దేశంలోని పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

దేశంలోని పలు రాష్ట్రాలకు గవర్నర్లు నియామకం అయ్యారు.ఇందులో భాగంగా మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు సిక్కిం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ లను నియమించింది.

 Appointment Of Governors For Various States Of The Country-TeluguStop.com

మహారాష్ట్ర గవర్నర్ గా రమేశ్, సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ లను ప్రభుత్వం నియమించింది.అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా త్రివిక్రమ్ పట్నాయక్ లు నియామకం అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube