ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై టీఎస్ హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తుంది.

 Inquiry In Ts High Court On Mla Purchase Case-TeluguStop.com

అయితే సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం సీబీఐ విచారణకు నిరాకరించింది.

సిట్ దర్యాప్తునే కొనసాగించాలని ఆదేశాలిచ్చింది.దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించింది.

ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.అదేవిధంగా దర్యాప్తు పురోగతి నివేదికను ఈనెల 19న సింగిల్ జడ్జికి సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube