సిద్దిపేట కొనాయిపల్లి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

సిద్దిపేట జిల్లాలోని కొనాయిపల్లి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్ నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు.

 Special Pujas Of Kcr At Siddipet Konaipalli Temple-TeluguStop.com

అనంతరం నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.కాగా ఈనెల 9వ తేదీన ఆయన నామినేషన్ వేయనున్న సంగతి తెలిసిందే.

కేసీఆర్ కు కోనాయిపల్లి వెంకన్న ఆలయం సెంటిమెంట్ కావడంతో ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు.కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube