Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

బీజేపీని వైసీపీ తక్కువగా అంచనా వేసిందా ?

ఏపీలో ప్రధాన పార్టీలు ఏవంటే టక్కున టీడీపీ, వైసీపీ ( YCP party )పార్టీలను చెబుతారు.ఇంకా జనసేన పార్టీని కూడా ప్రధాన పార్టీగానే గుర్తిస్తారు.కానీ బీజేపీని మాత్రం ప్రధాన పార్టీగా ఎవరు భావించారు.అయినప్పటికి బీజేపీ ఎప్పటి నుంచో ఏపీలో బలపడాలని ప్రధాన...

Read More..

పవన్ కు పురందేశ్వరి.. ఎఫెక్ట్ కానుందా ?

ఏపీలో జనసేన( JanaSena Party ) మరియు బీజేపీ పార్టీలు ( BJP party )పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ రెండు పార్టీలు కూడా వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని అటు...

Read More..

మూడు పార్టీల " ఆపరేషన్ ఆకర్ష్ " !

తెలంగాణలో( Telangana ) ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మూడు ప్రధాన పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ ( Operation Akarsh )పై గట్టిగా దృష్టి పెట్టాయి.ప్రత్యర్థి పార్టీల నుంచి వీలైనంతా ఎక్కువగా చేరికలను ఆహ్వానించాలని అధికార బి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విశ్వ...

Read More..

రాహుల్ యాత్ర మళ్ళీ షురూ.. ఈసారి ప్లానెంటో ?

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలే సమయం ఉంది.దాంతో అధికారమే లక్ష్యంగా ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ </em( Congress party )వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే విపక్షాలతో INDIA కూటమిని ఏర్పరచిన కాంగ్రెస్ మోడి సర్కార్ కు చెక్ పెట్టేందుకు దూకుడుగా...

Read More..

మూడో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్న పవన్ ! 

జనసేన( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan ) వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ వైసిపిని ఓడించే విధంగా, ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు మొదలుపెట్టిన వారాహి యాత్ర మొదటి, రెండో విడతలు సక్సెస్ఫుల్ గా  సాగాయి.ఊహించని...

Read More..

ఉత్తరాంధ్ర పై ప్రత్యేక వ్యూహం పన్నుతున్న పవన్?

ఇప్పటికే తన వారాహి యాత్ర ( Varahi Yatra )రెండు విడతల ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి ని పీక్ స్టేజికి తీసుకెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఉత్తరాంధ్ర...

Read More..

విశాఖ నుంచి బాబాయిని రంగంలోకి దింపుతున్నారా?

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ముఖ్యమంత్రి జగన్ కు విశాఖపట్నం తో విడదీయరాని సంబందం ఉంది.ఆయన విశాఖను రాజధానిగా చూడాలని గట్టు పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నారు .అయితే కోర్టులలో నిర్ణయాలు అనుకూలంగా రాకపోవడం వల్ల ఆలస్యం అవుతుంది గాని విశాఖపట్నం చుట్టూ...

Read More..

Jayasuda:నటి జయసుధ చూపు బిజెపి వైపు.. పోటీ ఎక్కడి నుంచి అంటే ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు పొందిన జయసుధ రాజకీయాల్లో కూడా తనదైన మార్కు చూపిస్తోంది.గతంలో ఓసారి ఎమ్మెల్యే గెలిచిన జయసుధ ప్రస్తుతం ఆ పార్టీ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది.పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.త్వరలో తెలంగాణ(...

Read More..

చిన్నమ్మ ఫ్యామిలీ స్టాండ్ తీసుకున్నారా ?

ఆంధ్ర బిజెపి( BJP ) అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న చిన్నమ్మ ఉరఫ్ పురందేశ్వరి( Purandeshwari ) ఆంధ్రప్రదేశ్లో బిజెపిని బలపరచడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని బాద్యతలు తీసుకున్న రోజు చెప్పుకొచ్చారు , మూలాల నుంచి పార్టీని బలవంతం చేసి దీర్ఘకాలంలో...

Read More..

బండికి న్యాయం అందని ద్రాక్షేనా ?

తెలంగాణలో భాజాపాకు ఒక కొత్త జోష్ తెచ్చిన వ్యక్తిగా బండి సంజయ్ ( Bandi Sanjay )గుర్తింపు పొందారు .ముఖ్యంగా విలేకరుల సమావేశాలు ,పత్రికా ప్రకటనలకే పరిమితమైన చాలామంది అధ్యక్షులు లాగా కాకుండా గ్రౌండ్ లెవెల్ లో దిగి పోరాటాలు చేసే...

Read More..

కవిత విషయంలో కే‌సి‌ఆర్ ప్లాన్ అదేనా ?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతునన్న కొద్ది అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ( BRS party ) గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన బి‌ఆర్‌ఎస్ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.అందుకే పార్టీ బలాబలహీనతలపై కే‌సి‌ఆర్...

Read More..

అంతుచిక్కని.. బీజేపీ ప్లాన్స్ ?

ప్రస్తుతం బీజేపీ ( BJP party )అనుసరిస్తున్న వ్యూహాలు ప్రణాళికలు ఎవరికి అంతుచిక్కడం లేదు.కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీలో చాలానే మార్పులు కనిపిస్తున్నాయి.గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని ప్రక్షాళన చేస్తూ వ్యూహాలను అమలు చేస్తోంది బీజేపీ అధినాయకత్వం.అందులో భాగంగానే...

Read More..

ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పరాజయం తాలూకు ప్రభావం తెలంగాణ బాజాపా( Telangana BJP ) మీద బాగా కనిపించింది.పార్టీ శ్రేణులు కూడా కొంత డీలా పడిపోయాయి .అంతేకాకుండా నాయకుల మధ్య వ్యక్తిగత పోరు కూడా బయటపడడంతో భాజపా శ్రేణులు...

Read More..

తాడికొండపై ' డొక్కా' కన్ను ! జగన్ హామీ ఇచ్చారా ?

అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గం విషయంలో ఆసక్తికరమైన జరుగుతుంది.ఇక్కడ వైసిపి ( YCP party )నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి ఆ పార్టీకి దూరమవడం, స్వతంత్ర ఎమ్మెల్యేగా ప్రకటించుకోవడంతో ఇప్పుడు ఆ సీటు విషయంలో మాజీ మంత్రి ,...

Read More..

బీజేపీ లోకి మాజీ హీరోయిన్ ? చేరికలతో ఫుల్ జోష్ 

చేరికలతోనే పార్తీని బలోపేతం చేయవచ్చనే ఆలోచనకు వచ్చిన బీజేపీ ( BJP party )ఆ వ్యవహారాలపైనే పూర్తిగా దృష్టి సారించింది.తెలంగాణలో గతంతో పోలిస్తే కాంగ్రెస్ బాగా బలోపేతం కావడం, బిఆర్ఎస్ ( BRS party )బిజెపిలలోనూ అసంతృప్తి నాయకులు పెద్ద ఎత్తున...

Read More..

లక్ష సాయం రేపటి నుంచే ప్రారంభం.. నిబంధనలు ఇవే..?

తెలంగాణ( Telangana ) రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లిం, మైనార్టీలకు  రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది.ఇప్పటికే లక్ష సాయం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్ని విడుదల చేసింది.ఆ వివరాలు ఏంటో మనం...

Read More..

తమిళనాడు బాణాసంచా గోడౌన్ ప్రమాదం పై స్పందించిన పవన్ కళ్యాణ్..!!

ఈరోజు ఉదయం తమిళనాడులో బాణాసంచ గోడౌన్( Fireworks Godown ) లో భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 20 మందికి పైగా గాయాలయ్యాయి.క్రష్ణగిరి పాతపేటలో జరిగిన ఈ ఘటనలో ప్రమాదం జరిగిన సమయంలో మృతదేహాలు ఎగిరిపడ్డాయి.పేలుడు...

Read More..

భారీ వర్షాలకు తెలంగాణలో 1064 ప్రాంతాలలో దెబ్బతిన్న రోడ్లు..!!

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు( Heavy Rains in Telangana ) కురవటం తెలిసిందే.వారం రోజుల నుండి ఎడతెరిపి లేని కురిసిన వర్షాలకు తెలంగాణలో నువ్వు తట్టు ప్రాంతాలలో ఇంకా గ్రామాలలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది.వరద నీళ్లు...

Read More..

మణిపూర్ రాష్ట్రంలో భారీ శాంతి ర్యాలీ..!!

గత కొద్ది నెలలుగా మణిపూర్ రాష్ట్రం( Manipur )లో అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.అల్లర్ల ముసుగులో ఓ తెగకు చెందిన ఆడవాళ్లపై లైంగిక దాడులు చేసి హత్యలు కూడా చేయడం జరిగింది.ఈ క్రమంలో నగ్నంగా కొంతమంది ఆడవాళ్లను వీధులలో ఊరేగించిన...

Read More..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ కలిసిన బ్రహ్మానందం..!!

తెలుగు రాష్ట్రాలలో కమెడియన్ బ్రహ్మానందం( Comedian Brahmanandam ) పేరు తెలియని వారు ఎవరు ఉండరు.దాదాపు కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులను తన కామెడీతో నవ్విస్తున్నారు.అత్యధిక సినిమాలు చేసిన సినిమా నటుడిగా గిన్నిస్ బుక్ రికార్డు కూడా క్రియేట్ చేశారు.టాలీవుడ్...

Read More..

బైరెడ్డి Vs ఆర్థర్ వైరం.. జగన్ కు తలనొప్పేనా ?

ప్రస్తుతం అధికార వైసీపీ( YCP ) వర్గపోరుతో సతతమతమౌతోంది.వైసీపీకి పట్టున్న చాలా నియోజిక వర్గాల్లో స్థానిక నేతల మద్య వైరం తార స్థాయిలో కొనసాగుతోంది.ఈ మద్య నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఆయన బాబాయ్ వైసీపీ...

Read More..

సర్వేల మతలబ్.. ఊహించడం కష్టమే !

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా ఆంధ్రలో వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రెల్ లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఏ పార్టీ సత్తా చాటబోతుంది.ఏ పార్టీకి ప్రజలు షాక్ ఇవ్వబోతున్నారు.అనే క్యూరియాసిటీ...

Read More..

పోలవరం డౌటే.. జగన్ చేతులెత్తేశారా ?

ఏపీలో అసలు జవాబే లేని ప్రశ్న ఏదైనా ఉందా ? అంటే అది పోలవరం ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న సంధిగ్డతే అని చెప్పాలి.ఏళ్ళు గడుస్తున్న ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కావడం లేదు.ఎలక్షన్స్ ముందు పోలవరం పూర్తి చేయడమే మా...

Read More..

సెంటు పట్టాతో పాటు ఒక పడవ కూడా ఇవ్వాలి - పోతిన వెంకట మహేష్

సెంటు పట్టా తో పాటు ఒక పడవ కూడా ఇవ్వాలి.వర్షం వరద వస్తే వెలగలేరులో జగనన్న కాలనీలో ఆరు నెలలు మాయమవుతాయి.మెయిన్ రోడ్డు నుండి జగనన్న కాలనీలోకి వెళ్లడానికి బుడమేరు ప్రభావం వలన రోడ్డు తెగిపోయి రాకపోకలు వారం రోజుల నుండి...

Read More..

పోలవరానికి జగనే శని.. దేవినేని ఉమా

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మీడియా సమావేశం.పోలవరానికి జగనే శని.రాయలసీమ ద్రోహిగా ఇరిగేషన్ ప్రాజెక్టులను జగన్ రెడ్డి నాశనం చేశాడు.రాయలసీమ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని నిలదీస్తే ముఖ్యమంత్రి...

Read More..

కేసీఆర్ అంతే ... ఎప్పుడూ ఇంతే !

బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్( CM kcr ) వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది .ఏ విషయంలోనూ ఆయన కంగారు పడరు.విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పట్టించుకోరు.ఇక మీడియా సమావేశంలోనూ కేసీఆర్ కు అనేక ప్రశ్నలు ఎదురైనా,...

Read More..

Bandi Sanjay : బిజెపిలో కీలక పదవి పొందిన బండి సంజయ్..!!

ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం లో బిజెపి ( Bjp ) అంటే తెలియదు.కేవలం హైదరాబాదు లో మాత్రమే ఒకటి, రెండు సీట్లు గెలుచుకునే బిజెపిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేసింది బండి సంజయ్ అని చెప్పవచ్చు.కరీంనగర్ ఎంపీ గా గెలుపొందిన...

Read More..

ఈ విధంగా జనాల్లోకి వెళ్లనున్న బీజేపీ ! భారీ ప్లాన్ తో కిషన్ రెడ్డి 

తెలంగాణ బిజెపిలో పరిస్థితి గందరగోళంగా మారిన నేపథ్యంలో పార్టీని ఒక గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేసే విధంగా అనేక...

Read More..

ఎస్వీ జూ పార్క్ లో గ్లోబల్ టైగర్స్ డే వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) పాల్గొన్న చంద్రగిరి ఎంపిపి శ్రీ మోహిత్ రెడ్డి, పిసిసిఎఫ్ శ్రీ మధుసూధన్ రెడ్డి, అడిషనల్ పిసిసీఎఫ్ శ్రీ...

Read More..

సర్కార్ మెడలు వంచిన సర్పంచులు

నిజానికి గ్రామ సర్పంచ్( Sarpanch ) అంటే ఆ గ్రామ ప్రజలకు నాయకుడు.ఆ గ్రామంలోని మెజారిటీ ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగలిగిన నాయకుడిగా గుర్తించవచ్చు .ఎందుకంటే అక్కడ జరిగిన స్థానిక ఎన్నికలలో మెజారిటీ ప్రజలు మన్ననల్ని పొందగలిగిన వ్యక్తి కాబట్టి ఒక...

Read More..

లోక్ సభ స్థానాలపై జాతీయ సర్వే ! ఏపీలో ఎవరికి ఎన్నంటే ..?

మళ్లీ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు ? ఎవరికి ప్రజలు పట్టం కట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.హ్యాట్రిక్ విజయంతో మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని బిజెపి ( BJP )గట్టి ప్రయత్నాలు చేస్తుంది.బలహీనంగా ఉన్న రాష్ట్రాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడ...

Read More..

అభివృద్ధి మాటల మాయాజాలమేనా ?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ అతివేగంగా ఎదుగుతున్నదని 2014 వరకు పరిపాలించిన ప్రభుత్వాలు భారతదేశాన్ని పదవ స్థానంలో నిలబెడితే తమ పరిపాలనలో ఉన్న గత తొమ్మిది సంవత్సరాలలో 5వ స్థానానికి తీసుకొచ్చామని తమకు మరొక అవకాశం వస్తే భారతను ప్రపంచ ఆర్థిక...

Read More..

జగనన్న కాలనీలను టార్గెట్ చేసిన జనసేన

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం కన్నా దూకుడుగా ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తున్న జనసేన మరో పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది .వైసీపీ ప్రభుత్వం( YCP ) ప్రతిష్టాత్మకంగా చెబుతున్న జగనన్న కాలనీల లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, ఇది...

Read More..

కర్ర విరగకుండా పాము చావకుండా జనసేన స్ట్రాటజీ?

2024 ఎన్నికలలో బలమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తరించాలని ఆశపడుతున్న జనసేన అధినేత చాలా లౌక్యంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా కనిపిస్తుంది తెలుగుదేశంతో పొత్తులు( TDP ) ఉంటాయని చాలా కాలం క్రితమే ప్రకటించడం ద్వారా తెలుగుదేశం అనుకూల వర్గాల మద్దతు...

Read More..

మాజీ మంత్రి నారాయణపై తమ్ముడు భార్య సంచలన వ్యాఖ్యలు..!!

మాజీ మంత్రి నారాయణ( Narayana Ponguru ) పై ఆయన తమ్ముడి భార్య ప్రియా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.నారాయణ ఒక డేగ లాగా తనపై కన్నేసాడు అంటూ ఆరోపణలు చేసింది.“డేగ ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్టు తన పరిస్థితి మారిందని ఆవేదన...

Read More..

పురంధేశ్వరిపై మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ మంత్రి అమర్నాథ్( Minister Amarnath ) సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి పురందేశ్వరి తాపత్రయ పడుతున్నట్లు ఆరోపించారు.చంద్రబాబు( N.Chandrababu Naidu ) స్క్రిప్ట్ మాదిరిగా పురంధేశ్వరి మాటలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం...

Read More..

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలకు అనుమతి..!!

తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు( Heavy Rains ) కురుస్తున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.నదులు, కాలువలు, చెరువులు, వాగులు పొంగిపొర్లి వరద నీరు గ్రామాల్లోకి చేరుకోవటంతో.ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.కొన్నిచోట్ల వరద నీరు ఇళ్లల్లోకి కూడా...

Read More..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్..!!

తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు( monsoon assembly meetings ) ఈరోజు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది.ఆగస్టు మూడవ తేదీ నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ ( Telangana Governament ) నిర్ణయం తీసుకుంది.ఈ సమావేశాలు ప్రారంభమైన...

Read More..

Revanth Reddy Missing: రేవంత్ రెడ్డి మిస్సింగ్.. మల్కాజ్ గిరిలో వెలసిన పోస్టర్లు..!!

ప్రస్తుతం తెలంగాణ(telangana) రాష్ట్రంలో రాజకీయ రగడ కొనసాగుతోంది.ఈ తరుణంలోనే వర్షాలు మొదలవడంతో ప్రతిపక్ష నాయకులంతా వర్షాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడం లేదని అధికార పార్టీని నిలదీస్తున్నారు.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసి(GHMC) ఆఫీస్ ముందు ధర్నాకు దిగింది. దీంతో అక్కడ...

Read More..

మల్లారెడ్డికి షాక్.. కే‌సి‌ఆర్ ప్లాన్ అదే ?

తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సి‌ఎం గా రికార్డ్ సృష్టించాలని కే‌సి‌ఆర్ పట్టుదలగా ఉన్నారు.అయితే గత రెండు సార్లతో పోల్చితే ఈసారి బి‌ఆర్‌ఎస్ ( BRS party )కు గెలుపు అంతా...

Read More..

టీడీపీ కంచుకోటపై జగన్ మాస్టర్ ప్లాన్ ?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి పరుగుతోంది.ముఖ్యంగా ప్రధాన పార్టీల మద్య వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులు సాగుతున్నాయి.వచ్చే ఎన్నికలతో మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తుంటే.ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె దించి తాము అధికారంలోకి రావాలని...

Read More..

లోకేష్ పాదయాత్ర పై వైసిపి టెన్షన్ ? ఆ నివేదికలే కారణమా ?

టిడిపి ( TDP party )(జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )చేపట్టిన యువ గళం పాదయాత్ర పై మొదట్లో వైసిపిని టార్గెట్ గా చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.ఇక తర్వాత చాలా కాలం పాటు...

Read More..

మచిలీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని...

స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని( Perni nani ), వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో కలిసి పనులు పరిశీలించిన విడదల రజని…సీఎం జగన్ రూ.8500 కోట్లతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు – రజని( Vidadala Rajini...

Read More..

పవన్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తున్నారా ?  

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కేంద్ర బిజెపి పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఏపీలో బిజెపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.వచ్చే ఎన్నికల్లో కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో...

Read More..

జగన్ కు షాక్.. అక్కడ పట్టు తగ్గుతోందా ?

ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి( CM jagan ) వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ లో ఉన్న సంగతి తెలిసిందే.ఆ దిశగానే ఆయన వ్యూహ రచన కూడా సాగుతోంది.అయితే ఆయా జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆయనను కొంత...

Read More..

కొండా ఫ్యామిలీని.. కాంగ్రెస్ దూరం పెడుతోందా !

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేతలుగా కొండా ఫ్యామిలీకి మంచి పేరు ఉంది.రాష్ట్రం విడిపోక ముందు వైఎస్ హయంలో కొండా సురేఖగాని ఆమె భర్త కొండా మురళిగాని కీ రోల్ పోషిస్తూ వచ్చారు.రాష్ట్రం విడిపోయిన తరువాత ఆయా పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్...

Read More..

బాబు లెక్కలతో ..చిక్కుల్లో జగన్ ?

చంద్రబాబు( Chandrababu Naidu ) గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.మారిన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో ఆయనకు మించిన వారే ఉండరు.రాబోయే విపత్కర పరిస్థితిలను ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధంగా ఉంటారు.పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తూనే...

Read More..

తెలంగాణ బీజేపీకి ఏమైంది ? ఇంతమంది అసంతృప్తులా .. ? 

తెలంగాణ బిజెపి( BJP party )లో పరిస్థితి అదుపు తప్పినట్టుగానే కనిపిస్తోంది.గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పార్టీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు.మొన్నటి వరకు పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికలు కనిపించినా,   ఇప్పుడు అది రివర్స్ అయినట్టుగానే కనిపిస్తోంది.బిజెపిలో ఉన్నవారు, చేరే ఆలోచనలో ఉన్నవారు...

Read More..

అమర్నాధ్ తో ముద్రగడ- డీల్ ఫైనల్ అయినట్టేనా ?

రాజకీయాల్లో విలువలు పాటించే రాజకీయ నాయకులు అరుదు.అలాంటి వారిలో ముద్రగడ పద్మనాభం ని( Mudragada Padmanabham ) కూడా ఒకరిగా చెప్పుకోవచ్చు .2014 తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని ఈ నేత తన సామాజిక వర్గ...

Read More..

నంద్యాల సీటును భూమా కుటుంబం వదులుకోవాల్సిందేనా?

భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి( Bhuma Nagi Reddy) హయాంలో నంద్యాల- ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానాలను తమ కంచుకోటగా భావించిన భూమా ఆ రెండు నియోజక వర్గాలలో తమ హవా నడిపించేది .అదికారం లో ఉన్నా లేకున్నా తమ అనుకున్నట్టుగానే అక్కడ...

Read More..

జగన్ బలంపై గురి పెడుతున్న టిడిపి

రాష్ట్ర రాజకీయాల్లోకి ఉవ్వెత్తున ఏగిసిన కెరటంలా దూసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి( CM jagan ) 2014 ఎన్నికల్లోనే విజయం సాధిస్తారని అంచనాలు వచ్చినప్పటికీ అప్పటికి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఉంటే మంచిదన్న ఆలోచన మెజారిటీ ప్రజల్లో...

Read More..

చాప కింద నీరులా చక్కబెట్టుకుంటున్న జనసేన!

అధికారికంగా ఎన్డీఏలోకి చేరి కేంద్ర పెద్దలతో చర్చల తర్వాత జనసేన( Jana sena )లో కొత్త ఊపు కనిపిస్తుంది.జనసేనాని ఆత్మ విశ్వాసం తో అడుగులు వేస్తున్నారు .ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఎన్డీఏ ఏపీలో అధికారంలోకి వస్తుందని గట్టిగా మాట్లాడిన పవన్...

Read More..

మౌనం అర్ధాంగికారమేనా మోడీజీ?

మణిపూర్ మంటలు పార్లమెంటు ఉభయ సభలను కుదిపేస్తున్నాయి.ముఖ్యంగా మణిపూర్ రాష్ట్ర అధికార బిజెపి వైఫల్యం పై కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం తెలిసిన విషయమే .అయితే ప్రతిపక్షాల నిరసనలపై కానీ దేశవ్యాప్తంగా...

Read More..

వరదలలో చిక్కుకుపోయిన వైసీపీ ఎమ్మెల్యే..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు( AP Heavy Rains ) కురుస్తున్న సంగతి తెలిసిందే.తెలంగాణలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అధికారులతో సీఎం జగన్( CM YS Jagan...

Read More..

ఎమ్మెల్యే సీతక్క కన్నీరుతో విన్నపం వీడియో వైరల్..!!

తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు( Heavy Rains in Telangana ) కురుస్తున్న సంగతి తెలిసిందే.కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు దినాలు ప్రకటించడం జరిగింది.చాలా గ్రామాలు నీట మునిగిపోయాయి.మరోపక్క మరికొన్ని గంటలు రాష్ట్రంలో...

Read More..

Pawan Kalyan : వరద బాధితులకు సాయం అందించాలి తెలంగాణ సర్కారుకు పవన్ లేఖ..!

గత కొన్ని రోజులుగా తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.ఈ తరుణంలో చాలామంది ప్రజలు వరదల్లో చిక్కుకొని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.ఇక భూపాలపల్లి (Bhupalapalli) జిల్లా మొరంచపల్లి గ్రామం మొత్తం వరదల్లో చిక్కుకుంది.దీంతో అక్కడి ప్రజలంతా...

Read More..

భారీ వర్షాలు కారణంగా గర్భిణీల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం...!!

తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో వరదలు సంభవించి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇదే సమయంలో మరో మూడు రోజులపాటు భారీ...

Read More..

Revanth Reddy: జిహెచ్ఎంసి ముట్టడి.. కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపు..!!

గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కొడుతున్నాయి.చెరువులు, వాగులు, వంకలు, ఎక్కడికక్కడ పొంగిపొర్లుతున్నాయి.కొన్ని గ్రామాలైతే నీటిలో మునిగిపోయాయి.దీంతో చాలా మంది ప్రజలు నిరాశ్రయులై, ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు.కడెం, భద్రాచలం ( Bhadrachalam ) వంటి ప్రాజెక్టులు నిండుకుండలా...

Read More..

జగన్ డెసిషన్ తో అంబటికి ముప్పే ?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.ముఖ్యంగా అధికార వైసీపీలో( YCP ) ఈ మద్య చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.వర్గపోరు, అంతర్గత విభేదాలు, నేతలమద్య అంతరం ఇలా చాలా అంశాలు వైసీపీని కుదేలు...

Read More..

విజయం బి‌ఆర్‌ఎస్ దేనా.. నో డౌట్ ?

తెలంగాణలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు.సరిగ్గా అయిదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో పార్టీల గెలుపోటములపై చర్చ జరుగుతోంది.వచ్చే ఎన్నికల్లో విజయం మాదంటే మాదంటూ ప్రధాన పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.దాంతో ఎలాంటి సర్వేలు బయటకు వచ్చిన.చర్చనీయాంశంగా నిలుస్తున్నాయి.ఇప్పటివరకు తెలంగాణ...

Read More..

బీజేపీ తోనే వైసీపీ.. మరోసారి రుజువైందా ?

ఏపీలో బీజేపీ అధికారికంగా జనసేన( JanaSena Party ) పొత్తులో ఉందనే సంగతి అందరికీ తెలిసిందే.అయితే టీడీపీ, వైసీపీ పార్టీలు కూడా బీజేపీతో దోస్తీని కోరుకుంటున్నాయి.టీడీపీ విషయంలో బీజేపీ కొంత దూరంగానే ఉంటూ వచ్చినప్పటికి వైసీపీ విషయంలో మాత్రం కేంద్ర బీజేపీ...

Read More..

కేసీఆర్ ను బుట్టలో వేసుకుంటున్న బాబు ! ఏంటి సంగతి 

రాజకీయంగా టిడిపి అధినేత చంద్రబాబు,  బీఆర్ఎస్ ( BRS party )అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr )బద్ధ శత్రువులు.ఏపీ తెలంగాణ విభజనకు ముందు ఆ తరువాత ఇదే వైరం కొనసాగుతోంది.సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శలు...

Read More..

బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడంటే ..? కేసీఆర్ ప్లాన్ ఏంటంటే ? 

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను బిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ ఎన్నికల్లో గెలిచి దేశవ్యాప్తంగా బిఆర్ఎస్( BRS ) ప్రభావాన్ని చాటి చెప్పాలని, ఇక్కడ గెలిస్తేనే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పరువు ప్రఖ్యాతలు...

Read More..

కేంద్రం ప్రకటనతో ఇరకాటంలో టీడీపీ జనసేన ? 

త్వరలో ఏపీలో జరగబోతున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.జనసేన,  బీజేపీ( BJP party )లు ఇప్పటికే పొత్తులో ఉండడంతో , వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని చూస్తుండగా, టిడిపి కూడా ఈ రెండు పార్టీలతో పొత్తు...

Read More..

జగనన్న విదేశీ విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాలకు నిధులు జమ చేయనున్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి

అర్హులైన 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్లను నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి( CM YS jagan ).గడచిన 6 నెలల్లో “జగనన్న విదేశీ విద్యా...

Read More..

మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన..

అనంతపురము, తాడిపత్రి: మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన.అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం కార్యాక్రమంలో ప్రొటోకాల్ పాటించలేదంటు కమీషనర్ చాంబర్ ముందు నిరసన చేపట్టిన జేసి ప్రభాకర్ రెడ్డి టిడిపి కౌన్సిలర్లు.కమీషనర్ వచ్చి సమాదానం చెప్పేంతవరకు నిరసన...

Read More..

అన్ని రాష్ట్రాల్లోనూ అవే హామీలు ! భారీ ఆశలతో కాంగ్రెస్ 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయాన్ని కాంగ్రెస్ ( Congress party )మర్చిపోలేకపోతోంది .ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ గెలవడానికి కారణం ఎన్నికల హామీలేనని ప్రధానంగా నమ్ముతోంది.మిగతా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లోను, కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ రాష్ట్రాల్లోనూ ఇస్తే ఫలితం...

Read More..

ఇప్పుడే మేల్కొన్న టి. టీడీపీ ! హడావుడి గా బస్సు యాత్ర 

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పెద్దగా ఉనికిలో లేకపోయినా వచ్చే ఎన్నికల్లో మాత్రం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని గంభీరంగా ప్రకటనలు చేస్తూ వచ్చింది.దీనికి తగ్గట్లుగానే ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్థికంగా స్థితి మంతుడైన కాసాని జ్ఞానేశ్వర్ న నియమించి కొంతకాలం...

Read More..

బోస్ వ్యవహారం టీ కప్పులో తుపానేనా ?

రామచంద్రపురం( Ramachandrapuram ) టికెట్ లొల్లి ఒక గట్టుకు చేరినట్లే ఉంది .వైసీపీ( YCP party ) అధిష్టానం పలు దపాలుగా చేసిన చర్చలు సఫలం అయినట్టు తెలుస్తుంది.ఈ దిశగా తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుంటానని ఇంతకుముందు ప్రకటించిన పిల్లి సుభాష్...

Read More..

డిమాండ్ ఉంది కాబట్టే పోటీ పడుతున్నారట?

గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీపై మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది.సంక్షేమ పథకాల పేరిట కొన్ని వర్గాలకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయడమే తప్ప, రహదారుల నిర్మాణంలో కానీ, మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, ఉద్యోగితా శాతాన్ని పెంచడంలో కానీ పారిశ్రామిక...

Read More..

రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమంటున్న ఆంధ్రా పార్టీలు

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన మణిపూర్( Manipur ) ఘటనపై విపక్షాలు ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే .దీనికి ప్రతిపక్ష కూటమి ఇండియా ఉమ్మడిగా అవిశ్వాస తిర్మానాన్ని ప్రవేశపెడుతుంది.దీనికి దేశ వ్యాప్తంగా పార్టీల వారి లభిస్తున్న మద్దతు ఏమిటా...

Read More..

అవిశ్వాసం సాధించేదేమిటి ?

మణిపూర్ అల్లర్ల( Manipur violence ) పై పార్లమెంట్ లోని ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి.దీనిపై నిష్పక్షపాతమైన చర్చ జరగాలని, ప్రధాన మోడీ దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్షాలు ఉభయ సభలను స్తంభింప చేస్తున్నాయి.అయితే చర్చకు అంగీకరించిన అధికారపక్షం మోడీ ప్రకటన...

Read More..

పవన్ వాఖ్యలు పచ్చి నిజాలన్న హోమ్ శాఖ

పవన్ కళ్యాణ్( Pawan kalyan ) వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చర్చ జరిగాయి మీడియా వేదికగా పవన్ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి మరి గొడవలు జరిగాయి .దీనిపై అదికార పక్షం అయితే పవన్ పై ముప్పేట...

Read More..

సినీ నటుడు నాగార్జునకు హైకోర్టు నోటీసులు..!!

బిగ్ బాస్ రియాల్టీ షో( Bigg Boss Show )పై ఆరవ సీజన్ లో హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.షోలో శృతి మించిన రొమాన్స్ తో పాటు అసభ్యకరమైన సన్నివేశాలు ఉండటంతో.ఈ షోపై చాలామంది రాజకీయ నేతలు మండిపడ్డారు.సీపీఐ...

Read More..

ఏపీలో సుపరిపాలన అంటూ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకుల కంటే ప్రజలే ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుపరిపాలన అందుతుందని స్పష్టం చేశారు.గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి పై సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి రోజా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.గుడివాడ...

Read More..

కే‌సి‌ఆర్ ప్లాన్స్ అంటే.. అంతే మరి !

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( CM KCR ) వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం కష్టం.ఆయన ప్రణాళికలు ప్రత్యర్థి పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.అందుకే కే‌సి‌ఆర్ ను ఎవరు...

Read More..

బీజేపీ లో చేరనున్న కాంగ్రెస్ సీనియర్లు ? 

గతంలో బిజెపిలోకి( BJP ) పెద్ద ఎత్తున బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి చేరికలు కనిపించినా, ఆ తరువాత సీన్ రివర్స్ అయింది.కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్( Congress Party ) తెలంగాణలో బలోపేతం అయినట్టుగానే కనిపించింది.బీఆర్ఎస్ ,బిజెపిలలోని కీలక...

Read More..

జగనన్న కాలనీల స్విమ్మింగ్ ఫూల్సా...

కృష్ణా జిల్లా మచిలీపట్నం: ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి ఆలస్యంగా పనులు ప్రారంభించిన జగనన్న కాలనీలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి స్విమ్మింగ్ ఫుల్ ను తలపిస్తున్నాయని మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ మరియు వారి బృందం ఎద్దేవా చేశారు.టిడిపి...

Read More..

I-n-d-i-a లో బి‌ఆర్‌ఎస్ ఉందా ?

బి‌ఆర్‌ఎస్ ను( BRS ) జాతీయ స్థాయిలో విస్తరించాలని, తెలంగాణ మోడల్ ను దేశంలో అమలు చేయాలనే ఉద్దేశంతో కే‌సి‌ఆర్( KCR ) జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు కూడా.అయితే...

Read More..

గన్నవరం వైసీపీలోనూ అదే లొల్లి ! కలకలం రేపుతున్న యార్లగడ్డ ప్రకటన

రామచంద్రపురం వైసీపీ ( YCP )టికెట్ విషయంలో సీనియర్ నేత , రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ , మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యవహారం వైసీపీలో దుమారాన్ని రేపడం తో పాటు,  నేరుగా జగన్ ఈ అంశంపై జోక్యం చేసుకుని ...

Read More..

మోడీ సర్కార్ పై.. విపక్ష అస్త్రం !

మోడీ సర్కార్( Narendra Modi ) ను గద్దె దించాలని విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.ఏ చిన్న అవకాశం దొరికిన మోడీ సర్కార్ పై విమర్శల దాడి చేస్తూ ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారు విపక్ష నేతలు.తాజాగా దేశ...

Read More..

జగన్ కు షాక్ తప్పదా.. ఐప్యాక్ ఏం చెబుతోంది ?

ఎన్నికలతో మరోసారి అధికారంలోకి రావాలని ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి( CM jagan ) గట్టి పట్టుదలతో ఉన్నారు.ఈసారి 175 స్థానాల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలంటే టార్గెట్ తో ముందుకు సాగుతున్నారు.అయితే ఈ స్థాయి విజయం సాధ్యమేనా అని...

Read More..

రాయలసీమ కు నీళ్లిస్తే రతనాల సీమ అవుతుంది..చంద్రబాబు నాయుడు

నదుల అనుసంధానం ద్వారా ఏపీలో ప్రతి ఎకరాకు నీరందించే ప్రయత్నం చేశాం.ఇరిగేషన్ కోసం టీడీపీ( TDP ) హయాంలో 68 వేల కోట్లు ఖర్చు పెట్టాం.వైసీపీ ప్రభుత్వంలో కేవలం 22 వేలు మాత్రమే ఖర్చు చేశారు.రాయాలసీమ ప్రాజెక్టుల కోసం టీడీపీ అధికారంలో...

Read More..

ఇకపై ఆ మాటలు మాట్లాడను !  కీలక నిర్ణయం తీసుకున్న బాబు

టిడిపి అధినేత చంద్రబాబు ( chandrababu )సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ శ్రేణులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న దృష్ట్యా,  మిగతా అంశాల జోలికి వెళ్లకుండా ఏపీ ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారించాలని బాబు భావిస్తున్నారు.ఇకపై ఎలా పడితే అలా...

Read More..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి

కర్నాటక ప్రభుత్వాని( Karnataka govt )కి వచ్చిన డోకా ఎమి లేదు …దేవాదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి( Ramalinga Reddy ) 30 మంది ఎమ్మేల్యేల అసంతృప్తి అనేది బిజేపి చేస్తూన్న కుట్ర….పోర్జరి లేఖను సోషియల్ మీడియాలో వైరెల్ చేస్తూన్నారు ప్రభుత్వాని కుల్చేందుకు...

Read More..

కేసీఆర్ ప్లేస్ మార్చనున్నారా ? ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే... ? 

తెలంగాణలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైపోయింది .వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తూ.వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.ఇక అధికార పార్టీ బిఆర్ఎస్( BRS party ) లో ఈ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ...

Read More..

అమిత్ షా రాకతో తెలంగాణా బీజేపీ సీన్ మారుతుందా ? 

తెలంగాణ బిజెపిలో పరిస్థితి గందరగోళంగా మారింది.ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ నేతల మధ్య సఖ్యత తగ్గిపోవడం, గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, గతంలో కాంగ్రెస్ మాదిరిగా తెలంగాణ బిజెపి ( BJP party )పరిస్థితి ఇప్పుడు ఉండడం ,ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.ఇటీవల...

Read More..

అబ్బే అసంతృప్తి ఏమీ లేదే ! వెనక్కి తగ్గిన ' పిల్లి '

వైసిపి సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్( Pilli subhsh Chandra Bose ) రామచంద్రపురం నియోజకవర్గ టికెట్ విషయంలో అలక చెందిన విషయం తెలిసిందే.వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రయత్నిస్తున్నారు.ఆయన...

Read More..

గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందంటున్నవిజయసాయి

విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) , వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు గానే కాకుండా వైఎస్ జగన్కు అనుంగ అనుచరుడిగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో పేరుపొందారు.జగన్ అవినీతి కేసుల్లో జగన్ ( CM jagan )తో పాటు జైలుకు కూడా...

Read More..

ఏపీ లో ప్లాన్ ఏంటి బ్రో?

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ లు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి .ముఖ్యంగా రాజకీయం గా తమ అనుకూల వర్గాలకు ఒకలాగా వ్యతిరేక వర్గాలకు మరొక లాగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అన్న విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి .ముఖ్యంగా...

Read More..

అమరావతిపై జగన్ స్టాండ్ మారుతుందా?

వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy )ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఎదురైన కాంట్రవర్సీలలో అతిపెద్దది అమరావతి ఇష్యూ .దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కూడా జరిగింది .ముఖ్యంగా ఇక్కడ రాజధాని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో...

Read More..

మహిళా కార్డు ప్రయోగించబోతున్న జగన్?

రాష్ట్రంలోని మెజారిటీ మహిళల సంక్షేమమే లక్ష్యం గా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ఇప్పుడు ఎన్నికల సమరంలో కూడా మహిళా కార్డుతోనే ఎదుర్కోవాలని చూస్తున్నట్లుగా వార్తలు...

Read More..

ఉస్మానియా యూనివర్సిటీలో పరీక్షలు వాయిదా..!!

తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.రికార్డు స్థాయిలో వర్షాలు పడుతూ ఉండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.గత వారంలోనే మూడు రోజులు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది.ఇదిలా ఉంటే ఇప్పుడు బుధ మరియు గురువు వారాలలో...

Read More..

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు..!!

తెలంగాణ రాష్ట్రంలో భారీ మరియు అతి భారీ వర్షాలు( Telangana Heavy Rains ) కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలకు రెండు రోజులు ప్రభుత్వం ప్రకటించింది.ఆల్రెడీ గత వారంలో కురిసిన వర్షాలకు అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు  రాష్ట్ర ప్రభుత్వం...

Read More..

వైసీపీకి 23 సీట్లే బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

వచ్చే ఎన్నికలలో వైసీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వస్తాయని విశాఖ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు( Vishnu Kumar Raju ) స్పష్టం చేశారు.మరో 8 నెలలలో వైసీపీ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని జోష్యం చెప్పారు.మంగళవారం విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో...

Read More..

కన్నడ కాంగ్రెస్ ఢమాల్.. భయం పట్టుకుందా ?

కర్నాటకలో కాంగ్రెస్( Karnataka Congress ) అధికారంలోకి వచ్చి దాదాపుగా మూడు నెలలు కావొస్తుంది.అయితే ఈ మూడు నెలలకే కాంగ్రెస్.బీజేపీ ఫోబియా వెంటాడుతున్నాట్లు తాజా పరిణామలు చూస్తే అర్థమౌతుంది.తమ ప్రభుత్వాన్ని కూలదొసేందుకు కుట్ర జరుగుతోందని స్వయంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్...

Read More..

పొంగులేటి, ఈటెల సేమ్ టార్గెట్..?

కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) మరియు బీజేపీ నేత ఈటెల రాజేందర్( Etela Rajender ).ఇద్దరు కూడా బి‌ఆర్‌ఎస్ బహిష్కృత నేతలనే సంగతి తెలిసిందే.ఈ ఇద్దరు బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత వేర్వేరు...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.గ్రూప్ 1 పరీక్ష ల ఫలితాలు ప్రకటించొద్దు : హై కోర్ట్ గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు సోమవారం వరకు ప్రకటించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 2.అవిశ్వాస తీర్మానంపై బీజేపీ ఎంపీ కామెంట్స్ లోక్ సభ లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస...

Read More..

వారి రాకతో కే‌సి‌ఆర్ అలెర్ట్ అయ్యరా ?

తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి.వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు ప్రధాన పార్టీల అధినేతలు.ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటలని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు గట్టి పట్టుదలగా...

Read More..

వైసీపీ పాలనలో రాష్ట్రానికి కొత్తగా ఒక పరిశ్రమ వచ్చిందా - పురంధేశ్వరి

గుంటూరు: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాయింట్స్.ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.అత్యధిక ఇళ్లు ఏపీకి కేంద్రం కేటాయించింది.ఒక్కో ఇంటికి లక్షా 80 వేలు డబ్బులు కేంద్రం ఇస్తుంది.రాష్ట్రంలో నిర్మించిన ఇళ్లపై వైకాపా ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల...

Read More..

పాంప్లెట్ రాజకీయం : ' జగనన్న ముద్దు .. రక్షణ నిధి వద్దు ' !  

‘జగనన్న ముద్దు రక్షణ నిధి వద్దు’ అంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి కి( MLA Rakshana Nidhi ) వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి.చాలాకాలంగా ఈ నియోజకవర్గ వైసీపీలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయి.ఈ...

Read More..

ఎంపీ టికెట్ అంటే అమ్మో అంటున్నారా ? 

మరి కొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి.అధికార పార్టీ వైసీపీలో( YCP ) టెన్షన్ పెరిగిపోతుంది విపక్ష పార్టీలన్నీ మూకుమ్మడిగా ఎన్నికలకు వెళ్లి తమను ఓడించాలనే పట్టుదలతో ఉండడంతో, సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని,  ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ద్వారా ఎంతో...

Read More..

Vanama Venkateshwar Rao: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు షాక్.. ఎన్నిక చెల్లదన్న హైకోర్టు..!

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు( Telangana High Court ) సంచలమైన తీర్పు ఇచ్చింది.కొత్తగూడెంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ తీర్పు బయట పెట్టింది.ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని అన్నది.ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును( Jalagam Venkatrao )...

Read More..

బాలయ్య కూతురి పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్.. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుస్తారా?

నందమూరి కుటుంబానికి సంబంధించి ఏ వార్త వచ్చినా ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నందమూరి బాలయ్య( Nandamuri Balakrishna ) ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.2024 ఎన్నికల్లో బాలయ్య ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్యేగా...

Read More..

పిల్లి వర్సెస్ వేణు ! జగన్ రంగంలోకి దిగినా అదే లొల్లి

ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) ఇద్దరు సీనియర్ నేతల మధ్య చోటు చేసుకున్న వివాదం ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.స్వయంగా ఈ వ్యవహారంలో వైసీపీ అధినేత సీఎం జగన్ జోక్యం చేసుకున్నా.పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.అటు పిల్లి...

Read More..

గులాబీ బాస్.. ఫిక్స్ అయ్యారా ?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పోలిటికల్ హిట్ పెరుగుతోంది.ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ( BRS party )కి ఈసారి ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి.ఎందుకంటే వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బి‌ఆర్‌ఎస్.ఈసారి కూడా అదే రిపీట్ చేయాలని భావిస్తోంది.అయితే...

Read More..

Cm Kcr: ఉప్పల్ రోడ్డు మనమే వేద్దాం..కేంద్రానికి చేతకాదు.!

ఉప్పల్ రోడ్డును కేంద్రం వేయదని మనమే వేసుకుందామని సీఎం కేసీఆర్( Cm Kcr ) అన్నారు.ప్రజల వాహనదారుల అవస్థలను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు.ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనుల జాప్యం మీద కేంద్ర ప్రభుత్వ...

Read More..

కాంగ్రెస్ అలా చేస్తే.. బి‌ఆర్‌ఎస్ కు షాకే ?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యమ దూకుడు ప్రదర్శిస్తోంది.కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో( Karnataka assembly elections ) విజయం సాధించిన హస్తం పార్టీ.అదే ఫలితాన్ని తెలంగాణలో కూడా రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది.అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు, ప్రణాళికలతో కాంగ్రెస్ తెగ హడావిడి చేస్తోంది.ఇప్పటికే...

Read More..

అతనితో కాంగ్రేస్ కు ఇబ్బందే !

గతంలో వర్గపోరు, ఆదిపత్యవిభేదాలతో సతమతమైన టి కాంగ్రేస్( Telangana Congress ) లో ప్రస్తుతం అలాంటి పరిస్థితి కొంతవరకు తగ్గిందనే చెప్పాలి.దీనికి కారణం ఆ మద్య కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించడం.ఆ తరువాత నుంచి తెలంగాణలో కూడా నేతలంతా ఒకే తాటిపైకి...

Read More..

పొత్తులపై ఆప్షన్లు వెతుక్కుంటున్న బాబు ! 

రాబోయే ఏపీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు పొత్తులే కీలకం కావడంతో విపక్ష పార్టీలన్నీ పొత్తులపైనే దృష్టి సారించాయి.ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తు కొనసాగిస్తుండగా ,  టిడిపి మాత్రం ఈ విషయంలో గందరగోళంలో ఉంది.బిజెపి( BJP party ), జనసేన(...

Read More..

చేనేతలపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదు - పరిటాల శ్రీరామ్

చేనేతలపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఊరుకునే పరిస్థితి లేదని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు గత నెలలో విజయవాడ ఆలయ సిల్క్స్ యజమాని ధర్మవరం పట్టు వ్యాపారస్తులైన గిర్రాజు శశి, కోటం ఆనంద్ లపై దాడి పట్ల...

Read More..

షర్మిల ది వ్యూహాత్మక మౌనమేనా?

తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అనేక ప్రయత్నాలు చేసిన వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) గత కొంతకాలంగా సైలెంట్ అయ్యారు.గతం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వానికి వ్ వ్యతిరేఖం గా గళం విప్పిన షర్మిలా...

Read More..

వైసీపీలో ఏం జరగబోతుందో చెప్పి టెన్షన్ పెడుతున్న రఘురామ ! 

మొదటినుంచి ఏపీ అధికార పార్టీ వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగానే రకరకాల విమర్శలతో విరుచుకుపడుతూ వస్తున్నారు ఆ పార్టీ రెబల్ ఎంపీ కృష్ణంరాజు.సందర్భం వచ్చినప్పుడల్లా వైసిపి పైన , ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపైన స్పందిస్తూ ఆ పార్టీని టెన్షన్ పెడుతూ...

Read More..

పవన్ పై ముప్పేట దాడి? ఆత్మ రక్షనా ? అద్భుత వ్యూహమా?

తన వరాహి యాత్ర( Varahi yatra )తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ వెలిగించిన విమర్శల చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది.వారాహి రెండో విడత యాత్రకుతాత్కాలిక విరామం ఇచ్చిన జనసేనా ని మూడో విడత యాత్ర కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అయితే అధికారపక్షం నుంచి...

Read More..

సరికొత్త లీడర్ గా అవతరిస్తున్న కేటీఆర్ ?

తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన కొత్తల్లో కేసీఆర్ కుమారుడుగా మాత్రమే తెలంగాణ ప్రజానీకానికి తెలిసిన కేటీఆర్ ఆరంభంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.రాజకీయాల్లో కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కాదు అని డైరెక్ట్గా ఇంపోర్టు చేయబడ్డారని, తన రాజకీయ ప్రయాణానికి కెసిఆర్...

Read More..

ప్రభుత్వ మనుగడ పై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఇంకా రెండు నెలలుకూడా గడవకముందే ప్రభుత్వ మనుగడ పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి.ఈ వాఖ్యలు ప్రతిపక్షాలు చేసివుంటే ఏమోలే అనుకోవచ్చు కానీ ఆ పార్టీ కీలక నేత కర్ణాటకలో కాంగ్రెస్ ( Congress party...

Read More..

కెసిఆర్ కు అసంతృప్తుల డెడ్ లైన్?

ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో పొలిటికల్ ఆశవహుల హడావుడి తారా స్థాయికి చేరుతుంది.టికెట్లు కేటాయింపు పై( BRS Tickets ) స్పష్టతనివ్వాలని అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారు.ఈ హడావుడి అన్ని పార్టీలలోనూ ఉన్నప్పటికీ అధికార బారాసాల్లో ఇంకా ఎక్కువగా ఉన్నట్లు...

Read More..

సీఎం జగన్ ను టార్గెట్ చేసేలా ప్రతినిధి2 మూవీ.. యాత్ర2, వ్యూహం సినిమాలను మించి హిట్టవుతుందా?

ఏపీలో 2024 ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉండగా ఎన్నికలకు సంబంధించిన కథలతో ఎక్కువగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.మహి వి రాఘవ్ యాత్ర సినిమాతో బిజీగా ఉండగా రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) వ్యూహం, వ్యూహం2...

Read More..

ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ ధర్నా వాయిదా..!!

మంగళవారం ఇందిరాపార్క్ వద్ద బీజేపీ( BJP ) తలపెట్టాలని అనుకున్న ధర్నా వాయిదా పడింది.విస్తారంగా వర్షం కురుస్తూ ఉండటంతో ఈ ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ స్పష్టం చేయడం జరిగింది.హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో...

Read More..

చంద్రబాబు, పవన్ లపై మంత్రి రోజా సీరియస్ కామెంట్స్..!!

రెండో దశ వారాహి విజయ యాత్రలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్( Pawan kalyan ) చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఇంకా కాక రేపుతున్నాయి.ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించే దిశగా ఆలోచన చేస్తూ ఉండగా మరోపక్క పవన్...

Read More..

కాళేశ్వరం ప్రాజెక్ట్ బాకీలు మొత్తం తీరిపోయాయి సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( Telangana CM KCR ) సంచలన వ్యాఖ్యలు చేశారు.కాలేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అప్పులు మొత్తం తీరిపోయాయని స్పష్టం చేశారు.ఇక ఇదే సమయంలో వ్యవసాయంలో ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మళ్లీ వెనక్కి వస్తుంది అని పేర్కొన్నారు.80...

Read More..

తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ మార్పు ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల టైమింగ్స్( Telangana State School Timings ) విషయంలో మార్పులు చేసింది.ప్రైమరీ స్కూళ్లు (1-5వ తరగతి) ఉ.9.30 నుంచి సా.4.15 వరకు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు (6-10వ తరగతి) ఉ.9.30 నుంచి సా.4.45 వరకు పనిచేయాలని...

Read More..

గన్నవరం నుంచే పోటీ యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు..!!

గన్నవరం నియోజకవర్గం( Gannavaram Constituency )లో వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావు అనే పరిస్థితి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గన్నవరం నుండి పోటీ చేసిన యార్లగడ్డ… వంశీ( Vallabhaneni Vamsi ) చేతిలో ఓటమిపాలయ్యారు.అయితే...

Read More..

పవన్ పై వాలంటీర్ పరువు నష్టం దావా ! వైసీపీ వ్యూహం ఏంటంటే..? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) పై ఓ మహిళ వాలంటరీ విజయవాడ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు.వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తాను ఎంతో మానసిక వేదనకు గురయ్యానని ,...

Read More..

Kcr: వీఆర్ఏలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో జారీ..!!

తెలంగాణ ప్రభుత్వం ( Telangana Governament ) గుడ్ న్యూస్ చెప్పింది.వీఆర్ఏ లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు సోమవారం సాయంత్రం సచివాలయం లో వీఆర్ఏల ( VRA ) తో సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్...

Read More..

Etela Rajendar: బిజెపి అధికారంలోకి వస్తే వారికి రైతుబంధు కట్..!

కేసీఆర్ (Kcr) పాలనలో రాష్ట్రమంతా అప్పుల పాలు అయిందని బిజెపి నేత ఈటల రాజేందర్(Etela Rajender) అన్నారు.సోమవారం హనుమకొండలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన కామెంట్లు చేశారు.కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల పాలవుతోందని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాడుతామని...

Read More..

ఏపీలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

సింగ్ నగర్ లోని బి.ఆర్.యస్ పార్టీ( BRS party ) కార్యాలయం లో మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు వేడుకలు అభిమానుల సమక్షంలో ‌కేక్ కట్ చేసిన బిఆర్.యస్ ఎపి సీనియర్ నేత కొణిజేటి ఆదినారాయణ కొణిజేటి ఆదినారాయణ.బి.ఆర్.యస్.ఎపి సీనియర్ నేత...

Read More..

అవినీతి చేయడంలో వైసీపీ నేతలు దిట్ట - కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు: మాజీమంత్రి టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్.వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతిపక్షాల పై కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి.గత 5సం.లుగా గన్ మెన్లను కల్పించిన సంగతి అందరికీ తెలుసు. మరి ఎందుకో గాని గత 3 రోజులుగా గన్...

Read More..

ఏదో ఒకటి తేల్చాల్సిందే ! బీఆర్ఎస్ లో టిక్కెట్ల లొల్లి ?

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ లో పరిస్థితి అదుపుతప్పినట్టుగా కనిపిస్తోంది.ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్ల అంశంపై ప్రధానంగా పార్టీ నాయకుల్లో అసంతృప్తి చెలరేగుతుంది.టికెట్ల కేటాయింపు విషయంలో సర్వే నివేదికల ద్వారానే కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ...

Read More..

రండి రండి మా పార్టీలో చేరండి !  అన్ని పార్టీల్లో అదే హడావుడి 

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో, ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి.ప్రజల్లో తమ పార్టీపై ఆదరణ పెంచుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో అన్ని ప్రధాన పార్టీలు ఉన్నాయి.  క్షేత్రస్థాయి...

Read More..

'పిల్లి ' రాజీనామా వార్నింగ్ ! జగన్ ఏం చేస్తారో ..? 

వైసీపీలో ఇద్దరు కీలక నేతల మధ్య మొదలైన ముసలం సంచలనంగా మారింది.కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించిన టిక్కెట్ విషయంలో వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ మధ్య రామచంద్రపురం...

Read More..

సినిమా ల చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయాలు

భారతదేశంలో ప్రజలను అత్యంత ప్రభావితం చేసే మొదటి మూడు అంశాలలో ఒకటి సినిమాలు రెండు రాజకీయాలు మూడు క్రికెట్.ఈ మూడింటిని విడదీసి చూడడం చాలా కష్టం ముఖ్యంగా రాజకీయ రంగం లోకి ఎంటర్ అవుతున్న చాలామంది నేతలు మిగతా రెండు కేటగిరీల...

Read More..

ఉద్యమ నేతనే మర్చిపోతారా ? కాంగ్రెస్ లో కాక రేపుతున్న 'పొన్నం ' ?

ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) బలం పుంజుకుందని, పార్టీ నాయకులంతా సమిష్టిగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి సారించారని అంతా భావిస్తూ ఉండగా,  పార్టీకి సంబంధించిన పదవుల్లో తమకు సరైన ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తితో కొంతమంది...

Read More..

బొత్స Vs పవన్ : పాఠాలు ఎవరికి అవసరం ?

తన వరాహి యాత్ర( Varahi yatra ) మొదలు అయినప్పటి నుంచి అధికార అధికార పార్టీతో ఎన్నికల యుద్ధాన్ని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ప్రతి శాఖకు సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా వేదికగా ఎండ గడుతున్నారు.ఇప్పుడు విద్యాశాఖ వంతు వచ్చినట్లుంది.ప్రభుత్వ స్కూళ్లలో...

Read More..

భారత చైతన్య యువజన పార్టీ... ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన బోడే రామచంద్ర యాదవ్( Bode Ramachandra Yadav ) గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద నిర్వహించిన సింహ గర్జన మహాసభలో తను రాష్ట్రంలో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు.ఆదే భారత చైతన్య యువజన...

Read More..

నేడు సీఎం వైఎస్‌ జగన్‌...గుంటూరు జిల్లా పర్యటన

సీఆర్డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్‌) పేదల ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్ధాపన చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌( CM YS Jagan ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో అన్ని...

Read More..

చంద్రబాబును ఇంటివాడిని చేస్తున్న వైసిపి?

తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( N Chandrababu Naidu ) పై విమర్శలకు అధికార పార్టీ అత్యంత ప్రాధాన్యతని ఇస్తుంది .ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని విమర్శకు అనుకూలంగా మార్చుకొని ఆయనపై ముప్పేట దాడి చేస్తుంది.దానికోసం ప్రత్యేకంగా...

Read More..

గడ్కరి పై గురిపెట్టిన రాయలసీమ ఫైర్ బ్రాండ్

రాయలసీమలోని ఫైర్ బ్రాండ్ నేతల్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి( Byreddy Rajashekar Reddy ) ఒకరు, రాజకీయంగా స్తిరత్వం లేక అనేక పార్టీలు మారిన ఈ సీనియర్ నేత రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమ పరిరక్షణ వేదిక పేరుతో ఒక సంస్థను...

Read More..

తెలంగాణలో బలపడుతున్న పొలిటికల్ తుఫాన్

తెలంగాణలో ఇప్పటికే ఎడతెరిపిన ఎడతెరిపి లేని వర్షాలతో తడిచి ముద్దవుతున్న తెలంగాణ ను మరో పొలిటికల్ తుఫాను ముంచెత్తనుందని ముందస్తు వార్తలు వస్తున్నాయి.మరో నాలుగు ఐదు నెలల్లోనే ఎన్నికలు ఉన్నందున రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్లుగా తెలుస్తుంది ఇందులో కాంగ్రెస్ (...

Read More..

ఈనెల 30న తెలంగాణలో పర్యటించబోతున్న ప్రియాంక గాంధీ..!!

ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ( Priyanka Gandhi) ఈనెల 30వ తారీకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.కొల్లాపూర్ లో జరిగే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.ఈ సభలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) మరి కొంతమంది...

Read More..

వివేక కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన నిర్ణయం..సీబీఐకి లేఖ..!!

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు( YS Vivekananda Reddy) విచారణ తుది దశకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా మందిని సీబీఐ విచారించడం జరిగింది.దీనిలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి)ని కూడా చాలా...

Read More..

ఎంపీ సుభాష్ చంద్రబోస్ పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన కామెంట్స్..!!

గోదావరి జిల్లాలలో రామచంద్రాపురంలో వైసీపీ పార్టీలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ( Chelluboina Srinivasa Venugopala Krishna) వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నట్టు పరిస్థితి మారింది.ఈ క్రమంలో నియోజకవర్గంలో క్యాడర్ ని దూరం చేసుకోవడం తనకి ఇష్టం లేదని.అన్నారు.ఇదే సమయంలో...

Read More..

న్యూస్ రౌండప్ టాప్ 20

1.గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి రాజమండ్రి వద్ద మళ్లీ గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది .గంట గంట కు నీటిమట్టం పెరుగుతోంది. 2.తెలంగాణ హైకోర్టు కొత్త సేజే ప్రమాణ స్వీకారం తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే( Alok...

Read More..

జగన్ మళ్ళీ వస్తే ఏపి పూర్తిగా నష్టపోతుంది - టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

విశాఖ: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కామెంట్స్.పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి.పోలవరం ప్రాజెక్టుకు జగన్ శనిలా తయారయ్యాడు.గోదావరిపై ధవళేశ్వరం తప్ప మరోటి లేకపోవడంపై కాటన్ దొర మనుమరాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.సీఎం జగన్ కు 21 ప్రశ్నలు సందిస్తున్నా, వాటికి...

Read More..

ఆ లిస్ట్ లో పేరు కోసం .. బీఆర్ఎస్ నేతల ఆత్రం మామూలుగా లేదు ! 

మరో నాలుగు నెలల్లో జరగబోతున్న తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో( Telangana Elections ) గెలిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రకాల ఎత్తుగడలను అమలు చేస్తున్నారు.ఇక అధికార పార్టీ బిఆర్ఎస్( BRS ) విషయానికి...

Read More..

భారీ గుంతల్లో ఈత కొడుతూ సిపిఎం, టిడిపి నాయకుల వినూత్న నిరసన..

పార్వతీపురం మన్యం జిల్లా: అంతర్రాష్ట్ర రహదారి పై ఉన్న భారీ గుంతల్లో ఈత కొడుతూ సిపిఎం, టిడిపి నాయకులు వినూత్న నిరసన.పార్వతీపురం – రాయిఘడ జాతీయ రహదారిపై భారీగా ఏర్పడిన గుంతలు. తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, గుంతల్లో కొమరాడ వద్ద ఈత...

Read More..

డీఎంకేను ట్రాప్ చేస్తున్న బిజెపి?

దేశం మొత్తానికి విస్తరించి రెండు సార్లు కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా కూడా బారతీయ జనతాపార్టీ కి( BJP ) కొరకరాని కోయ్య గా మిగిలిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి.అందులో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా ఉంది.తెలంగాణ లో...

Read More..

అప్పటివరకు తారక్ పొలిటికల్ ఎంట్రీ లేనట్టేనా.. అభిమానులకు ఆ విషయంలో నిరాశ తప్పదా?

ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.2024 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు సైతం జవాబు చెప్పలేని పరిస్థితి నెలకొంది.ప్రముఖ నటుడు, నిర్మాత చిట్టిబాబు( Chitti Babu ) మాత్రం...

Read More..

బిజెపి -టిడిపి పొత్తు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి?

వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారధ్యంలోని ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) కూడా భాగస్వామి అవుతుందని గత కొన్ని రోజులుగా తెలుగు మీడియా లో వార్తా కథనాలు వస్తున్నాయి.2014 ఎన్నికల్లో భాజాపా తో కలిసి ఆంధ్రప్రదేశ్...

Read More..

పవన్ కు దగ్గర అవుతున్న గంటా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన పార్టీ ప్రకటించిన తర్వాత ఒకప్పుడు ప్రజారాజ్యంలో కీలకంగా పనిచేసిన చాలామంది కార్యకర్తలను తిరిగి జనసేనలో( Janasena ) యాక్టివ్ చేశారు .పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసి నష్టపోయిన వారిని గుర్తించి...

Read More..

పవన్ రూటు ఫాలో అవుతున్న లోకేష్?

తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) బలోపేతానికి సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టైల్ ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది .ఇటీవల తన వారాహి యాత్ర ద్వారా ముఖ్యమంత్రి జగన్( YS Jagan ) ని ఏకవచనంతో...

Read More..

దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడనుందా?

ప్రపంచ దేశాలలో బియ్యం ఉత్పత్తులలో అగ్రగణ్య దేశముగా భారత్( India 0 కు పేరు ఉంది.దాదాపు బియ్యం ఉత్పత్తుల్లో 50% వాటాను భారత్ కలిగి ఉండటం ద్వారా ప్రపంచానికి అతిపెద్ద సరఫరాదారుగా భారత్ ఉంది.అయితే ఇప్పుడు బారత దేశం తీసుకున్న ఒక...

Read More..

షిండే కు చెక్.. అందుకే అజిత్ పవార్ ఎంట్రీ ?

మహారాష్ట్రలో రాజకీయాలు( Maharashtra Politics ) ఎప్పుడు ఎలా మారిపోతాయో అంచనా వేయడం కష్టంగా మారింది.ఆరాష్ట్రంలోని ప్రధాన పార్టీలలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం ఈ స్థాయిలో హాట్ టాపిక్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఆ మద్య శివసేన చీలికతో వార్తల్లో...

Read More..

వైసీపీలో రోజా పనైపోయిందా ?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఉన్నారా అంటే అందరూ చెప్పే ఒక సమాధానం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అని.ప్రత్యర్థి పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు చేయడంలోనూ, ఆరోపణలు చేయడంలోనూ రోజా స్టైలే వేరు.ఆమె చేసే వ్యాఖ్యలు...

Read More..

పవన్ ప్రశ్నలకు.. జగన్ సమాధానం ఏది ?

ఈ మద్య రాజకీయాల్లో జనసేనానాని పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. సి‌ఎం జగన్ టార్గెట్ గా ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు పోలిటికల్ సర్కిల్స్ లో కలకలం రేపుతున్నాయి.గతంలో ఎప్పుడు లేని విధంగా వాలెంటరీ వ్యవస్థపై పవన్ గురి...

Read More..

కోనసీమ వైసీపీలో ఆత్మీయ సమ్మేళనాల చిచ్చు !

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ వైసీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో పాటు,  బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రచ్చ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.ఒకే వర్గానికి చెందిన నాయకులు ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకుంటూ  మరింత...

Read More..

అభ్యర్థులను ఇంకెప్పుడు ప్రకటిస్తారు ..? బీజేపీ సమావేశంలో ప్రశ్నల వర్షం !

ఎన్నికల కార్యాచరణలో భాగంగా బిజెపి రాష్ట్ర ఇంచార్జీలు సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ మంత్రులు గతంలో ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ నాయకులతో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా...

Read More..

పవన్ చంద్రబాబు భేటీ ! కీలక నిర్ణయం తీసుకుంటారా ?

ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది.వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఎవరికి వారు తమ వ్యూహాలను అమలు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.ప్రస్తుత అధికార పార్టీ వైసిపి( YCP ) వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి, గెలవాలనే పట్టుదలతో ఉండగా, టిడిపి, జనసేన,...

Read More..

పుల్లంపేట రోడ్డు ప్రమాదం పై స్పందించిన పవన్ కళ్యాణ్..!!

అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందటం తెలిసిందే.ఈ ప్రమాద ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.మృతులకు ₹10 లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షలు స్వల్పంగా గాయాలైన వారికి ₹50 వేలు చొప్పున...

Read More..

ఉధృతంగా గోదావరి వరద కాలేశ్వరం వద్ద 70 గేట్లు ఎత్తివేత..!!

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు.నదులు, కాల్వలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు దాదాపు మూడు రోజులు సెలవులు ప్రకటించడం జరిగింది.ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న...

Read More..

పుల్లంపేట రోడ్డు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్..!!

ఈరోజు అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడం జరిగింది.ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి...

Read More..

దివ్యాంగులకు ₹4016 పింఛన్ పెంపు...జారీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..!!

తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ ₹3016 నుంచి ₹4016కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.దివ్యాంగుల పెన్షన్ పెంచడం పట్ల సీఎం కేసీఆర్ కు మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా అధిక పెన్షన్ లు ఇస్తున్న...

Read More..

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం..!!

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ( Nellore Government Hospital )ఒక్కరోజులోనే ఏకంగా ఆరుగురు మృతి చెందటంతో విషాదం చోటుచేసుకుంది.ఎంఐసియు వార్డులో( MICU ward ) ఈ ఘటన చోటుచేసుకుంది.శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆక్సిజన్ అందక రోగులు చనిపోయినట్లు బంధువులు...

Read More..

వైఎస్ వివేకా హత్య జగన్ కు ముందే తెలుసు - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు: మాజమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్.చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలయ్యను తిట్టడానికి వెంకటగిరిలో బహిరంగ సమావేశం పెట్టాడు జగన్.బహిరంగ సభలో పిల్లలు, మహిళలు, పెద్దలున్నారన్న విషయాన్ని మరచి జగన్ మాట్లాడాడు.జగన్ ముత్తాత రెండో భార్య ముని మనవడు జగన్.స్థాయి...

Read More..

పవన్ పై కేసు... వైసీపీ 'తప్పు ' లో కాలేసిందా ? 

ఏపీ అధికార పార్టీ వైసిపి జనసేన మధ్య హోరాహోరీగా మాటలు యుద్ధం జరుగుతోంది.వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనే కాకుండా , రోడ్లు, అవినీతి వ్యవహారాలు, అలాగే...

Read More..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓటు హక్కును పరిరక్షించుకోవాలి..దేవినేని ఉమామహేశ్వర రావు

శ్రీ దేవినేని ఉమామహేశ్వర రావు ( Devineni Umamaheswara Rao )తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా : కొండపల్లి మున్సిపాలిటీఅబద్దాల కోరు ముఖ్యమంత్రి ఈరోజు కూడా సత్యాలు మాట్లాడాడు మీడియా పై దాడి ప్రతిపక్షాలపై...

Read More..

ఎన్నికల కమిటీపై అప్పుడే అలకలు ! టి. కాంగ్రెస్ లో మళ్లీ మొదలు 

తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో గ్రూపు రాజకీయాలు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి అని అంతా భావిస్తుండగా, మళ్లీ పరిస్థితి యథాతధంగా  మారిపోయినట్టుగానే కనిపిస్తోంది.ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఉండడంతో నాయకులంతా ఉత్సాహంగా ఉన్నారు.గ్రూప్...

Read More..

జగన్ కు షర్మిలతో ముప్పు పొంచిఉందా ?

ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డికి ( CM Jagan Mohan Reddy )తన సొంత చెల్లి YS Avinash Reddy తో ఇబ్బందులు తప్పెల కనిపించడం లేదు.గతంలో తన అన్న కోసం వైసీపీ పార్టీ గెలుపు కోసం ఎంతగానో కృషి చేసిన...

Read More..

తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా ?

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టాలని బీజేపీ( BJP ) కంటున్న కలలు అన్నీ ఇన్ని కావు.గత లో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో కమలం పార్టీ దూకుడుగా వ్యవహరిస్తూ వస్తోంది.జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికలు మొదలుకొని మునుగోడు బైపోల్ వరకు...

Read More..

పవన్ క్లారిఫికేషన్.. జగన్ ప్రస్టేషన్ !

ప్రస్తుతం రాజకీయాల్లో వైసీపీ జనసేన పార్టీల మద్య రాజకీయ రగడ తారస్థాయికి చేరుతోంది.ఈ మద్య జనసేన పవన్ తన ప్రసంగాల్లో జగన్ పై ఆయన పాలన విధానంపై దుమ్మెత్తి పోస్తున్నారు.జగన్ పాలన లో వైఫల్యాలను విడమరచి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో...

Read More..

విలువల పతనానికి హద్దుందా?

భారత రాజకీయాల విలువల పరిధి దాటి కిందకు వచ్చి చాలా కాలమే అవుతున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు( AP Politics ) మరింత హీనస్థితి కోసం పోటీ పడుతున్నట్లుగా ఉన్నాయి.ఇందులో ఏ పార్టీని ప్రత్యేకంగా పేరు పెట్టి చెప్పనవసరసం లేదు .తమలపాకు తో...

Read More..

పవన్ పోటీ చేసేది అక్కడి నుంచే ? క్లారిటీ ఇచ్చిన రఘురామ 

ఏపీలో జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి.ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.వైసిపి మరోసారి తమ విజయం ఖాయమని ధీమా గా ఉండగా , బిజెపి , జనసేన పొత్తులతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.ఇక టిడిపి సైతం ఈ రెండు...

Read More..

రాములమ్మ మళ్లీ అలిగారా?

తెలంగాణ రాష్ట్ర బాజాప అధ్యక్ష పదవి( Telangana BJP President ) తీసుకోవడానికి కిషన్ రెడ్డి సుముఖంగా లేరన్న వార్తలు గత కొంత కాలం గా వినిపిస్తునప్పటికి ఎట్టకేలకు ఆయన పదవి స్వీకరించడానికి సిద్ధమయ్యారు.తన ఉనికిని చూపించుకోవడానికి డబుల్ బెడ్ రూమ్...

Read More..

అధినేత అసహనం దేనికి సంకేతం?

ప్రభుత్వ వైపల్యాలపై ముప్పేట జరుగుతున్న దాడి ముఖ్యమంత్రి జగన్( AP CM YS Jagan ) లో అసహనానికి దారితీస్తున్నట్లుగా కనిపిస్తుంది.ఈరోజు వెంకటగిరి లో జరిగిన సభలో ప్రతిపక్ష నాయకుల పై ఆయన చేసిన వాఖ్యలు అందుకు నిదర్శనం గా నిలిచాయి...

Read More..

మణిపూర్ మంటల పాపం ఎవరిది ?

గనత వహించిన బారత ప్రజాస్వామ్యం సిగ్గు పడాల్సిన తీవ్ర సంగటనలు ఈశాన్య రాష్ట్రం మణిపూర్( Manipur ) లో జరుగుతున్నాయి .ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని జబ్బులు చర్చుకుంటున్న భారతావని లో మానవత్వానికి మాయని మచ్చలా జరిగిన ఇలాంటి సంఘటనలపై తీసుకోవలసిన స్థాయిలో...

Read More..

మారుతున్న పవన్ తీరు ?

ఎన్డీఏ( NDA ) కూటమి పార్టీల సమావేశానికి హాజరై తిరిగి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వైఖరిలో కొంత మార్పు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పై పొత్తు పై స్పష్టంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్( Pawan...

Read More..

రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు..!!

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు( Heavy rains ) కురుస్తున్న సంగతి తెలిసిందే.దీంతో దేశంలో చాలా రాష్ట్రాలలో వరదలు ఏరులై పారుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి.యమునా నది పొంగిపొర్లుతు ఉంది.ఇక ఇదే రీతిలో తెలంగాణలో సైతం.గత మూడు రోజుల...

Read More..

మణిపూర్ ఘటనకు సంబంధించిన నలుగురు నిందితులకు కస్టడీ విధించిన కోర్టు..!!

దేశంలో మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అమానుష ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.ఏకంగా ఆడవాళ్లను నగ్నంగా.ఊరేగించిన ఆ వీడియో తాజాగా బయటపడటం సంచలనంగా మారింది.మణిపూర్ లో రెండు తెగల మధ్య గత కొద్ది నెలల నుంచి ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకోవడం...

Read More..

జగనాసుర రక్త చరిత్ర...వైయస్ షర్మిల అంటూ లోకేష్ ట్వీట్..!!

వైయస్ వివేక ( Ys Viveka )హత్య కేసులో చోటు చేసుకుంటున్నా సంఘటనలు సంచలనం రేపుతున్నాయి.కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణలో కీలక అంశాలు తెరపైకి వస్తున్నాయి.ఈ క్రమంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని( MP Avinash Reddy ) పలుమార్లు...

Read More..

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కు దక్కిన గౌరవంతో జగన్ లో భయం పట్టుకుంది - పోతిన వెంకట మహేష్

విజయవాడ: జనసేన నేత పోతిన వెంకట మహేష్. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కు దక్కిన గౌరవంతో జగన్ లో భయం పట్టుకుంది.నిజాయతీగా ఉన్న వ్యక్తి కాబట్టే జాతీయ నాయకులు అయినా ఎదురేగి స్వాగతం పలికారు.జగన్ లాగా కేసులు, అప్పులు కోసం పవన్...

Read More..

పవన్ కళ్యాణ్ ది యాక్షన్ అయితే చంద్రబాబు డైరెక్షన్ చేస్తున్నారని మండిపడ్డ మంత్రి సీదిరి అప్పలరాజు..

శ్రీకాకుళం: పవన్ కళ్యాణ్ ది యాక్షన్ అయితే చంద్రబాబు డైరెక్షన్ చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు.పవన్ కళ్యాణ్ కు స్వతహాగా వ్యాఖ్యలు చేసే జ్ఞానం లేదని అన్నారు.చంద్రబాబుకు తమ జన్మభూమి కమిటీల మీద తప్ప సచివాలయ వ్యవస్థపై నమ్మకం లేదని...

Read More..

పవన్ పై ఆ సెక్షన్ పై కేసు నమోదు.. కేసు ప్రూవ్ అయితే అన్నేళ్ల జైలు శిక్ష పడుతుందా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )వాలంటీర్ల గురించి, గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగుల గురించి చేసిన కామెంట్ల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు వాలంటీర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.వాలంటీర్ల...

Read More..

నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న సీఎం వైయస్‌.జగన్‌..

తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్సార్‌ నేతన్ననేస్తం( YSR Nethanna Nestham ) పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్న సీఎం.ఉదయం సీఎం వైయస్‌.జగన్‌( CM YS jagan ) తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి...

Read More..

రాయబారాలు ఫలిస్తున్నాయా ? ఆ కాంబినేషన్ రిపీట్ కాబోతోందా ? 

2024 ఎన్నికల్లో టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది.విపక్షాలన్నీ ఏకమై వచ్చినా తనకు భయం లేదని, ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని ధీమాగా చెబుతోంది.ఏపీ అధికార పార్టీ వైసిపి.జనసేన, బిజెపిల కు ఉమ్మడి శత్రువుగా ఉన్న వైసీపీని ఓడించేందుకు ఈ మూడు పార్టీలు కలవాల్సిన...

Read More..

రేవంత్ కు ఫుల్ పవర్స్ ! ఆపేవారే లేరా ? 

తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గానే నిర్ణయాలు తీసుకుంటోంది.తెలంగాణ కాంగ్రెస్ పేరు చెబితే గ్రూపు రాజకీయాలు ఒకప్పుడు గుర్తుకు వచ్చేవి.అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా ఆ గ్రూపులు కనిపించడం లేదు.పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదల...

Read More..

బీజేపీ తో పొత్తు ..! 'అభీష్ట ' పైనే టీడీపీ ఆశలు ?

బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) చేయని ప్రయత్నం లేదు.ఈ పొత్తు విషయంలో బిజెపి అగ్ర నాయకులకు నచ్చజెప్పి, టిడిపి తో పొత్తుకు అంగీకరించే విధంగా చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.ఇటీవల జనసేన...

Read More..

Bandla Ganesh : నాలుగు నెలలు ఓపిక పట్టండి.. తెలంగాణలో వచ్చేది ఆ ప్రభుత్వమే.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్!

గత కొద్దిరోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.దీంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి.అంతేకాకుండా ఈ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో హైదరాబాద్ మొత్తం అంతా కూడా ఈ డబ్బులు ఇచ్చింది.లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు వచ్చి చేరాయి.ఇప్పటికే...

Read More..

బిజెపి హ్యాట్రిక్ ఆశలకు “ఇండియా” కళ్లెం వేస్తుందా?

జాతీయస్థాయిలో బిజెపికి( BJP party ) ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేసిన ఇండియా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది.ప్రతిపక్షాల ఐక్యతపై మొదట్లో ఎవరికీ నమ్మకం లేకపోయినా బెంగళూరు వేదికగా జరిగిన సమావేశంలో నేతల ఐక్యత చూసిన వారికి కొత్త ఆశ...

Read More..

వాలంటీర్ల బాధ్యత ప్రభుత్వానిదే : బొత్స

వాలంటీర్లు చేసే తప్పుఒప్పులకు బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ .వాలంటీర్లు రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ అని ఈ వ్యవస్థలో జరిగే పొరపాట్ల కు ప్రభుత్వం కచ్చితంగా బాధ్యత భావిస్తుందని...

Read More..

టిడిపి ది వ్యూహాత్మక మౌనమేనా ?

గత కొన్ని రోజులుగా జగన్ వర్సెస్ పవన్ గా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినేరియో( AP Political Scenario ) మారిపోయింది .తన వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వ అధినేతను డైరెక్ట్గా టార్గెట్ చేసిన పవన్ వ్యాఖ్యలు అధికార పార్టీకి చాలా డ్యామేజ్...

Read More..

తెలుగుదేశానికి ఒంటరి పోరే శరణ్యమా?

జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది .లేటుగా వచ్చినా లేటెస్ట్ గా దూకుడు చూపిస్తున్న జనసేన రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసింది.ముఖ్యమంత్రి పదవి( AP CM Post )పై ఒకప్పుడు కాస్త నిరాశక్తంగా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్...

Read More..

పవన్ తెగింపు వెనక కేంద్రం అండ ఉందా?

గత నాలుగు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో( AP Politics ) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన పవన్ కళ్యాణ్ ఎన్నికలు వాతావరణాన్ని కొన్ని నెలలు ముందే ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చేసారని చెప్పాలి.తన వారాహి యాత్ర ద్వారా అధికార పక్షాన్ని ముప్పతిప్పలు పెడుతున్న...

Read More..

సై అంటే సై అంటూ పవన్ వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్..!!

పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వాలంటీర్ల వ్యవస్థ పై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ( YCP ) ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.వాలంటీర్ల పై తప్పుడు ఆరోపణలు...

Read More..

పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు..!!

వారాహి విజయ యాత్రతో( Varahi Vijaya Yatra ) ఏపీ రాజకీయాలు పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ అన్నట్టు పరిస్థితి మారిపోయింది.ముఖ్యంగా ఏలూరులో జరిగిన వారాహి యాత్ర సభలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.అయితే పవన్ చేసిన...

Read More..

జనసేనలో జాయిన్ అయిన తర్వాత పంచకర్ల రమేష్ సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీ పార్టీకి చెందిన నేత పంచకర్ల రమేష్( Panchkarla Ramesh ) నేడు జనసేనలో జాయిన్ అయ్యారు.మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి రమేష్ ని జనసేనలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రమేష్ తనకు...

Read More..

పవన్ వ్యాఖ్యలపై కోర్టుకు వెళుతున్న వైసీపీ ప్రభుత్వం..!!

రెండో దశ వారాహి యాత్రలో( Varahi Yatra ) భాగంగా ఏలూరులో వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.వాలంటీర్లు ( Volunteers )మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు చేశారు.పవన్ చేసిన కామెంట్లకు...

Read More..

వాలంటీర్లకు నాయకుడు ఎవరంటూ పవన్ సంచలన కామెంట్స్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) దాదాపు రెండు రోజులపాటు ఢిల్లీలో ఇటీవల పర్యటించడం తెలిసిందే.ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ పార్టీకి చెందిన పెద్దలతో సమావేశమయ్యారు.ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ( Delhi )...

Read More..

బి‌ఆర్‌ఎస్ ను కాంగ్రెస్ ఇరుకున పెడుతోందా ?

తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్( BRS party మరియు కాంగ్రెస్ పార్టీల మద్య రాజకీయ రగడ కొనసాగుతోంది.వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఉన్న ఈ రెండు పార్టీలు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు పోలిటికల్ హీట్ పెంచుతున్నాయి.కర్నాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో హస్తం పార్టీ...

Read More..

కే‌సి‌ఆర్ కు" గజ్వేల్ " భయం.. పట్టుకుందా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్( CM kcr )పోటీ చేస్తే స్థానం మారబోతుందా ? ఆయన ఈసారి గజ్వేల్ ( Gajwel )బరిలో నిలిచే అవకాశం లేదా ? అసలెందుకు ఈ రకమైన చర్చ జరుగుతోంది ? అనే ప్రశ్నలు ఇటీవల పోలిటికల్...

Read More..

కాంగ్రెస్ "స్ట్రాటజి"స్ట్.. దెబ్బేశాడా ?

ఏదైనా పార్టీకి గెలుపోటముల విషయంలో పోలిటికల్ వ్యూహాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి.అందుకే రాజకీయ పార్టీలన్నీ వ్యూహకర్తలను నియమించుకొని వారి సలహాలు సూచనల మేరకే ఎన్నికల బరిలో నిలిస్తుంటాయి.ఏపీలో 2019 ఎన్నికల టైమ్ లో ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) వ్యూహాలు...

Read More..