లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యను తీర్చండి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి లో నెలకొన్న లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యను తీర్చి త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సెస్ అధికారులకు వినతి పత్రం అందజేశారు.ఇటీవల కిష్టం పల్లి లో లో ఓల్టేజ్ విద్యుత్ సరఫరా కావడంతో టివిలు, ఫ్రిడ్జ్ లు కూలర్ లు కాలిపోయాయని

 Solve Low Voltage Current Problems In Yellareddypet, Low Voltage Current , Yella-TeluguStop.com

దీంతో వారికి ఆస్తి నష్టం జరిగిందని బాలరాజు యాదవ్ వినతి పత్రం లో పేర్కొన్నారు.

లో ఓల్టేజ్ విద్యుత్ సమస్యను తీర్చి త్రీ ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించి ఇక్కడి ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube