జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ప్రభుత్వ విప్..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం( Vemulawada Rural Mandal ) చెక్కపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ వారి 30 వార్షికోత్సవం పునస్కరించుకొని వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా( Karimnagar District ) గ్రామీణ స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ ను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

 District Level Kabaddi Competitions Started By Government Whip..-TeluguStop.com

మరణించిన సీనియర్ క్రీడాకారుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube