మృతిడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో మొన్నటి రోజున ఇసుక వాహనం డీ కొని మృతి చెందిన దేశాయిపల్లి గ్రామానికి చెందిన గట్టు బాల్ రెడ్డి(కిట్టు) కుటుంబ సభ్యులను కలిసి పరమార్శించి మనోధైర్యం కల్పించి,వారి కుటుంబానికి అండగా ఉంటాము అని తెలియచేసిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కెకె మహేందర్ రెడ్డి( K.K.Mahender Reddy ).

 Congress Party Sirisilla Constituency Incharge Kk Visited The Family Of The Dece-TeluguStop.com

ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్( Praveen ),సిరిసిల్ల దేవయ్య,ఎల్లారెడ్డి,గోపాల్,లింగారెడి,మునిగెల రాజు,భరత్ మరియు గ్రామస్తులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube