యాదాద్రి జిల్లా చినకొండూరులో ఉద్రిక్తత

యాదాద్రి భువనగిరి జిల్లా చినకొండూరులో ఉద్రిక్తత నెలకొంది.బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

 Tension In Chinkondur Of Yadadri District-TeluguStop.com

పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు.రాజగోపాల్ రెడ్డి గో బ్యాక్ అండ్ రికార్డులతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ కి ద్రోహం చేశారని ఆరోపించారు.దీంతో నిరసనకారులపై బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డరని తెలుస్తోంది.

రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube