తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ ( Nominations Withdrawal ) గడువు ముగిసింది.ఈ మేరకు ఏపీలో ( AP ) 25 లోక్ సభ స్థానాలకు గానూ 503 నామినేషన్లు దాఖలు అయ్యాయి.175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లు దాఖలైయ్యాయి.ఇందులో నంద్యాల పార్లమెంట్ కు( Nandyala Parliament ) అత్యధికంగా 36 నామినేషన్లు రాగా.

 Deadline For Withdrawal Of Nominations Closed In Telugu States Details, Ap ,tel-TeluguStop.com

రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి అత్యల్పంగా 12 నామినేషన్లు వచ్చాయి.అలాగే తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 నామినేషన్లు దాఖలైయ్యాయి.

అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ స్థానానికి ఆరు నామినేషన్లు వచ్చాయి.ఇక ఆరు స్థానాల్లో కూటమి రెబల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.మరోవైపు తెలంగాణలోనూ( Telangana ) నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.అయితే తెలంగాణలో నామినేషన్లను అభ్యర్థులు భారీగా ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది.

మే 13వ తేదీన పోలింగ్ జరగనుండగా.జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube