Minister Peddireddy : ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది..: మంత్రి పెద్దిరెడ్డి

ఏపీలో కాంగ్రెస్ పార్టీ( AP Congress Party ) చచ్చిపోయిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) తెలిపారు.గతంలో కాంగ్రెస్ లో ఉన్నవారంతా వైసీపీలోకి వచ్చేశామన్నారు.

 Congress Party Is Dead In Ap Minister Peddireddy-TeluguStop.com

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగానే సీఎం జగన్ పై( CM Jagan ) పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు( Chandrababu ) ఉచ్చులో ఉన్నంత వరకు షర్మిలను( Sharmila ) ప్రతిపక్షంగానే భావిస్తామని తెలిపారు.వైఎస్ కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణమని పేర్కొన్నారు.జగన్ ను జైల్లో పెట్టడానికి, రాష్ట్రం విడిపోవడానికి కూడా బాబే కారణమని విమర్శించారు.

అలాగే వైసీపీ ఏర్పాటుకు మూల కారణం కూడా చంద్రబాబేనని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube