రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా తేదీ: 26.10.2023 రోజున సిరిసిల్లలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనదని వేములవాడ టౌన్ సిఐ పి.కరుణాకర్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ టౌన్ పరిధిలోని యువతి యువకులు పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరంలో పాల్గొనలని విజయవంతం చేయాలనీ తెలిపారు.