రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypeta ) లో గల ఇందిరమ్మ కాలనీ లో అయోధ్య రామాలయ నిర్మాణం చిత్ర పటాల ను స్థానిక తాజా మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్( Oggu Rajitha Yadav ) చేతుల మీదుగా ఇంటింటికీ అయోధ్య రామాలయ చిత్ర పటాల ను పంపిణీ చేశారు.
హిందుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వీటిని పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు.
ఎల్లారెడ్డిపే( Yellareddypeta ) టలో 250 చిత్ర పటాల ను ( Ayodhya Ram Temple )పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు.