పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్...!

నల్గొండ జిల్లా:సీఎల్పీ నేత భట్టి విక్రమార్క( Bhatti Vikramarka Mallu )స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు.నల్లగొండ జిల్లా కేతేపల్లికి చేరుకున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర( Peoples March Padyatra )కు నేడు తాత్కాలిక విరామం ప్రకటించారు.

 Temporary Break For People's March Padyatra...!-TeluguStop.com

వడదెబ్బ కారణంగా హైఫీవర్ తో బాధపడుతున్న భట్టి విక్రమార్క‌‌ కు సూర్యాపేట నుండి వచ్చిన వైద్యులు కేతేపల్లి పాదయాత్ర శిబిరంలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టి 97 రోజులు కావస్తున్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube