1.యాదాద్రి తరువాత భద్రాద్రి నిర్మాణం
యాదాద్రి తరువాత భద్రాద్రి నిర్మాణం కూడా పూర్తి చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరవు వ్యాఖ్యానించారు.
2.అమరావతి ఉద్యమం చారిత్రాత్మకం : సీపీఐ
అమరావతి వైద్యం చారిత్రాత్మకమైన సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
3.ఇంద్రకీలాద్రి పై కోటి దీపోత్సవం
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం లో 18వ తేదీన సాయంత్రం 6 గంటలకు కోటిదీపోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు.
4.బీజేపీ పై కేసీఆర్ కామెంట్స్
దాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి తల్లి చేసుకుంటూ కేసీఆర్ విమర్శలు చేశారు.దాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ పార్టీని వెంటాడుతాం.వేటాడుతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
5.టిఆర్ఎస్ మహాధర్నా
దాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఎల్లుండి హైదరాబాద్ లో మహా ధర్నా చేయాలని నిర్ణయం తీసుకుంది.
6.అంతర్జాతీయ గుర్తింపు పై కేసీఆర్ హర్షం
యాదాద్రి భువనగిరి జిల్లా లోని భూదాన్ పోచంపల్లి కి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామం గా అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
7. ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి.
8.ఓటీటి పై కేటీఆర్ కామెంట్స్
దేశంలో ఓటు గేమింగ్ కు ఆదరణ పెరుగుతోందని తాను కూడా ఓటీటి కి అభిమాని అని అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
9.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
10.బండి సంజయ్ పై కేసు నమోదు
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీస్ కేసు నమోదు అయింది.బండి సంజయ్ తన పర్యటనకు అనుమతి తీసుకోలేదని నల్గొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
11.కెసిఆర్ పై షర్మిల కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అని ఇంకో తాగుబోతు ని తయారు చేశారు అంటూ వైఎస్ ఆర్ టీపి అధ్యక్షులు షర్మిల విమర్శించారు.
12.చంద్రబాబు పై మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన స్వాగతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పై కామెంట్ చేశారు చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని టిడిపిని ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
13.ఏపీ గవర్నర్ కు అస్వస్థత
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
14.నకిలీ చలానా స్కామ్ తో 12 కోట్లు నష్టం
ఏపీ వ్యాప్తంగా నకిలీ చలానా స్కాం తో 12 కోట్ల నష్టం జరిగినట్లు ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు.
15.ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు
ఏపీలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ సి ఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
16.ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా గంగూలీ
బిసిసిఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్రికెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
17.పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన గౌరవం
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ‘కర్ణాటక రత్న’ అవార్డు ను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
18.ఎన్ టీపీసీ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.
19.టీఆర్ఎస్ ప్రభుత్వంపై హై కోర్ట్ ఆగ్రహం
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.పంట భీమా చెల్లింపులకు 2019 నవంబర్ 23 న నోటిఫికేషన్ విడుదల చేసినా ఎందుకు నిధులు విడుదల చేయలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -45,900 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 50,070
.