలో 50 కిలోల కణితి !

అపోలో ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను చేశారు.ఓ మహిళ అండాశయంలో 50 కిలోల బరువైన భారీ కణితిని తొలిగించారు.ఈ శస్త్ర చికిత్స కోసం వైద్యుల టీం 3.30 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేశారు.52 ఏళ్ల 106 కిలోల బరువున్న...

Read More..

నాని బాటలో దూసుకుపోతున్న సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆకాశమే నీ హద్దురా’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు సూర్య రెడీ అవుతున్నాడు.గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సూర్య,...

Read More..

వంగ‌వీటి మ‌ళ్లీ జంపేనా... ఆ ఒక్క పార్టీయే మిగిలిందిగా...!

దివంగ‌త కాపు నేత వంగ‌వీటి రంగా చ‌నిపోయి ద‌శాబ్దాలు అవుతున్నా ఆయ‌నకు ఇప్ప‌ట‌కీ కాపు వ‌ర్గంలో కావ‌చ్చు.ఇత‌ర వ‌ర్గాల్లో మంచి పేరు ఉంది.ఆయ‌న వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన త‌న‌యుడు వంగ‌వీటి రాధా మాత్రం రాజకీయంగా వేస్తోన్న త‌ప్పుట‌డుగుల‌తో ఎక్క‌డో ఉండాల్సిన వాడు...

Read More..

హత్యకు గురైన టీఆర్ఎస్ నేత.. చెరువులో శవమై !

అధికార పార్టీ నేత హత్యకు గురై చెరువులో శమమై తేలాడు.గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ను ఆశించి కంగుతిన్నాడు.అయితే, అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు విచారణ లో తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.రంగారెడ్డి జిల్లా తాండూర్ కు...

Read More..

భర్త గొడవ పడటం లేదని భార్య కోర్టులో ఫిర్యాదు

ఇప్పటి వరకూ భార్యలు నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు.తాగి నాతో గొడపడుతున్నాడు అని, భరించలేక భర్తకు విడాకులు, లేదా గొడవ పడి పుట్టింటికీ వెళ్లిన భార్యలను చూస్తునే ఉంటాం.భర్త ప్రేమించడం లేదని ఆరోపించే భార్యలను చూశాం కానీ, భార్యపై ప్రేమ...

Read More..

వైసీపీలో ఇంగ్లీష్ ఎమ్మెల్యేతో ఎన్ని క‌ష్టాలంటే...!

ఏపీలో గ‌తేడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు విజ‌యం సాధించారు.ఈ విజ‌యం క‌నీవినీ ఎరుగ‌ని అప్ర‌తిహ‌త విజ‌యం అనే చెప్పాలి.ఈ విజ‌యం సాధించిన వారిలో చాలా మంది కొత్త వారే...

Read More..

సుకుమార్‌కు డెడ్‌లైన్.. పెట్టింది ఎవరంటే?

లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోగా, ఇటీవల షూటింగ్‌లు తిరిగి ప్రారంభించుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.అయితే కొంతమంది నిర్మాతలు మాత్రమే తిరిగి షూటింగ్‌లు ప్రారంభించారు.కరోనా ప్రభావం ఇంకా తగ్గకపోవడం, రోజురోజుకూ తీవ్రత పెరిగిపోతుండటంతో షూటింగ్‌లను తిరిగి ప్రారంభించేందుకు చాలామంది...

Read More..

అంతర్ రాష్ట్ర రవాణాపై ఆంక్షలు తొలగింపు : కేంద్రం

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.లాక్ డౌన్ లో ఎక్కడి వాళ్లు అక్కడే ఉపాధి లేకుండా ఇబ్బందులు పడ్డారు.వలస కార్మికుల జీవితాలు చూడలేని పరిస్థితి.అయితే లాక్ డౌన్ లో ప్రభుత్వాల కృషి, దాతల సాయంతో వలస కార్మికులను...

Read More..

సిలిండర్ లో మద్యం బాటిళ్ల రవాణా.. ఆశ్చర్యపోయిన పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో మద్యానికి డిమాండ్ తో పాటు ధర కూడా ఎక్కువే.ఎక్కువ ధరకు కొనుగోలు చేయలేని కొందరు కేటుగాళ్లు తక్కువ ధరకు మద్యం దొరికే రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు మద్యం తరలిస్తుంటారు.ఒక్కసారి బోర్డర్ దాటితే చాలు వేలల్లో సంపాదించుకోవచ్చు.బోర్డర్ లో...

Read More..

తారక్ చేసిన పనికి నోరెళ్లబెడుతున్న హీరోలు

కరోనా ప్రభావం వల్ల చాలా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.చాలామంది వ్యాపారవేత్తలు కోట్లలో నష్టపోతున్నారు.ఇక చిన్న వ్యాపారుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది.కరోనా ప్రభావం, కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో చిరు వ్యాపారులకు బిజినెస్ జరక్కపోవడంతో వారు...

Read More..

ఏపీలో కరోనా విజృంభణ.. ఒకే రోజు 10 వేల కేసులు

ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.అక్కడ నిత్యం వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.అయితే ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్యలో మహారాష్ట్ర తరువాత ఏపీ ఉంది.దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా చాల మంది...

Read More..

పుష్ప ఫస్ట్ షెడ్యూల్ ఇలా ఉండబోతోంది!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఎగబడి చూశారు.ఇక ఈ...

Read More..

డాక్ట‌ర్లు, పోలీసులు, కార్మికులతో కరోనా గణపతి!

వినాయకచవితి వస్తుంది అంటే చాలు ప్రస్తుతం ట్రెండ్ ఏది నడుస్తుంది అనేది తెలుసుకొని మరి దానికి తగ్గట్టు విగ్రహాలను చేస్తుంటారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఒక వినాయక చవితికి రోబో బొమ్మని పెట్టగా.మరో వినాయక చవితికి బాహుబలి బొమ్మను పెట్టారు.ఇంకా ఇప్పుడు ట్రెండింగ్...

Read More..

వైరల్ ఫోటో: సమంత న్యూ లుక్ అదుర్స్!

అక్కినేని కోడలు సమంతకు ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పెళ్ళికి ముందు ఎంత అందంగా ఉందో పెళ్లి తర్వాత కూడా అంతే అందంగా అంతే అద్భుతమైన సినిమాలలో నటించి తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.అలాంటి సమంత కరోనా వైరస్...

Read More..

ఎడిటోరియల్ : కులం కంపు కొడుతున్న రాజకీయం 

రాజకీయాల యందు ఏపీ రాజకీయాలు వేరయా అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి.కొద్దిరోజులుగా నాయకుల మధ్య రేగుతున్న కుల చిచ్చు, కుల విమర్శలు మరీ శృతిమించినట్టుగా కనిపిస్తున్నాయి.నాయకులు కులాల వారీగా విడిపోవడమే కాకుండా, ఈ సమాజాన్ని కూడా అదే విధంగా విడగొట్టే విధంగా...

Read More..

మహేష్‌కు ఆ మాస్ డైరెక్టర్ కథ వినిపించాడా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఎగబడి చూశారు.ఇక ఈ సినిమా...

Read More..

వైరల్ వీడియో: తన అందమైన నలుగురు పిల్లలతో చిరుత!

సాధారణంగా పిల్లలు అందగా ఉంటారు.మనిషి పిల్లలు అయినా, జంతువుల పిల్లలు అయినా ఎంతో ముద్దుగా క్యూట్ గా ఉంటాయి.ఎనుగుకు పుట్టిన పిల్ల కూడా చూడటానికి ఎంతో అందంగా ముద్దుగా ఉంటుంది.ఇంకా అలానే ఓ చిరుతకు పుట్టిన అందమైన నాలుగు పిల్లలకు సంబంధించిన...

Read More..

సాలెగూడులో చిక్కుకున్న పాము.. ఓ ఆట ఆడుకున్న స్పైడ‌ర్!

సాలీడు పురుగు నిర్మించుకునే సాలీడు గూడు ఎంత చిక్కుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆ సాలీడు గూడులో ఏదైనా ఓ పురుగు పడింది అంటే సాలీడు కు అది ఆహారం అవ్వాల్సిందే తప్ప ప్రాణాలతో బయటకు పోదు.ఇంకా ఈ నేపథ్యంలోనే...

Read More..

Covid-19 Vaccine Through The Nose: Experts Say Breakthrough.

The recent experiments conclude Covid-19 vaccine via nose found more effective. As the world is in a race to find a vaccine for Covid-19, the researchers from Washington University School...

Read More..

ఇక డబ్బులు కోసం ఏటీఎంకి కూడా వెళ్లక్కర్లేదు... హోమ్ డెలివరీ అంటున్న ఎస్బిఐ...!

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ఇంటి నుండి బయటికి రావడానికి భయపడిపోతున్నారు.అయితే ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితులకి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా అభివృద్ధి చెందింది.మనం ఇంట్లో కూర్చొనే మనకు ఏది కావాలి అంటే...

Read More..

వామ్మో.. ఆ ఏనుగు కోపం కట్టలు తెంచుకుంది.. చివరికి ఏమైందంటే?

ఇటీవల కాలంలో మనుషులు జంతువులపై ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మొన్నటికి మొన్న కేరళలో కడుపుతో ఉన్న ఓ ఏనుగుకు పైనాపిల్ లో బాంబు పెట్టి చంపేశారు.ఇంకా ఆ ఘటన తర్వాత ఎన్నో జంతువులు వివిధ కారణాలతో మృతి...

Read More..

లక్కీ బావ బావమరిదులు.. ఏకంగా రూ.1.8 కోట్ల విలువైన బంగారు ముద్దలు లభ్యం...!

అదృష్టం ఎప్పుడు ఎవరికి ఎలా పడుతుందో చెప్పలేని పరిస్థితి.లాటరీ టికెట్స్ కొనే వారికి అనుకోకుండా ఏదో రోజు కోటీశ్వరులు అయిన రోజులు ఎన్నో.అయితే కొన్నిసార్లు మాత్రం ఎప్పటి నుంచో పడుతున్న కష్టానికి అదృష్టం తోడైతే అనుకోకుండా కోటీశ్వరుల జాబితాలో చాలా సులువుగా...

Read More..

లక్కీ మ్యాన్: ఫైరింజన్ పక్కనుండగానే కారులో మంటలు!

కొంతమంది అదృష్టం చాలా బావుంటుంది.అందుకే అప్పుడే పోయే ప్రాణాలు కూడా అదృష్టంతో బ్రతికిపోతారు.కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి ప్రాణం అక్కడిక్కడే పోవాల్సింది.కానీ బొలెరో వచ్చి అతని ప్రాణం క్షణాల్లో కాపాడింది.ఇంకా అలానే ఎంతోమంది అదృష్టంతో క్షణంలో మరణించేవారు ప్రాణాలు దక్కించుకుంటారు....

Read More..

ఆచార్య ఫస్ట్ లుక్: కత్తి పట్టిన చిరు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుని శరవేగంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో చిరు సరికొత్తగా కనిపిస్తాడని...

Read More..

రోడ్లపై శవపేటికలు పెట్టి ప్రజల్ని భయపెడుతున్న ప్రభుత్వం.. కారణం ఏంటంటే?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మాస్కు పెట్టుకోవాలని, శానిటైజర్ ఉపయోగించుకోవాలని ఎంతోమంది చెప్తున్నారు.కానీ ప్రజలు ఏ మాత్రం వినడం లేదు.దీంతో వివిధ దేశాలలో కరోనా నుంచి రక్షించుకునేందుకు వివిధ రకాలుగా ప్రజలకు...

Read More..

వాహనదారులకు అలెర్ట్.. ఈ డాక్యుమెంట్ లేకపోతే భారీ నష్టం!

వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే భారీ నష్టం చూడాల్సి వస్తుంది.మోటార్ భీమా పాలిసీలను రెన్యువల్‌ చేసే సమయం లో పాలసీదారుల నుంచి చెల్లుబాటులో ఉండే (పీయూసీ) పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్ అడగాలని అవి లేకపోతే బీమా పాలసీని రెన్యువల్‌ చేయకూడదని సాధారణ...

Read More..

వామ్మో.. విమానం నుంచి కారుతో సహా గాల్లోకి దూకి స్కై డైవ్!

ఎన్ని ప్రమాదాలు జరిగిన.ఎంత డేంజర్ అని తెలిసిన సరే కొందరు ఆకతాయిలు వాటి జోలికి వెళ్తుంటారు.అదేంటి అంటే క్రేజ్ అంటుంటారు.ఇంకా అలానే కొందరు కూడా క్రేజిగా ఆలోచించారు.ఆ ఆలోచనలు చూస్తే వామ్మో అనకుండా ఉండలేరు.ఎందుకంటే అది చాల భయంకరమైన ఐడియా. నిజానికి...

Read More..

ముస్లిం దేశంలో కరెన్సీ నోటుపై వినాయకుని బొమ్మ.. ఎందుకంటే?

నేడు వినాయక చవితి.కరోనా వైరస్ కారణంగా వినాయకచవితి పండుగనే దేశవ్యాప్తంగా ఇళ్లలోనే చేసుకుంటున్నారు.ఈ పండుగను కేవలం భారత దేశంలోనే కాదు ఎన్నో దేశాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశంలో వారి అధికారిక కరెన్సీ నోటుపై...

Read More..

పూలకుండీలే పబ్లిక్ టాయ్ లెట్స్.. ఎక్కడంటే?

ఏంటి? వాళ్లకు ఏమైనా పిచ్చ అని కోపం వచ్చి ఉండచ్చు.కానీ అక్కడ సీన్ ఏ వేరు.ఏంటంటే? సాధారణంగా మనం పూల కుండీలు అంటే ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం.ఎన్నో జాగ్రత్తలు తీసుకోని సంరక్షించుకుంటాం.అలాంటి పూల కుండీలు పబ్లిక్ టాయిలెట్స్ అంటే ఎంత చిరాకు...

Read More..

పెన్సిల్ మొనపై వినాయకుడు.. ఎంత బాగున్నాడో తెలుసా?

ఇటీవల కాలంలో అతి చిన్నవాటిపై అద్భుతమైన సృష్టి చేస్తున్నారు.చూడటానికి ఎంతో అందంగా అద్భుతంగా ఉండేలా వారు చేస్తున్నారు.సూక్ష్మ కళాకారులూ ప్రత్యేకమైన రోజును గుర్తించి దానికి తగ్గట్టు బొమ్మలను సృష్టించి అందరిని ఆశ్చర్య పరుస్తుంటారు.ఇంకా అలానే మొన్న స్వాతంత్య్ర దినోత్సవం నాడు బియ్యపు...

Read More..

బెజ‌వాడ వైసీపీలో చ‌ల్లార‌ని మంట‌లు... అవినాష్ అంద‌రివాడ‌య్యాడే...!

ఏపీలో రాజ‌కీయానికి కీల‌క న‌గ‌రం అయిన విజ‌య‌వాడలో అధికార వైఎస్సార్‌సీపీలో ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య జ‌రుగుతోన్న రాజ‌కీయ సంగ్రామంతో కేడ‌ర్ న‌లిగిపోతోంది.క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కుకోపం.విడ‌వ‌మంటే పామ‌కు కోపం చందంగా ఈ ఇద్ద‌రు నేత‌ల న‌డుయు ప్ర‌చ్ఛ‌న్న యుద్దం న‌డుస్తోంది.చిన్న చిన్న విష‌యాల‌కు...

Read More..

ఇంట్లో సీతాకోక చిలుక పెయింటింగ్‌ ఉంటే అరిష్టమా? నిజమెంత?

సాధారణంగా మనం షాపింగ్ మాల్ కి వెళ్లిన, మార్కెట్ కి వెళ్లిన, ఏదైనా ఎగ్జిబిషన్ కి వెళ్లిన కొన్ని బొమ్మలు, పెయింటింగ్ లు బాగా ఆకట్టుకుంటాయి.అవి తీసుకుంటే బాగుంటుందని మనం వెంటనే అవి కొనేస్తాం.ఇంటికి తీసుకొచ్చిన పెయింటింగ్స్ ని ఎక్కడైనా మంచి...

Read More..

కరోనా ఎఫెక్ట్: చేతులకు గ్లవ్స్.. టూత్ పిక్ తో ఎన్నికల్లో ఓటు!

ఎన్నికలు వచ్చింది అంటే ఎంత గోల గోలగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్నికల సమయంలో కొందరు రోడ్లపై గోల గోల చేస్తుంటే మరికొందరు టెన్షన్ టెన్షన్ తో ఊగిపోతుంటారు.అలాంటిది ఎన్నికలు కాస్తా కరోనా సమయంలో వస్తే ఏం చెయ్యాలి ?...

Read More..

నాగు పాముకు ఫేస్ మాస్క్.. అదిరిపోయే ఐడియా!

కరోనా వైరస్.మనుషులను చంపేస్తుంది, అనారోగ్యవంతులను చేస్తుంది బయటకు వెళ్లే సమయంలో ఫేస్ మాస్కు ధరించండి, శానిటైజర్ ఉపయోగించండి అని అందరూ పదే పదే చెప్పిన ఎంతోమంది పట్టించుకోవడం లేదు.కరోనా వైరస్ వచ్చిన పోతుందిలే, పెద్ద వైరస్ ఏం కాదు అన్నట్టు ఈ...

Read More..

మీరు ఆరోగ్యంగా తిరిగిరావాలని ప్రార్థిస్తున్నాం సర్ అంటున్న మహేష్ బాబు...!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది.దేశంలోనూ అదే పరిస్థితి.రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు వైరస్ బారిన పడి చికిత్స చేయించుకుంటున్నారు.కరోనా బారిన పడిని వారి అభిమానులు, ఆత్మీయులు తొందరగా కోలుకోవాలని దేవుడును ప్రార్థించడం చేస్తూనే ఉన్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్...

Read More..

దేవుడా... మనుషులపై ఎటాక్ చేసిన ఎలుగుబంటి...!

అడవి జంతువులు జనసంచారంలో ప్రవేశించి వీరంగం సృష్టించడం తరచూ చూస్తునే ఉంటాం.ఏనుగులు, పులులు, పాములు, ఎలుగు బంట్లు ఇలా కొన్ని జంతువులు రద్దీ ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటాయి. క్రూర మృగాలు అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తూ మేకలు, దూడలు,...

Read More..

ఫాస్టాగ్ వాడితే వాహనాలకు ఎన్ని లాభాలో తెలుసా...?

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ఏర్పాటు చేసి టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగిందని కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఫాస్టాగ్ అమలులో వస్తే రద్దీని నియంత్రించవచ్చని కేంద్రం భావించి ఈ విధానాన్ని ఎప్పుడో అమలు చేసిన సంగతి అందరికి...

Read More..

మాస్కు లేకుంటే.. మూడు మార్గాల నుంచి కరోనా!

కరోనా వైరస్.చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే 2 కోట్ల 32 లక్షలమందికి వ్యాపించి ఎంతోమందిని అనారోగ్యానికి గురి చేస్తుంది.ఈ నేపథ్యంలోనే కరోనా సోకకుండా ఉండాలంటే ఇంట్లోనే ఉండాలని, బయటకు వచ్చినా మాస్కు ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని ఎంతమంది హెచ్చరిస్తున్న కొందరు...

Read More..

ట్రంప్ సలహాదారు నిర్వాకం..గోడ పేరు చెప్పి 180 కోట్లు స్వాహా..!!!

అగ్ర రాజ్యం అమెరికాలో ఇప్పుడు కరోనా వార్తలకంటే కూడా అధ్యక్ష్య ఎన్నికల వార్తలే హాట్ టాపిక్ అవుతున్నాయి.రోజు రోజుకి కరోనా తో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నా ప్రస్తుతం ఎన్నికల కోలాహలం ముందు కరోనాని పెద్ద లెక్క చేయడం...

Read More..

ఇది విన్నారా...? అందులో కేవలం రూ.5కే బంగారం కొనవచ్చు...!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.అమెజాన్ కు చెందిన అమెజాన్ పేలో వినియోగదారులకు ఉపయోగపడేలా కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.మనీని సేవ్ చేసుకుంటు గోల్డ్ ని పొందవచ్చు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్...

Read More..

గాలిని శుద్ధి చేసే పరికరం.. మీరు చూశారా?

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని ఇటీవల జరిగిన సర్వేలో తెలిసిన సంగతి తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే స్వచ్ఛమైన గాలిని...

Read More..

అప్‌సెట్ అయిన శ్రీదేవి కూతురు.. కారణం ఏంటంటే?

అందాల తార దివంగత నటి శ్రీదేవి కూతురుగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్ సినిమాలు చేసింది తక్కువ అయినా ప్రచారం భారీ స్థాయిలో జరిగింది.శ్రీదేవి కూతురు కావడంతో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.అయితే ఫాలోయింగ్ ఎలా పెరిగిందో యాంటీ ఫ్యాన్స్...

Read More..

ఆర్ఆర్ఆర్ స్టార్ ఇండియన్ సూపర్ హీరో మూవీ... యష్ రాజ్ ఫిలిమ్స్ లో

ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్.అక్కడ వరుస హిట్స్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు క్రియేట్ చేసుకున్న అజయ్ దేవగన్ కి యాక్షన్ హీరోగా మంచి పేరు ఉంది.ఎలాంటి పాత్ర ఇచ్చిన...

Read More..

వంద మందితో మిల్కీబ్యూటీ టాక్‌ షో

మిల్కీబ్యూటీ తమన్నా ఆహా కోసం ఒక టాక్‌ షో నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ టాక్‌ షో చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యిందని తెలుస్తోంది.తమన్నాతో ఈ టాక్‌ షోను రెండు సీజన్‌లుగా చిత్రీకరించబోతున్నారు.మొదటి సీజన్‌లో 50 మందితో...

Read More..

గూబ గుయ్ మనిపించే వార్నింగ్ లు ఇచ్చిన బీజేపీ ?

రాజకీయంగా ఏపీలో బీజేపీ వెళుతున్న స్పీడు ఒక పట్టాన, ఎవరికీ అర్థం కావడంలేదు.గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో బలపడాలనే కసి, పట్టుదల బీజేపీ నాయకులలోఉంది అనిపిస్తుంది.ఈ క్రమంలోనే ఎక్కువగా టీడీపీని టార్గెట్ చేసుకుంటూ, విమర్శలు చేస్తూ వస్తోంది.బీజేపీ దూకుడుకు టీడీపీతో...

Read More..

వినాయక పూజను ఇలా చేయమంటున్న మోహన్ బాబు...!

వినాయక చవితి వేడుకలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమయ్యారు.ఇప్పటికే వినాయకుడిని ఇళ్లకు తెచ్చుకున్నారు.నియోజకవర్గాల్లో గణేశ్ ఉత్సవ సంఘాల ఆధ్వర్యంలో యువత మండపాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు.ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వినాయకుడి పూజలు కూడా స్టార్ట్ అయ్యాయి.వినాయకుడి పూజలో ప్రజలు బిజీ అయ్యారు. పూజలకు...

Read More..

'నెటిజన్'కి వార్నింగ్ ఇచ్చిన సోనూ సూద్!

కలియుగ కర్ణుడు సోను సూద్.ఇన్నాళ్లు సినిమాల్లో విలన్ పాత్రలో కనిపించి అందరినీ భయపెట్టి ప్రేక్షకులకు దూరం ఉన్న సోనూ సూద్ కరోనా వైరస్ లాక్ డౌన్ అమలవ్వడంతో తన గొప్ప మనసును లోకానికి చూపించాడు.కష్టం వచ్చింది అంటే చాలు నేను ఉన్నాను...

Read More..

14 నెలల్లో 8 మందికి జన్మనిచ్చిన 65 ఏళ్ల వృద్ధురాలు.. అసలు కారణం ఏంటంటే?

అది ఎలా సాధ్యం? 14 నెలల్లో 8 మందికి జన్మనివ్వడం అనేది ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నా.ఇటీవలే ఓ టీచర్ 25 స్కూల్స్ లో ఒకేసారి పని చేసి కోటి రూపాయిల జీతం అందుకుందో అచ్చం అలానే ఓ...

Read More..

బేర్ గ్రిల్స్ తో సాహసాలు చేసిన అక్షయ్ కుమార్

బేర్ గ్రిల్స్.ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.డిస్కవరీ చానల్ చూసేవారికి ఇతను భాగా సుపరిచితం.అడవిలోకి వెళ్లి భయంకరమైన సాహసాలు చేస్తూ ఉంటారు.మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో అతడు చేసే సాహసాలు చిన్నా పెద్దా అందరినీ ఆకర్షిస్తుంటాయి.బేర్‌తో కలిసి సాహసాలు...

Read More..

హెచ్1 బీ వీసా మోసం: 21 మిలియన్లు దోచుకున్న భారతీయుడి అరెస్ట్

అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు విదేశీయులకు వీలు కల్పించే హెచ్‌1 బీ వీసాల విషయంలో కుంభకోణానికి పాల్పడిన భారతీయుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.భారత్‌కు చెందిన 48 ఏళ్ల ఆశిస్ సాహ్నీ హెచ్ 1 స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్క్ వీసాల విషయంలో మోసాలకు...

Read More..

సుధీర్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్.. కన్నీళ్లు పెట్టించేసాడు !

తెలుగు బుల్లితెరలో సుడిగాలి సుధీర్ తెలియని వారు ఉండరు.హీరోగా, కామెడియన్ గా, నటన, డ్యాన్స్, మ్యాజిక్ ఇలా అన్ని రంగాల్లో తనదైన శైలిలో ప్రేక్షకుల మన్నను పొంది.తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన పేరును చెప్తే అందరి ముఖంపై చిరునవ్వు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది....

Read More..

యువతిపై 11 ఏళ్లుగా 143 మంది 5 వేల సార్లు అత్యాచారం... నల్గొండలో ఘోరం

సమాజంలో ఎంతో మంది ఆడవాళ్ళు మగాళ్ళ కామవాంచలకి బలైపోతున్నారు.ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ మీద పైశాచిక దాడులు, అత్యాచారాలు ఇంకా ఎక్కువ అయిపోయాయి.ఓ వైపు ఇలాంటి ఘోరాలు చేస్తున్న వారికి శిక్షలు పడుతున్న మరో వైపు సమాజంలో ఆడవాళ్ళని సుఖాల బానిసలుగా మార్చి...

Read More..

ప్లాస్మా దానం చేయండి: భారత సంతతి, దక్షిణాసియా వాసులకు యూకే అత్యవసర విజ్ఞప్తి

కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందు లేకపోవడంతో ప్రపంచం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.దీనిలో ఒకటి ప్లాస్మాథెరపీ.కోవిడ్ సోకి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మా ద్రవాన్ని జబ్బుతో బాధపడుతున్నవారికి ఎక్కించే ‘‘ కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ’’ కొత్త ఆశలు రేకిత్తిస్తోంది.జబ్బు నుంచి కోలుకున్నవారి...

Read More..

క్రీడా పురస్కారాల ప్రకటన... కాకపోతే వారిద్దరికి నిరాకరణ...!

క్రీడారంగంలో అత్యద్భుత ప్రదర్శన చూపించే భారతీయ క్రీడాకారులకు అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ముకుందన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఐదుగురు క్రీడాకారులకు ఖేల్‌రత్న అవార్డులను ప్రకటించగా… 27 మందికి అర్జున అవార్డులను ప్రకటించింది.మొదట్లో కేంద్ర క్రీడా శాఖ...

Read More..

తుమ్మ‌ల‌కు కేసీఆర్ ఫోన్‌... ఖమ్మం టీఆర్ఎస్‌లో మారుతున్న సీన్‌...!

ఉమ్మ‌డి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర‌ రావు ఇప్పుడు రాజకీయంగా గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కుంటున్నారు.2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.అప్పుడు జిల్లా టీడీపీలో మరో కీలకనేత...

Read More..

జగన్ బాటలో కేటీఆర్ ? వారి నియామకానికి ఏర్పాట్లు ?

తెలంగాణ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్ బాటలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఏపీలో అమలవుతున్న వాలంటరీ వ్యవస్థ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి.ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో అన్ని రకాల విధులు నిర్వహిస్తూ ఉండటం,...

Read More..

సుశాంత్ ఇష్యూని కంగనా వ్యక్తిగతంగా వాడుకుంటుంది... సుశాంత్ ఫ్యామిలి లాయర్

బాలీవుడ్ లో కంగనా రనౌత్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిపోయింది.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఇష్యూని తనకి నచ్చినట్లు వాడుసుకుంటూ బాలీవుడ్ లో తనకి విరోధులైన అందరి మీద విమర్శలు చేస్తుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు నుంచి ఆమెకి మద్దతు...

Read More..

పెళ్లి చేసుకున్న కృష్ణ అండ్ హిజ్ లీల హీరోయిన్

ఈ ఏడాది సౌత్ ఇండియా సెలబ్రిటీలు ఎక్కువ మంది పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.హీరో, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అందరూ కూడా పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నారు.ఇప్పుడు ఇదే దారిలోకి ఓ హీరోయిన్ కూడా వచ్చి చేరింది. కృష్ణ అండ్...

Read More..

జపాన్ లో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే

బాహుబలి సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా ఈ సినిమా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.ఇక ఈ సినిమాని ఇండియాలో ఎంత ఆదరించారో అదే...

Read More..

భారతీయ దంపతులకి 21 నెలలు జైలు శిక్ష..ఇంతకీ ఏం చేశారంటే..!!!

భారతీయ దంపతులు ఇద్దరికి సింగపూర్ న్యాయస్థానం 21 నెలలు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.అంతేకాదు 5,500 సింగపూర్ డాలర్లు నష్టపరిహారం కూడా విధించింది.ఇంతకీ వాళ్ళు చేసిన పని ఏమిటంటే.సింగపూర్ లో ఎన్నో ఏళ్ళుగా ఫరా, మహ్మద్ అనే ఇద్దరు...

Read More..

మెగా 153 ప్రకటన లేనట్లేనా?

నేడు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు.ఈ రోజు కోసం మెగా ఫ్యాన్స్‌ చాలా వారాలుగా ఎదురు చూస్తున్నారు.నేడు ఆచార్య మోషన్‌ పోస్టర్‌ రావడంతో పాటు చిరంజీవి తదుపరి చిత్రంకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ కాని మరేదైనా అప్‌డేట్‌ కాని వస్తుందని అంతా అనుకున్నారు.ముఖ్యంగా...

Read More..

నా లైఫ్ లో డబ్బు సెకండ్ ప్రయారిటీ అంటున్న అనుపమ

టాలీవుడ్ లో సక్సెస్ రేషియో పెద్దగా లేకపోయినా, చేసిన సినిమాలు తక్కువే అయిన నటిగా తనదైన ముద్ర వేసిన మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్.ఎక్కువగా ట్రెడిషనల్ లుక్, క్యూట్ గా కనిపించే అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.గ్లామర్...

Read More..

ఈటీవీ ఉగ్రరూపస్య.. వారికి లీగల్‌ నోటీసులు

సత్యదేవ్‌ హీరోగా వెంకటేష్‌ మహా దర్శకత్వంలో వచ్చిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదల అయ్యింది.విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.తెలుగులో ఇప్పటి వరకు డైరెక్ట్‌ ఓటీటీలో విడుదల అయిన సినిమాల్లో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఓటీటీలో టాప్‌...

Read More..

కెరియర్ కోసం విలన్ గా మారబోతున్న అర్జున్ కపూర్

బాలీవుడ్ లో నెపోటిజం ఉందని కొంత మంది అదే పనిగా విమర్శలు చేస్తున్నా సెలబ్రిటీ ఫ్యామిలీల నుంచి వచ్చిన నటుల కెరియర్ చూస్తే అది ఎంత మాత్రం వాస్తవం కాదని అనిపిస్తుంది.బోనీ కపూర్ లాంటి లెజెండ్ నిర్మాత ఫ్యామిలీ నుంచి అర్జున్...

Read More..

ఓటీటీ సెంటిమెంట్‌ కు భయపడుతున్న నాని ఫ్యాన్స్‌

సుదీర్ఘ చర్చలు, సంప్రదింపుల తర్వాత నాని 25వ చిత్రం ‘వి’ని ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు.దిల్‌ రాజు అన్నీ లెక్కలు వేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే ఎక్కువగా వచ్చేసింది.ఓటీటీ రైట్స్‌ శాటిలైట్‌ రైట్స్‌ ఆ...

Read More..

మన రాక్షసుడు హిందీకి వెళ్తున్నాడు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా తెరకెక్కిన రాక్షసుడు గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్‌గా కూడా ఆకట్టుకుంది.బెల్లంకొండకు ఈ చిత్రంతో మంచి గుర్తింపు దక్కింది.ప్రస్తుతం ఆయన చేస్తున్న...

Read More..

టాలీవుడ్‌ ప్రముఖులపై బాలు ఫ్యాన్స్‌ విసుర్లు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషయంలో ఆందోళన నెలకొంది.కరోనా కారణంగా ఆసుపత్రిలో జాయిన్‌ అయిన బాలు గారు గత వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.ఆయనకు సీరియస్‌గా ఉండటంతో వెంటి లేటర్‌ ద్వారా శ్వాస అందిస్తున్నారు.ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు...

Read More..

ఎస్పీ బాలు కోసం శబరిమలలో శంకరాభరణం ఆలాపన

సౌత్ ఇండియన్ నెంబర్ వన్ గాయకుడు, దశాబ్దాలుగా తన గాన మాధుర్యంతో అందరి హృదయాలలో నిలిచిపోయిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.మరో వైపు అయన కోలుకొని తిరిగి...

Read More..

హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌

టాలీవుడ్‌ లో గడిచిన నాలుగు శతాబ్దాలుగా తిరుగులేని ఆదిపత్యం కనబర్చుతున్న మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో మంది యంగ్‌ స్టార్‌ హీరోలకు ఆదర్శంగా నిలిచారు.ఆయన ఫ్యామిలీ నుండి అరడజనుకు పైగా మంది సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.టాలీవుడ్‌ ను చిరంజీవిని విడదీసి మాట్లాడలేం.అంతగా...

Read More..

వలస కూలీల కథతో "వలస" సినిమా పూర్తి చేసిన దర్శకుడు

సామాజిక ఇతి వృత్తాలని కథలుగా చేసుకునే సినిమాలు తీసే దర్శకులు టాలీవుడ్ లో చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు.అలాంటి దర్శకులలో సునీల్ కుమార్ రెడ్డిది ఒక పంథా.సామాజిక కోణం ఉన్న కథలలో ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ తో సినిమాలు తీస్తూ...

Read More..

కంగనాపై గట్టిగా విమర్శలు చేసిన నసీరుద్దీన్ షా, ఆదిత్యా పంచోలీ

సుశాంత్ ఆత్మహత్య ఘటనని అడ్డుపెట్టుకొని కంగనా రనౌత్ రోజు రోజుకి బాలీవుడ్ సెలబ్రిటీల మీద తన వ్యక్తిగత ద్వేషం చూపిస్తూ వస్తుంది.ప్రతి రోజు ఏదో ఒక కారణం చూపిస్తూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తుంది.ముఖ్యంగా కరణ్ జోహార్ మీద ఆమె ఓ...

Read More..

ఈ హీరోయిన్ సినిమా అవకాశాల కోసం ఎలా మారిందో చూడండి....

తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “చిరుత” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ మరియు బీహార్ బ్యూటీ నేహా శర్మ హీరోహీరోయిన్లుగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన సంగతి...

Read More..

సమాజానికి చీడ పురుగులా దాపురించిన రాంగ్ గోపాల్ వర్మ....

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారుండరు. అయితే ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ వాస్తవిక సంఘటనలు మరియు ప్రముఖుల జీవితాల జీవిత గాథ ఆధారంగా సినిమాలు తీస్తున్నాడు.దీంతో కొంతమేర రామ్...

Read More..

రైతులకు కాడెద్దులను గిఫ్ట్ గా ఇచ్చిన టాలీవుడ్ కమెడియన్...

ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఈ కరోనా మహమ్మారి మానవుల జీవితాలను అస్తవ్యస్తం చేసేస్తుంది. ఇందులో ఎంతో మంది ఉద్యోగులు నిరుద్యోగులు అయ్యారు. రైతులు కనీస వసతులను కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.చివరికి చేసేదేమీ లేక వలస కార్మికులు తమ స్వస్థలాలకు పయనమయ్యారు.అయితే తాజాగా...

Read More..

మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో... ఈసారైనా....

తెలుగులో ప్రస్తుతం మాజీ ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత గాథ ఆధారంగా ఓ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నర్రా నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు దర్శకుడు నర్రా నాగేశ్వరరావు...

Read More..

బాత్ రూమ్ లో తీసుకున్న ఫోటో ని షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ...

బాలీవుడ్ లో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఎంతగా పాపులర్ అయిందో ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బిగ్ బాస్ షో  9 మరియు 10 వ సీజన్లలో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులని బాగానే అలరించిన బాలీవుడ్ హీరోయిన్...

Read More..

వ్యాపారాల్లో కోట్లు నష్టపోయిన ఈ హీరో ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే ....

తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన “సొంతం” అనే చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైన సీనియర్ హీరో రోహిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే రోహిత్ అంటే ఇప్పటి సినీ అభిమానులకు తెలియకపోవచ్చు గాని...

Read More..

వామ్మో ...ఆ హీరో అనారోగ్యం ఖరీదు దాదాపుగా 600 కోట్లు..

బాలీవుడ్లో ప్రముఖ సీనియర్ హీరో సంజయ్ దత్ కి  ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు.పాత్ర ఏదైనా సరే తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంజయ్ దత్ స్పెషాలిటీ.అయితే ప్రస్తుతం సంజయ్ దత్ పలు...

Read More..

ఈ హీరోయిన్ డబ్బు సంపాదించాలని అలాంటి పనులు చేసి...

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన “ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” అనే చిత్రం అప్పట్లో ఎంత మంచి హిట్ అయిందో పెద్దగా చెప్పనవసరం లేదు.ఈ చిత్రం హిట్ అవ్వడమే కాకుండా దర్శక నిర్మాతలపై లాభాల పంట పండించింది. అయితే ...

Read More..

దారుణం : కన్న కూతురి అశ్లీల ఫోటోలను ల్యాప్ టాప్ లో తండ్రి....

ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను పరిశీలించినట్లయితే ఆడ పిల్లలకి బాహ్య ప్రపంచంలోనే కాదు తమ ఇంట్లో కూడా రక్షణ కరువైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.తాజాగా ఓ వ్యక్తి కట్నకానుకల విషయంలో తన భార్యను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా...

Read More..

ఫోటో టాక్ : ఈ ఫొటోలో కనిపిస్తున్న అక్కినేని అందగాడు ఎవరో చెప్పుకోండి చూద్దాం..?

టాలీవుడ్ సినీ పరిశ్రమలో అక్కినేని అందగాడు, మన్మధుడు నాగార్జున గురించి తెలియని వారుండరు.60 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ నవ మన్మధుడు లా కనిపిస్తూ కుర్రాడిలా నటిస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున.ప్రస్తుతం నాగార్జున ఒక పక్క సినిమాల్లో...

Read More..

వారికి క్షమాపణలు చెప్పిన సోనూ సూద్...

ప్రస్తుతం కరోనా వైరస్ సకాలంలో ప్రజలకి తనకు చేతనయినంత సహాయం చేస్తూ ముందుకు సాగుతున్న ప్రముఖ విలక్షణ నటుడు సోనూ సూద్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎక్కడి నుంచో వలస వచ్చి సినిమా అవకాశాలు దక్కించుకొని తనకంటూ ఓ...

Read More..

వావ్‌... సమంత అప్పుడే పెంచేసిందే

కరోనా కారణంగా సినీ ప్రముఖులు అంతా కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.వారిలో కొందరు మాత్రం ఇప్పుడు షూటింగ్స్‌కు హాజరు అవుతుంటే ఇంకా కొందరు మాత్రం ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు.సమంత ఈ లాక్‌ డౌన్‌ టైమ్‌లో రూఫ్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేసిన...

Read More..

మొసలిని చుట్టేసిన అనకొండ.. వీడియో వైరల్!

ఈ వీడియో చూస్తే ఎలాంటి వారికైనా సరే చమటలు పట్టేస్తాయి.ఎందుకంటే ఓ భారీ అనకొండా మొసలిని చుట్టేసి మింగుతున్న వీడియో అది.ప్రస్తుతం నెట్టింట నెటిజన్లను భయపెడుతున్న ఆ వీడియో వైరల్ అవుతుంది.ఈ భయంకర ఘటన బ్రెజిల్ లోని కండొమినియంలో గతవారం చోటుచేసుకుంది....

Read More..

రాజమౌళి పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారట

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఫ్యామిలీ మొత్తం కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే.కేవలం పది రోజుల్లోనే వారి కుటుంబం మొత్తం కూడా నెగటివ్‌ కు వచ్చేశారు.ఇటీవలే రాజమౌళి ఫ్యామిలీ ఫ్లాస్మా దానం చేసిన వారికి సన్మానం చేశారు.ఇప్పుడు కుటుంబ...

Read More..

వంశీ వేసిన ఆ ఒక్క డైలాగ్‌తో వైసీపీలో ముస‌లం స్టార్ట్‌...!

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అధికార వైఎస్సార్సీపీలో రాజ‌కీయ మంట‌లు మ‌ళ్లీ రాజుకున్నాయి.ఆధిప‌త్య పోరులో పైచేయి సాధించేందుకు నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు పోరాడుతున్న విష‌యం తెలిసిందే.ఈ క్ర‌మంలో తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న మ‌రింత మంట రేపుతోంది.ఇక్క‌డ నుంచి గ‌త ఏడాది జ‌రిగిన...

Read More..

ఫోటో వైరల్: సరుకుల మధ్యలో శవాన్ని పెట్టి వ్యాపారం..!

ఇటీవల కాలంలో మానవత్వం మంటకలిసిపోయింది.కరోనా వైరస్ వచ్చాక పరిస్థితి మరి దారుణంగా మారిపోయింది.ఇప్పుడు విషయం కరోనా వైరస్ ది కాదు.కానీ మానవత్వంకు సంబంధించిన విషయం ఇది.ఓ సూపర్ మార్కెట్ లో మ్యానేజర్ మృతి చెందితే కస్టమర్లు ఉన్న సమయంలో చనిపోయాడు అని...

Read More..

ఆమెను అరెస్ట్‌ చేయబోతున్న సీబీఐ.?

సుశాంత్‌ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్‌ అయ్యే అవకాశం ఉందంటూ ముంబయి వర్గాల వారు అంటున్నారు.ఇప్పటికే కేసును ముంబయి పోలీసులు సీబీఐకి అప్పగించడంతో పాటు ఫార్మాల్టీస్‌ అన్ని కూడా పూర్తి అయ్యాయి.దాంతో సీబీఐ వారు రంగంలోకి దిగుతున్నారు.ఇప్పటికే పలువురిని ముంబయి పోలీసులు...

Read More..

ఉదయాన్నే మొలకలు తింటే కరోనాకు చెక్ పెట్టచ్చు.. మీకు తెలుసా?

కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వైరస్ అంటే వణికిపోతున్నారు.ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే శరీరంలో కావాల్సినంత ఇమ్యూనిటీ ఉండాలని, సమయానికి ఆహారం తీసుకోవాలని, ఆ ఆహారంలో పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు....

Read More..

భర్త, పిల్లలను చంపి భార్య ఆత్మహత్య..!

ప్రస్తుతం సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది.క్షణికావేశంతో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.అయితే భర్త, ఇద్దరు పిల్లలకు ఎక్కువ మొత్తంలో మత్తు మందు ఇచ్చి ఆమె ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పరిధిలోని...

Read More..

పెంగ్విన్లు మొహమాట పడతాయట.. మీకు తెలుసా?

పెంగ్విన్లు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మనిషిలా రెండు కాళ్ళు, రెండు చేతులు ఉండే ఈ పెంగ్విన్లు మొహమాట పడుతాయి అని మీకు తెలుసా? నిజంగానే అవి మొహమాట పడుతాయట.అయితే ఏ విషయంలోనో తెలుసా? మొదటిసారి ఈత కొట్టినప్పుడు...

Read More..

మహేష్‌ బాబుకు కథ వినిపించిన కొత్త దర్శకుడు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు.పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ తర్వాత మహేష్‌ బాబు చేయబోతున్న సినిమా విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.రాజమౌళి...

Read More..

వృద్ధురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు..!

దేశంలో కామాంధుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.కామాంధులు వారి కామవాంఛ తీర్చుకోవడం కోసం మృగాల్లా మారి మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్నారు.వీరి వికృత చేష్టలకు అమ్మాయిల నిండు జీవితాలు బలైపోతున్నాయి.చిన్న పిల్లల నుండి కాటికి కాలు చాపిన ముసలి వాళ్లదాకా అందరు వీరి...

Read More..

ఎడిటోరియల్ : జగన్ జనం మెచ్చిన నాయకుడేనా ?

వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టినా, ఆ తరువాత పరిస్థితుల్లో సొంతంగా పార్టీని స్థాపించి ఇప్పుడు అధికారం చేపట్టే వరకూ, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ వచ్చిన సంగతి తెలిసిందే.జగన్ వైసీపీ ని స్థాపించిన సమయంలో,...

Read More..

వామ్మో... 18 కోట్ల పాన్ కార్డులపై వేటు పడనుందా..?!

గత రెండు సంవత్సరాల నుండి ఆధార్ కార్డు తో పాన్ కార్డు లింకు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గడువును పెంచుతూ వస్తూనే ఉంది.ఇకపోతే తాజాగా చిట్ట చివరి సారిగా పాన్ కార్డు ఉన్న వారు ఆధార్ తో లింకు...

Read More..

ఆందోళన వద్దు త్వరలోనే బయట పడతామన్న చిరంజీవి

కరోనా విపత్తు సమయంలో తెలుగు సినిమా కార్మికులకు సాయం చేసేందుకు మెగాస్టార్‌ తో పాటు పలువురు ప్రముఖులు ముందుకు వచ్చారు.ఇప్పటికే రెండు దఫాలుగా సినీ కార్మికులకు నిత్యావసరాలను సీసీసీ ద్వారా అందించారు.మెగాస్టార్‌ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ సీసీసీ ద్వారా మూడవ దఫా...

Read More..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు నోటీసులు...ఏకంగా 16మందికి!

ఏపీ లో ఫోన్ ట్యాపింగ్ పంచాయితీ రోజు రోజుకు పెద్దదైపోతుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలు రాజకీయ రచ్చకు దారి తీస్తున్నాయి.ప్రతిపక్ష నేతల ఫోన్ లను అధికార పక్షం ట్యాప్ చేస్తుంది అంటూ ఇటీవల ఏపీ ప్రతిపక్ష నేత,టీడీపీ...

Read More..

బిగ్‌బాస్‌లో గంగవ్వ నిజమేనా?

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.మరో వారం పది రోజుల్లో షో ప్రారంభం అవుతుందని అంటున్నారు.ప్రస్తుతం షోకు సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ముఖ్యంగా కంటెస్టెంట్స్‌ విషయంలో చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు అవి పతాక స్థాయికి...

Read More..

Forget About ‘shakuntala Devi’, This Hyderabadi Is The New Maths Genius

Neelakanta Bhanu Prakash wins Mental Calculation World Championship. A 20-year-old youngster from Hyderabad, Neelakanta Bhanu Prakash, is the new world’s fastest human calculator now.He won the first-ever gold medal for...

Read More..

మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోండి...!

ప్రపంచం నలుమూలల కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి హ్యాకర్స్ కూడా ప్రజలపై సైబర్ దాడులు ఎక్కువ చేసారని చెప్పవచ్చు.అయితే ఎవరైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఎలా పనిచేస్తుందో, ప్రస్తుతం వారి ఫోన్ ఎలా పని చేస్తుందో గమనిస్తే… వాటి...

Read More..

బ్రహ్మం గారు చెప్పినట్టే జన్మించిన బంగారు తాబేలు!

ఈ కలియుగంలో వింతగా ఏది జరిగిన బ్రహ్మం గారు ముందే చెప్పారు అని వార్తలు వస్తుంటాయి.ఇంకా అలానే ఈసారి బ్రహ్మం గారు చెప్పినట్టే మరో వింత జరిగింది.అదే బంగారు తాబేలు జననం.నిజానికి కరోనా వైరస్ పుడుతుందని, దాని వల్ల కోటిమంది మరణిస్తారని...

Read More..

అచ్చం ‘ ఇంద్ర’ సినిమాలోలా: బంగారం నదిలో వేయాలంటూ ఎన్ఆర్ఐని దోచేసిన కేటుగాళ్లు

మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇంద్రలో కాశీ పుణ్యక్షేత్రానికి వచ్చిన ఏవీఎస్ కుటుంబాన్ని బ్రహ్మానందం అండ్ గ్యాంగ్ మోసం చేసే సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది.గంగానదిలో బంగారం వేస్తే అది రెండింతలవుతుందంటూ ఏవీఎస్ ఫ్యామిలీని మోసం చేస్తారు బ్రహ్మానందం.తాజాగా అచ్చం...

Read More..

నిరుద్యోగులకు కేంద్రం తీపి కబురు..!

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించారు.ఈ వైరస్ ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా వారి జీవనోపాధిని కూడా హరించింది.ఈ లాక్ డౌన్ కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.అయితే...

Read More..

ఆ సోషల్ మీడియా యాప్స్ నుండి అంతమంది యూజర్ల డేటా లీక్‌..!?

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులకు రక్షణ లేకుండా పోతోంది.వారు ఉపయోగించే ఏ ఒక్క అప్లికేషన్ సమాచారమైనా సరే అందుకు సంబంధించి సర్వర్ లో స్టోర్ అవుతూ వస్తుంది.ఇకపోతే గతంలో ఫేస్ బుక్ యూజర్ల సమాచారం కూడా అనేక సార్లు లీక్ అయిన సంగతి...

Read More..

Police Keep A Reward Of Rs 1 Lakh On Ram’s Uncle!

Dr Ramesh Babu, who is the Uncle of Tollywood hero Ram Pothineni, went into exile after Swarna Palace Fire Accident. The fire accident caused at Swarna Palace Hospital has shaken...

Read More..

సెప్టెంబర్ లో తీవ్ర స్థాయి... డిసెంబర్ కు తగ్గుముఖం, తాజా నివేదిక

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో కూడా కోరలు చాపుతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే రోజుకు 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండగా సెప్టెంబర్ నాటికి ఈ మహమ్మారి మరింత గరిష్ఠానికి చేరుకుంటుంది అని ఇండియా...

Read More..

మహిళలపై అత్యాచారాలు, హత్య: పదేళ్లకు చిక్కిన భారతీయుడు.. వేటాడి, వెంటాడి పట్టుకున్న యూకే

మహిళలపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన భారతీయుడికి యూకే కోర్టు జీవిత ఖైదు విధించింది.తీర్పు సందర్భంగా అతని చేతుల్లో బలైపోయిన బాధితులు, బాధిత కుటుంబసభ్యులు కోర్టుకు భారీ సంఖ్యలో వచ్చారు.వ్యాస్ క్రూరత్వం, నీచమైన వ్యక్తిత్వానికి ఇది సరైన శిక్ష అని...

Read More..

రామ్ కాన్ఫిడెన్స్‌కు అదే కారణం.. భారీ డీల్‌కు నో చెప్పిన వైనం

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చాలా కాలం తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఇక ఈ సినిమా...

Read More..

దేవుడా: చేతికి వేసుకొనే గ్లౌజ్ లను కూడా కల్తీ చేస్తున్న గ్యాంగ్...!

ప్రపంచంలో రోజురోజుకి ప్రతి విషయంలో కల్తీ జరగడం మరీ ఎక్కువ అవుతుంది.ఇప్పటివరకు మనం వాడే నీరు, తిండి, సబ్బు ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి ఒక్క దానిలో కల్తీ మాఫియా చెలరేగి పోతుంది.ఆహారం కల్తీ చేయడం ద్వారా అనేక మంది ప్రాణాలు...

Read More..

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమం..! Latest Updates

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమం.! Latest updates .

Read More..

జ‌గ‌న్ మాన‌స పుత్రులే వైసీపీ కొంప ముంచేస్తున్నారే...!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి తీసుకువ‌చ్చిన వాలంటీర్ వ్య‌వ‌స్త నిజంగానే ఓ సంచ‌ల‌నం.ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాలు నేరుగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లేలా జ‌గ‌న్ ఎంతో ఆలోచ‌న‌తో ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చారు.దీనివ‌ల్ల స్థానికంగా ఉన్న ఎంతో మంది యువ‌త‌కు చిన్న‌దో పెద్ద‌దో ఉద్యోగం...

Read More..

Official: The Batman Logo Released!

Director Matt Reeves has officially released ‘The Batman’ logo. Of all the SuperHeroes, Batman is special to everyone.The getup, the makeover, and the action sequences designed in the franchise are...

Read More..

పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఆ పని చేయొద్దంటూ హెచ్చరిక..!

మీరు ఉద్యోగం చేస్తున్నారా.? అయితే మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా ఉంటే ఇది మీరు తప్పని సరిగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.అంతేకాకండా ఈపీఎఫ్‌వో తాజాగా పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేశారు.అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి అందరికి...

Read More..

మాజీ చీఫ్ జస్టిస్ పై దాఖలైన పిటీషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు!

భారత మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ను ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.ఆయన సీజేఐ గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటూ 2018 లో ఆయనపై పిటీషన్ దాఖలు అవ్వగా, నేడు...

Read More..

Watch Chiranjeevi In ‘zombie Reddy’!

The director Prashanth Varma pays tribute to Megastar on the occasion of Chiranjeevi’s 65th birthday. Director Prashanth Varma has highly impressed Tollywood audience with his very first film ‘Awe’.Though his...

Read More..

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్: అమాంతం తగ్గిన బంగారం, వెండి ధరలు...!

అంతర్జాయతీయంగా 2020 సంవత్సరం మొదలైనప్పటి నుండి బంగారం, వెండి ధరలు రాకెట్ వేగం తో దూసుకు వెళ్తున్నాయి.35000 – 40000 నడుమ ఉన్న బంగారం ధర ఏకంగా ఇప్పుడు రూ.52000 కు చేరుకుంది.గరిష్టంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.57,000...

Read More..

స్వీయ నిర్బంధంలో హర్యానా సీఎం... ఎందుకంటే!

కరోనా మహమ్మారి నేపథ్యంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.వరుసగా కేంద్ర మంత్రులు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే.హోంమంత్రి అమిత్ షా నుంచి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు...

Read More..

పరగడుపున కలబంద గుజ్జు తింటే.. ఈ అదిరే బెనిఫిట్స్ మీ సొంతం!

క‌ల‌బంద‌.ఇటీవ‌ల కాలంలో దీని గురించి తెలియ‌ని వారుండ‌రు.ఎన్నో ఔష‌ధ గుణాలు క‌ల‌బంద‌లో ఉంటాయి.అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలోనూ, ముఖాన్ని మెరిసేలా చేయ‌డంలోనూ క‌ల‌బంద గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.అందుకే క‌ల‌బంద‌ను ప‌లు కాస్మొటిక్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో వాడుతుంటారు. అయితే అందానికి మాత్ర‌మే కాకుండా.ఆరోగ్యానికి...

Read More..

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధం : రష్యా

ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ పై పలు దేశాలు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.ఈ మేరకు రష్యా ఈ నెల 12వ తేదీన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే అంతర్జాతీయంగా విమర్శలు...

Read More..

గద పట్టుకుని బర్త్‌డే విషెస్.. జోంబి రెడ్డికి ఫిదా అయిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజును ఆగస్టు 22న జరుపుకోనున్న సంగతి తెలిసిందే.అయితే ప్రతియేటా ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించే మెగా ఫ్యాన్స్, ఈసారి కరోనా కారణంగా కేవలం సోషల్ మీడియాలోనే జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు.ఇక మెగాస్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పటికే...

Read More..

బాలు కరోనాతో ఆ సింగర్‌ ను టార్గెట్‌ చేసిన నెటిజన్స్‌

కరోనాతో బాధపడుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా వైధ్యులు మరియు ఆయన తనయుడు చరణ్‌ చెబుతున్నారు.ఈ విషయంలో ఆయన అభిమానులు అంతా కూడా టెన్షన్‌ పడుతున్నారు.సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అంతా కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నట్లుగా సోషల్‌...

Read More..

ప్రగ్యా జైస్వాల్‌కు మ‌రోసారి బంప‌ర్ ఆఫ‌ర్‌ ఇస్తున్న క్రిష్?

ప్రగ్యా జైస్వాల్.ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.`మిర్చిలాంటి కుర్రాడు` చిత్రం ద్వారా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ఈ అమ్మ‌డుకు అందం ఉన్నా.అదృష్టం క‌లిసిరాలేదు.క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా హీరో వరుణ్ తేజ్‌కు జోడీగా `కంచె` వంటి భారీ బ‌డ్జెట్ సినిమాలో...

Read More..

తెలంగాణ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం.. ఏపీ సీఎం సాయం

తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గత రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి జగన్ కు తెలిపారు.దీంతో సీఎం జగన్ జలవిద్యుత్ కేంద్రంలో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాలని...

Read More..

మహేష్ ఆ అంశానికి బ్రేక్ వేయలేదట!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు...

Read More..

గుడ్ న్యూస్: భారత్ లో ఈ సంవత్సరం చివరి నాటికి కొత్తగా 50,000 కొలువులు...!

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో అనేక రంగాలలో పురోగతి పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా అనేక కంపెనీలు ఉద్యోగుల జీతాలు చెల్లించలేక, పరిశ్రమ నడపడానికి కూడా కష్టమైన సమయంలో వాటిని మూసివేయడం తప్ప వేరే మార్గం లేక వారి కంపెనీలోని...

Read More..

భారీ బ్లాస్టింగ్.. రూ.1.50 లక్షల సామగ్రి ధ్వంసం

గృహ నిర్మాణ పనులు చేపడుతుండగా భారీ పేలుడు సంభవించింది.దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.సెల్లార్ లో గుంతలు తవ్వుతుండగా అడ్డుగా వచ్చిన రాళ్లను పగులగొట్టేందుకు నిర్వాహకులు బ్లాస్టింగ్ నిర్వహించారు.గురువారం జరిగిన ఈ పేలుడు ప్రక్రియలో రాళ్ల శకలాలు కిలో మీటర్ మేర...

Read More..

రాజుగారి రాజకీయం రకరకాలు ? జగన్ ను పొగుడుతూ పొగ పెడుతూ ?

జగన్ మంచోడే కానీ అంటూ ఏదో సాగదీస్తారు.పోనీ పార్టీలో కుదురుగా ఉంటారా అంటే ఉండరు.పోనీ వేరే ఏదైనా పార్టీలో చేరతారా అంటే అదీ చేయరు.వైసీపీలోనే ఉంటూనే, ఆ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కంటిలో నలుసుగా మారిపోయారు నరసాపురం వైసీపీ ఎంపీ...

Read More..

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన రాజకీయ నేత కొడుకు

ప్రేమిస్తున్నానని ఓ మైనర్ బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు ఓ రాజకీయ నేత కొడుకు.ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమగా మలుచుకున్నాడు.బాలికను ఇంటికి పిలిపించుకున్నాడు.కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం...

Read More..

అందరి మనసును దోచుకుంటున్న రియల్ హీరో సోనూసూద్

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు రోడ్డున పడ్డారు.వీరిని పలువురు సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు ఆర్థికంగా చేయూతను అందించారు.అయితే సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూసూద్ రియల్ లైఫ్ లో హీరోగా నిలిచాడు.లాక్ డౌన్ లో చాలా మందిని...

Read More..

శ్వాస సంబంధిత సమస్యను తేనేతో చెక్ : శాస్త్రవేత్తలు

కరోనా వ్యాప్తి నుంచి భారత్ లో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.వంటింటి చిట్కాలను ప్రయోగిస్తూ ఆరోగ్యాన్ని పదిలం చేసుకుంటున్నారు.ఈ చిట్కాలతో రకరకాల సమస్యలకు చెక్ పెడుతున్నారు. లవంగాలు, దాల్చినచెక్క, బెల్లం, మిరియాలు, అల్లం, సొంటి, తేనే...

Read More..

అవంతికి చెక్ పెట్టేందుకు ఆ మంత్రితో స్నేహం... గంటా వైసీపీ ఎంట్రీలో న‌యా ట్విస్ట్‌..!

మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు వైసీపీ ఎంట్రీ కాస్త లేట్ అయ్యేలా క‌నిపిస్తోంది.వాస్త‌వంగా చూస్తే ఆగ‌స్టు నెల‌లోనే ఆయ‌న వైసీపీలో చేరేందుకు రెండు, మూడు ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు.అయితే ఆయ‌న ప్ర‌త్య‌ర్థిగా ఉన్న విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్...

Read More..

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం... నేడు సీఎం జగన్ పర్యటన రద్దు...!

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు శ్రీశైలం పర్యటన రద్దు చేయవలసి వచ్చింది.ఈ విషయాన్ని తాజాగా సీఎంవో అధికారులు తెలియజేశారు.శ్రీశైలం ప్రాజెక్టు లోని తెలంగాణ కి సంబంధించి భూగర్భ జల విద్యుత్ కేంద్రం లో అగ్నిప్రమాదం ఏర్పడిన...

Read More..

కన్న పేగు బంధం.. కొడుకులు వదిలేసినా !

వయసు పైబడిన ఓ వృద్ధురాలిని కొడుకులు రోడ్డున పడేశారు.ముగ్గురు కొడుకులు ఉన్నా కనికరం చూపకుండా బస్టాండ్ లో వదిలేసి వెళ్లారు.ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ బస్టాండ్ లో వర్షానికి తడుస్తూ ఆకలితో అలమటించింది.కన్నీళ్లు పెట్టుకుంటూ ఆకలి ఆకలి అంటూ బిగ్గరగా అరవసాగింది.అది...

Read More..

కేజీఎఫ్‌ 2 పున: ప్రారంభం.. మరి సంజయ్‌ దత్‌?

కన్నడ సూపర్‌ హిట్‌ చిత్రం కేజీఎఫ్‌ కు సీక్వెల్‌ రూపొందుతున్న విషయం తెల్సిందే.అంతా అనుకున్నట్లుగా జరిగితే కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేసేవారు.కాని కరోనా కారణంగా ఆరు నెలల పాటు షూటింగ్‌ జరగలేదు.కనుక సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు...

Read More..

షేక్ హ్యాండ్ పోయే... ఇప్పుడు అంతా నమస్తేనే...!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నాగరికత పెరుగుతున్న కొద్దీ మనుషులు వారి ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యం, అలాగే కొన్ని సంప్రదాయ పద్ధతులను మర్చిపోతూ వస్తున్నారు.అయితే ఎప్పుడైతే కరోనా ప్రపంచాన్ని గడగడలాడించడం మొదలు పెట్టిందో.అప్పటినుంచి చాలామందిలో...

Read More..

కుటుంబ భారాన్ని మోస్తున్న 11 ఏళ్ల కుర్రాడు

తండ్రి మరణంతో 11 ఏళ్ల బాలుడు కుటుంబ భారాన్ని మోయసాగాడు.ఆటపాటలతో సాగాల్సిన బాల్యం సైకిల్ పై ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నాడు.ఇంటికి ఆసరాగా, తల్లికి అండగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తిలోని గాంధీనగర్ కాలనీ కి చెందిన...

Read More..

అణ్వాస్త్రాలతో దాడి చేస్తాం ముస్లింలకు మాత్రం ఏం కాకుండా చూసుకుంటాం అంటున్న పాక్ మంత్రి

దేశ విభజన జరిగినప్పటి నుండి తమ ప్రజలలో భారత్ పై విష బీజాలు నాటుతూ అభివృద్ధిని గాలికి వదిలేయడంతో అక్కడి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఉగ్రవాదులుగా మారుతున్నారు.వారిని సరైన మార్గంలో నడిపించే చర్యలు తీసుకోవడం మానేసి వాళ్లకు ఆయుధాలు...

Read More..

యువతిపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ మాస్టర్

ట్యూషన్ పేరుతో ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు.విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఈ యువతిని బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.ట్యూషన్ కు వచ్చిన అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు.భయంతో ఆ యువతి బయటకు చెప్పకపోవడంతో అలుసుగా భావించి కేక్...

Read More..

రూల్స్ విషయంలో ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ హెచ్చరిక...!

మార్చి నెలలో మొదలవ్వాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 తారీకు వరకు యూఏఈ దేశంలో నిర్వహించబోతున్నారు.అయితే ఈ మ్యాచ్ లో అన్నీ బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్...

Read More..

చివరి దశలో ట్రయల్స్.. టీకా ఉత్పత్తికి అధికారులు సంసిద్ధం

భారత్ లో ప్రస్తుతం కరోనాపై మూడు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.తాజాగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కూడా తన రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబోతుంది.అయితే ఇండియాలో ప్రస్తుతం జరుగుతున్న 3 క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు...

Read More..

వి స్టోరీ లీక్.. ట్విస్టులే ట్విస్టులు!

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘వి’ వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ...

Read More..

పెరుగుతున్న వరద ఉధృతి.. పొంచి ఉన్న ప్రమాదం

వరంగల్ జిల్లాలో వరద ఉధృతి పెరుగుతూనే ఉంది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరదలు పెరిగి ప్రజలకు వణుకు పుట్టిస్తోంది.వరద ప్రవాహం వేగం అవడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి.రామప్ప చెరువు నిండిపోయి ప్రమాదకర స్థాయికి చేరింది.రామప్ప, మేడివాగుల్లో వరద నీరు...

Read More..

కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం మంచిదంటున్న సీపీఐ నారాయణ అసలు కారణమేంటో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా కేసీఆర్ తనయుడు కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పి సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితమయ్యి రెస్ట్ తీసుకోవడం మంచిదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా చాలా...

Read More..

యూఏఈకి చెన్నై సూపర్ కింగ్స్ ని మిస్ అవుతున్న హర్భజన్ సింగ్ కారణం..?

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతీ యేడాది నిర్వహించే ఐపీఎల్ ఈసారి యూఏఈ వేదికగా జరుగనుంది.సెప్టెంబర్ 19న మొదలవ్వనున్న ఐపీఎల్ మ్యాచ్ ల కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ ప్లేయర్స్ తో కలిసి ఈవారం యూఏఈ కి బయలుదేరుతున్నాయి .అయితే ధోని సారథ్యం వహించే...

Read More..

టీడీపీ పై సై సై అంటున్న బీజేపీ ? సీఐడీ కి ఫిర్యాదు ?

తెలుగుదేశం పార్టీ విషయంలో బీజేపీ ఒక క్లారిటీ వచ్చేసింది.అసలు తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బతింటేనే, తమకు అవకాశం దక్కుతుందనే అభిప్రాయానికి వచ్చేసినట్టుగా వ్యవహరిస్తోంది.కొద్ది రోజులుగా ఆ పార్టీ అగ్రనేతల దగ్గర నుంచి ఏపీ నాయకుల వరకు ఈ విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.గతంలో...

Read More..

సీఎం జగన్ కు మరోసారి లేఖ రాసిన వైసీపీ రెబల్ ఎంపీ

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొద్ది రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు తాజాగా కోవిడ్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది.దీని పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర అసంతృప్తిని...

Read More..

బుమ్రాకు కౌంటర్ వేసిన రోహిత్ భార్య

టీమిండియా క్రికెటర్ ,ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.ఇక తనికి సంబంధించిన ప్రతీ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటారు.తాజాగా జస్ప్రీత్ బుమ్రా...

Read More..

ట్రంప్ పై వద్దే వద్దు..18 ఏళ్ల సింగర్ వేడుకోలు..!!!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి రోజు రోజుకి పీక్ స్టేజ్ కి వెళ్తోంది.అధ్యక్షుడిగా నాలుగేళ్ళు అమెరికాని పాలించిన ట్రంప్ ఈ నాలుగేళ్ల కాలంలో అమెరికా ప్రజల మన్ననలు పొందటంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారనే చెప్పాలి.ట్రంప్ కి మద్దతుగా అమెరికాలో మెజారిటీ వర్గం...

Read More..

ట్రంప్ కి ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక..ఎందుకంటే..!!

అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ట్రంప్ ఏ పని తలపెట్టినా అది రివర్స్ లో తిప్పి కొడుతోంది.ప్రజా యోజన కార్యక్రమాలు సైతం ట్రంప్ కి వ్యతిరేకంగా మారిపోతున్నాయి.కరోనా మహమ్మారి అమెరికాలో రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్న క్రమంలో రోజుకి వందలాది మంది...

Read More..

జనసేనపై మీడియా కుట్ర ? 

జనసేన పార్టీ రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కోవడం, ఆ పార్టీకి సరైన రాజకీయ విధానాలు లేకపోవడం, పార్టీని ముందుకు నడిపించడంలో పవన్ అనేక తప్పటడుగులు వేయడం, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోలేకపోవడం, ఇవన్నీ నిజమే అయినా, జనసేన పై రాజకీయంగా, మీడియా ద్వారా...

Read More..

బీపీ, హార్ట్ రేట్ సెన్సార్‌తో అతి తక్కువ ధరకే ఫీచ‌ర్ ఫోన్‌!

భారత దేశ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్ద లావా ప్రపంచంలోనే అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను భారత్ లో ఆవిష్కరించనుంది.అంత అద్భుతమైన ఫోన్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండీ.హార్ట్‌రేట్‌, బీపీ సెన్సార్‌తో పల్స్‌ ఫీచర్‌ ఫోన్‌ను ఆవిష్కరించనున్నారు.ఈ ఫోన్ ద్వారా యూజర్లు తమ...

Read More..

కరోనా వ్యాక్సిన్ వచ్చినా.. అందరికి వెయ్యడానికి ఏడాది పడుతుందట!

కరోనా వైరస్.ప్రపంచ దేశాలను ప్రజలను వణికించేసింది.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పటికే రెండు కోట్లమందికిపైగా వ్యాపించింది.అందులో కోటి 70 లక్షలమంది కరోనా వైరస్ బారి నుంచి బయటపడినప్పటికీ 8 లక్షలమంది కరోనా వైరస్ కు బలయ్యారు.ఇంకా అవుతూనే...

Read More..

చేపను పట్టడానికి గాలమేస్తున్న పక్షి.. వీడియో వైరల్!

ఇటీవల కాలంలో జంతువులకి, పక్షులకు తెలివి ఎక్కువైపోయింది.నిజానికి ఆ పక్షులకు, జంతువులకు సహజంగానే తెలివి ఉన్న ఇన్నాళ్లు ఇంటర్నెట్ లేకపోవడం వల్ల మనకు తెలియలేదు ఏమో.ఇప్పుడు తెలిసి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.మొన్నటికి మొన్న ఓ తాబేలు ఒడ్డున కొట్టుకొచ్చిన చేపను లాగి...

Read More..

ఎక్కువ శాతం కరోనా వైరస్ పొడిగాలిలోనే వ్యాపిస్తుంది.. జాగ్రత్త!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి తాజాగా సరికొత్త వార్త తెలిసింది.ఇప్పటికే కోట్లమందికి వ్యాపించిన కరోనా వైరస్ ఇప్పుడు మరో రూపంలోనూ వ్యాపిస్తుంది.మురుగునీటిలో కరోనాను గుర్తించిన పరిశోధకులు గాలి నుంచి కరోనా వ్యాపిస్తుందని కనుక్కున్నారు.ఈ నేపథ్యంలోనే పొడిగాలిలోనే కరోనా వైరస్ ఎక్కువశాతం...

Read More..

రైతు ప్రేమ‌: హెలికాఫ్ట‌ర్‌లో ఆవు..!

కొందరు జంతు ప్రేమికులు ఉంటారు.జంతువుల కోసం ఏమైనా చేస్తారు.పెంపుడు జంతువులను ఇంట్లో పెంచుకున్నారు అంటే వాటిని ఇంట్లో మనిషిలానే చూస్తారు కానీ జంతువుల చూడరు.పెంపుడు కుక్కకు బాలేదు అంటే ఊరు గాని ఊరుకి వెళ్లి దానికి చికిత్స చేఇంచుకొని వస్తారు.మరి అదే...

Read More..

గొంగళి పురుగుపై రీసెర్చ్‌ చేస్తున్న గొరిల్లా.. వీడియో వైరల్!...

కాలం మారింది.ఏ చిన్న ఘటన కాస్త ఆశ్చర్యం కలిగించిన వారు చూసి మాత్రమే ఆగిపోకుండా వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఆ వీడియో నెటిజన్లకు నచ్చడంతో ఒకరోజు అంత వైరల్ అవుతున్నాయి.ఇప్పుడైతే పక్షులు, జంతువుల వీడియోలు తెగ వైరల్...

Read More..

కమలా హారీస్ ప్రధాన ఆయుధం అదొక్కటే..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి చివరికి ఉపాధ్యక్ష అభ్యర్ధిగా నామినేషన్ వేసిన కమలా హారీస్ తనదైన ప్రత్యేకమైన శైలిలో దూసుకుపోతున్నారు.ఒక వైపు భారత హిందూ మహిళగా మరో వైపు ఆఫ్రో ఇండియన్ మహిళగా రెండు వైపులా ఆమెకి భారీ మద్దతు...

Read More..

ప్రపంచంలోనే మొదటిది.. 1800 చదరపు మీటర్ల పొడవు కాన్వాస్‌ పెయింటింగ్‌!

కొన్ని పెయింటింగ్ లు ఎంతో అందంగా ఉంటాయి.వావ్ అనిపించే రేంజ్ లో పెయింటింగ్స్ ఉంటాయి.అలాంటి పెయింటింగ్స్ నే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ ను సాచా జాఫ్రీ అనే బ్రిటిష్ కళాకారుడు వేశాడు.దాదాపు 1800 చదరపు మీటర్ల పొడవున్న ఈ...

Read More..

వైసీపీలో ఆ ఇద్ద‌రు ఫైటింగ్ మూడో కృష్ణుడుకు క‌లిసొస్తుందా..?

అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు ఉండటం సహజమే.ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంటూనే ఉంటుంది.అయితే ఈ ఆధిపత్య పోరుని అధినేత పట్టించుకుని తగ్గిస్తే బాగానే ఉంటుంది లేదంటే పార్టీకే డ్యామేజ్ జరుగుతుంది.గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు...

Read More..

గుర్తుందా శీతాకాలం అని పాడుకుంటున్న తమన్నా, సత్యదేవ్

కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో నాగ శేఖర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.ఇప్పటికే ఈ సినిమా...

Read More..

ఉదయం తొందరగా లేస్తున్నారా? ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ!

మీకు తెల్లవారుజామునే నిద్ర లేచే అలవాటు ఉందా? అయితే మీరు ఇది పూర్తిగా చదవాల్సిందే.తెల్లవారుజామునే నిద్రలేచే వారిపై పరిశోధకులు పరిశోధన చేశారు.ఆ పరిశోధనలో షాకింగ్ విషయం తేలింది.అది ఏంటంటే. తెల్లవారుజామునే నిద్రలేచే వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని...

Read More..

తెలుగు సినిమాలకి ప్రాధాన్యత ఉంటుంది... కానీ కండిషన్ అంటున్న తాప్సి

సౌత్ లో గ్లామర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి తాప్సి పొన్ను.ఈ అమ్మడు తెలుగులో యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అందరితో జత కట్టింది.అయితే ఆమె చేసిన సినిమాలలో ఎక్కువగా గ్లామర్ పాత్రలకి మాత్రమే పరిమితం...

Read More..

మహేష్ మేజర్ టీంలో కరోనా కలకలం

కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పటికి చాలా సినిమాల షూటింగ్ ప్రారంభం కాలేదు.సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తే ఎక్కడ కరోనా వ్యాపిస్తుందో అనే భయం ఇప్పుడు దర్శకనిర్మాతలని, నటులని భయపెడుతుంది.సినిమాలు స్టార్ట్ అయితే చాలా మంది కొత్త వారిని కలవాల్సి ఉంటుంది, అలాగే...

Read More..

విమానాశ్ర‌యంలో రైతు వ్య‌వ‌సాయం.. 12 కోట్లు ఇస్తామ‌న్నా ఒప్పుకోలేదు!

ప్రస్తుత కాలంలో మనుషులందరూ చేసే పనికి విలువ ఇవ్వడం లేదు.కానీ వ్యవసాయం చేసే ప్రతీ రైతు వ్యవసాయానికి ఎంతో విలువ ఇస్తాడు.భూదేవత చల్లని చూపు చూస్తూనే ఎంతో ఆనందంగా ఉంటాము అని వారి భూమిని చూసి మురిసిపోతారు.చివరకు అదే భూమిలో కలిసిపోతారు.ఇంకా...

Read More..

సుశాంత్ ప్రేమ వ్యవహారంలోకి కొత్తగా సారా అలీఖాన్... ఆ సినిమా సమయంలో అంత జరిగిందా

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాశంగా మారింది.ఈ కేసు ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరంకి కూడా కారణం అయ్యింది.మరో వైపు ఈ కేసు విచారణలోకి సీబీఐ ఎంట్రీ...

Read More..

ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూ ఆర్ కోడ్‌ ఫీచర్!

సోషల్ మీడియా యాప్స్ లో ది బెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఒకటి.ఫేస్ బుక్ యాజమాన్యాయానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు సరికొత్త ఫీచర్ ను అందిస్తున్నారు.వాట్సాప్ లానే ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ కోసం కూడా క్యూ ఆర్ కోడ్‌ ఫీచర్ ను అందిస్తున్నారు.అంటే ఈ కొత్త...

Read More..

ఈ వైద్యురాలికి హ్యాట్సాఫ్.. ప్రాణాలకు తెగించి జోరువాన‌లో వైద్య సేవలు!

కొందరు ఎన్ని కష్టాలు వచ్చినా.ఎన్ని నష్టాలు వచ్చినా ఆఖరికి ప్రాణాలు పోయినా సరే సేవ చెయ్యాలని.వృత్తికి న్యాయం చెయ్యాలని అనుకుంటారు.అలానే ఓ వైద్యురాలు కూడా ప్రాణాలకు తెగించి మరీ మరొకరి ప్రాణాలను కాపాడింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో...

Read More..