బోయినిపల్లి ఆదర్శ పాఠశాల దారిలో మరమ్మతులు..స్పందించిన స్పెషల్ ఆఫీసర్ జయశీల

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లో గల మోడల్ స్కూల్ కు వెళ్లే దారిలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి దారి మొత్తం బురదగా మారింది,దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు,సిబ్బందికి ఇబ్బందిగా మారడంతో, పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ స్పెషల్ ఆఫీసర్ జయశీల దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన ఆఫీసర్ గ్రావెల్ మట్టితో రోడ్డుపై గుంతలు పూడ్చి మరమ్మతులు చేయించారు.

 Repairs On The Way To Boinipally Adarsh ​​school Special Officer Jayashila R-TeluguStop.com

కాగా పాఠశాల యాజమాన్యం,విద్యార్థులు ఆఫీసర్ జయశీలకు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube