పౌర సరఫరాల కమిషనర్ ను కలిసిన అదనపు కలెక్టర్

శుక్రవారం రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డిఎస్ చౌహన్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.

 Additional Collector N Khemya Naik Met The Commissioner Of Civil Supplies, Addit-TeluguStop.com

ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డిఎస్ చౌహన్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయన తో భేటీ అయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు, భారత ఆహార సంస్థ కు సిఎంఆర్ త్వరితగతిన డెలివరీకి తీసుకుంటున్న చర్యలను అదనపు కలెక్టర్ వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube