రాజన్న ఆలయ ఉద్యోగి బొడుసు మహేష్ కు పదోన్నతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం( Vemulawada Sri Raja Rajeswara Swamy temple )లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బొడుసు మహేష్ కు సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి ఉత్తర్వులు ఈరోజు ఆలయ ఈఓ కె.వినోద్ రెడ్డి అందజేశారు.

 Rajanna Temple Employee Bodusu Mahesh Has Been Promoted , Bodusu Mahesh , Vemu-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఏ ఈఓ శ్రవణ్, పర్యవేక్షకులు పూజిత ,సీనియర్ అసిస్టెంట్ పురాణం వంశీ( Vamsi ) కూరగాయల శ్రీనివాస్ లు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube