జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆధ్వర్యంలో న్యాయ వాదుల సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్ ప్రేమలత ఆదేశాల మేరకు మంగళవారం రోజున జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.

 Meeting Of Lawyers Under The Direction Of The Secretary Of The District Legal Se-TeluguStop.com

ఈ కార్యక్రమంలో వారిని అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డి .సంజీవ్ రెడ్డి , బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ , టి.వెంకట్ సెక్రటరీ బార్ అసోసియేషన్ అండ్ ఆల్ అడ్వకేట్స్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube