రాజన్న ఆలయ ఉద్యోగి బొడుసు మహేష్ కు పదోన్నతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం( Vemulawada Sri Raja Rajeswara Swamy Temple )లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బొడుసు మహేష్ కు సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి ఉత్తర్వులు ఈరోజు ఆలయ ఈఓ కె.

వినోద్ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏ ఈఓ శ్రవణ్, పర్యవేక్షకులు పూజిత ,సీనియర్ అసిస్టెంట్ పురాణం వంశీ( Vamsi ) కూరగాయల శ్రీనివాస్ లు ఉన్నారు.

జై హనుమాన్ లో హనుమంతుడిగా రిషబ్.. బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?