మానవత్వం చాటుకున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు..

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రము లో సిరిసిల్ల నుండి కామారెడ్డి వెళ్ళే ప్రధాన రహదారి పై ఇదే మండలం నారాయణ పూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం పై వెళ్తూ కిందపడి పోగా సమాచారం అందుకున్న కాంగ్రెస్ నాయకులు

 Humane Leaders Of Congress And Bjp, Congress , Bjp, Ellareddy Peta, 108 Ambulanc-TeluguStop.com

పందిర్ల శ్రీనివాస్, మానుక నాగరాజు యాదవ్ బీజేపీ నాయకులు పారిపెల్లి సంజీవ రెడ్డి లు కలిసి ప్రమాదానికి గురైన వ్యక్తిని 108 అంబులెన్స్ లో ఎల్లారెడ్డి పేట లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube