ఈడీ విచారణకు గైర్హాజరుపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యాఖ్యలు

ఈడీ విచారణకు గైర్హాజరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు.తన దాఖలు చేసిన పిటిషన్ రేపు బెంచ్ మీదకు వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

 Mla Rohit Reddy's Comments On The Absence Of Ed Inquiry-TeluguStop.com

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుపై న్యాయవాదులతో చర్చిస్తానన్నారు.ఈ నేపథ్యంలో న్యాయవాదులు వెళ్లమని చెబితే ఈడీ కార్యాలయానికి వెళ్తానని స్పష్టం చేశారు.

ఎవరినైనా పంపమంటే లేఖ ఇస్తానని రోహిత్ రెడ్డి తెలిపారు.దీంతో రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు వెళతారా.? లేదా .? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube