రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎన్ ప్రేమలత ఆదేశాల మేరకు మంగళవారం రోజున జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైశ్వాల్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వారిని అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డి .సంజీవ్ రెడ్డి , బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ , టి.వెంకట్ సెక్రటరీ బార్ అసోసియేషన్ అండ్ ఆల్ అడ్వకేట్స్ పాల్గొన్నారు.