రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ధ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్ పూలు వేసి ఘనంగా నివాళులు హర్షించారు.ఈ సందర్భంగా తీగల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో ప్రాణ త్యాగాలు,
మరెందరో పోరాట ఉద్యమాలు,సకల జనుల నిరసనల ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతిరించిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఎర్పాటుకు కేంద్రానికి తెలుగుదేశం పార్టీ కూడ లేఖ ఇచ్చిందని గుర్తు చెసారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీ,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి పాల్గోన్నారు.