సుదీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ రెజీనా కాసాండ్ర.సందీప్ కిషన్ తో నటించిన రొటీన్ లవ్ స్టోరీ సినిమా ఈ అమ్మడుకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.తరువాత సాయి ధరమ్ తేజ్...
Read More..జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే గా ఉన్న రాపాక వరప్రసాద్ వ్యవహారం ఆ పార్టీకి మొదటి నుంచి ఇబ్బంది కలిగిస్తూ ఉంది.జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ, పవన్ కళ్యాణ్ తో సహా ఓటమి చెందినా రాజోలు నియోజకవర్గం నుంచి...
Read More..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలని మానసికంగా కృంగదీసింది.అతనితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు సుశాంత్ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు.వీరిలో ఆర్ఎక్స్100తో టాలీవుడ్ కి పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ కూడా...
Read More..చాపకింద నీరులా తెలుగుదేశం పార్టీలో నాయకుల అసమ్మతి, అసంతృప్తి భయాందోళనలు పెరిగిపోతున్నాయి.ఒకవైపు భవిష్యత్తుపై బెంగ, మరోవైపు అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు వంటివి ఎన్నో టిడిపి నాయకుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు నోరు మెదిపినా ఆషామాషీగా అయితే వదిలిపెట్టడం లేదు.ఎవరిని...
Read More..సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో ఒక వర్గం సెలబ్రిటీ ప్రముఖులు, మీడియా, అలాగే ఒక వర్గం ఆడియన్స్ ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం, స్టార్ కిడ్స్ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు.కొంత మందిని టార్గెట్ చేస్తున్నారు.టాలెంట్ లేకపోయినా కొంత మంది హీరోయిన్స్...
Read More..కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఆ...
Read More..మానవ శరీర నిర్మాణంలో ఎముకలది చాలా కీలక పాత్ర.ఎముకలు బలంగా ఉంటేనే మనుషి నడవటం, కూర్చోవడం, పడుకోవడం .ఇంకా చెప్పుకుంటూపోతే అన్నిరకాల పనులు చేయగలడు.ఎముకలు బలంగా లేకపోతేనే ఒంట్లో నొప్పులు పుట్టుకొస్తాయి, కీళ్ళు నొప్పివేస్తాయి.అంతేకాదు ఆస్టియో పోరోసిస్ లాంటి పెద్ద సమస్యలు...
Read More..గత కొద్ది రోజులుగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన బాలీవుడ్ లో సెగలు రేపుతున్న సంగతి తెలిసిందే.ఇక సుశాంత్ సింగ్ మరణానికి కారణం బాలీవుడ్ లో ఉన్న వారసత్వం, ఆధిపత్యం అని చాలా మంది సెలబ్రిటీ ప్రముఖులు మీడియా...
Read More..కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని భయపెడుతుంది.సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులని సైతం వదలడం లేదు.ఏ మాత్రం అలసత్వం చూపించిన వెంటనే తన ప్రభావం చూపిస్తుంది.ఇప్పటికే సినీ రంగంలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.ఇప్పుడు క్రీడా రంగంలో కూడా...
Read More..గత కొంత కాలంగా భారతీయులందరూ విచారించే పరిస్థితిలో వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నాయి.ఓ వైపు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు ప్రాణాలు కోల్పోతూ ఉండగా మరో వైపు కరోనా మహమ్మారి విస్తరిస్తుంది.ఇంకో వైపు సరిహద్దు వద్ద చైనా, భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో స్టార్ హీరోగా మాత్రమే కాకుండా పలు యాడ్ కంపెనీలకు అంబాసిడర్గా చేస్తూ రెండుచేతులా సంపాదిస్తున్నాడు.అయితే సినిమా రంగంలో కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోల భార్యలు సైతం ఏదో ఓ బిజినెస్ చేస్తూ సంపాదించడం ఆనవాయితీగా...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో జనాలు ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.కాగా ఈ వైరస్ ప్రస్తుతం భారత్ను అతలాకుతలం చేస్తోంది.రోజుకూ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా వందల సంఖ్యలో మరణిస్తున్నారు.రెండు నెలలకు పైగా...
Read More..గత వారం రోజులుగా సోషల్ మీడియా మాధ్యమాలను బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించి తెగ చర్చలు జరుగుతున్నాయి.అయితే ఇప్పటి వరకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పలు మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక తన సొంత నివాసంలో ఆత్మహత్య...
Read More..అమెరికాలో కరోనా దెబ్బకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.తాజాగా నార్త్ కరోలినాలో పేదలకు సాయం చేసేందుకు నాట్స్ ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది.నాట్స్ సభ్యుల సహకారంతో సేకరించిన...
Read More..మామూలుగా సినీ పరిశ్రమకు నటీనటుల ఎవరయినా సరే మంచి పాత్రలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించి సినీ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను లిఖించుకోవాలని కలలు కంటూ వస్తుంటారు.అయితే ఈ క్రమంలో కొందరి కలలు నెరవేరి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉంటే...
Read More..టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్స్టోరీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది.ఈ సినిమాతో మరోసారి ఫిదా లాంటి సక్సెస్ అందుకోవాలని ఈ డైరెక్టర్ చూస్తున్నాడు.కాగా ఈ సినిమాలో...
Read More..టాలీవుడ్లో నితిన్ నటించిన హార్ట్ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ అదా శర్మ, ఆ తరువాత చాలానే సినిమాలు చేసినా పద్దగా గుర్తింపు మాత్రం రాలేదు.దీంతో అడపాదడపా సినిమాలు చేస్తున్న అదా, బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.కాగా అక్కడ కూడా...
Read More..తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి డైరెక్టర్తోనూ సినిమా చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలోనే ప్రస్తుతం తమిళ దర్శకుడు శివ డైరెక్షన్లో అన్నాత్తై అనే సినిమాలో నటిస్తోన్నాడు.పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో...
Read More..టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజు కరోనా లాక్ డౌన్లోనే రెండవ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.దిల్రాజు తన ప్రతి సినిమా విడుదల సందర్బంగా లేదంటే ప్రారంభం అయిన సందర్బంగా ఖచ్చితంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.తన బ్యానర్లోనే వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్న...
Read More..అమెరికాలో జరిగే శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు ఇకపై భారతీయుడి కనుసన్నల్లోనే జరగనున్నాయి.ప్రతిష్టాత్మక యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) డైరెక్టర్గా ఇండో అమెరికన్ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ నియామకానికి సెనేట్ ఆమోదముద్ర వేసింది.తద్వారా ఎన్ఎస్ఎఫ్కు అధిపతిగా ఎంపికైన రెండో భారతీయుడిగా సేతురామన్...
Read More..టాలీవుడ్లో వరుసగా పెళ్లి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ ఏడాది ఆరంభంలో యంగ్ హీరో నితిన్ పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చాయి.పెళ్లికి ఏర్పాట్లు పూర్తి అయ్యి దుబాయిలో డెస్టినేషన్ వివాహంకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ పెళ్లి వాయిదా...
Read More..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారతీయ అమెరికన్లకు, భారత సంతతి ప్రజలకు కీలక పదవులు ఇస్తూ వస్తున్నారు.కొద్దిరోజుల క్రితం కూడా భారత సంతతికి చెందిన గీతా పాసిని ఇథియోపియాలో అమెరికా రాయబారిగా నియమించారు.తాజాగా మరో ఇండో...
Read More..బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్యకు చాలా మంది ప్రముఖులు ఉన్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.అందులో ఒకరిగా సల్మాన్ పేరు కూడా ప్రముఖంగా వార్తల్లో వస్తుంది.ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు.ఆయన సూపర్ హిట్ మూవీ దబాంగ్ చిత్రానికి దర్శకత్వం...
Read More..తాజాగా భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారత రక్షణ దళం అయినటువంటి ఆర్మీ మరియు చైనా ఆర్మీ ల మధ్య జరిగిన కొట్లాటలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ కొట్లాటలోమరికొంత మంది...
Read More..విజ్ఞానం పెరుగుతున్న తరుణంలో నేరాలు మితిమీరిపోతున్నాయి.ఒకప్పుడు దారి దోపిడీలు, ముఠా దోపిడీలు చూసాము.కానీ ఇప్పుడు తెలివి పెరిగి ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి.ఇక బ్యాంకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.దాచుకునే చోట దోచుకుంటున్నారు.అదేనండి బ్యాంకులు, మధ్యతరగతి కుటుంబాలు తమ చిన్న చిన్న కోరికలను...
Read More..ప్రస్తుత కాలంలో కొందరు కేటుగాళ్లు సెలబ్రిటీల పేరు ప్రఖ్యాతలను ఆసారాగా తీసుకొని వారి పేరు మీదుగా నకిలీ అకౌంట్లను సృష్టిస్తూ పరువు ప్రతిష్టలకు సోషల్ మీడియా మాధ్యమాలలో భంగం కలిగిస్తున్నారు.తాజాగా ప్రముఖ శృంగార తార రెనీ గ్రేస్ విషయంలో కూడా ఇలాగే జరిగింది....
Read More..తెలుగు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ లో ప్రతి గురు, శుక్రవారాలలో ప్రసారమయ్యే జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ కార్యక్రమాలు ఎంతగా పాపులారిటీ సంపాదించాయో కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే ఈ షోలలో యాంకర్లు గా వ్యవహరిస్తున్నటువంటి యాంకర్...
Read More..పెళ్లి అంత సందడిగా జరిగింది.అంతా సరదాగా భోజనాలు చేసే సమయం.సరిగ్గా అక్కడే మొదలయ్యింది.బంధువులు ఎవరూ సరిగ్గా రాలేదు అంటూ పెళ్లి కొడుకు తరుపు వాళ్ళు అన్నారట ఇక అంతే గొడవ స్టార్ట్ అయింది.మాట మాట పెరిగి పెద్ద వాగ్వాదం జరిగింది.వివరాల్లోకి వెళితే….ఆంధ్రప్రదేశ్...
Read More..ఇటీవలే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పలు మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక తన సొంత నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో మొత్తం బాలీవుడ్ చిత్ర సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్...
Read More..తెలుగులో ఆనతి కాలంలోనే మంచి పాపులర్ అయినటువంటి బిగ్ బాస్ షో గురించి తెలియని వారుండరు.అప్పటి వరకు అందరూ ఈ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంటే పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీతో పాటు, కొత్త సినిమాల అవకాశాలు కూడా వస్తాయని...
Read More..శ్వేతజాతి పోలీసుల చేతిలో హత్యకు గురైన జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో అమెరికాలో నల్లజాతి సమాజం భగ్గుమంది.అప్పటి వరకు తమపై జరుగుతున్న ఆగడాలను పంటిబిగువున భరించిన వీరు ఒక్కసారిగా ఇక సహించేది లేదంటూ రోడ్ల మీదకు వచ్చారు.అసలే అమెరికాలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా...
Read More..మొన్న తెలంగాణా మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.దీనితో అప్రమత్తమైన అధికారులు మేయర్ తో సహా ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది.అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత రెండేళ్లుగా కేవలం ఆర్ఆర్ఆర్ కోసమే తన సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నాడు.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని తారక్ ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భారిన పడి వేలాది మంది చనిపోతున్నారు.అయితే కేవలం కరోనా ఊపిరితిత్తుల లోకి వెళ్లడం వల్ల చనిపోతున్నారు అనుకుంటే పొరపాటే అంటున్నారు శాస్త్రవేత్తలు.కరోనా శరీరంలో అటు ఇటు తిరిగి చివరికి మెదడు దగ్గరకి వెళ్లడం వళ్లే...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్కు చేరుకున్నాయి.కాగా ఈ...
Read More..కరోనా మహమ్మారి నేపథ్యంలో జనాల మధ్య భౌతిక దూరం పాటించడమే ముఖ్యం అని నిపుణులు హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే కొన్ని కొన్ని ప్రదేశాల్లో జనాల మధ్య భౌతిక దూరం పాటించడం లో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ముఖ్యంగా ఇటీవల తెరుచుకున్న తిరుమల...
Read More..మనిషి జీవితంలో పెళ్లి పిల్లలు అనేవి చాలా ముఖ్యమైన ఘట్టాలు అంటారు.ముఖ్యంగా మహిళలకు వివాహం తర్వాత అమ్మ అనిపించుకోవాలని చాలా మంది కలలు కంటుంటారు.పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఇరుగు పొరుగు సూటిపోటి మాటలతో మానసికంగా హింసించడం చాలా మంది...
Read More..యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తారక్తో పాటు మెగా పవర్ స్టార్...
Read More..టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘ఫైటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.కాగా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతుండగా,...
Read More..కరోనా పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధర ఆకాశాన్ని అంటిన సంగతి అందరికీ విదితమే.అయితే పొరుగునే ఉన్న మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలోని మద్యం ధరలు చూస్తే ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో ధరలు చాలా తక్కువగా ఉన్నాయి.దీంతో అనేకమంది తెలంగాణ...
Read More..కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి.ఆ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఇప్పుడు అధికారం అనుభవిస్తున్నవారు, తిరిగి తనపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, వ్యక్తిగతంగానూ దూషిస్తూ ఉండడం, ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన వారే...
Read More..కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే.బ్రెజిల్ లో ఈ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది.ఎవరికీ అంతుపట్టని విధంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.తాజాగా గడిచిన 24 గంటల్లో 54,771 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం మరింత కలకలం...
Read More..ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు వ్యామోహంలో పడి చేస్తున్నటువంటి పనులకు అమాయకపు ఆడపిల్లలు బలవుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన కూతురు ప్రేమలో పడి పెళ్లి కాకుండానే గర్భవతి అయిందనే విషయం తెలుసుకుని ఆమె ప్రియుడికి తన కన్నకూతురిని 50 వేల రూపాయలకు అమ్మేసిన ఘటన...
Read More..ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ప్రతి ఈ కరోనా వైరస్ లో కారణంగా ఇప్పటికే చాలా మంది తమ ముఖ్యమైన పనులను వాయిదా వేసుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు.కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవలే ముంబై...
Read More..బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అసలు ఆయనది ఆత్మహత్య నా లేదంటే మరేదైనా కోణం ఉందా అన్న ఉద్దేశ్యం తో పోలీసులు విచారణ చేపట్టగా,సుశాంత్ లవర్ గా...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించినటువంటి జయం అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముంబై ముద్దుగుమ్మ సదా మహమ్మద్ అలియాస్ సదా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు స్రవంతి రవి కిషోర్ దర్శకత్వం వహించినటువంటి నేను శైలజ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే తాజాగా ఈ చిత్రానికి...
Read More..టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్న సంగతి తెలిసిందే.ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘మన్మధుడు-2’ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో ఆయన తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.ఇప్పటికే ‘వైల్డ్ డాగ్’ అనే కాప్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించినటువంటి ఆర్య అనే చిత్రంలో తన ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ శ్రావ్య ఇప్పటికి బాగానే గుర్తుంటుంది.అయితే అంతకు ముందు ఈ అమ్మడు టాలీవుడ్ ప్రముఖ...
Read More..రాజ్యసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు.ఈ విషయం ముందుగానే ఊహించింది.పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి ఈ నలుగురు రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఈ నలుగురిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి...
Read More..కరోనా వైరస్ టెన్షన్ మామూలుగా లేదు.దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో కేసులు నమోదు అవుతూ, పట్టణాల నుంచి పల్లెలకు ఇది విస్తరిస్తున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, రాష్ట్రాలతో పాటు...
Read More..టాలీవుడ్లో క్రేజీ చిత్రాలతో తనదైన ఇమేజ్ను దక్కించుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ‘గబ్బర్సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన హరీష్ శంకర్, రీసెంట్గా వరుణ్ తేజ్తో కలిసి గద్దలకొండ గణేష్...
Read More..యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇటీవల భీష్మ అనే సినిమాలో అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకున్నాడు.ఈ సినిమాను పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించడంతో భీష్మ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ సాధించింది.ఇక తన నెక్ట్స్ చిత్రం ‘రంగ్...
Read More..టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటూనే వస్తూ ఉంటారు.తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా ఆయన గతం కంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ వైసీపీ ప్రభుత్వం పైన, జగన్ పైన విమర్శలు...
Read More..కరోనా మహమ్మారి దేశంలో విపరీతంగా వ్యాపిస్తుంది.ఇక చిన్న, పెద్ద, పేద, ధనిక అని తేడా లేకుండా కరోనా వైరస్ అందరి మీద ఒకే విధంగా ప్రభావం చూపిస్తుంది.కొంత మంది సెలబ్రిటీలు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.అందులో కొంత మంది చనిపోయిన వారు...
Read More..భార్యభర్తల బంధంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి.ఎలాంటి కష్టం అయిన ఇష్టంతో ఒకరితో ఒకరు పంచుకుని ముందుకి వెళ్ళాలి.అయితే ఆధునిక ప్రపంచంలో వివాహ బంధంలో ఆధిపత్యం, అనుమానం, అవమానం, వ్యసనం అనేవి ప్రమాదకరంగా మారాయి.వీటి కారణంగా ఆ బంధాలు విచ్చిన్నం...
Read More..భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెంగ్విన్’ చిత్రం నిరాశ పర్చింది.ఆ చిత్రంలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.కాని ఆమె లుక్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు.ఏడు నెలల గర్బవతిగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటించింది.కొడుకు...
Read More..మెగా బ్రదర్ నాగబాబు ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో నుండి బయటకు వచ్చి తప్పు చేశాడేమో అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసి జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షోను చేస్తున్నాడు.ఆ కామెడీ షోకు...
Read More..మెగా ఫ్యామిలీలో మరో పెళ్లికి రంగం సిద్దం అయ్యింది. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహం ఖరారు అయ్యింది.ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి కొడుకు అయిన చైతన్యతో నిహారిక పెళ్లి జరిపించేందుకు పెద్దలు ఒప్పందం చేసుకున్నారు. ఆగస్టులో వివాహ...
Read More..బాలీవుడ్లో చాలా ఫేమస్ అయిన సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్.ఈయన కొన్ని సినిమాల్లో నటించాడు కూడా.సోషల్ మీడియాలో సినిమాల రివ్యూలు రాయడం అప్పుడప్పుడు సినిమాల్లో నటించడం, స్క్రిప్ట్ రైటింగ్లో రచయితలకు సాయం చేస్తూ ఉండటం ఈయన పని.వివాదాస్పద విషయాల్లో వర్మ...
Read More..మూడు నెలల విరామం తర్వాత దేశ వ్యాప్తంగా మళ్లీ ఇటీవలే షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి.తెలుగు సినిమా మరియు బుల్లి తెర పరిశ్రమకు సంబంధించిన షూటింగ్స్ గత వారం పది రోజులుగా సాగుతున్నాయి.స్టార్ హీరోల సినిమాలు ఇంకా ప్రారంభం కాలేదు కాని సీరియల్స్...
Read More..పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసుకొని క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాకి రెడీ కావాల్సి ఉంది.అయితే కరోనా మహమ్మారి వచ్చి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ చేసింది.సినిమా షూటింగ్ లు అన్ని కూడా ఆగిపోవడంతో ఏమీ...
Read More..టాలీవుడ్లో కమెడియన్ స్థాయి నుండి స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు.వివాదాస్పదమైన కామెంట్స్ చేస్తూ, తనదైన మార్క్ను వేసుకునే బండ్ల గణేష్, గతంలో రాజకీయాల్లోకి ప్రవేశించి అట్టర్ ఫ్లాప్ కావడంతో అందులో నుండి...
Read More..కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్లో వరుసబెట్టి సినిమాలు చేయడమే కాకుండా వాటిని బ్లాక్బస్టర్లుగా మారుస్తూ సూపర్ ఫాంలో ఉంది.ఇటీవల మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి బ్లాక్బస్టర్ హిట్ను అందుకున్న రష్మిక, ఆ తరువాత స్టైలిష్...
Read More..ప్రఖ్యాత నిర్మాత, విజయా సంస్థల అధినేత దివంగత బి.నాగిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు.ప్రస్తుతం టాలీవుడ్ లో గొప్ప నటులుగా కీర్తించబడుతున్న ఎంతో మందిని తెరకి పరిచయం చేశారు.ఎన్నో అద్భుతమైన క్లాసిక్ చిత్రాలని నిర్మించారు.విజయా సంస్థ అంటే ఒకప్పుడు బ్రాండ్ అని...
Read More..డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాదేశ్యామ్ సినిమా చేస్తున్నాడు.పీరియాడికల్ లవ్ స్టొరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా షూటింగ్ చివరిదశకి వచ్చేసింది.దీని తర్వాత మహానటి ఫేం నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ స్టొరీతో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాని భారీ...
Read More..కింగ్ నాగార్జున సోగ్గాడు సినిమాతో తర్వాత ఇప్పటి వరకు సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు.అయిన కూడా తన స్టైల్ లో సినిమాలు చేస్తూ వెళ్తున్నారు.భారీ అంచనాలతో రిలీజ్ అయిన మన్మధుడు 2 డిజాస్టర్ అయ్యింది.అలాగే వర్మతో చాలా కాలం తర్వాత చేసిన ఆఫీసర్...
Read More..బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత నెపోటిజమ్, వారసత్వ ఆధిపత్యం ప్రముఖంగా తెరపైకి వచ్చింది.సుశాంత్ సుశాంత్ మృతికి ఈ వారసత్వ ఆధిపత్యమే కారణం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో నెపోటిజంని పెంచి పోషిస్తున్న కొంత మంది...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఎట్టకేలక రాబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే తొలుత ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకున్నా, తరువాత రాధేశ్యామ్ అనే...
Read More..కరోనా వైరస్ ప్రభావం తర్వాత ఇండియాలో స్థాకిన ఉత్పతులకి ప్రాధాన్యత ఇవ్వాలని, మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ మీద తయారయ్యే లోకల్ ఉత్పత్తులని ప్రజలు కొనుగోలు చేసి దేశీయ మార్కెట్ విస్తరించడానికి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.అలాగే దేశీయ వ్యాపారాలని ప్రోత్సహించడం ద్వారా...
Read More..బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పెద్ద రచ్చ లేపుతుంది.ఇండస్ట్రీలో నెపోటిజం, కొంత మంది ఆధిపత్యంపై పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చి విమర్శలు చేస్తున్నారు.వీరిలో కంగనా రనౌత్ ముందు వరుసలో ఉంది.మొదటి నుంచి ఇండస్ట్రీలో వారసత్వ ఆధిపత్యంపై విమర్శలు చేసే కంగనా...
Read More..ఈ మధ్యకాలంలో హాలీవుడ్ లో చాలా మంది నటులు కరోనా బారిన పడ్డారు.అందులో కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఎంతో భవిష్యత్తు ఉన్న నటులు కూడా...
Read More..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.అయితే సుశాంత్ ఆత్మహత్య వెనకా ఎదైనా బలమైన కారణం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.కాగా ఆయన తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లి...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో నితిన్ తనదైన మార్క్ను వేసుకున్నాడు.కాగా ఈ సినిమాతో అదిరిపోయే సక్సె్స్ అందుకున్న నితిన్, ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని రీసెంట్గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు సర్కారు వారి పాట...
Read More..ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.ఇక తాజాగా రాష్ట్రంలో అమలు పరిచిన కొన్ని సడలింపుల కారణంగా బస్సులు రోడ్లు ఎక్కాయి.ఇక కరోనావైరస్ కట్టడి తరుణంలో ఒక డ్రైవర్ శానిటైజర్ తో చేతులు...
Read More..అమ్మని మించిన దైవం లేదని అంటారు.అమ్మ కోసం కొడుకు ఎంత ఘాతుకానికైనా పాల్పడతాడు.అమ్మని పల్లెత్తి మాట ఎవరన్నా అన్నగాని సహించని కొడుకులని చూసాము.కానీ ఈ ప్రబుద్దుడు మాత్రం తన గురువును జైలు శిక్ష నుంచి కాపాడటం కోసం తన కన్న తల్లినే...
Read More..మన దేశంలో ఒక విష జంతువును దేవతగా కొలుస్తారు.పూజలు చేస్తారు, ఆ జంతువు పగ పడుతుందా అని నమ్ముతారు.అదేవిధంగా అదే జంతువును మరో దేశంలో చాలా ఇష్టంగా అనేక రకాలుగా వండుకొని తింటారు.అది ఏంటి అని ఆలోచిస్తున్నారా .అదేనండి పాము… సర్పాల...
Read More..సాధారణంగా పక్షులకు ఆహారం పెట్టాలి అంటే పెద్ద ప్లేట్ లో లేక ధాన్యపు గింజలను నేల మీద పెడితే అవి వచ్చి తిని వెళ్లిపోయేది.కానీ ప్రస్తుత రోజులలో వాటి కోసం ఏకంగా చెట్టుపైకి ఆహారాన్ని అందజేస్తున్నారు.బోర్డు ఫీడర్ ను ఉపయోగించి పక్షి...
Read More..‘అల్లరి’ సినిమాతో టాలీవుడ్లో హీరోగా పరిచయమైన అల్లరి నరేష్, కామెడీ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా కొన్నేళ్ల పాటు తెలుగు ఆడియెన్స్ను మెప్పించాడు.కానీ ఒకేరకమైన కామెడీ సినిమాలతో వస్తుండటంతో అల్లరి నరేష్ కొన్నాళ్లకు ఫేడవుట్ అయ్యాడు.ఇప్పుడు హీరోగా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో క్యారెక్టర్...
Read More..కరోనా లాక్డౌన్ కారణంగా ప్రేక్షకులకు సినిమాలే లేకుండా అయ్యాయి.ఓటీటీల్లో వెబ్ సిరీస్లు చూస్తే టైం పాస్ చేస్తున్నారు.ఈ సమయంలో థియేటర్లలో విడుదల కావాల్సిన పెంగ్విన్ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.థియేటర్లలో విడుదల ఇప్పట్లో సాధ్యం కాదని భావించిన పెంగ్విన్...
Read More..టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాను డైరెక్టర్ సంపత్ నంది డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.ఇక ఈ సినిమాలో...
Read More..ఇటీవల ఒక మహిళ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది.అయితే డెలివరీ అయ్యేంత వరకు కూడా ఆమె గర్భవతి అన్న విషయం ఆమెకు తెలియదు అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం.ఈ విచిత్రమైన సంఘటన బ్రిటన్లోని లిటిల్ హోమ్ న బ్రిటన్లోని లిటిల్ హాంప్టన్ పరిధిలోని వెస్ట్...
Read More..చేపల్లో చాలా రకాల చేపలున్నాయి.ఒక్క మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చేపలకు ఉన్న డిమాండ్ చెప్పక్కర్లేదు.అలాగే చేపల్ని తినడానికి చాలా మంది ఇష్టపడతారు.చేపల్లో చాలా రకాల ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.అయితే ఇప్పుడు చేపల్ని ఇష్టపడే చేప ప్రియులకు...
Read More..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాతో మహేష్ తన కెరీర్లో అదిరిపోయే హిట్ అందుకోవడంతో తన నెక్ట్స్ చిత్రాన్ని...
Read More..సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంపై బాలీవుడ్కు చెందిన ప్రముఖులు చాలా మంది స్పందించారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్ ఐ పీ (రిప్) అంటూ పోస్ట్ చేశారు.ఎంతో మంది సెలబ్రెటీలు స్టార్స్ ఫ్యాన్స్ సామాన్యులు...
Read More..మెగా డాటర్ నిహరిక పెళ్లి ఫిక్స్ అయ్యింది.ఏపీకి చెందిన ఒక ఐపీఎస్ అధికారి కొడుకు చైతన్యను నిహారిక పెళ్లి చేసుకోబోతుంది.తనకు కాబోయే వాడిని నిహారిక స్వయంగా ఫ్యాన్స్ ముందు ఉంచింది.ఆగస్టులో నిశ్చితార్థం వచ్చే ఏడాది ఆరంభంలో పెళ్లి అంటూ సినీ వర్గాల్లో...
Read More..జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత ప్రపంచవ్యాప్తంగా జాత్యహంకారంపై ప్రజలు భగ్గుమంటున్నారు.తమకు న్యాయం చేయాలంటూ నల్లజాతీయులు చేస్తున్న ఆందోళనకు తమ వంతు మద్ధతు పలుకుతున్నారు.ఈ క్రమంలో తోటి సభ్యుడిపై జాత్యహంకార ఆరోపణలు చేసి పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురయ్యారు భారత సంతతికి చెందిన...
Read More..దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి.ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తుండటంతో...
Read More..మనం సాధారణంగా కప్స్, బాటిల్స్ తో పిరమిడ్స్ ఫ్లవర్స్ కట్టడం చూస్తూ ఉంటాం.కానీ ఒక వ్యక్తి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాడు… ఎన్ని రోజుల నుంచి అతను ప్రాక్టీస్ చేశాడో తెలియదు కానీ… ఆ వ్యక్తి వేదికగా షేర్ చేసిన వీడియో...
Read More..ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ వీరిద్దరికీ 2017 సంవత్సరంలో ఇటలీలోని టుస్కానీ ప్రాంతంలో కుటుంబ సభ్యుల మధ్యన వీరి వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఇక పెళ్లి వేడుకకు ముందు నిశ్చితార్థం, మెహంది, సంగీత్...
Read More..దేశ రాజధాని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ ఆరోగ్యపరిస్థితి మరింత విషమంగా మారినట్లు తెలుస్తుంది.మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనను ఢిల్లీ లోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే.అయితే ఆసుపత్రి లో వైద్యం...
Read More..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే.అయితే ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ ఇంటిలో ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడం తో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.దీనితో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే తొలి షెడ్యూల్ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బన్నీ చాలా అల్ట్రా మాస్ లుక్లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ...
Read More..టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ నిర్వహించే ప్రతిష్టాత్మక వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ) స్విఫ్ట్ స్టూడెంట్ రివార్డుకు భారత్కు చెందిన విద్యార్ధి పలాష్ తనేజా ఎంపికయ్యాడు.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి నిర్వహించిన...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఈ సినిమా కోసం వెయిట్ చస్తున్నారు.ఈ సినిమాను జిల్ ఫేం...
Read More..రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కొత్త కేసులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా 17,609 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 376 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది.ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా 82 మంది...
Read More..సినిమా ఓ రంగుల ప్రపంచం.అందులోకి ఒక్కసారి వెళ్తే మళ్ళీ తిరిగి రాలేరు.మునిగిన తేలిన అందులోనే ఉండిపోతారు.ముఖ్యంగా యువత ఎక్కువగా సినిమా అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అటువంటి వారినే ఎంచుకుంటారు మోసగాళ్ళు.మాయ మాటలు చెప్పి సినిమాలో ఛాన్స్ ఇస్తాం అని చెప్పి...
Read More..జంతువుల నుండి కల్మషం లేని ప్రేమ పొందుతాం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.దానికి కారణం ఎప్పుడైనా జంతువులలో కష్టం వస్తే ఒకరికి ఒకరు సహాయపడుతూ అండగా నిలుస్తూ ఉంటాయి.అంతేకాదు, విశ్వాసానికి మారుపేరు జంతువులు అని చెప్పవచ్చు.ఇక పెంపుడు జంతువులు మనుషులకు...
Read More..విధి చాలా విచిత్రమైనది.ఎవరు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ చనిపోతారో ఎవరికి తెలియదు.కోటి ఆశలతో పెళ్లి పీటలు ఎక్కి రంగుల ప్రపంచాన్ని ఊహించుకుంటూ కట్టుకున్నవాడి తో ఎడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్న ఓ యువ జంట ఆశలపై విధి నీళ్లు...
Read More..భారత్ చైనా సరిహద్దు లో చైనా దురాక్రమణ అడ్డుకునే ప్రయత్నంలో 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.అయితే ఒక్కసారిగా 20 మంది జవాన్లు చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.అయితే అమరులైన 20 మంది జవాన్లపై చైనా పాల్పడిన...
Read More..ప్రతి ఒక్క యువకుడికి పెళ్లి అనగానే అందమైన అమ్మాయి గుర్తుకు రావడం సహజం.మామూలుగానే బాగా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రతి యువకుడు ఆలోచిస్తాడు.కాకపోతే ఓ యువకుడికి మాత్రం అమ్మాయిని పోలిన ఒక దిష్టి బొమ్మను వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాను...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ను దక్కించుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అటు ఈ సినిమా...
Read More..దేశంలో కరోనా విజృంభన రోజుకి ఏ విధంగా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నానాటికి కేసులు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడమే లేదు.ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో వీటి ప్రభావం మరీ ఎక్కువగా కొనసాగుతోంది.దీంతో దేశ ప్రజలు...
Read More..భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ పంజా విసురుతు శర వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే.ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.ఇక గురువారం ఏకంగా 14 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అవ్వడం సంచలనంగా మారింది.భారతదేశం లో...
Read More..రానున్న అమెరికా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ రకరకాల మార్గాల్లో దేశ ప్రజల మనసులను దోచుకోవాలని భావిస్తున్నారు.ఇదే సమయంలో వలస ఎజెండాను అమలు చేయాలని భావిస్తున్న ఆయనకు ఆ దేశ సుప్రీంకోర్టు షాకిచ్చింది.డిఫర్డ్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం...
Read More..ఏంటో ఈ మధ్య జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తోంది.మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది.తాజాగా ఒక వ్యక్తి ప్రవర్తించిన తీరు చూస్తే ఇలాగే అనిపిస్తోంది.భార్యకు బర్త్ డే విషెస్ చెప్పాలని ఫోన్ చేశాడు...
Read More..గురువారం రోజున జమ్మూ కాశ్మీరు దగ్గర్లోని మీజ్ వద్ద తనిఖీలు చేస్తున్న భద్రతా దళాలపై ముగ్గురు తీవ్రవాదులు కాల్పులకు యత్నించారు.దీనితో మన దేశ భద్రతా దళాలు ఎదురు దాడికి తెగబడ్డారు.లేకపోతే ఆ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా మరో ఇద్దరు...
Read More..లాక్డౌన్ తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడం తో మందుబాబుల హడావిడి మామూలుగా లేదు అన్న విషయం తెలిసిందే.ఎక్కడా కనీసం మాస్క్ అనేది ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మందుబాబులు.ఇక్కడ ఇలాగే వ్యవహరించారు.మాస్క్ పెట్టుకోకుండా హల్ చల్ చేశారు.ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు మందుబాబులు...
Read More..క్రికెట్ అనగానే పెద్ద నుంచి చిన్న వరకు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు.అందుకే క్రికెటర్స్ కు దేశంతో సంబంధం లేకుండా అభిమానులు పుట్టుకొస్తూ ఉంటారు.అయితే ఆస్ట్రేలియా లో కూడా భారత క్రికెటర్ల పై ఉన్న అభిమానం...
Read More..భార్య భర్తల అనుబంధం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది.ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు.ఇక మాట్లాడుకోకుండా అసలు సాధ్యం కాదేమో.కానీ ఇక్కడ భార్య భర్తలు మాత్రం ఒకే ఇంట్లో ఉన్న కలిసి ఉండటం లేదు.అదేదో రెండు రోజులో మూడు రోజులో అనుకుంటే పొరపాటే.ఏకంగా...
Read More..టాలీవుడ్లో నెలకొన్న విభేదాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఇటీవల మరోసారి బట్టబయలు అయిన సంగతి తెలిసిందే.మెగా హీరో వర్సెస్ నందమూరి హీరో అనే రేంజ్లో సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా జరగలేదు.లాక్డౌన్ కష్టకాలంలో సినీ కార్మికులకు బాసటగా నిలవాలని చిరంజీవి CCC...
Read More..కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.పేద,ధనిక వంటి ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు.మాంసం ఫ్యాకింగ్ ప్లాంట్ లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 730 మంది సిబ్బందికి కరోనా సోకడం...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ సగానికిపైగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ...
Read More..తెలుగుదేశం పార్టీకి ఈ రోజు, రేపట్లో మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది.గత టీడీపీ ప్రభుత్వం లో నెలకొన్న అవినీతి అక్రమాలపై సమగ్రంగా విచారణ చేపడుతున్న ఏపీ ప్రభుత్వం, ఒక్కో టీడీపీ కీలక నేతలు జైలుకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది.ఈఎస్ఐ కుంభకోణంలో ఇప్పటికే...
Read More..ఇప్పటికే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం, అధికార పార్టీ టిఆర్ఎస్ జోరు పెరగడం, ఇదే అనువైన సమయంగా భావిస్తూ బిజెపి బలం పెంచుకుంటూ ముందుకు వెళ్తుండడం వంటి పరిణామాలన్నీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి.పార్టీలో ఉన్న నాయకుల మధ్య...
Read More..సుదీర్ఘ కాలం పాటు జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జ్గా వ్యవహరించిన నాగబాబు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ షో నుండి బయటకు వచ్చిన విషయం తెల్సిందే.జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన నాగబాబు అదిరింది అనే షో ద్వారా మళ్లీ ప్రేక్షకులకు...
Read More..ప్రపంచంలో ఎక్కువగా అడల్ట్ మూవీస్ చూసేవారిలో ఇండియన్ ప్రజలు మెజారిటీ ఉంటారు.అయితే ఆ అడల్ట్ స్టార్స్ మాత్రం ఇండియా అంటే ఇష్టపడరు.తాజాగా అడల్ట్ స్టార్ గా మారిన ఆస్ట్రేలియా మహిళా రేసర్ రెన్నీ గ్రేసర్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్...
Read More..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా ని కరోనా బూచి అంటూ ఎగతాళి చేసిన మాటలు అందరికి తెలిసినవే.ప్రపంచం ముందు చైనాని దోషిగా నిలబెట్టి కడిగేశాడు ట్రంప్.దాంతో చైనా అమెరికా మధ్య వాణిజ్య సంభంధాలు వగైరా వగైరా పై నీలి నీడలు...
Read More..టాలీవుడ్లో ప్రతి ఏడాది వందలకొద్ది సినిమాలు చిన్నా పెద్ద సినిమాలు విడుదల అయ్యేవి.కాని ఈ ఏడాది కరోనా కారణంగా ఫిబ్రవరి వరకు విడుదల అయిన సినిమాలే.ఆ తర్వాత థియేటర్లు బంద్ ఉండటం వల్ల సినిమాలు విడుదల కాలేదు.ఇక జులై లేదా ఆగస్టులో...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాదిలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కాని ఈ ఏడాదిలో సమంత ఒక్క సినిమా కూడా చేసే అవకాశం కనిపించడం లేదు.ఒక వేళ ఈ కరోనా లేకున్నా కూడా ఈ ఏడాదిలో సమంత సినిమా...
Read More..మహేష్బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట చిత్రం ఇటీవలే అధికారికంగా ప్రకటించడం జరిగింది.ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్స్ కీయిరా అద్వానీ లేదా సాయి మంజ్రేకర్ నటించబోతున్నారు అంటూ తెగ వార్తలు వచ్చాయి.కాని చివరకు ఈ చిత్రంలో తాను నటించబోతున్నట్లుగా మహానటి...
Read More..తాను మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 90% హామీలను నెరవేర్చుకుని దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డును జగన్ సాధించారు.అన్ని విషయాల్లోనూ పారదర్శకతకు పెద్ద...
Read More..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్న నటుడు సత్యదేవ్.టాలీవుడ్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ కి సినిమా అవకాశాలు భాగానే వస్తున్నాయి.రెగ్యులర్ హీరోలా కాకుండా కొత్త కథలు ఎంచుకుంటూ...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ తెలివితేటలు ఆషామాషీగా ఉండవు.ప్రతి విషయంలోనూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.తన 40 ఏళ్ల రాజకీయం అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత, ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్ గా ఉంటూ వస్తున్నాయి.అందుకే ఇంతటి విపత్కర...
Read More..కేరింత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో సక్సెస్ అందుకొని తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఏకంగా ఐదేళ్ళ పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించిన పంజాబీ ముద్దుగుమ్మ రకుల్...
Read More..నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.మోక్షజ్ఞ వయసు 19.20 ఏళ్లు ఉన్నప్పుడే హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అన్నారు.అప్పట్లోనే అదుగో ఇదుగో హీరోగా మోక్షజ్ఞ అంటూ ప్రచారం జరిగింది.పాతికేళ్ల వయసు వచ్చినా కూడా మోక్షజ్ఞ హీరోగా...
Read More..ప్రతీ ఒక్క మనిషికి కాన్ఫిడెంట్ లెవిల్స్ ఉండాలి అప్పుడే జీవితంలో విజయం సాధిస్తారు.కానీ కాన్ఫిడెంట్ కాస్తా ఓవర్ కాన్ఫిడెంట్ గా మారితేనే అసలు సమస్యలు వచ్చిపడుతాడు.ఇలాంటి సంఘటనే అమెరికాలో ఓ మహిళకి ఎదురయ్యింది.అసలే కరోనా సమస్యతో కొట్టి మిట్టాడుతున్న దేశం.లక్షలాది మంది...
Read More..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో తనకి తిరుగులేదని మరోసారి రుజువు చేసుకున్నాడు.ఇక నెక్స్ట్ సినిమాని తారక్ తో మళ్ళీ ప్లాన్ చేశాడు.ఈ సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాత తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి.అయితే...
Read More..బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ కొత్త వాళ్ళకి అవకాశాలు దూరం చేస్తున్న మాఫియా, కేవలం సెలబ్రిటీ కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే గొప్పవాళ్ళు అంటూ వాళ్ళ చుట్టూనే ప్రదక్షిణలు చేయడం వాళ్లకి అనుకూలంగా...
Read More..లండన్ బాబులు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పలాస 1978తో హీరోగా, నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ తన మూడో సినిమాని అనౌన్స్ చేశాడు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది.ఈ నేపధ్యంలో చాలా మంది కరోనా...
Read More..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో చాలా మంది ఇండస్ట్రీలో మాఫియా గురించి, కొత్త వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తున్న వారు అంటూ కొంత మందిని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.అందులో ముందు వరుసలో వినిపించే పేరు...
Read More..కర్ణుడి చావుకి వేయి కారణాలు అంటారు.అవేమిటో అందరికి తెలుసు మరి ట్రంప్ రెండవ సారి అధ్యక్షుడిగా గెలవకుండా ఉండటానికి, రెండే రెండు కారణాలు ఉన్నాయి.ఈ రెండు కారణాల ద్వారానే ట్రంప్ మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్రస్ లేని పోస్ట్ కార్డు లా...
Read More..బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అగ్గి రాజేసింది.బాలీవుడ్ కొంత మంది సినీ ప్రముఖుల ఆధిపత్యంపై వ్యతిరేకత మొదలైంది.పెద్ద ఎత్తున సెలబ్రిటీ ప్రముఖులు బాలీవుడ్ ని శాసిస్తున్న ఓ ఐదు మందిని టార్గెట్ చేయడం మొదలెట్టారు.అందరి వెళ్ళు వారి...
Read More..గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విధంగా ఆకస్మిక మరణాలు చూడాల్సి వస్తుంది.బాలీవుడ్ లో మొదలైన ఈ పరంపర సౌత్ ఇండియాలో కూడా కొనసాగుతుంది.సౌత్ లో స్టార్ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మృతి చెందిన విషయం జీర్ణించుకోక...
Read More..మెగా డాటర్ నిహారిక కొనెదల త్వరలో తాను మిస్ నుంచి మిస్సెస్ అవ్వబోతున్నట్లు సడెన్ గా రివీల్ చేసిన సంగతి తెలిసిందే.ఆ తరువాత ఈ సస్పెన్స్ కి కాస్తా ఇంటెన్సిటీ పెంచుతూ ఒక కుర్రాడిని హగ్ చేసుకొని ఫోటో ఇన్స్టాగ్రామ్ లో...
Read More..అందాల భామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటుతూనే ఉంది.ఇప్పటికే దశాబ్ధ కాలంగా టాప్ ప్లేస్లో ఉన్న ఈ బ్యూటీ, తన స్థానాన్ని దక్కించుకుంటూ వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది.కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాలో పవన్ సరసన...
Read More..తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే కేవలం తమిళనాటే కాకుండా ఇతర రాష్ట్రాల అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా చూస్తారు.కాగా ఈ స్టార్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ఆయన సినిమా రిలీజ్ అయ్యే సమయంలో మనకు ఎక్కువగా తెలుస్తోంది.ఇక...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇటీవల షూటింగ్ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.కాగా ఈ సినిమాతో మరోసారి బాలయ్య తనదైన మార్క్...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై తొలుత ఎలాంటి అంచనాలు క్రియేట్ కాలేదు.అసలే బోయపాటి తీసిని గత చిత్రాలు బాక్సాఫీస్...
Read More..టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్ ఇప్పటికే షూటింగ్ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా స్పోర్ట్స్...
Read More..గత నెల రోజుల నుంచి భారతదేశంలో చైనాపై కనపడని యుద్ధమే చేస్తుందని చెప్పవచ్చు.ముఖ్యంగా చైనా కు సంబంధించిన యాప్స్ ను వాడొద్దని అనేకమంది వాటిని వారి మొబైల్స్ నుండి తీసేస్తున్న సంగతి అందరికీ విదితమే.ఇకపోతే తాజాగా రెండు రోజుల క్రితం గాల్వన్...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి.ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే...
Read More..ఇటీవల చైనా భారత సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు.మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని నేను ముందే చెప్పానంటూ తెలియచేయడం జరిగింది.ఇకపోతే చైనా నుంచి తాను ఫిబ్రవరిలోనే వచ్చాను అంటూ కేఏ...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది.ఇక కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు జనంతో అనేక విన్యాసాలు చేయిస్తోంది.ఇదే తరుణంలోని ఓ వ్యక్తి సొంత ఊరుకు చేరుకొని తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి టాయిలెట్ లోనే క్వారంటైన్ అవ్వడం జరిగింది.కరోనా వైరస్ ఉద్యోగులు కార్మికుల...
Read More..ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి గొడవలు పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం.మామిడి పండ్లు ఇవ్వలేదన్న కారణంతో మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఒక భర్త.ఈ దారుణమైన సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి...
Read More..టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ అనుష్క వివాదాలకు చాలా దూరంగా ఉంటారు.సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా ఉంటూ వస్తున్నారు.పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో కూడా ఆమె ఎప్పుడు వివాదాస్పదంగా మాట్లాడటం కాని, వివాదాస్పదంగా డ్రస్సింగ్ అవ్వడం కాని జరగలేదు.కాని అనుష్క...
Read More..మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు.ఇటీవల టాలీవుడ్ సెలెబ్రిటీలు సీఎం కేసీఆర్, మంత్రి తలసానితో చర్చలు నిర్వహించినప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఘాటుగా స్పందించారు.ఈ వివాదం చాలా ముదురుతుండటంతో...
Read More..ఏ దేశంలోనైనా జయకేతనం ఎగురవేయగలమని నిరూపిస్తున్నారు భారతీయులు.ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తూ భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెబుతున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన యువ పారిశ్రామిక వేత్త అరుదైన ఘనతను సాధించాడు. ఇన్స్టాకార్ట్ వ్యవస్థాపకుడు, సీఈవో అపూర్వ మెహతా ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ బిలయనీర్ల...
Read More..దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.ఇలాంటి తరుణంలో కేరళ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను మూసివేయాలని కేరళ సర్కార్ నిర్ణయించింది.నేటి నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించం అంటూ కేరళ...
Read More..టాలీవుడ్లో షూటింగ్స్కు అనుమతులు వచ్చినా కూడా గతంలో మాదిరిగా సందడి అయితే లేదు.సీరియల్స్ మరియు బుల్లి తెరకు చెందిన కొన్ని రియాల్టీ షోలు ఇంకా కొన్ని వెబ్ సిరీస్లు చిన్న చిన్న సినిమాలు మాత్రమే చిత్రీకరణ జరుగుతున్నాయి.పెద్ద సినిమాలు పెద్దగా షూటింగ్...
Read More..కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన పెంగ్విన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులు చూడాలనుకున్నారు.కాని థియేటర్లు మూసి ఉన్న కారణంగా ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి...
Read More..సోషల్ మీడియాలో తెలుగు హీరోలు ఈమద్య కాలంలో తెగ దున్నేస్తున్నారు.ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని చోట్ల కూడా దుమ్ము దులిపే విధంగా ఫాలోవర్స్ను దక్కించుకుంటున్నారు.ముఖ్యంగా సెలబ్రెటీలు ఎక్కువగా ఉండే ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో భారీ ఎత్తున ఫాలోవర్స్ వస్తున్నారు.ఇటీవలే సీనియర్...
Read More..టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆచార్య చిత్రం ఇప్పట్లో వచ్చే దాఖలాలు కనిపించడం లేదు.గత రెండు సంవత్సరాలుగా చిరంజీవి కొరటాల మూవీకి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇటీవలే సినిమా ప్రారంభం అయ్యింది ఆగస్టులో సినిమా వస్తుంది అనుకుంటున్న సమయంలో...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి నాగార్జున-కృష్ణవంశీ సూపర్ హిట్ మూవీ నిన్నే పెళ్ళాడతా టైటిల్...
Read More..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన విజయకుమార్ పెద్ద కూతురు వనిత విజయకుమార్ హీరోయిన్గా పరిచయం అయ్యి కొన్ని సినిమాలు చేసింది.కాని ఆమె లక్ కలిసి రాకపోవడంతో సినిమాలకు దూరం అయ్యింది.మళ్లీ వెండి తెరపై మెరిసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.తెలుగు తమిళంలో ఆఫర్ల...
Read More..డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ గా మారిపోవడంతో పాటు అంతర్జాతీయంగా కూడా భాగా ఫేమస్ అయిపోయాడు.బాహుబలి సినిమాని చైనా, జపాన్, రష్యా బాషలలో కూడా రిలీజ్ చేయడంతో అక్కడి ప్రేక్షకులని కూడా బాహుబలి సీరీస్ ఆకట్టుకుంటుంది.సినిమాలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్...
Read More..అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్.మొదటి సినిమాతోనే టాలెంటెడ్ నటి అనిపించుకున్న నిత్యా మీనన్ ఈ బాషలో సినిమా చేసిన ఆ బాషలో తనకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది.ఇలా...
Read More..నేటి సమాజంలో యువత ఎంత మూర్ఖంగా తయారవుతున్నారో ప్రతిరోజు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యే వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి.ఇప్పటికే చాలామంది సెల్ఫీ పిచ్చోళ్ళు, టిక్ టాక్ స్టంట్లు చేసేవారు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ హఠాన్మరణం పొందారు కానీ వీరి మరణం ఇతరులకు...
Read More..భారతదేశంలో కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్రం ఐదుసార్లు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ విధితమే.ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న లాక్ డౌన్ లో అనేక వాటికి సడలింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ సడలింపుల నేపథ్యంలో దేశంలో మహిళలపై మళ్లీ...
Read More..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా మరో 299 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ మీడియా పూర్వకంగా విడుదల చేసింది.ఈ కేసులో తో కలుపుకొని రాష్ట్రంలో నేటి...
Read More..ఒడిషా రాష్ట్రంలోని నయాగర్ మహానదిలో 450-500 ఏళ్ల క్రితం నాటి లార్డ్ గోపీనాథ్ దేవాలయం 1933వ సంవత్సరంలో వచ్చిన భారీ వరదల కారణంగా ఎవరికీ కనిపించకుండా మునిగిపోయింది.కానీ ఇటీవల మహానది నీటిమట్టం బాగా తగ్గిపోవడంతో మళ్లీ ఐదు వందల ఏళ్ల నాటి...
Read More..భారత్ చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేయగా ఇందులో భారత్కు చెందిన 20 మంది సైనికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.కాగా ఇందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడంతో...
Read More..మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదల వివాహం గురించి కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి అన్న విషయం విదితమే.సినిమాలో తెరంగేట్రం చేసి స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకోవాలని నిహారిక కొణిదెల ఎన్నో ప్రయత్నాలు చేసింది...
Read More..తమిళనాడు సేలం జిల్లాలో దారుణ ఘటన జరిగింది.పొరుగువారే ఓ మహిళపై కత్తితో దాడి చేయగా.ఆమె ఛాతిలో కత్తి గుచ్చుకుంది.అయితే ప్రాణభయంతో ఆస్పత్రిలో చేరిన ఆమె ఛాతి నుంచి 30 గంటల తర్వాత శస్త్రచికిత్స చేసి కత్తిని తొలగించారు కోయంబత్తూర్ వైద్య కళాశాల...
Read More..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే.ఈ ఘటనతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.మంచి ఫాంలో ఉన్న హీరో ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏమిటా అని అందరూ ప్రశ్నించారు.కాగా ఈ హీరో మరణించడంతో ప్రేక్షకులతో...
Read More..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో ప్రస్తుతం ఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితులు ఏవైనా ఉన్నాయంటే అవి రెండే రెండు ఒకటి కరోనా రెండు ఇద్దరు నల్ల జాతీయుల జాత్యహంకార హత్య.ఈ రెండు ట్రంప్ పదవికి ఎసరు పెట్టనున్న కీలకమైన విషయాలు.కరోనాని కంట్రోల్...
Read More..మనకు ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు అంతరించిపోతున్నాయి.నాటి డైనోసార్ తో మొదలుపెడితే నేడు చిన్నారి పిచ్చుకలు ఇలా ఎన్నో జీవరాసులు మానవుని కంటికి కనిపించకుండా పోతున్నాయి.ఇప్పుడు ఏ కొత్త జంతువు కనిపించినా మానవునికి కొత్త వింతలు ఉంటుంది.కానీ అవి ఎన్నో సంవత్సరాలుగా...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఒక్కో దేశాన్ని కోవిడ్ 19 తన ఎపిక్ సెంటర్గా మార్చుకుంటూ మానవాళి మనుగడకే సవాల్ విసురుతోంది.కోవిడ్ 19 నుంచి ప్రజలను రక్షించేందుకు ఆయా ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.అయినప్పటికీ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి.ఏ వ్యాధికైనా...
Read More..ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు జరిగే సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది.ఎందుకంటే ఒకప్పుడు తరం తో తయారైన వస్తువులే కాదు మనుషులు కూడా ఇప్పటికీ ఎంతో దృఢంగా ఉంటారు.నేటితరం మనుషులతో పోలిస్తే అప్పటి తరం...
Read More..అమెరికాలో కరోనా దెబ్బకి ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అయ్యిపోయింది.ఒకటి కాదు రెండు కాదు కోట్లాది అమెరికన్స్ ప్రస్తుతం ఉద్యోగాలు లేక రోడ్డున పడే పరిస్థతి ఏర్పడింది.నిరుద్యోగులు అందరికి నిరుద్యోగ బృతి ఇవాలంటే అమెరికా గల్లా పెట్టె రోజుల వ్యవధిలో ఖాళీ అయ్యిపోక...
Read More..ఈ లాక్ డౌన్ టైంను స్టార్స్ ఫుల్గా వినియోగించుకుంటున్నారు.షూటింగ్స్ లేకపోవడంతో ఇతర పనులు చేస్తున్నారు.కొందరు ఆన్ లైన్ క్లాస్లు వింటూ ఉంటే మరికొందరు ఆన్ లైన్లో కథల చర్చలు జరుపుతున్నారు.మరికొందరు చదువుకుంటూ జ్ఞానం పెంచుకుంటున్నారు.ఈ సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా...
Read More..తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా షూటింగ్స్ అనుమతులు ఇవ్వడం జరిగింది.భారీ ఎత్తున షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి.ఇక థియేటర్ల ఓపెన్ ఎప్పుడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సురేష్ బాబు వంటి నిర్మాతలు థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అవ్వడం మంచిది...
Read More..ఈ మధ్యకాలంలో మనుషులకు విలువ లేకుండా పోతుంది.ఒక మనిషి చనిపోతే కనీసం అంతిమ సంస్కారాలు కూడా సరిగా జరగడం లేదు.ఇలాంటి ఘటనలు చూస్తుంటే మనిషిలో మానవత్వం మంటగలిసి పోతుంది అన్నది అర్ధమవుతుంది.మనుషులకు విలువ లేని ఈ రోజుల్లో ఏకంగా మనుషులతో పాటు...
Read More..బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆధిపత్య ధోరణిపై ఓ విధమైన తిరుగుబాటు స్వరం ఎక్కువైంది.కేవలం సెలబ్రిటీ కుటుంబాలకి చెందిన వారే ఇండస్ట్రీలో ఉండాలి ఇంకెవరు ఇండస్ట్రీలో ఉండకూడదు అనే విధంగా కొంత మంది...
Read More..దేశంలో లాక్ డౌన్ తీవ్రత తగ్గినప్పటినుంచి మహిళలపై అఘాయిత్యాలు రోజుకు ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి.ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… వరంగల్ లోని లేబర్ కాలనీకి చెందిన...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తోంది.ఈ మహమ్మారి వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎంతోమంది శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే మాస్కులు శానిటైజర్ లకు ఒక రేంజ్ లో గిరాకీ పెరిగి పోయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఎక్కడ...
Read More..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కలకలం రేపుతున్నారు.ఇప్పటి వరకు తమ దెబ్బకు తెలుగుదేశం పార్టీ కకలా వికలం అయ్యిందని, భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు లేవనే సంతోషంలో ఇప్పటి వరకు వైసిపి ఉండగా, సొంత పార్టీ నాయకుడు ఎంపీ రఘురామ...
Read More..కొన్ని కొన్ని సార్లు తమ ప్రియమైన వ్యక్తి చనిపోయాడని కుటుంబ సభ్యులు బాధపడుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా వారు బతికి వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది చేతల్లో చూపించ లేనిది.ఇక్కడ ఒక కుటుంబానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.ఇటీవలే చైనా...
Read More..నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో జగన్ సీరియస్ గానే ఉన్నారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే కాకుండా, పార్టీకి నష్టం చేసే విధంగా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని మరి కొంతమంది నాయకులు ప్రభుత్వంపై విమర్శలు...
Read More..సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఐదేళ్ళ కాలంలో తెలుగులో టాప్ హీరోలు అందరితో జత కట్టేసింది.ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడు చేతిలో పెద్దగా సినిమాలు లేవు.ఇప్పుడు ఈమెని క్రాస్ చేసుకొని రేసులోకి పూజాహెగ్డే, రష్మిక, కీర్తి...
Read More..టాలీవుడ్లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో యంగ్...
Read More..అమెరికాలో కరోనా చేసిన కరాళ నృత్యానికి అన్ని వ్యవస్థలు నేల మట్టం అయ్యాయి.ఏ రంగాన్ని చూసినా ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు.నిరుద్యోగం అమెరికా ప్రజలని వెంటాడుతోంది.స్థానిక ప్రజలు కనీస అవసరాలు లేక అల్లాడిపోయిన పరిస్థితులు అందరూ గమనించారు.అయితే ఇప్పుడిప్పుడే...
Read More..అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది.జార్జ్ ని అమెరికా పోలీసు చంపుతున్న వీడియో అందులో జార్జ్ చివరి సారిగా ఐ కాంట్ బ్రీత్ అంటూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఎంతో మంది మనస్సు లోలోతులకి చేరుకున్నాయి.అతడి మరణంపై...
Read More..ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా ప్రభావం మనదేశంలోనూ ఎక్కువగానే ఉంది.ఇప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోగా, రోజురోజుకు మరింతగా కొత్త కేసులు పెరుగుతూ వస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.మొదట్లో పట్టణాలకే పరిమితమైన కరోనా కేసులు ఇప్పుడు పల్లెల్లోనూ ఎక్కువ...
Read More..ఏపీలో రాజకీయాలు ఆషామాషీగా లేవు.వేడి మంటలు పుట్టిస్తున్నాయి.ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా, అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది.అధికార పార్టీకి ప్రజల్లో మద్దతు లేకుండా చేయాలని, తాము పైచేయి...
Read More..టాలీవుడ్ లో 30+ దాటిన యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు.వీరంతా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారు.ఇప్పుడు ఈ బ్యాచలర్ బ్యాచ్ లో నితిన్, నిఖిల్, రానా ఇప్పటికే అవుట్ అయిపోయారు.ఇంకా చాలా మంది...
Read More..అజ్ఞాతవాసి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా వకీల్ సాబ్.పింక్ సినిమాకి రీమేక్ గా దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్...
Read More..గత కొంత కాలంగా చైనా, భారత్ మధ్య సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు అన్ని చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి.అయితే ప్రపంచ దృష్టిని తమ మీదనుంచి మరల్చేందుకు చైనా వ్యూహాత్మకంగా భరత్ ని రెచ్చగొట్టే...
Read More..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన నటి పూనమ్ కౌర్.పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి రాజకీయ పార్టీలు, కొంత మంది పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు ఆమెని తెరపైకి తీసుకొచ్చారు.అప్పటి నుంచి పవన్ ని టార్గెట్...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వాటి పాట అనే సినిమాని తెరపైకి తీసుకెళ్ళేందుకు రెడీ అయ్యారు.ఇక ఈ సినిమా ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంది ప్రస్తుతం దర్శకుడు సినిమాలో మెయిన్ క్యాస్టింగ్...
Read More..మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పెన ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇవ్వాలని వైష్ణవ్ తేజ్ భావిస్తున్నాడు.కాగా ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్,...
Read More..నందమూరి బాలకృష్ణ కాస్త గ్యాప్ తరువాత నటిస్తున్న లేటెస్ట్ మూవీని ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా...
Read More..తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల దర్బార్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ను అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రజినీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేశాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్తో...
Read More..టాలీవుడ్ స్టార్స్ అందరూ తమ ఫ్యాన్స్తో టచ్లో ఉండేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంటారు.ఈ క్రమంలో తమ ఫ్యాన్స్తో చాట్ చేస్తూ వారితో తమ విషయాలను పంచుకుంటారు.తమ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తమ వ్యక్తిగత విషయాలను సైతం స్టార్స్ పంచుకుంటుండటంతో...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు...
Read More..టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇటీవల ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాతో మరోసారి...
Read More..ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో హోటల్స్, షాపింగ్ మాల్స్, పాఠశాలలు, స్కూలు అన్ని మూత పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.కానీ హోటల్ లోపల తినడానికి అంగీకరించలేదని కోపంతో కొందరు వ్యక్తులు హోటల్లో ధ్వంసం చేసిన సంఘటన మహారాష్ట్రలో...
Read More..