పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన..

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటిస్తున్నారు.ఈ సందర్బంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు.

 Former Vice President Venkayya Naidu West Godavari Bhimavaram Tour, Former Vice-TeluguStop.com

అల్లూరి విగ్రహం ప్రధాని మోడీ ఆవిష్కరించడం నా మనసుకి ఎంతో సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు.

యువత భీమవరం వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించాలని సూచించారు.

అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర పాఠ్యాంశాలలో భాగంగా ఉండాలన్నారు.ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube