పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి నారాయణ బెయిల్ పొడిగింపు అయ్యింది.నారాయణ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు బెయిల్ను మరో ఆరు వారాల పాటు పొడిగించింది.
అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.