ఈ మానవ జీవితంలో ఎప్పుడు ఏ క్షణాన ఎలా పోతామో తెలియదు.ఈ జీవితం శాశ్వతం కాదని తెలిసినా సరే ఎన్నో రకాల ఆంక్షలతో బతుకుతున్నాం.ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఇలాంటి అంతరాయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.కుల పరమైన లేదంటే ప్రాంతీయ పరమైన...
Read More..అప్పుడప్పుడు రాత్రి పూట ఇంట్లోకి ఏవైనా పాములు లేదంటే సరీసృపాల్లాంటివి ఇంట్లోకి రావడాన్ని మనం చూస్తుంటాం.ఇలాంటప్పుడు మనం నేల మీద పడుకుని గనక ఉంటే ఇక అంతే సంగతులు.వాటి కాటుకు బలైపోతుంటాం.ఇప్పటికే ఇలా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం వింటున్నాం.కానీ కొన్ని...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుసగా తెలుగు చిత్రాల తో పాటు తమిళం మరియు హిందీ సినిమా ల్లో కూడా నటిస్తోంది.పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమా లు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్న నేపథ్యంలో ఈమె రేంజ్ మరింతగా పెరుగుతుందనే...
Read More..గత శుక్రవారం టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్లో జరిగిన ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్ట్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన భారత సంతతికి చెందిన భారతీ షహానీ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి.ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు మంగళవారం భారతీ...
Read More..మంచు మోహన్ బాబు. సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడు.డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అంటూ ఆయన గురించి గొప్పలు చెప్తారు సినీ జనాలు.అంతేకాదు.ఆయన క్రమశిక్షణకు మారుపేరు.ఆయన తీరుతో చాలా మంది ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే.ఆయన ఎంత కఠినంగా ఉంటాడో.అంతకు...
Read More..ప్రతిభ ఒకరి సొంతం కాదు.నేర్చుకుంటే రానిది రాదు.పట్టు పట్టాలే గానీ ఎవ్వరైనా ఆకాశాన విహరించగలరని ఇప్పటికే ఎందరో నిరూపించారు.నేర్చుకోవాలనే తపన ఉండాలే గానీ ఎంతటి పనిని అయినా సులభంగా చేసేయొచ్చు.మహా మహులంతా ఇలాంటి హార్డ్ వర్క్ చేసిన వాళ్లే.అయితే ఇప్పుడు ఓ...
Read More..భారత్తో పాటు వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులు మెరుగుపడినందున కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా దేశాల పౌరులను దేశంలోకి అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయించారు.దీనిలో భాగంగా వాక్సినేషన్ పూర్తిచేసుకున్న వారిని నవంబర్ 8 నుంచి అమెరికాలోకి అనుమతిస్తామని వైట్హౌస్ ఇప్పటికే...
Read More..భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి యూకే కోర్ట్ జీవిత ఖైదు విధించింది.అనిల్ గిల్ (47) భార్యతో కలిసి ఆగ్నేయ ఇంగ్లాండ్లోని మిల్టన్ కీన్స్ ఏరియాలో నివసిస్తున్నాడు.ఈ ఏడాది జనవరిలో 43 ఏళ్ల రంజిత్ గిల్ను...
Read More..బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయిన బ్యూటీ హిమజ. అప్పటికే పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత బాగా పాపులారటీ సంపాదించింది.అయితే తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై...
Read More..డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో భారత సంతతికి చెందిన నాగేంద్రన్ ధర్మలింగానికి సింగపూర్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తన మానసిక స్థితి బాగా లేనందున క్షమాభిక్ష ప్రసాదించాలని ధర్మలింగం తరఫు న్యాయవాదులతో పాటు ఆన్లైన్లో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు...
Read More..ఇటీవల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ఫిట్ నెస్పై శ్రద్ధ పెడుతూ.శరీర బరువును అదుపులో ఉంచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.అలాగే ఏవేవో పానీయాలను రెగ్యులర్గా తీసుకుంటున్నారు.ఇందులో భాగంగానే కొందరు ఈ మధ్య శరీరంలోని కొవ్వును కరిగిస్తుందనే...
Read More..ప్రతి జీవికి ఓపిక కొంత వరకే ఉంటుంది.చిన్న ప్రాణి అయినా సరే దాన్ని ఎక్కువగా విసిగిస్తే తన ప్రతాపం ఏంటో చూపించేస్తుంది.ప్రాణాలకు తెగించి మరీ కొట్లాడుతుంది.ఇలా చిన్న జంతువలు పెద్ద జంతువులను తరిమి కొట్టిన వీడియోలు ఇప్పటికే మనం అనేకం చూస్తున్నాం.వీటికి...
Read More..కృషి, పట్టుదల ఉంటే మనుషులు ఏదన్నా సాదించగలరనడానికి ఈ బామ్మ ఒక ఉదాహరణ అని చెప్పాలి.మన దేశంలో చదువుకొని నిరక్షరాసులు చాలా మందినే ఉన్నారు.వారికి కూడా చదువు చెప్పి వారిలో తెలివితేటలూ పెంపొందించాలని మన ప్రభుత్వాలు అనేక మార్గాలను రూపొందించారు.కానీ కొంతమంది...
Read More..ప్రపంచంలో మొట్టమొదటి సముద్ర తీర భూమి ఎక్కడ ఏర్పడిందో మీకు తెలుసా.? ఇప్పటివరకూ కొన్ని కోట్ల సంవత్సరాల కిందట లావా చల్లబడి సముద్రాల్లో హెచ్చుతగ్గుల వల్ల భూమి ఏర్పడిందని మాత్రమే మనకు తెలుసు.కానీ సైంటిస్టులు మొట్టమొదటి సముద్రతీర భూమి ఎక్కడ, ఎప్పుడు...
Read More..ప్రస్తుత భారత సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ తీసే పనిలో నిమగ్నం అయిపోయారు.ఈ క్రమంలోనే ప్రముఖ క్రీడాకారుల బయోపిక్ లు తీసి మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు.ఒక సామాన్య వ్యక్తి గొప్ప ఆటగాడు అయ్యాడంటే అతని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కునే ఉంటాడు.అలాంటి...
Read More..బోల్డ్ కామెంట్స్ ద్వారా తరచూ వార్తల్లో నిలిచే నటిగా రాధికా ఆప్టేకు పేరుంది.తెలుగులో లెజెండ్, లయన్, మరికొన్ని సినిమాల్లో నటించిన రాధికా ఆప్టేకు ప్రేక్షకుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపు ఉంది.బాలీవుడ్ లో బోల్డ్ రోల్స్ ద్వారా రాధికా ఆప్టే వార్తల్లో నిలవగా...
Read More..మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తో గత ఏడాదిలోనే రావాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఈ ఏడాది మే కు వాయిదా వేశారు.మళ్లీ కరోనా సెకండ్ వేవ్ తో సినిమా వాయిదా పడింది.ఇప్పటి వరకు ఆచార్య విడుదల అవ్వలేదు.అదుగో ఇదుగో...
Read More..ప్రతి మనిషికి ఫిట్ నెస్ గా ఉండటం చాలా ముఖ్యం.ఫిట్ గా ఉంటేనే ఎలాంటి అనారోగ్యాలు మన దరిచేరవు.కానీ ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో అందరికీ అది వీలు కావట్లేదు.కానీ కొందరు మాత్రం ఎన్ని పనులు ఉన్నా సరే ఫిట్నెస్పై దృష్టిసారిస్తున్నారు.ఇందులో...
Read More..మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్రలో ఎటువంటి మార్పు ఉండదని, మ్యాచ్ కు సంబంధించిన పరిస్థితులను బట్టి జట్టు లోని పాత్రలు మారుతుంటాయని, అలాగే కోహ్లీ తిరిగొచ్చాక జట్టు మరింత బలోపేతం అవుతుందని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.న్యూజిలాండ్...
Read More..మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి.ఈ సాంప్రదాయాలు, ఆచారాల ప్రకరామే అక్కడ ఏ పండుగ అయినా జరుగుతుంది.మరీ ముఖ్యంగా పెండ్లిలు కూడా జరుగుతాయి.మొన్నటికి మొన్న ఓ చోట విషసర్పాలను కట్నంగా ఇవ్వడాన్ని మనం చూశాం.ఇప్పుడు కూడా...
Read More..సోషల్ మీడియా పుణ్యమా అని ఏ వార్త అయినా నిముషాల్లో మన ముందుకు వస్తుంది.అందుకే ఇది వరకు కన్నా ఇప్పుడు ఇంకా వేగంగా వార్తలు బయటకు వస్తున్నాయి.అది కరెక్ట్ కాదో కూడా తెలియకుండానే నిముషాల్లో జనాల్లోకి వెళ్తుంది.పెద్ద పెద్ద వారు కూడా...
Read More..అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.ఒకటి రెండు వారాల్లో సినిమా కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు.రికార్డులు బ్రేక్ చేసేంతటి వసూళ్లను ఈ సినిమా కు అభిమానులు ఆశిస్తున్నారు.ఈ సినిమా ప్రారంభం అయినప్పటి...
Read More..మన దేశ రాజకీయాల్లో మాములు ప్రజలు మాత్రమే కాదు వైద్యులు, సినిమా తారలు కూడా ఉన్నారు.వారు రాజకీయాలపై ఉన్న ఆసక్తితో తమ వృత్తిని పక్కన పెట్టి మరి ప్రజలకు మంచి పనులు చేయాలనీ రాజకీయా ల్లోకి తెరంగేట్రం చేస్తూ ఉంటారు.ఇప్పటికే మన...
Read More..మనకు సాధారణంగా వేట అనగానే అడవిలో జంతువులే గుర్తుకు వస్తాయి.ఎందుకంటే అవి వేటాడినట్టు ఇంకే జంతువులూ వేటాడవు.ముఖ్యంగా పులి, సింహం, చిరుత వేటల గురించే ఎక్కువగా వింటాం.అయితే ఇవే కాకుండా పాములు కూడా వేటాడుతాయి.అవి చిన్న చిన్న జంతువులను వేటాడి తింటుంటాయి.మరి...
Read More..అమెరికా… శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న దేశం.అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఫైనల్ డెస్టినేషన్ అమెరికాయే.విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో భిన్నమైన కథలను ఎంచుకునే హీరోగా కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే హీరోగా కింగ్ అక్కినేని నాగార్జునకు పేరుంది.ప్రయోగాలకు పెద్దపీట వేసే నాగార్జున ఆ ప్రయత్నంలో ఎక్కువగా విజయాలనే అందుకున్నారు.అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం హిట్టవుతాయని అనుకున్న సినిమాలు...
Read More..100% Telugu streaming platform aha, a household name for Telugu entertainment, will premiere Akash Puri and Ketika Sharma’s slick action romance, Romantic, on November 26.The film which has story, screenplay...
Read More..1.యాదాద్రి తరువాత భద్రాద్రి నిర్మాణం యాదాద్రి తరువాత భద్రాద్రి నిర్మాణం కూడా పూర్తి చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరవు వ్యాఖ్యానించారు. 2.అమరావతి ఉద్యమం చారిత్రాత్మకం : సీపీఐ అమరావతి వైద్యం...
Read More..ఆ దంపతులు హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేద్దామని బీచ్ కు వెళ్లారు.కానీ అనుకోని విధంగా జరగడంతో షాక్ అయ్యారు.ఇలా జరుగుతుందని అసలు ఊహించిన ఆ దంపతులకు ఈ ఘటన జరగడంతో అనుకోని విధంగా షాక్ అవ్వడమే కాకుండా అదే షాక్...
Read More..100 పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ఇప్పుడు తెలుగు వారి ఇంట ఎంటర్టైన్మెంట్లో భాగమైంది.ఈ మాధ్యమం అందిస్తున్న చిత్రాల్లో ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటించిన యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రొమాంటిక్’ నవంబర్ 26న ప్రేక్షకులను మెప్పించనుంది.ఈ సినిమాకు...
Read More..ఈ మానవ జీవితంలో ఎవరి కాలం ఎప్పుడు ముగుస్తుందో చెప్పడం ఎవరి తరం కాదు.ఏ క్షణం మరణిస్తామో చెప్పడం అంత ఈజీ కాదు.అయితే బతికున్నంత కాలం మనం చేసిన మంచి పనులే మనల్ని చనిపోయిన తర్వాత నలుగురికి దగ్గర చేస్తాయి.ఆ నలుగురే...
Read More..పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బైక్ పై వెళ్తున్న కుటుంబ సభ్యులకు కారు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు. అటుగా వెళ్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తక్షణమే ప్రథమ చికిత్స చేసి క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ కి...
Read More..ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు.ఈ కాలంలో వెంటనే అలర్ట్ అయిన భద్రతాసిబ్బంది.ప్రభుత్వ అధికారులు హుటాహుటిన ఆయనను విజయవాడ నుండి హైదరాబాద్ కి ప్రత్యేక విమానంలో తరలించడం జరిగింది.గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.దీంతో వైద్యులు.ట్రీట్మెంట్ స్టార్ట్...
Read More..సినిమా పరిశ్రమకు చదువుతో అవసరం లేదు.చక్కటి రూపు.అంతకు మించి నటనతో ఆకట్టుకుంటే చాలు.ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ గా రాణిస్తున్నారు.కోట్లాది మందికి తమ నటనతో ఆహ్లాదాన్ని పంచుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.అభిమానులతో పాటు ఆస్తులనూ భారీగా...
Read More..TTD officials have closed the stairway to Tirumala as a precautionary measure, as the meteorological department warns of heavy rains on November 17 and 18 in Tirupati.Devotees were not allowed...
Read More..తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయమే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున...
Read More..విజయ్ సేతుపతి. కష్టాల కడలి నుంచి సినిమా పరిశ్రమలోకి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు.తన చక్కటి నటనతో తమిళ జనాల మనసు దోచుకున్నాడు.క్యారెక్టర్ ఏదైనా న్యాయం చేసి తీరుతాడు విజయ్ సేతుపతి.ఇప్పటి వరకు తమిళ జనాలకే తెలిసిన ఈ...
Read More..సినిమా పరిశ్రమలో నిత్యం ఎన్నో సినిమాలు ప్రారంభం అవుతాయి.అయితే స్టార్ట్ అయిన ప్రతి సినిమా పూర్తి కావాలనే రూల్ ఏమీ లేదు.కొన్ని షూటింగ్ మొదలై ఆగిపోయిన సినిమాలున్నాయి.మరికొన్ని సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాక నిలిచిపొయినవి ఉన్నాయి.మరికొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నాక కూడా...
Read More..The counting of municipal elections votes is underway in Andhra Pradesh.The YSRCP bagged a solid victory in Kuppam and Nellore Municipal corporations.However, a clash erupted in a counting centre in...
Read More..దొంగ బుద్ధి ఎక్కడకు వెళ్లినా అస్సలు మారదు.అది దేవుడి గుడి అయినా పోలీసుల ఇళ్లు అయినా వారికి తెలిసిందల్లా ఒక్కటే దోచుకోవడం.అయితే ఇప్పుడు దొంగలు ఎంతలా తెలివి మీరుతున్నారో చూస్తున్నాం.దొంగతనం చేయడంలో కూడా కొత్త పుంతలు తొక్కుతున్నారు.ఎక్కడ ఎలా మెదులుకోవాలో బాగా...
Read More..సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న వారు.ఎప్పటికైనా తమ డ్రీమ్ రోల్స్ చేయాలి అని భావిస్తారు.అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.సేమ్ ఇలాగే పలు డ్రీమ్ రోల్స్ ఉన్నాయట మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు.త్రిఫుల్ ఆర్ సినిమా తర్వాత దర్శకుడు శంకర్...
Read More..టాలీవుడ్ సినీ తారలు దేశంలోనే ఫుల్ క్రేజున్న హీరోలుగా మారిపోతున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా తమ సత్తా చాటుకుంటున్నారు.వారి సినిమాలు హిందీలోకి డబ్ కావడంతో పాటు, ప్రస్తుతం పలువురు పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు.దీంతో వారి పాపులారిటీ రోజు రోజుకూ...
Read More..అమాయక ప్రజలను చీట్ చేసి 3 కోట్లు కొల్లగొట్టిన ముఠా.RBL బ్యాంకు లో పనిచేసిన ఉద్యోగే ఫేక్ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి చీటింగ్ చేశాడు.దేశ వ్యాప్తంగా 3 కోట్ల మేర చీట్ చేశారు.ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఉజ్జయిని లో ఉన్న రెండు...
Read More..మన తెలుగు ఇండస్ట్రీ లో సంక్రాంతికి ప్రతి ఏడాది బాక్సాఫీస్ ఫైట్ ఉంటూనే ఉంటుంది.ఇక 2022 సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ ఫైట్ ఉండబోతుంది.స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేందుకు పోటీ పడుతున్నారు.అయితే ఇప్పటికే సంక్రాంతి పోటీ నుండి మహేష్ బాబు...
Read More..ఎర్ర ఎర్రగా ఉండే టమాటాలు చూసేందుకు అందంగా, తినేందుకు రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.ఎన్నో పోషకాలు దాగి ఉండే టమాటాలు అనేక జబ్బులను కూడా దూరం చేస్తాయి.ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడే కూరగాయల్లో టమాటాలు ముందు వరసలో...
Read More..317 కిలోల బరువున్న ఓ ఆవు వాటర్ పార్క్ లోకి ప్రవేశించి అక్కడ వాటర్ స్లయిడింగ్ లో చిక్కుకుంది.ఈ సంఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది.ఆవు అక్కడికి ఎలా వచ్చిందో అధికారులు ఆరా తీయగా వివరాలు ఇలా ఉన్నాయి. బ్రెజిల్ లోని...
Read More..సాధారణంగా సినిమాను రూపొందించడం ఒక ఎత్తు అయితే దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు.చిన్న చిన్న సినిమాలపై ప్రేక్షకుల దృష్టిని పడేలా చేసుకోవడం తప్పనిసరి.ఇందుకోసం ఒక్కొక్కరు ఒక స్టైల్ ని ఫాలో అవుతూ ఉంటారు.కొందరు భారీ ఏర్పాట్లతో పెద్దపెద్ద ఈవెంట్లు చేస్తుంటారు.ఇక...
Read More..విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి వరుసగా సినిమాలు చేస్తున్నాడు.మొదటి సినిమా దొరసానితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా ప్లాప్ అయ్యింది.ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ తో వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.తెలుగు లో...
Read More..తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ముఖ్యంగా టీఆర్ఎస్కు మొదటి నుంచి సపోర్టుగా ఉంటున్న రెడ్డి సామాజిక వర్గం చేజారి పోతుందని కేసీఆర్ గ్రహించినట్టున్నారు.వారిని మళ్లీ దగ్గర చేసుకునేందుకు ఆ వర్గానికే ఎక్కువ ఎమ్మెల్సీ పదవులు ఆఫర్ చేశారు.ఆరు ఎమ్మెల్సీ పదవులు ఉంటే...
Read More..మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపు తుంది.మధ్యలో కొద్దిగా అవకాశాలు తగ్గిన కూడా మళ్ళీ ఉపందుకుని ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకు...
Read More..కేసీఆర్ను మించిన వ్యూహ కర్త తెలంగాణలో లేరేమో అనిపిస్తుంది కొన్ని సార్లు.ఎందుకంటే ఆయన తనకు అనుకూలం అనుకుంటే ఎవరితో అయినా కలిసి పోగలరు.ప్రమాదం అనుకుంటే ఎంతటి వారిని అయినా పాతాళానికి తొక్కేయగల దిట్ట.అందుకే ఆయన మాటల మాంత్రికుడిగా కొనసాగుతున్నారు.ఇకపోతే ఇప్పుడు బీజేపీతో...
Read More..బీజేపీ ఏపీలో బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని వదులుకోకుండా వినియోగించుకుంటోంది.తాము సొంతంగా బలపడలేమనే కారణంతో పొత్తులు పెట్టుకుంటోంది.ఇకపోతే ఇప్పుడు జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ బాగానే ఆశలు పెట్టుకుంటోంది.పైగా అతి నమ్మకంతో...
Read More..ఆంద్రప్రదేశ్ నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట కు చేరుకున్న గవర్నర్.బేగంపేట విమానాశ్రయం నుండి గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ కు చేరుకున్న గవర్నర్.స్వల్ప అస్వస్థత తో ఏఐజీ హాస్పిటల్ కు చేరుకున్న గవర్నర్.ఈరోజు మొత్తం గవర్నర్ హాస్పిటల్ లోనే ఉండే అవకాశం.
Read More..తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది.అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున వ్యతిరేకతను పెంచడంలో బీజేపీ కొంత మేర విజయం సాధించినట్టే అని చెప్పవచ్చు.అయితే యాసంగికి వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ అధ్యక్షులు బండి...
Read More..ఒక మనిషిని అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారంటే సాధారణ విషయం కాదు.కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ ఊహించని స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.పునీత్ మరణం ఎంతోమంది అభిమానులను బాధ పెట్టింది.పునీత్ రాజ్ కుమార్ చనిపోయి 20 రోజులైనా...
Read More..రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వం లో అనన్య పాండే హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా లైగర్. ఈ సినిమా ను పూరి జగన్నాద్ తో కలిసి ఛార్మి నిర్మిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా లో విజయ్...
Read More..టిప్పు సుల్తాన్.ఈ పేరు అందరికి సుపరిచితమే.మైసూర్ మహారాజుగా టిప్పు సుల్తాన్ కు ఎనలేని చరిత్ర ఉంది.బ్రిటిష్ వారిని గడగడ లాడించిన చక్రవర్తులలో టిప్పు సుల్తాన్ కూడా ఒకరు.అయితే ఇప్పుడు బ్రిటిష్ వారు మన భారత్ నుంచి దొంగిలించిన 18 వ శతాబ్దపు మైసూర్...
Read More..నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ వివేక్ సాగర్ పెళ్లికి గెస్ట్ గా వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చారు.టాలీవుడ్ లో తన మార్క్ మెలోడీ మ్యూజిక్ తో క్రేజ్ తెచ్చుకున్న వివేక్ సాగర్ మంగళవారం మ్యారేజ్ చేసుకున్నారు.ఈ మ్యారేజ్ కు...
Read More..రెబల్ స్టార్ ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన మిర్చి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీస్థాయిలో కలెక్షన్లు సాధించడంతో పాటు ప్రభాస్ కొరటాల శివ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.దర్శకుడు కొరటాల శివ...
Read More..తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో రసవత్తరంగా సాగుతోంది.కొట్లాటలు,గొడవలు, కామెడీ లతో రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది.ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో ఒకరైన యానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.యాని మాస్టర్ పేరు గత కొంత...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టని విధంగానే ఉంటాయి.ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో పవన్ కే తెలియదు అన్నట్టుగా వ్యవహారం ఉంటూ వస్తోంది.పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఆ పార్టీలోని నాయకులు కూడా అర్థం కాని పరిస్థితి...
Read More..TDP chief Chandrababu Naidu received a big shock in his own constituency Kuppam.The YSR Congress party won a solid victory in the municipal elections in the Kuppam municipality. While one...
Read More..నందమూరి నట సింహం బాలకృష్ణ తన ఇమేజ్ మార్చుకునే పనిలో ఉన్నారా.అదేంటి ఆయన ఈ టైం లో ఇమేజ్ మార్చుకోవడం ఏంటి ఫ్యాక్షన్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు.బాలయ్య బాబు తొడకొడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.మరి అలాంటిది బాలకృష్ణ ఎందుకు ఇమేజ్...
Read More..రైలు ప్రయాణం అంటే భలే సరదాగా ఉంటుంది కదా.ఎంచక్కా ఫ్యామిలీ తో కలిసి సరదాగా అలా రైలులో ప్రయాణం చేస్తే ఆ కిక్కే వేరు కదా.అయితే.మనం చూసే రైళ్లు రైలు పట్టాలపై నడుస్తాయి.అలాగే కొన్ని కొన్ని రైళ్లు అయితే నేలపై, వంతెనలపై,...
Read More..తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో షన్నూ మరియు సిరిలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు అనడంలో సందేహం లేదు.వారిద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లో లవ్ బర్డ్స్ గా గుర్తింపు దక్కించుకున్నారు.ఇద్దరికి బయట వారి వారి రిలేషన్స్ ఉన్నాయి.ఇద్దరు...
Read More..బిగ్ బాస్ సీజన్ 5లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ లో ఒకరైన షణ్ముఖ్ ఇప్పటివరకు ఆట బాగానే ఆడుతున్నట్టు కనిపించినా తన తోటి కంటెస్టంట్ సిరి వల్ల ఆట డిస్ట్రబ్ అవుతున్నాడని అనిపిస్తుంది.బయట ఆల్రెడీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన షణ్ముఖ్, సిరి హౌజ్...
Read More..రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే విధమైన పరిస్థితులు ఉండవు.గతంలో ఉన్నట్టు ప్రతిసారి ఉండాలంటే అది కష్టమైన పనే.ఎంతటి ప్రజా ఆదరణ ఉన్న నేతలకు అయినా ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రజలు అదే స్థాయిలో ఆదరణ చూపెట్టరు.ఈ విషయం గతంలో వైఎస్సార్ను చూస్తేనే...
Read More..కరోనా కారణంగా మొన్నటి వరకు సినిమా థియేటర్స్ అన్ని మూత పడ్డ విషయం తెలిసిందే.ఇక ఈ మధ్యనే థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో స్టార్ హీరోలందరూ వరుసగా తమ సినిమా రిలీజ్ డేట్ లను అనౌన్స్ చేస్తున్నారు.ఇక ఈ లిస్టులో అమీర్ ఖాన్...
Read More..సరైన హిట్లు లేక కెరియర్ లో చాలా వెనకపడ్డ రాజ్ తరుణ్ వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వస్తున్నాడు.లేటెస్ట్ గా శ్రీను గవిరెడ్డి డైరక్షన్ లో అనుభవించు రాజా సినిమా చేశాడు రాజ్ తరుణ్.అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ ఈ...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు ప్రేక్షకుల్లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడానికి ఎంతో శ్రమిస్తారనే సంగతి తెలిసిందే.ఒక్కో సినిమాకు టాలీవుడ్ స్టార్ హీరోలు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు.టాప్ హీరోల పారితోషికంతో పోలిస్తే క్యాస్టూమ్ లు,...
Read More..AP Governor Bishwabhushan Harichandan was hospitalized due to ill health.He was shifted to a hospital in Hyderabad for treatment.He was shifted to Hyderabad on a special flight this morning.He is...
Read More..మున్సిపల్ పోరులో వైసీపీ హవా కొనసాగుతోంది.ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ దూసుకుపోతుంది.22 మున్సిపాలిటీ కలిగిన కుప్పం లో దాదాపు సగానికి పైగానే వైసిపి హవా కొనసాగుతోంది.ఇదే తరుణంలో నెల్లూరు కార్పోరేషన్ లో 54...
Read More..అల్వాల్ పరిధిలోని బొల్లారం ఓజోన్ హాస్పిటల్ లో నిన్న చికిత్సకు వెళ్ళిన పేషెంట్ మెదక్ జిల్లా ములుగు గ్రామానికి చెందిన లాస్య 24.ఈరోజు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించిందని బంధువులకు తెలిపిన డాక్టర్లు. లాస్య మరణ వార్త తెలవడంతో...
Read More..తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున సవాళ్ళు, ప్రతి సవాళ్ళు జరుగుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం.అయితే యాసంగిలో...
Read More..ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను అలెర్ట్ చేస్తూనే వస్తుంది.ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో ప్రజల్లో అవగాహనా కల్పించేలాగా తమ కస్టమర్లకు ముందస్తు జాగ్రత్తలు చెప్తూనే వస్తుంది.అలాగే యూజర్లు...
Read More..బుగ్గన నివాసం ఉండే 15వ వార్డులో టీడీపీ అభ్యర్థి వెంకటసాయికుమార్ విజయం 88 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి వెంకటసాయి కుమార్ గెలుపు, బేతంచర్లలో మొత్తం 20 వార్డులకు వైసీపీ 8, టీడీపీ 6 వార్డుల్లో గెలుపు.
Read More..ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నా, ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చుకుంటేనే పార్టీలకు మనుగడ ఉంటుంది.ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుందనే చెప్పాలి.అయితే వైసీపీ గత సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన విషయం అందరికీ విదితమే.అయితే...
Read More..The counting of municipal poll votes in Andhra Pradesh began this morning amid tight security in all the 12 municipalities, including Nellore Municipal Corporation and Kuppam, where polling was held...
Read More..జీవితంలో పెళ్లి అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.పెళ్లి అయిన ప్రతి జంట కూడా తమ హనీ మూన్ ఎక్కడ చేసుకోవాలి ఏంటి అని తెగ ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు కదా.ఎందుకంటే ఇద్దరూ వ్యక్తులను పెళ్లి అనే బంధం దగ్గర చేస్తే ఆ...
Read More..రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు కాంట్రవర్సి.ఆర్జివి అంటే వివాదాలకు చిరునామా.ఇతను నిత్యం ఏదో ఒక వివాదంతో ఈరోజు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.అలాంటి ఆర్జివి నీ ఇంటర్వ్యూ చేసి మరింత పాపులర్ అయింది...
Read More..బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.తనకు సంభంధం లేని విషయాల్లో కూడా తనదైన రీతిలో స్పందిస్తూ వివాదాలు చెలరేగేలా మాట్లాడడం ఈ బ్యూటీ స్టైల్.అందుకే బాలీవుడ్ లో...
Read More..బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది.తాజాగా జరిగిన షో లో షణ్ముఖ్, సిరి ప్రవర్తన చూసి ప్రేక్షకులు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది.అనీ మాస్టర్ సైకోలా బిహేవ్ చేస్తూ మరొకసారి తన నోటిదురుసు చూపించింది.ప్రియాంక సన్నీ దగ్గర కూర్చుని మానస్ గురించి...
Read More..బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.సుశాంత్ సింగ్ కుటుంబానికి చెందిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.సుశాంత్ బంధువు ఓంప్రకాష్ సింగ్ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి జమూయి పట్టణానికి...
Read More..The most anticipated film ‘Pushpa’ starring Icon star Allu Arjun in the lead role is going to hit the screens on December 17 worldwide.The film ‘Pushpa’ is going to be...
Read More..ఎప్పుడూ తన అభిమానులను నవ్వుతూ చూడాలి అనుకునే జీ తెలుగు ఈ ఆదివారం తనకిష్టమైన ప్రేక్షకులను నవ్వించకుండా ఉంటుందా? అందుకే ఈ ఆదివారం ‘రాజ రాజ చోర’ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనుంది. భాస్కర్ (శ్రీ విష్ణు)...
Read More..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత మళ్ళీ ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం తన కెరీర్ మీదనే పెట్టింది.చైతూతో విడిపోయిన తర్వాత తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అందరికి షాక్ ఇస్తుంది.ఇక...
Read More..మనకు సాధారణంగా పాము పేరు వినగానే ఒకింత వెన్నులో వణుకు పుడుతుంది కదా.ఎందుకంటే సాధారణంగా పాములంటే భయం లేని వారు పాములకు ఎందుకు భయపడుతున్నారనే వాదన వినిపిస్తారు.అయితే మామూలుగా మన ఇంట్లోకే పాము వస్తే జాగ్రత్తగా పామును ఇంటి నుండి పోయే...
Read More..The Andhra Pradesh state government has cancelled a cabinet meeting scheduled to be held today.State Cabinet Secretary Sameer Sharma said that the state cabinet meeting scheduled to be held today,...
Read More..సోషల్ మీడియాలో నటి మాధవి లత, షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్స్ మధ్య వార్ తగ్గేతట్లుగా కనిపించడం లేదు.మాధవి లత బిగ్ బాస్ షో ద్వారా మానసిక అత్యాచారాలు చేస్తున్నారు అంటూ మండిపడింది.అంతేకాకుండా ఈ షో హోస్ట్ నాగార్జున కూడా వదల్లేదు.హోస్టింగ్ మానేసి...
Read More..మెగా డాటర్ కొణిదెల నిహారిక తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని సందడి సందడి చేసింది.అలీ అడిగిన ప్రశ్నలకు నిహారిక చిలిపిగా సమాధానాలు ఇచ్చింది.నిహారిక షో లోకి ఎంట్రీ ఇవ్వగానే నిహారికా నిహారికా నువ్వే అన్న సాంగ్ ను వేశారు.అప్పుడు వెంటనే...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఒక్కొక్క హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు.అందులో మెగాస్టార్...
Read More..Versatile actor Nithiin is presently busy shooting for his upcoming film Macherla Niyojakavargam that marks directorial debut of noted editor MS Raja Shekhar Reddy.The film being Presented by Raj kumar...
Read More..విభిన్న కథలు చేస్తోన్న హీరో నితిన్ ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్తో రాబోతోన్నారు.ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో నితిన్ను ఫుల్ యాక్షన్ మోడ్లో ప్రేక్షకులు చూడబోతోన్నారు.రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో ,ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ బ్యానర్పై...
Read More..సమస్యలు లేని దగ్గర బీజేపీ నేతలు సమస్యలు సృష్టిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.‘నిజానికి తెలంగాణలో రైతులకు ఎలాంటి సమస్య లేదు.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.బీజేపీ నేతలు యాసంగి పంట కొంటారా లేదా అనేదానికి...
Read More..అచ్చ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఆహా, అసలు సిసలైన తెలుగు వినోదానికి ఇంటికి పేరు.నవంబర్ 19 నుంచి ఆహా అందిస్తోంది బ్లాక్ బస్టర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్`.అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే నటించిన ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్...
Read More..హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్బాబు ప్రస్తుతం క్యాలీ ఫ్లవర్’ అనే సరికొత్త టైటిల్తో మనముందుకు రానున్నారు.‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక.గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని...
Read More..ఏపీలో రాజకీయ పరిస్థితులు మారాయి.2019 ఎన్నికల సమయంలో పరిస్థితి ఒక విధంగా ఉంది.2019 ముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో జనాల్లో ఉన్న అసంతృప్తి ఓట్ల రూపంలో జగన్ కు మేలు చేసింది.రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీయడంతో 175 నియోజకవర్గాలకు...
Read More..తెలంగాణ భవన్ సిఎం కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది.మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సిలు పాల్గొంటున్న ఈ సమావేశంలో కేంద్రం, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో దాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా...
Read More..చాలా సంవత్సరాల తర్వాత రెబల్స్టార్ ప్రభాస్ రొమాంటిక్ జోనర్ లో చేస్తున్న సినిమా “రాధే శ్యామ్”.ఈ సినిమా లో రెబల్స్టార్ ప్రభాస్ విక్రమాదిత్యగా ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ లో కనిపించబోతున్నారు.ఇది గొప్ప ప్రేమకథ అని మెషన్ పోస్టర్ తోనే రివీల్ అయ్యింది.మొన్న విడుదలైన...
Read More..తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్టుగా తయారయ్యింది టిడిపి అధినేత చంద్రబాబు పరిస్థితి .ఏదో రకంగా 2024 నాటికి బిజేపి తో పొత్తు పెట్టుకుని జనసేన, బిజెపి సహకారంతో ఏపీలో అధికారంలోకి రావాలి అనే ఎత్తుగడతో టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారు.ఒక...
Read More..స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు వైకాపా ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదు.ఫొటోలతో కూడిన ఒటరు జాబితా లో పోల్చుకునే ఏజెంట్లు ఒటింగ్ కు అనుమతించారు.పలానా వ్యక్తి దొంగ ఒట్లు వేశారని, దొంగ ఒట్లు పోలయ్యాయని ఎక్కడా,ఎవరూ ఫిర్యాదు చేయలేదు...
Read More..గత కొద్ది రోజులుగా చిత్తూరు జిల్లాలోని కుప్పం పేరు మారుమోగుతోంది.కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడం, తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండడంతో, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ టిడిపి సత్తా చాతగలదు అనే నమ్మకంతో చంద్రబాబు ఉంటూ వచ్చారు.అయితే...
Read More..ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam): సూర్యోదయం: ఉదయం 06.06 సూర్యాస్తమయం: సాయంత్రం 05.24 రాహుకాలం: ఉ.12.00 ల1.30 అమృత ఘడియలు: ఉ.9.00ల10.30,సా.4.00ల6.00 దుర్ముహూర్తం: ఉ.11.36ల12.24 ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu): మేషం: ఈరోజు మీరు సంతోషంగా...
Read More..వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని తేలితే కడపజిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాం వివేకా హత్యకేసు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది టీడీపీ ప్రభుత్వమే సిబిఐ అవినాష్...
Read More..గ్రహాలలో ఒకటిగా, గ్రహాలకు సేనాధిపతిగా, ఉగ్ర స్వభావవుడిగా అంగారక గ్రహాన్ని పరిగణిస్తారు.ఈ సౌర కుటుంబంలో నాలుగవ గ్రహమైన అంగారక గ్రహాన్ని కుజ గ్రహం అని కూడా పిలుస్తారు.ఈ గ్రహం ఎంతో ఎరుపు రంగును కలిగి ఉండటం వల్ల దీనిని అరుణగ్రహం అని...
Read More..దర్శకధీరుడు రాజమౌళికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.అయితే రాజమౌళి ఫేవరెట్ హీరోలు మాత్రం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు కావడం గమనార్హం.మెగా హీరో చిరంజీవి దర్శకధీరుడు రాజమౌళి ఫేవరెట్ హీరోలలో ఒకరు.స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి తన ప్రతిభతో ఎన్నో విజయాలను ఖాతాలో...
Read More..వర్షాకాలం వచ్చిందంటే రోగాలకు దారి తీసే కాలం అని చెప్పవచ్చు.ఇందులో కొన్ని రోగాలు ప్రాణాంతకం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.ఆ వివరాలు తెలుసుకుందాం.మలేరియా, డెంగీ దోమలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది.ఇక కరోనా అయితే, ఎలా వ్యాపించిందో ఈజీగా చెప్పలేం.కానీ, వీటి లక్షణాలు ఇంచుమించు...
Read More..నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే, మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది.మనం ఆర్థికంగా రాణి ఇస్తున్నప్పటికీ అది కొంతమందికి లేదా మన శత్రువులకు...
Read More..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.తనపై వచ్చే రూమర్లను అస్సలు పట్టించుకోని మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కు పేరుంది.అయితే థమన్ తన సినీ కెరీర్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. టక్...
Read More..గుండె బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము మరియు ఎక్కువ కాలం జీవిస్తాము.ఎప్పుడైతే దాని గురించి నిర్లక్ష్యం చేస్తూ వ్యవహరిస్తామో.అప్పటి నుంచీ జీవత కాతం తగ్గడం ప్రారంభం అవుతుంది.అందుకే గుండె ఆరోగ్యాన్ని బలపరిచే ఆహారాలు తీసుకోవాలని నిపుణులు తరచూ సూచిస్తుంటారు.అయితే...
Read More..ఆరోగ్యంగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా మన శరీరానికి నిద్ర చాలా అవసరం.అనేక జబ్బులను దూరం చేయడంలోనూ నిద్ర అద్భుతంగా సహాయపడుతుంది.అయితే నేటి ఆధునిక కాలంలో చాలా మందిని నిద్రలేమి సమస్య తెగ వేధిస్తోంది.ఒత్తిడి, వర్క్ టెన్షన్, మెటబాలిజం సరిగ్గా లేకపోవడం, హార్మోన్ల...
Read More..1.గల్ఫ్ దేశాలలో ఐ ఐ టీ ఢిల్లీ క్యాంపస్ లు భారతదేశంలోని అతిపెద్ద ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటైన ఐఐటీ ఢిల్లీ విదేశాలలో కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.దీనిలో భాగంగానే సౌదీ అరేబియా ఈజిప్ట్ దేశాలలో క్యాంపస్ లు ఏర్పాటు చేసే పనిలో...
Read More..తెలంగాణ బీజేపీ పార్టీ రోజురోజుకు దూకుడుగా ముందుకెళ్తోంది.అయితే తాజాగా నల్గొండ జిల్లాలో బండి సంజయ్ చేసిన పర్యటన ఎంతగా ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమయిన పరిస్థితి ఉంది.అయితే ఆ తరువాత...
Read More..తెలంగాణలో బీజేపీ తాము అనుకున్న వ్యూహం ప్రకారం వెళ్తూ టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతోంది.అయితే ఇప్పటి వరకు తెలంగాణ లేని తరహా రాజకీయాన్ని బీజేపీ పరిచయం చేస్తోందని చెప్పవచ్చు.అయితే ఇటీవల వరి ధాన్యం కొనుగోలుపై చేసిన...
Read More..ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉంటున్నారు.ఒక్కొక్కరిది ఒక్కో లైఫ్ స్టైల్.ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు.అయితే కొందరు సాధారణంగా ఉదయం లేవగానే తెలిసో తెలియకనో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు.అయితే ఆ చిన్న చిన్న తప్పులు ఒక్కోసారి తిప్పలు తెచ్చి పెడుతుంటారు.మరి ఉదయం లేవగానే...
Read More..కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.కన్నడ స్టార్ హీరోగా అశేష ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు.ఆయన మృతిని ఇప్పటికి కన్నడ ప్రజలు.సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ...
Read More..ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ సినిమా హిట్ అవడంతో వరుస క్రేజీ ఛాన్సులు అందుకుంది.నాని, సుధీర్ బాబు, నితిన్, రాం సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టి నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న బంగార్రాజు సినిమాలో...
Read More..తెలంగాణలో రాజకీయ పరిణామాలపై రానున్న రోజుల్లో కెసీఆర్ ఇక ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.తాజాగా జరిగిన విలేఖరుల సమావేశంలో కెసీఆర్ వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే బీజేపీ పై పోరాటానికి సమర శంఖం పూరిస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.అయితే కేంద్రం నుండి...
Read More..నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నయని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్, బాలకృష్ణ ఒకే వేదికపై కనిపించకపోవడంతో తారక్, బాలయ్య మధ్య విభేదాలు ఉన్నాయని జోరుగా వినిపిస్తోంది.బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలోకి జూనియర్...
Read More..తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పెద్ద ఎత్తున దూకుడును ప్రదర్శిస్తూ తొందరపాటు నిర్ణయాలతో ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితిని ఏర్పరుచుకుంటోంది.ఈటెల ర్యాలీ సందర్భంగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ రైతులందరు వరి వేయండి, ప్రభుత్వం ఎలా కొనదో మేము చూస్తాం,...
Read More..ఇంద్ర సినిమాలో బుడ్డోడిగా కనిపించిన తేజ సజ్జా జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా పరిచయం అయ్యి ఇష్క్ సినిమా తో రొమాంటిక్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు.తేజ సజ్జా సినిమాలు వరుసగా వస్తూనే ఉన్నాయి.ఇష్క్ విడుదల అయ్యి కొన్ని నెలలు కూడా కాకుండానే...
Read More..చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.సక్సెస్ రేట్ తో సంబంధం లేకుండా సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకోవడం జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైంది.హీరోగా...
Read More..కుమారి 21 ఎఫ్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్.అంతకు ముందు మూడు సినిమా లు చేసినా కూడా హెబ్బా పటేల్ కు పెద్దగా గుర్తింపు దక్కలేదు.కాని ఎప్పుడైతే కుమారి 21 ఎఫ్ ను చేసిందో...
Read More..సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 షూటింగ్ ప్రారంభం అయ్యి మద్యలో నిలిచి పోయిన విషయం తెల్సిందే.ఆ సినిమా ప్రారంభం అయ్యింది మొదలు ఏదో ఒక వివాదం వల్ల ఆగుతూనే వచ్చింది.చివరకు సినిమా షూటింగ్ సందర్బంగా క్రేన్ యాక్సిడెంట్...
Read More..సాదారణంగా ఒక వారంలో రెండు మీడియం రేంజ్ సినిమా లు విడుదల అయితేనే రెండు సినిమాలకు కూడా వసూళ్ల పై ప్రభావం ఉంటుంది.అందుకే కనీసం రెండు రోజుల విడుదల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు.ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్న సినిమా పరిస్థితి...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం , గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు .అయితే ఆయనకు రెండు నియోజక వర్గాలను పరాజయం ఎదురైంది.దీంతో పాటు పార్టీ అభ్యర్థులు ఒక్కరు మినహా అంతా ఓటమి చెందడంతో పవన్...
Read More..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విడుదల జనవరి 7న కన్ఫర్మ్ అయ్యింది.సంక్రాంతి కానుకగా రాబోతున్న జక్కన్న అండ్ టీమ్ ఇప్పుడు ఇతర సినిమాల పోటీ వల్ల తల పట్టుకోవాల్సి వస్తుంది.ఆర్ ఆర్ ఆర్ విడుదల ప్రకటనకు ముందే భీమ్లా...
Read More..శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి మహిపాల్ రెడ్డి (TMR) దర్శకుడిగా విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `పోస్టర్`. ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్ధమైంది.ఈ సందర్భంగా...
Read More..తెలంగాణ రాజకీయాలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలతో హాట్ హాట్ గా మారాయి. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున రకరకాల సమస్యలపై పోరాటాలు, నిరసనలు చేస్తున్న బీజేపీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు పెద్ద ఎత్తున...
Read More..సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించి దీపావళి కానుకగా తమిళంలో అన్నాత్తే, తెలుగులో పెద్దన్న పేరుతో విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే.నెగిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని తమిళ మీడియాలో ప్రచారం జరిగింది.ఈ...
Read More..చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కొన్ని పోషకాలు ఎంతో అవసరం.అటు వంటి పోషకాల్లో విటమిన్ ఎ ఒకటి.చాలా మంది ఆరోగ్యానికి మాత్రమే విటమిన్ ఎ ఉపయోగపడుతుందని భావిస్తుంటారు.కానీ, చర్మ సంరక్షణలోనూ విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది.పొరపాటున శరీరంలో విలమిన్ ఎ...
Read More..భారత దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా పేరుగాంచిన ఇండియన్ ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ సంస్థలు విదేశాలలో సైతం తమ క్యాంపస్ లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.గతంలో ఎన్నడూ భారత వర్సిటీలు విదేశాలలో తమ శాఖలను విస్తరించిన నేపథ్యం లేకపోవడంతో ఐఐటీ...
Read More..విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతోన్న దృశ్యం 2 చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సూపర్...
Read More..1)Life is blissful for those who love with all their heart inspiriational quotes 2)the benefits of reading inspirational quotes 3)It is God who helps inspiriational quotes 4)there is a goddess...
Read More..ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.మెల్బోర్న్ సబర్బ్ రౌవిల్లోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో నవంబర్ 12న ప్రధాని స్కాట్ మోరిసన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.కానీ నాలుగు రోజులు కూడా గడవకముందే గాంధీ విగ్రహం తలను నరికి...
Read More..వంటలకు అద్భుతమైన రుచి, వాసనను అందించడంలో ఇంగువది ప్రత్యేకమైన స్థానం అనడంలో సందేహమే లేదు.అందుకే కొందరు ఇంగువను రెగ్యులర్గా తీసుకుంటారు.పైగా ఇంగువ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.జ్ఞాపక శక్తిని పెంచడంలోనూ, అధిక బరువును తగ్గించడంలోనూ, మధుమేహం వ్యాధిని అదుపు చేయడంలోనూ, మూత్ర...
Read More..బాలీవుడ్ లో 1920 సినిమాతో తెరంగేట్రం చేసిన అదా శర్మ తెలుగులో నితిన్ సరసన హార్ట్ ఎటాక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది.పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది.స్టార్ హీరోయిన్ కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నా...
Read More..లివర్పూల్లోని ఆసుపత్రి వెలుపల బాంబు పేలుడు సంభవించిన ఘటన తర్వాత బ్రిటన్ సోమవారం దేశంలో తీవ్రవాద ముప్పు స్థాయిని పెంచింది.ఈ మేరకు బ్రిటన్ హోం సెక్రటరీ, భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ ఒక ప్రకటన చేశారు.ఇంటెలిజెన్స్ అధికారులు ముప్పును గణనీయమైన...
Read More..బిగ్ బాస్ సీజన్ 5లో 11వ వారం కెప్టెన్ రవి తప్ప మిగతా హౌజ్ మెట్స్ అంతా నామినేషన్స్ లో ఉన్నారు.లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన గొడవ వల్ల సన్నీ అందరికి టార్గెట్ అయ్యాడు.నాగార్జున ముందు సమస్య సాల్వ్...
Read More..సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దే దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది.అంతేకాదు ఈ సినిమాలో...
Read More..అన్ని రంగాల్లో నెంబర్వన్గా వున్న అగ్రరాజ్యం అమెరికా .దేశంలో నానాటికీ పెరుగుతున్న గన్ కల్చర్కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా...
Read More..జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా సభ్యులతో ఈ...
Read More..విజయ్ దేవరకొండ హీరోగా రాబోతోన్న స్పోర్ట్స్ యాక్షన్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) చిత్రంతో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీద కనిపించబోతోన్నారు.ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు.మైక్ టైసన్ పంచ్లోని పవర్ అందరికీ తెలిసిందే.అలాంటి మైక్ టైసన్ లైగర్...
Read More..The Telangana Rashtra Samiti Legislative Party meeting is scheduled to be held on Tuesday evening.The meeting will begin at 4 pm at Telangana Bhavan, chaired by the TRS chief and...
Read More..అమరావతి: 700వ రోజుకు అమరావతి మహోద్యమం.16వ రోజుకు మహాపాదయాత్ర.రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేపట్టిన మహోద్యమం 700వ రోజుకు చేరింది.దీంతో మహాపాదయాత్రలో భాగంగా నేడు రైతులు పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.16వ రోజుకు చేరిన మహాపాదయాత్ర.నేడు ప్రకాశం జిల్లాలోని విక్కిరాలపేట...
Read More..తెలుగులో ఖుషి, ఒక్కడు, సింహాద్రి సినిమాలతో భూమిక స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.హీరోయిన్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే భూమిక భరత్ ఠాకూర్ ను వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత భూమికకు ఆఫర్లు తగ్గాయి.యువకుడు...
Read More..కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా నిర్వహిస్తున్నాయి.ప్రజలు స్వచ్ఛందంగానే వ్యాక్సిన్ వేయించుకుని ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.కొన్ని చోట్ల నిర్బంధంగానైనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు.ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా...
Read More..చంద్రబాబు రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏ విషయంలో అయినా తనదే పై చేయిగా ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు అధికారంలో ఉంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాలని చూస్తూ ఉంటారు. ఓటమిని అసలు జీర్ణించుకోలేరు.అందుకే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినా , తానే...
Read More..దేశ రక్షణ కోసం సైనికులు చేసే త్యాగం ఎనలేనిది.ఎండ, వాన , చలి అనే తేడా లేకుండా మన రక్షణ కోసమే నిరంతరం శ్రమిస్తూ వుంటారు.సరిహద్దుల్లో శత్రుమూకల ఆగడాలకు ధీటుగా సమాధానం చెబుతూనే మన దేశ భూభాగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.అంతేకాదు.ప్రకృతి...
Read More..1.కెసిఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్ పై దాడి : అరుణ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్ పై దాడి జరిగిందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అరుణ విమర్శించారు. 2.గవర్నర్ కు బిజెపి నేతల ఫిర్యాదు ...
Read More..టీ20 వరల్డ్ కప్ 2021 ముగిసి ఇంకా రెండు రోజులు కూడా అవ్వనే లేదు ఈలోపే ఐసీసీ వచ్చే మెగా ఈవెంట్ షెడ్యూల్ ను కూడా ప్రకటించేసింది.ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ ను వచ్చే సంవత్సరం 2022...
Read More..TDP leaders have filed a lunch motion petition in the Andhra Pradesh High Court over the counting of votes in the Kuppam Municipal election.The petition sought the appointment of a...
Read More..తెలంగాణ ఆర్టీసీ సంస్థ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఆర్టీసీని లాభాల బాటలో పెట్టేందుకు ముందడుగులు వేస్తుంది.ఎప్పటికప్పుడు ప్రయాణికుల ఇబ్బందులను తెలుసుకుంటూ వాళ్ళ సౌకర్యార్ధం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రయాణకులకు మరింత చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది.ఈ క్రమంలోనే ఇప్పుడు మరోక సరికొత్త...
Read More..అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా నుండి బ్యాక్ టు బ్యాక్ పాటలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.సుకుమార్ దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పుష్ప పాటలు మంచి టాక్ ను దక్కించుకున్నాయి.ఇక పుష్ప పాటలు చాలా...
Read More..ప్రముఖ క్రికెట్ ఆటగాడు హార్దిక్ పాండ్యా గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై ఆయన ఈ విధంగా స్పందించారు.కస్టమ్ అధికారులకు సరైన పత్రాలు చూపని కారణంగా పాండ్యాకు చెందిన సుమారు 5 కోట్ల విలువైన వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం...
Read More..ఆవు అటే హిందువులకు అత్యంత ముఖ్యమైన జంతువుగా ఉంది.దీన్ని గోమాతగా పూజిస్తుంటారు.పండుగల రోజున ఆవు కాళ్లు మొక్కితే పుణ్యం లభిస్తుందనే నానుడి కూడా ఉంది.ఆవు వ్యవసాయ పనుల్లో ఎంతలా ఉపయోగపడుతుందో హిందువుల పూజల్లో కూడా అంతే ప్రాధాన్యతను దక్కించుకుంటోంది.ఇకపోతే ఓ చోట...
Read More..క్రియేటివిటీకి హద్దులు అనేవి ఉండవు.సామాన్యుడి దగ్గరి నుంచి సైంటిస్టుల దాకా ఎవ్వరైనా తమ తెలివిని ప్రదర్శించవచ్చు.అందుకే వాటికి ప్రతి ఒక్కరూ పెద్ద పీట వేస్తుంటారు.ఎవ్వరైనా ఇలాంటి కొత్త వస్తువులను సృష్టించినప్పుడు వాటి గురించి ఎంతలా చర్చ సాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇకపోతే...
Read More..ఈ మధ్య కాలంలో తమిళ స్టార్ హీరోలపై వరుస దాడులు జరుగుతున్నాయి.గత కొద్ది రోజుల క్రితం విజయ్ సేతుపతి బెంగళూరు ఎయిర్ పోర్టులో ఒక గుర్తు తెలియని వ్యక్తి అతనిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ వ్యక్తి తాగి ఉన్నాడని...
Read More..బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లలో ఒకరైనా మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస్, బిగ్ బాస్ తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.బిగ్ బాస్ హౌస్ లోకి...
Read More..సరైన సమయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటే ఎంతోమందిని కాపాడవచ్చిని ఇప్పటికే చాలామంది రియల్ హీరోలు నిరూపించారు.ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో తమవంతుగా తీసుకునే కొన్ని నిర్ణయాలు, పనుల వల్ల వందలాది మంది ప్రాణాలను రక్షించవచ్చని ఇప్పుడు ఓ డ్రైవర్ కూడా నిరూపించాడు.అయితే ఇందులో...
Read More..Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy has said that the Andhra Pradesh state govt has decided to adopt a new tradition of providing compensation to every farmer affected...
Read More..తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరు సినిమాలో తమదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమెడియన్లు మరే ఇండస్ట్రీలోనూ లేరు.టాలీవుడ్ ఇండస్ట్రీ కాకుండా వేరే ఇండస్ట్రీ తీసుకుంటే అందులో...
Read More..గూగుల్ తమ వినియోగదారుల కోసం ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది.స్మార్ట్ మొబైల్ వాడే ప్రతి ఒక్కరు ఫోటోలను సేవ్ చేసుకోవడానికి గూగుల్ ఫొటోస్ ను వాడుతారు.తాజాగా ఈ ప్లాట్ఫార్మ్ లో కొన్ని కొత్త సాధనాలను చేర్చింది.ios వినియోగదారుల కోసం పోర్ట్రైట్ లైట్,...
Read More..మనం బైక్ వేసుకుని రోడ్డు మీదకు వచ్చామంటే చాలు కచ్చితంగా తలకు హెల్మెట్ ఉండాల్సిందే.ఇది ఉంటే ఎలాంటి ప్రమాదం నుంచి అయినా ప్రాణాలను కాపాడుకోవచ్చు.ఇప్పటికే మనం ఎన్నో వీడియోల్లో హెల్మెట్ ఉంటే ఎలా ప్రాణాలు కాపాడుకోవచ్చో చూశాం.కొన్ని సార్లు హెల్మెట్ లోకపోతే...
Read More..పుట్టుక ఓ గొప్ప వరం.దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద అదృష్టం.ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరూ బ్రతుకుతారన్న గ్యారంటీ లేదు.కొందరు పుట్టగానే మరణిస్తుంటారు.అలాంటి వారి గురించి నిత్యం మనం వింటూనే ఉన్నాం.కొందరు బరువు తక్కువగా పుట్టడం లేదంటే ఇతర అనారోగ్య కారణాలతో చనిపోతుంటారు.అయితే ఇప్పుడు...
Read More..మద్యం అనేది ప్రాణానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే మద్యం తాగొద్దని ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కూడా దీన్ని ఎవరూ మానట్లేదు.దీని వల్ల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా కొన్నిసార్లు కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అయిపోతున్నాయి.మహిళలు భర్తలను పోగొట్టుకుంటున్నారు.అందుకే మద్యం తాగొద్దని...
Read More..గత 19 ఏళ్లుగా సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని కళాకారులకు అవార్డులు అందిస్తున్న.సంతోషం అవార్డ్స్ కార్యక్రమం ఎంతటి ప్రత్యేకతని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.ఇక.ఇప్పుడు డిజిటిల్ మీడియా జైన్ట్ సుమన్ టీవీ ప్రతిష్టాత్మకంగా మొదటిసారి సంతోషంతో కలసి ఈ అవార్డ్స్ కార్యక్రమంలో...
Read More..తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి జెస్సి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.వర్టిగో అనే ఒక సమస్యతో బాధపడుతుండటంతో, బిగ్ బాస్ అతన్ని ఒక సీక్రెట్ రూమ్ లో పెట్టి చికిత్సను అందించింది.అయినప్పటికీ అదే ఆరోగ్యం కుదుట పడకపోవడంతో బిగ్ బాస్...
Read More..హీరోయిన్లకు పెళ్లి అయ్యిందంటే.వారి సినీ కెరీర్ కు బ్రేక్ పడేది.చాలా మంది సినీ తారల జీవితాలూ అంతే.పెళ్లయ్యిందంటే ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి.ఎంచక్కా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసేవారు.కానీ సమంతా, కాజల్ అగర్వాల్ విషయంలో మాత్రం సీన్ పూర్తి...
Read More..సెలబ్రిటీలపై అభిమానం ఉండాలి.కానీ అది ఉన్మాదంగా మారకూడదు.అవును తమ హీరోలపై ఎంత అభిమానం చూపిస్తారో.సరైన సమయంలో సినిమా విడుదల కాకపోయినా.విడుదలైన సినిమా అంతగా ఆడకపోయినా.ఓ రేంజిలో ట్రోలింగ్ చేస్తారు.సోషల్ మీడియా పరిమితి పెరిగాకా.ఫ్యాన్స్ నుంచి సినిమా హీరోలకు, దర్శక నిర్మాతలకు తల...
Read More..బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి ఓ రేంజికి పెరిగింది.ఇండియన్ హీరోలలో ఎవరికీ అందనంత స్థాయికి ఎదిగాడు.ఈ నేపథ్యంలో ఆయన వరుసబెట్టి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు.అయితే ఇప్పటి వరకు ఆయన సినిమాలు జనాల ముందుకు రాలేదు.అన్నీ షూటింగ్స్ పూర్తి చేసుకుని...
Read More..ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్య ఓ కొత్త విప్లవం పుట్టు కొస్తోంది.అదే స్వలింగ సంపర్కుల విజయ గాథలు.ఇప్పటికే వీరు ఎన్నో రంగాల్లో సత్తా చాటుతున్నారు.అంతెందుకు ప్రపంచంలోనే ఫేమస్ అయిన యాపిల్ కంపెనీ సీఈవో కూడా ‘గే’ అన్న విషయం విదితమే.కాగా ఇప్పుడు...
Read More..ఎవరు మీలో కోటీశ్వరులు.జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న షో.ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్నాడు.ఇప్పటి వరకు పలు సీజన్లు కొనసాగినా.ఎవరూ కోటి రూపాయలు గెల్చుకోలేదు.కానీ ఈ షోలో తాజాగా ఓ వ్యక్తి కోటి రూపాయలు గెల్చుకున్నాడు.ఆయన మరెవరో కాదు.తెలంగాణకు...
Read More..ఎంతో అట్టహాసంగా కొనసాగుతున్న బిగ్ బాస్ నెమ్మదిగా చివరి దశకు చేరుకుంటుంది.షో ఎండింగ్ కు దగ్గరయ్యే కొద్దీ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిదో కంటెస్టెంటుగా అడుగు పెట్టిన జెస్సీ.చక్కటి ఆటతీరు కనబర్చాడు.అయితే అనూహ్య రీతిలో ఆయన హౌస్...
Read More..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మలు నయనతార మరియు సమంతలు కలిసి నటించిన తమిళ సినిమా కాతువాకుల రెండు కాదల్ విడుదలకు సిద్దం అయ్యింది.డిసెంబర్ లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.డిసెంబర్...
Read More..టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోందనే చెప్పాలి.ఎందుకంటే ఆయన చేస్తున్న పనులు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి.ఇప్పటికే ఆయన టీ20 ప్రపంచకప్ లో దారుణంగా విఫలం అవడంతో నెటిజన్లు ఆగ్రహం మీద ఉన్నారు.ఇక మరీ ముఖ్యంగా పాకిస్తాన్...
Read More..క్రికెట్ పేరు వింటేనే మన దేశంలో ఒక రకమైన క్రేజ్ వచ్చేస్తుంది.ఎందుకంటే మొదటి నుంచి మన దేశంలో అన్ని ఆటలకంటే కూడా క్రికెట్ కు అత్యంత ప్రాధాన్యత దక్కుతోంది.పైగా ఐపీఎల్ వచ్చిన తర్వాత ఈ క్రేజ్ పీక్స్ కు వెళ్లిపోయింది.ఇక హైదరాబాద్...
Read More..సినిమా పరిశ్రమలో కొన్ని జోడీలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.అలాంటి జోడీలలో బ్రహ్మానందం కోవైసరళ జోడీ కూడా ఒకటని చెప్పవచ్చు.ఈ జోడీ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.దర్శకుడు రాజా వన్నెంరెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...
Read More..తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమా ను థియేటర్ లో ఎక్స్ పీరియన్స్ చేయడం మిస్ అవ్వబోతున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న దృశ్యం 2 ను ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో వెంకటేష్ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం...
Read More..మెగాస్టార్ చిరంజీవి వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.కుర్ర హీరలకంటే దూకుడుగా సినిమాల్లో నటిస్తున్నాడు.ఒక సినిమా పూర్తికాక ముందే.మరో సినిమాకు కమిట్ అవుతున్నాడు.తాజాగా మరో మూడు సినిమాలు సెట్స్ మీదకు వెళ్తున్నాయి.చిరు గతంలో ఒకే సమయంలో అనేక సినిమాలు చేశాడు.కానీ ఈ మధ్య కాలంలో...
Read More..చేపలు తినడం అంటే చాలా మందికి ఇష్టం.ఈ చేపలు తినడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.అందుకే చాలా మంది డాక్టర్లు చేపలను ఎక్కువగా తినమని రోగులకు సలహాలు ఇస్తుంటారు.ఈ చేపలు తినడం ద్వారా రోగ నిరోధక శక్తి అనేది...
Read More..దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం దేశంలోనే ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న దర్శకునిగా ఉన్నారు.రాజమౌళి ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా రెమ్యునరేషన్ ను ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉంటారని ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు.రాజమౌళి ప్రతి సినిమాకు పారితోషికంతో పాటు సినిమా విడుదలైన...
Read More..నైజీరియాలో వాడి పడేసిన పాత టైర్ల కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉండడంతో నల్ల బంగారంలా మారిపోయాయి.నైజీరియాకు చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్త ఇఫిడే లాపో రాన్సేవే అనే మహిళా ప్రిటెన్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే రీసైక్లింగ్ కంపెనీ స్థాపించింది.రెండేళ్ల కిందట...
Read More..తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఇప్పుడు బీజేపీ భయం ఎక్కువ అయినట్టుగా కనిపిస్తోంది.తెలంగాణలో ఉనికే లేదు అనుకున్న బిజెపి ఇప్పుడు తమకే సవాల్ విసిరే స్థాయికి వెళ్లడం, దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికలలో విజయం సాధించడం ఇవన్నీ టిఆర్ఎస్ కు...
Read More..చిత్తూరు: కుప్పంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కామెంట్స్… ఈ ఎలక్షన్స్ లో జరిగిన విధానానికి గిన్నిస్ బుక్ రికార్డ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలి.ఓటుకు 15వేలు ఇచ్చారు వైస్సార్ పార్టీ వాళ్ళు.మెప్మా అధికారులను వాడుకొని దొంగ ఓటర్లను తరలించారు.టీడీపీ...
Read More..హోరాహోరీగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ట్రోఫీలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.సుమారు దశాబ్ద కాలం పాటు చుసిన ఎదురుచూపులు ఈనాటికి తీరడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఎట్టకేలకు ఆస్ట్రేలియాను టీ20 వరల్డ్ కప్ 2021 ట్రోఫీ...
Read More..గురునానక్ దేవ్ జీ మహారాజ్ 552వ జయంతి పండుగను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ గురు సింగ్ సభ అఫ్జల్ గంజ్ నిర్వహణ కమిటీ తెలిపింది.ఈ నెల 17న గురు ద్వారా సాహెబ్ అశోక్ బజార్ నుంచి నగర...
Read More..గిరిజనుల రిజర్వేషన్లు, అభివృద్ధి, ఆత్మగౌరవ పెంపునకు అడుగడుగునా అడ్డుపడుతుంది బిజేపీయేనే అగ్రవర్ణాల కొమ్ముకాస్తూ…గిరిజన, దళితులను అణచివేస్తోంది బిజెపి గిరిజనులపై చిత్తశుద్ది ఉంటే రిజర్వేషన్లు పెంచి, మేడారం జాతరకు జాతీయ హోదా ఇచ్చి, జీవో నెంబర్ 3ను పునరుద్దరించి, గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభించాలి...
Read More..రోజు రోజుకు చిన్నారులపై హత్యలు- హత్యాచారాలు, కిడ్నాప్ లు పెరిగిపోవడంపై హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు.చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను ప్రభుత్వాలు కఠినంగా అమలు చేసి దోషులను కఠినంగా శిక్షించిన్నప్పుడే ఈ అఘాత్యాలకు అడ్డుకట్ట...
Read More..మాసాబ్ ట్యాన్క్ లోని తన కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… తెలంగాణ లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి గొర్రెల పంపిణీ అభివృద్ధి పథకం అమలు చేస్తున్నాం.3549.98 కోట్లు NCDC ద్వారా రుణం...
Read More..రకరకాల యాప్స్ పేరుతో స్మార్ట్ ఫోన్ యూజర్లను ఎప్పటికప్పుడు భయపెడుతూనే వస్తున్నారు సైబర్ నేరగాళ్లు.రకరకాల ఫేక్ యాప్స్ లతో అమాయకులను మోసం చేస్తున్న సంఘటనల గురించి మనం చాలానే విని ఉంటాము.ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా మరొక డెంజరస్ యాప్స్ కొన్ని...
Read More..జబర్దస్త్ షోకు పోటీగా స్టా మా ఛానెల్ లో కామెడీ స్టార్స్ పేరుతో ఒక షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.అయితే జబర్దస్త్ స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోవడంలో ఈ షో ఫెయిల్ అవుతుండటం గమనార్హం.వారంవారానికి ఈ షో రేటింగ్స్ తగ్గుతున్నాయి.కొన్ని...
Read More..మీ దగ్గర పాత రూ.2 కాయిన్ ఉందా అయితే మీరు లక్షాధికారి అయినట్టే.కేవలం రూ.2 కాయిన్ తో లక్షాధికారి ఎలా అనుకుంటున్నారా.ఏమి లేదండి 1994, 1995, 1997 లేదా 2000 సంవత్సరాలకు సంబంధించిన రూ.2 కాయిన్ ఉంటే చాలు.ఈ సిరీస్ గల...
Read More..మనం ఏదైనా టూరిస్ట్ ప్లేస్ లకు వెళ్ళినప్పుడు సరదాగా ఓ బీచ్ లోనో , ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా మన ఫ్రెండ్స్ తోనో, ఫ్యామిలీతోనూ గడుపుతుంటాం.మనకు ఉన్న అన్ని రకాల టెన్షన్స్ ను పక్కకు...
Read More..ప్రస్తుత కాలంలో ప్రజలు అందరు సోషల్ మీడియా మీద బాగా దృష్టి పెట్టారు.ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా గాని క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు.ఆ వీడియోలు గాని, ఫోటోలు గాని పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్...
Read More..సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజికవర్గ సరిహద్దు చిల్లేపల్లి వద్ద బండి సంజయ్ యాత్రను అడ్డుకోవటానికి పెద్ద ఎత్తున చేరుకున్న తెరాస శ్రేణులు.ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్న పోలీసులు.భారీ కాన్వాయ్ తో తన యాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్.భాజపా శ్రేణులు కాన్వాయ్ లోని...
Read More..రాధేశ్యామ్ సినిమా మరో రెండు నెలల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.నిన్న ఈ సినిమా నుంచి ఈ రాతలే పాట విడుదలైంది.5 గంటలకు విడుదల కావాల్సిన పాటను టెక్నికల్ కారణాల వల్ల 8 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.అయితే...
Read More..విశాఖపట్నం: జీవీఎంసీ 31 వ వార్డు ఉప ఎన్నికల్లో మరొకసారి ఉద్రిక్తత.ఉమెన్స్ కాలేజీ వద్ద ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెడ్క్యాప్ చైర్మన్ కే కే రాజు జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తున్న జనసేన.వైసిపి జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం. 31...
Read More..స్టార్ హీరోయిన్ సమంత విడాకుల ప్రకటన తర్వాత మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు.సమంత కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయనే విషయం తెలిసిందే.అయితే సమంత ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్స్ చేయలేదు.పుష్ప...
Read More..