చంద్రబాబు ప్రాణానికి ప్రమాదం ప్రధాని మోడీకి వైసీపీ ఎంపీ లేఖ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన రసవసగా మారడం తెలిసిందే.ఏకంగా పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించడం జరిగింది.

 Chandrababu's Life Is In Danger Ycp Mp's Letter To Prime Minister Modi , Mp Ragh-TeluguStop.com

ఈ క్రమంలో పోలీసులకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా జరిగింది.అయితే తన కాన్వాయ్ మొత్తం పోలీసుల అడ్డుకోవడంతో దాదాపు 7 కిలోమీటర్లు నడిచి అనపర్తిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు.

ఈ ఘటనపై పోలీసులు చంద్రబాబుపై పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం జరిగింది.

Telugu Chandrababu, Modi, Mpraghu-Telugu Political News

పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని మోడీకి లెటర్ రాశారు.చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ లేఖలో తెలిపారు.నిన్న చంద్రబాబు పర్యటనలో చోటు చేసుకున్న సంఘటనలను ప్రస్తావించారు.

ముఖ్యంగా చంద్రబాబుని పోలీసుల అడ్డుకున్న తీరును ప్రస్తావించడం జరిగింది.దీనిపై వెంటనే స్పందించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరడం జరిగింది.

చంద్రబాబు భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube