రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండ( Chendurthi )ల కేంద్రానికి చెందిన పిట్టల మంజుల ఇటీవల బిల్డింగ్ పై నుండి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలపాలై ,రెండు కాళ్లు విరిగి మంచానికే పరిమితమై మెరుగైన వైద్యం కోసం ఆర్థిక స్తోమత బాగా లేదన్న విషయాన్ని సోషల్ మీడియా( Social media ద్వారా తెలుసుకున్న ఇద్దరు మిత్రులు మంజుల వైద్య ?ఖర్చులకోసం తమ వంతుగా 5000 రూపాయలను బాధిత కుటుంబానికి శనివారం తమ మిత్రుల చేతుల మీదుగా బాధ్యత కుటుంబానికి అందజేశారు.
మంచి మనసుతో మానవత్వంతో ముందుకు వచ్చి తమ వంతుగా సహాయం చేసిన ఇద్దరు మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.