వర్షాలు కురవాలని దేవుళ్ళకు జలాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా: వర్షాకాలం మొదలై నెల గడుస్తున్న వర్షాలు లేక పోవడం తో రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయినపల్లి మండలం నిలోజిపల్లి లోని నీలకంఠ సహిత హనుమాన్ ఆలయం( Hanuman Temple ) లో వైస్ ఎంపిపి కోనుకటి నాగయ్య అధ్వర్యంలో లో ఆలయ అర్చకుల సమక్షం లో ప్రత్యేక పూజలు చేసి వరుణ దేవుడు కరునించలని కోరుతూ దేవుళ్ళకు జలాభిషేకం నిర్వహించారు.

 Jalabhisheka To The Gods For Rain , Rain , Rajanna Sirisilla , Hanuman Temple-TeluguStop.com

ఈ సందర్భంగా వైస్ ఎంపిపి మాట్లాడుతూ వర్ష కాలం మొదలైన కూడా వర్షాలు లేకపోవడం తో అన్న దాతలు వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తున్నారని వర్షాలు కురవలాని కోరుతూ దేవుళ్ళకు జలాభిషేకం నిర్వహించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమం లో గ్రామస్థులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube