దివ్యాంగులకు బస్ పాస్ ల పంపిణీ.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల 23 మంది దివ్యాంగులకు తన సొంత డబ్బులతో ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ బస్ పాస్ లను టి ఎస్ ఆర్ టి సి ద్వారా కొనుగోలు చేసి మంగళవారం అందజేశారు.

అన్ని బస్ లలో ఇట్టి బస్ పాస్ ల తో 50 శాతం డిస్కౌంట్ తో ప్రయాణించవచ్చనీ ఒగ్గు బాలరాజు యాదవ్ వివరించారు.

ఆయన వెంట యూత్ కాంగ్రెస్ మాజీ మండల అద్యక్షులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్ ఉన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్3, గురువారం2024