బాధిత కుటుంబాలకు, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి పరామర్శ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామానికి చెందిన ఎర్రవెల్లి కొమురయ్య, చిలువేరు సంజీవరెడ్డి, నాయిని వంశీ, కర్ల ఎల్లవ్వ లు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా వారి కుటుంబాలను మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరామర్శించి, వల్లంపట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పండుగ భాస్కర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారిని పరామర్శించారు.

 For The Affected Families Ex-mla Rasamayi Of Manakondur Offered Condolences, Af-TeluguStop.com

ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, సెస్ డైరెక్టర్ రవిందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ-వెంకటనర్సింహా రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంగిటి రమేష్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube