ఆ దంపతులు హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేద్దామని బీచ్ కు వెళ్లారు.కానీ అనుకోని విధంగా జరగడంతో షాక్ అయ్యారు.
ఇలా జరుగుతుందని అసలు ఊహించిన ఆ దంపతులకు ఈ ఘటన జరగడంతో అనుకోని విధంగా షాక్ అవ్వడమే కాకుండా అదే షాక్ తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరి ఇంటికి తిరిగి వచ్చారు.అసలు ఏం జరిగింది.
హాలిడే ట్రిప్ కి వెళ్లిన దంపతులు అలా ఎందుకు రావాల్సి వచ్చిందో తెలియాలంటే అసలు మ్యాటర్ తెలుసు కోవాల్సిందే.
మాములుగా ఎవరైనా బీచ్ కు ఎందుకు వెళ్తారు.
కుటుంబంతో కలిసి మంచిగా ఎంజాయ్ చెయ్యాలనే కదా.ఇక ఆ దంపతులు కూడా తమ హాలిడే ను ఎంజాయ్ చెయ్యాలని అనుకుని బీచ్ కు వెళ్లారు.కానీ అక్కడ అనుకోని సంఘటన జరిగింది.దీంతో సంతోషంగా వెళ్లిన వారు కాస్త బాధతో ఇంటికి తిరిగి వచ్చారు.ఇక ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
గుజరాత్ కు చెందిన అజిత్, సరళ అనే దంపతులు తమ హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చెయ్యడానికి దయూ లోని నంగావ్ బీచ్ కు వెళ్లారు.అక్కడకు వెళ్లిన తర్వాత పారా సెయిలింగ్ చేయాలనీ అనుకున్నారు.అక్కడ పారా సెయిలింగ్ నిర్వాహకులు బోట్ సహాయంతో ఆ దంపతులను పారాచూట్ ద్వారా ఆకాశంలోకి పంపించారు.
అలా వారు ఎంతో సంతోషంగా సముద్రం పైన పారా సెయిలింగ్ చేస్తున్న దంపతులకు అనుకోని సంఘటన ఎదురైంది.
వారు అలా పారా సెయిలింగ్ చేస్తున్న సమయంలో పవర్ బోట్ కు పారాచూట్ కు కలిపి ఉన్న తాడు తెగిపోవడంతో ఆ దంపతులు సముద్రంలో పది పోయారు.తాడు తెగి పోవడాన్ని చుసిన అజిత్ సోదరుడు కేకలు వేయడంతో నిర్వాహకులు అలెర్ట్ అయ్యి దంపతులు పడిపోయిన చోటుకి వెళ్లి వాళ్ళను ఆ ప్రమాదం నుండి కాపాడారు.దీంతో అందరు టెన్షన్ తగ్గి ఊపిరి పీల్చుకున్నారు.
ఎంతో సంతోషంగా షికారుకు వెళ్లిన ఆ జంటకు అనుకోని సంఘటనతో ప్రాణాలు కాపాడుకుని ఇంటికి రావాల్సి వచ్చింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.