పిడుగుపాటుకు రైతు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో పిడుగుపాటుకు(lightning) రైతు కామిడి నర్సింలు (48) (kamidi narsinlu)మృతి చెందాడు.మృతునికి భార్య చంద్రకళ (45), కుమారుడు అజయ్ (20) ఉన్నారు.

 Farmer Dies Due To Lightning, Farmer Dies, Farmer ,lightning, Rajanna Sirisilla-TeluguStop.com

స్థానికులు తెలిపిన వివరాలు.గ్రామానికి చెందిన రైతు నర్సింలు గురువారం ఉదయం పొలం వద్ద గేదే పాలు పిండేందుకు వెళ్లారు.

అక్కడే ఉన్న నీటి సంపు వద్ద కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటుండగా పిడుగు పడింది.ఈ ప్రమాదంలో నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube