సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రారంభమైన టిఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం

తెలంగాణ భవన్ సిఎం కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది.

మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సిలు పాల్గొంటున్న ఈ సమావేశంలో కేంద్రం, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో దాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాష్ట్ర బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనే విషయాలపై ఈ నెల 29 న తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా హస్తినలో ఏ రూపంలో ఆందోళన చేపట్టాలన్న అంశం పై చర్చించనున్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు