దివ్యాంగులకు బస్ పాస్ ల పంపిణీ.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల 23 మంది దివ్యాంగులకు తన సొంత డబ్బులతో ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ బస్ పాస్ లను టి ఎస్ ఆర్ టి సి ద్వారా కొనుగోలు చేసి మంగళవారం అందజేశారు.అన్ని బస్ లలో ఇట్టి బస్ పాస్ ల తో 50 శాతం డిస్కౌంట్ తో ప్రయాణించవచ్చనీ ఒగ్గు బాలరాజు యాదవ్ వివరించారు.

 Distribution Of Bus Passes To The Disabled, Balaraju Yadav Is A Former Mptc-TeluguStop.com

ఆయన వెంట యూత్ కాంగ్రెస్ మాజీ మండల అద్యక్షులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube