తంగళ్ళపల్లి మండల కేంద్రంలో విషాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) తంగళ్ళపల్లి మండల కేంద్రంలో చిన్న అద్దె ఇంట్లో అద్దెకుంటూ…కటిక పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రి నేడు తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతో అన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.గత మూడు సంవత్సరాలుగా అనారోగ్య పరిస్థితి వల్ల తల్లి మంచానికే పరిమితం కాగా సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది.

 Tragedy In Tangalapalli Village, Tangalapalli Village,rajanna Sircilla,mother De-TeluguStop.com

దీంతో అన్నా చెల్లెలు సాయి గాయత్రిలిద్దరూ అనాధలుగా మారారు.అద్దె ఇంట్లో ఉంటూ ఓ కిరాణా షాప్ లో పనిచేస్తున్న సాయి కుటుంబాన్ని పోషించుకుంటూ నెట్టుకొస్తున్నాడు.

చాలీచాలని జీతంతో కుటుంబాన్ని తన భుజాలపై వేసుకున్నాడు.నేడు తల్లి మృతి చెందడంతో దహన సంస్కారాలకు కూడా చేతులో చిల్లిగవ్వలేదు.

ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.దాతలు ఎవరైనా ఉంటే సహకరించగలరు.ఫోన్ పే.9014328556 ఈ నెంబర్ సాయి ది తనకు ఫోన్ పే చేయవలసిందిగా కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube