జనసేనానిపై కృష్ణలంక పీఎస్ లో కేసు నమోదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విజయవాడలో ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.రెండో విడత వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది.

 A Case Has Been Registered Against Janasenani In Krishna Lanka Ps-TeluguStop.com

ఈ మేరకు 228 సచివాలయంలో పని చేస్తున్న అయోధ్యనగర్ కు చెందిన దిగమంటి సురేశ్ బాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.సురేశ్ బాబు ఫిర్యాదుతో పవన్ కల్యాణ్ పై 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube