రాజన్న ఆలయ ప్రాంగణంలో కోతిపిల్లకు చికిత్స చేపించిన ఈఓ కె.వినోద్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న ఆలయ ప్రాంగణంలో కోతి పిల్ల ప్రమాదానికి గురి అయి నడవలేని స్థితి ని గమనించిన ఈఓ కె .వినోద్ రెడ్డి వెంటనే గోశాల లో విధులు నిర్వహిస్తున్న వెటర్నరీ డాక్టర్లను పిలిపించి చికిత్స చేపించి మూగ జీవాల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

 Eo K. Vinod Reddy Treated The Monkey In The Rajanna Temple Premises, Eo K Vinod-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube