స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని( Perni nani ), వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో కలిసి పనులు పరిశీలించిన విడదల రజని…సీఎం జగన్ రూ.8500 కోట్లతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు – రజని( Vidadala Rajini )…తొలి విడతగా 5 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురానున్నాం…మచిలీపట్నంలో రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నాం…సెప్టెంబర్ 1వ తేదీ నుండి తరగతులు ప్రారంభించనున్నాం…
14 యేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు( Candra babu naid ) ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు… ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు…నాడు-నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం…వైద్య ఆరోగ్య శాఖను చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు
.