రాజన్న సిరిసిల్ల జిల్లా :త్వరలో జరగబోయే ఎన్నికలకు వచ్చే పరిశీలకుల కోసం పంచాయితీ రాజ్( Panchayat Raj ) అతిథి గృహంను అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు.గెస్ట్ హౌస్ లో అన్ని సూట్ లలో టివి, కంప్యూటర్ సిస్టమ్, గీజర్ , ఫ్రిజ్, సరిపడా ఫర్నిచర్ ఉండేలా చూసుకోవాలన్నారు.
ఇన్వర్టర్ సదుపాయం కల్పించాలని చెప్పారు.మ్యాన్ పవర్ ను గెస్ట్ హౌస్ లో పెంచుకోవాలన్నారు.
గెస్ట్ హౌస్ కు రెండో అంతస్తు నిర్మాణం చేపట్టాలనీ పంచాయితీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీర్ సూర్య ప్రకాష్ కు సూచించారు.