నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు

నైరుతి రుతుపవనాలు( South West Monsoon ) చురుగ్గా కదులుతున్నాయి.ఈ మేరకు ఈ నెల 31న నైరుతి రుతు పవనాలు కేరళను తాకనున్నాయి.

 Effect Of South West Monsoon Rains Abundantly This Year Details, South West Mons-TeluguStop.com

తరువాత వారం రోజుల్లో ఏపీకి రుతుపవనాలు చేరుకోనున్నాయి.రుతు పవనాల నేపథ్యంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ( Meteorological Department ) అధికారులు తెలిపారు.

మరోవైపు ఈ నెల 22 న బంగాళాఖాతంలో( Bay Of Bengal ) అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు పేర్కొన్నారు.ఇది 24వ తేదీన బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు.

ద్రోణి, ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు( Rains ) పడనున్నాయని తెలుస్తోంది.ఈ క్రమంలోనే మరో రెండు రోజులపాటు వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube