మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే..: సీఎం జగన్

కడపలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్( CM Jagan ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 There Should Be 4 Percent Reservation For Minorities Cm Jagan Details, 4 Percent-TeluguStop.com

వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి( YS Avinash Reddy ) జీవితం నాశనం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.మైనార్టీలకు( Minorities ) నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్న ఆయన ఇది జగన్ మాటని చెప్పారు.

మైనార్టీ రిజర్వేషన్లకు( Minorities Reservations ) వ్యతిరేకమని బీజేపీ చెబుతున్నా.చంద్రబాబు( Chandrababu ) ఎందుకు కూటమిలో కొనసాగుతున్నారని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే మైనార్టీలను వేరుగా చూడటం న్యాయమేనా అని నిలదీశారు.మైనార్టీలకు అండగా ఉంటామన్న సీఎం జగన్ మైనార్టీలకు ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చి నాలుగు శాతం పొలిటికల్ రిజర్వేషన్లను కల్పించామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube