మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మిత్ర యూత్ సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి గ్రామానికి చెందిన పంగ దేవయ్య ( Panga Devaya )(సెంట్రింగ్ వర్కర్) అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి బోయినపల్లి మిత్ర యూత్ సభ్యులు 5000 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.మృతినికిని ఒక కొడుకు కూతురు ఉండగా మృతుని భార్య గత 20 సంవత్సరాల క్రితం మృతి చెందగా మృతుడు దేవయ్య నే కొడుకు కూతురు ఆలన పాలన చూసి పెద్ద చేయగా ప్రస్తుతం దేవయ్య కుమారుడు ఉపాధి నిమిత్తం గల్ఫ్ లో ఉన్నాడు.

 Members Of Mitra Youth Who Provided Financial Assistance To The Deceased's Famil-TeluguStop.com

ఈ నిరుపేద కుటుంబానికి యువ మిత్ర యూత్ సభ్యులు తమవంతు సహయంగా 5000/- రూపాయలు సహాయం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబం అందరి సహాయం కోసం ఎదురు చూస్తుందనీ ప్రతి ఒక్కరూ తోచినంత సహాయం చేయగలరనీ కోరారు.

ఈ కార్యక్రమంలో యువ మిత్ర యూత్ సభ్యులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube