అమెరికాలో విమాన ప్రమాదం..భారతీయ కుటుంభం దుర్మరణం..!!!

అమెరికాలో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి.నెల కాలంలో వరుసగా ఇద్దరు భారతీయులు రోడ్డు ప్రమాదంలో చనిపోగా.

 Indian Origin Doctor Family Died By Flight Accident-TeluguStop.com

తాజాగా మరొక భారత సంతతికి చెందిన కుటుంభం కూడా ప్రమాదంలో అసువులు బాశారు.అయితే ఈ కుటుంభం విమాన ప్రమాదంలో మృత్యు వాత పడ్డారు.

ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగినట్టుగా తెలుస్తోంది.వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో విమాన ప్రమాదంభారత�

అమెరికాలో తాజాగా చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన వైద్య దంపతులు వారి కుమార్తె ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.డాక్టర్ జస్వీర్ ఖురానా, డాక్టర్ దివ్య ఖురానా వారి కుమార్తె దివ్య ఖురానా ముగ్గురు తమ సొంత విమానంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ప్రమాద సమయంలో వీరు ముగ్గురు మాత్రమే ఉన్నారని తెలుస్తోంది.అయితే

అమెరికాలో విమాన ప్రమాదంభారత�

వారి ఇంకొక కుమార్తె వారితో పాటు వెళ్ళకపోవడంతో ఆమె ఒక్కతే ఆ కుటుంభానికి మిగిలిందని స్థానిక మీడియా తెలిపింది.ఈ ప్రమాదం తాలూకు శఖలాలని ఫిలడేల్పియా ప్రాంత శివారులో కనుగొన్నారు.వారు శుక్రవారం నాడు ఈశాన్య ఫిలడేల్పియా నుంచీ బయలు దేరి కొలంబస్ లోని ఒహియో స్టేట్ యూనివర్సిటీకి బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube