బ్రహ్మంగారి కాలజ్ఞానం: వేశ్యల వల్ల భయంకరమైన రోగాలు!

ఇటీవల కాలంలో శ్రీ పోతులూరి బ్రహ్మం గారు పేరు ఎక్కువగా వినిపిస్తుంది.ఎందుకంటే అయన చెప్పినవి చెప్పినట్టు ఎన్నో జరిగాయ్.

ఇది అదునుగా తీసుకున్న కొందరు.ఏది జరిగిన సరే బ్రహ్మం గారు చెప్పినట్టే జరిగింది అని ప్రచారం చేస్తున్నారు.

అందుకే కొందరు ప్రజలు ఇవి చూసిన చూడనట్టు వెళ్లిపోతుంటారు.ఇక ఈ నేపథ్యంలోనే శ్రీ పోతులూరి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని అంశాల గురించి మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

పంటలు సరిగ్గా పండవు అని, పశువులు సరిగ్గా పాలు ఇవ్వవని భయంకరమైన కరువు వస్తుందని అయన తెలిపారు.అంతేకాదు రాజులు కూడా ధర్మాన్ని మర్చిపోయి విందులు, వినోదాల్లో మునిగి బ్రష్టులవుతారని అయన చెప్పారు.

Advertisement

ఇంకా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేశ్యల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతారని రాశారు.మనుషులు డబ్బు కోసం వావి వరసలు లేకుండా వ్యవహరిస్తారని దుర్మార్గులే రాజులూ అవుతారని అందులో రాశారు.

ఇక మంచి ప్రవర్తన కలిగిన వారు కూడా భయంకరమైన కష్ఠాలపాలై హీనంగా మృతి చెందుతారని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసి ఉంది.ఇప్పటివరకు చెప్పిన కాలజ్ఞానంలో కొన్ని జరిగాయ్.

మరికొన్ని జరగబోతున్నాయ్.కాబట్టి ప్రతి మనిషి విలువలతో జీవిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు